సికిందర్ జా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీకరణ
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox_Monarch
{{Infobox_Monarch
| name = సికిందర్ జా, నిజాం III - سکندر جاہ ، نظام III
| name = సికిందర్ జా, నిజాం III - سکندر جاہ ، نظام سوم
| title = [[హైదరాబాద్ స్టేట్]] యొక్క III వ నిజాం
| title = [[హైదరాబాద్ స్టేట్]] యొక్క III వ నిజాం
| image = [[File:Nizam Sikandar Jah (r.1803-29).jpg|200px|]]
| image = [[File:Nizam Sikandar Jah (r.1803-29).jpg|200px|]]
| reign = [[1803]]–[[1829]]
| reign = [[1803]]–[[1829]]
| coronation =
| coronation =
| predecessor = [[Ali Khan Asaf Jah II| ఆలీ ఖాన్ అసఫ్ జా II]]
| predecessor = [[:en:Ali Khan Asaf Jah II| ఆలీ ఖాన్ అసఫ్ జా II]]
| successor = [[Mir Farqunda Ali Khan|మీర్ ఫర్క్వున్‌దా ఆలీ ఖాన్]]
| successor = [[:en:Mir Farqunda Ali Khan|మీర్ ఫర్క్వున్‌దా ఆలీ ఖాన్]]
| consort =
| consort =
| issue = 10 మంది కుమారులు మరియు 9 మంది కుమార్తెలు
| issue = 10 మంది కుమారులు మరియు 9 మంది కుమార్తెలు
పంక్తి 14: పంక్తి 14:
| mother = [[:en:Tahniat un-nisa Begum|తహ్నియత్ ఉన్నీసా బేగమ్]]
| mother = [[:en:Tahniat un-nisa Begum|తహ్నియత్ ఉన్నీసా బేగమ్]]
| date of birth = [[11 నవంబర్]] , [[1768]]
| date of birth = [[11 నవంబర్]] , [[1768]]
| place of birth = [[చౌమహల్లా ప్యాలెస్|చౌ మహల్లా భవనం (ఖిల్వత్)]]
| place of birth = [[చౌమహల్లా పేలస్|చౌ మహల్లా భవనం (ఖిల్వత్)]]
| date of death = [[21 మే]], [[1829]]
| date of death = [[21 మే]], [[1829]]
| place of death = [[హైదరాబాదు]]
| place of death = [[హైదరాబాదు]]

20:09, 22 ఆగస్టు 2014 నాటి కూర్పు

సికిందర్ జా, నిజాం III - سکندر جاہ ، نظام سوم
హైదరాబాద్ స్టేట్ యొక్క III వ నిజాం
పరిపాలన18031829
జననం11 నవంబర్ , 1768
జన్మస్థలంచౌ మహల్లా భవనం (ఖిల్వత్)
మరణం21 మే, 1829
మరణస్థలంహైదరాబాదు
సమాధిమక్కా మసీదు
ఇంతకు ముందున్నవారు ఆలీ ఖాన్ అసఫ్ జా II
తరువాతి వారుమీర్ ఫర్క్వున్‌దా ఆలీ ఖాన్
సంతానము10 మంది కుమారులు మరియు 9 మంది కుమార్తెలు
రాజకుటుంబముపురానా హవేలీ
తండ్రిఆలీ ఖాన్ అసఫ్ జా
తల్లితహ్నియత్ ఉన్నీసా బేగమ్

సికిందర్ జా - (ఉర్దూ - سکندر جاہ نظام سوم )(జ: 11 నవంబర్ 1768 - మ: 21 మే, 1829) మూడవ నిజాం గా హైదరాబాదు ను 1803 నుండి 1829 వరకు పరిపాలించెను.

ఇతడు రెండవ నిజాం రెండవ అసఫ్ జా కు రెండవ కుమారునిగా జన్మించాడు.


ఇతని కాలంలోనే బ్రిటిష్ ప్రభుత్వం హైదరాబాదులో కంటోన్ మెంట్ ను స్థాపించినది. ఈ ప్రాంతాన్ని నిజాం జ్ఞాపకార్థం సికింద్రాబాదు అని పేరుపెట్టారు. ఈ కాలంలోనే రెండవ మహారాష్ట్ర యుద్ధం కూడా జరిగింది.

క్రీ.శ.1804 లో అజీం ఉల్ ఉమర్ మరణించడంతో బ్రిటిష్ వారి అభీష్టానుసారంగా మీర్ ఆలం ను దివానుగా నియమించాడు. హైదరాబాదులోని మీర్ ఆలం చెరువు ఈతని పేరుమీద నిర్మించబడినది. క్రీ.శ. 1808 మీర్ ఆలం మరణించడంతో అతని అల్లుడైన మునీర్ ఉల్ ముల్క్ ను దివానుగా నియమించాడు.

క్రీ.శ. 1811 లో హైదరాబాదులో బ్రిటిష్ ప్రతినిధిగా నియమించబడిన హెన్రీ రస్సెల్ శాంతి భద్రతలను కాపాడటానికి రస్సెల్ దళము ను తయారుచేశాడు. ఈ దళమే తరువాత కాలంలో హైదరాబాదు సైన్యంగా ప్రసిద్ధిచెందినది. ఈ సైన్యం క్రీ.శ. 1817లో జరిగిన పిండారీ యుద్ధం లోనూ, క్రీ.శ. 1818 లో జరిగిన మహారాష్ట్ర యుద్ధం లోనూ పాల్గొన్నది.


బయటి లింకులు