శిఖామణి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 37: | పంక్తి 37: | ||
|signature = |
|signature = |
||
}} |
}} |
||
'''శిఖామణి''' గా కవితాలోకంలో ప్రసిద్ధుడైన కె.సంజీవరావు కాకినాడ సమీపంలోని [[యానాం}}లో [[1957]], [[అక్టోబర్ 30]]న జన్మించాడు. [[యానాం]], [[విశాఖపట్నం]] లలో హైస్కూలు విద్య పూర్తి చేసుకుని కాకినాడ పి.ఆర్.కాలేజిలో పట్టభద్రుడై విశాఖపట్టణంలోని ఎం.ఎ.చదివాడు. పఠాభి కవిత్వంపై డాక్టరేట్ థీసిస్ సమర్పించి పి.హెచ్.డి పట్టా పొందాడు. ప్రస్తుతం హైదరాబాద్ లోని తెలుగువిశ్వవిద్యాలయం లో అధ్యాపకులు గా ఉన్నాడు. 'మువ్వలచేతికర్ర ' 'చిలక్కొయ్య ' ' గిజిగాడు ' ' శిఖామణి సెలెక్టెడ్ పోయెమ్స్ (ఇంగ్లీష్)' ' ఘుంఘ్రువాలీ ఛడీ (హిందీ)' ఇప్పటి వరకూ ఈయన వెలువరించిన పుస్తకాలు. |
'''శిఖామణి''' గా కవితాలోకంలో ప్రసిద్ధుడైన కె.సంజీవరావు కాకినాడ సమీపంలోని [[యానాం}}లో [[1957]], [[అక్టోబర్ 30]]న జన్మించాడు. [[యానాం]], [[విశాఖపట్నం]] లలో హైస్కూలు విద్య పూర్తి చేసుకుని కాకినాడ పి.ఆర్.కాలేజిలో పట్టభద్రుడై విశాఖపట్టణంలోని ఎం.ఎ.చదివాడు. పఠాభి కవిత్వంపై డాక్టరేట్ థీసిస్ సమర్పించి పి.హెచ్.డి పట్టా పొందాడు. ప్రస్తుతం హైదరాబాద్ లోని తెలుగువిశ్వవిద్యాలయం లో అధ్యాపకులు గా ఉన్నాడు. నమొదట 'లావణ్య' కలంపేరుతో రచనలు చేసినా ఆ తరువాత బాల్యంలో తనను ఆదుకుని పెంచి పోషించిన శిఖామణి అనే సహృదయునికి కృతజ్ఞతగా ఆయన పేరునే కలంపేరుగా స్వీకరించాడు. 'మువ్వలచేతికర్ర ' 'చిలక్కొయ్య ' ' గిజిగాడు ' ' శిఖామణి సెలెక్టెడ్ పోయెమ్స్ (ఇంగ్లీష్)' ' ఘుంఘ్రువాలీ ఛడీ (హిందీ)' ఇప్పటి వరకూ ఈయన వెలువరించిన పుస్తకాలు. |
||
[[వర్గం:ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కార గ్రహీతలు]] |
[[వర్గం:ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కార గ్రహీతలు]] |
02:07, 31 ఆగస్టు 2014 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
శిఖామణి | |
---|---|
జననం | కె.సంజీవరావు 1957 అక్టోబరు 30 యానాం , పాండిచ్చేరి |
ఇతర పేర్లు | కె.సంజీవరావు |
వృత్తి | అధ్యాపకుడు రచయిత |
ప్రసిద్ధి | శిఖామణి |
మతం | హిందూ |
శిఖామణి గా కవితాలోకంలో ప్రసిద్ధుడైన కె.సంజీవరావు కాకినాడ సమీపంలోని [[యానాం}}లో 1957, అక్టోబర్ 30న జన్మించాడు. యానాం, విశాఖపట్నం లలో హైస్కూలు విద్య పూర్తి చేసుకుని కాకినాడ పి.ఆర్.కాలేజిలో పట్టభద్రుడై విశాఖపట్టణంలోని ఎం.ఎ.చదివాడు. పఠాభి కవిత్వంపై డాక్టరేట్ థీసిస్ సమర్పించి పి.హెచ్.డి పట్టా పొందాడు. ప్రస్తుతం హైదరాబాద్ లోని తెలుగువిశ్వవిద్యాలయం లో అధ్యాపకులు గా ఉన్నాడు. నమొదట 'లావణ్య' కలంపేరుతో రచనలు చేసినా ఆ తరువాత బాల్యంలో తనను ఆదుకుని పెంచి పోషించిన శిఖామణి అనే సహృదయునికి కృతజ్ఞతగా ఆయన పేరునే కలంపేరుగా స్వీకరించాడు. 'మువ్వలచేతికర్ర ' 'చిలక్కొయ్య ' ' గిజిగాడు ' ' శిఖామణి సెలెక్టెడ్ పోయెమ్స్ (ఇంగ్లీష్)' ' ఘుంఘ్రువాలీ ఛడీ (హిందీ)' ఇప్పటి వరకూ ఈయన వెలువరించిన పుస్తకాలు.