కొమురవెల్లి: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
అక్షర శుద్ధి... |
||
పంక్తి 128: | పంక్తి 128: | ||
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు== |
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు== |
||
ఈ గ్రామంలోని [[ |
ఈ గ్రామంలోని [[కొమరవెల్లి మల్లన్న స్వామి దేవాలయం]] చాలా ప్రసిద్ధి చెందింది . ఇక్కడ [[జాతర]] [[జనవరి]] నెలలో ప్రారంభమై [[ఉగాది]] వరకు జరుగుతుంది. |
||
==గ్రామంలో ప్రధాన పంటలు== |
==గ్రామంలో ప్రధాన పంటలు== |
11:36, 16 అక్టోబరు 2014 నాటి కూర్పు
కోమురవెల్లి | |
— రెవెన్యూ గ్రామం — | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | వరంగల్లు |
మండలం | చేర్యాల |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
ఆలయ విశేషాలు[మార్చు] కొమురవెల్లి మల్లన్న స్వామిని బన్ద సొరికల వెలసిన దేవునిగా కీర్తిస్తారు. సుతిమాను గుండం మీద త్రిశూలం ఉంటుంది. దాని ప్రక్కనే రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఉంటుంది. ఈ దేవుని కురుమలు, గొల్లలు, కాపువారు ఎక్కువగా పూజిస్తారు. గుడి ఎదురుగా గంగరేగి వృక్షము కలదు.
కొమరవెల్లి వరంగల్ జిల్లా చేర్యాల మండలానికి చెందిన ఒక గ్రామము. ఇక్కడ జాతర జనవరి నెలలో మకర సంక్రాంతి రోజున ప్రారంభమై ఉగాది వరకు ప్రతి ఆది-బుధ వారాలలో జరుగుతుంది. సంక్రాంతి పండుగకు ముందు కళ్యాణోత్సవం జరుగుతుంది పండుగ తరువాత వచ్చే మొదటి ఆదివారం రోజున జంటనగరాల నుండి లక్షల సంఖ్యలో యాత్రికులు వచ్చి మొక్కుబడులు చెల్లిస్తారు. వీటిని లష్కర్ బోనాలు గా పిలుస్తారు. ఎక్కువగా యాదవ భక్తులు సందర్శించే ఈ జాతరలో బోనం, పట్నం అనే విశేషమైన మొక్కుబడులుంటాయి. బోనం అంటే, అలంకరించిన కొత్త కుండలో నైవేద్యం (అన్నం) వండి స్వామివారికి నివేదిస్తారు. ఆ పక్కనే రంగు రంగుల ముగ్గులతో అలంకరించిన ప్రదేశం లో బోనాన్ని ఉంచి స్వామివారిని కీర్తిస్తూ ఆ నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఒక విధంగా ఇది స్వామి కళ్యాణమే. ఢమరుకం(జగ్గు) వాయిస్తూ, జానపద శైలిలో వారి సంప్రదాయబద్ధమైన పాటలు పాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించే వారిని ఒగ్గు పూజారులుగా పిలుస్తారు. వీరు పసుపుపచ్చని అంగీలు ధరించి, చేతిలో ముగ్గుపలక, ఢమరుకం (జగ్గు) జాతర ప్రాంగణంలో కనువిందు చేస్తారు. జాతర చివరలో కామదహనం(హోళీ) పండుగకు ముందు పెద్ద పట్నం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వందల సంఖ్యలో ఒగ్గు పూజారులు, విశాలమైన ముగ్గులను వేసి వాటి మధ్యన స్వామిని ఆవాహన చేసి సామూహికంగా జగ్గులు వాయిస్తూ దేవుణ్ణి కీర్తిస్తారు. వీర శైవ(బలిజ) పూజారులు, వీరభద్రుణ్ణి, భద్రకాళిని పూజించి, సంప్రదాయబద్ధమైన పూజలు జరిపి, రాత్రివేళ చతురస్రంగా ఏర్పరిచిన స్థలం లో టన్నులకొద్దీ కర్రలను పేర్చి, మంత్రబద్ధంగా అగ్ని ప్రతిష్ట చేస్తారు. తెల్లవారు జాములో ఆ కర్రలన్నీ చండ్రనిప్పులుగా మారుతాయి. వాటిని విశాలంగా పేర్పి, కణ కణ మండే నిప్పుల మధ్యనుండి మూడు సార్లు స్వామివారి ఉత్సవ విగ్రహాలతో దాటి వెళ్ళుతారు. వందల సంఖ్యలో భక్తులు కూడా దాటుతారు. దీనిని అగ్నిగుండాలు అని పిలుస్తారు.
గ్రామ చరిత్ర
కోమరవెల్లి మల్లన్న స్వామిని బన్ద సొరికల వెలసిన దేవునిగా కీర్తిస్తారు. సుతిమాను గుండం మీద త్రిశూలం ఉంటుంది. దాని ప్రక్కనే రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఉంటుంది. ఈ దేవుని ఎక్కువగా కురుమలు, గొల్లలు, కాపువారు పూజిస్తారు. గుడి ఎదురుగా గంగ రేగి వృక్షము కలదు.
గ్రామ భౌగోళికం
సమీప గ్రామాలు
* ఐనాపూర్ * క్రీష్టంపేట * తపాస్ పల్లి డ్యాం కలదు.
సమీప మండలాలు
*కొండపాక * గజ్వేల్ * చేర్యాల
గ్రామంలో విద్యా సౌకర్యాలు
* కలదు.
గ్రామానికి రవాణా సౌకర్యాలు
*బస్సు సౌకర్యం కలదు.
గ్రామంలో మౌలిక వసతులు
ఆరోగ్య సంరక్షణ
*లేదు
మంచినీటి వసతి
రోడ్దు వసతి
*కలదు
విద్యుద్దీపాలు
* కలవు
తపాలా సౌకర్యం
గ్రామంలో రాజకీయాలు
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు
ఈ గ్రామంలోని కొమరవెల్లి మల్లన్న స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది . ఇక్కడ జాతర జనవరి నెలలో ప్రారంభమై ఉగాది వరకు జరుగుతుంది.