చిత్రకవి ఆత్రేయ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 11: పంక్తి 11:
# వకుళాభరణ నాయకి (వ్యాసాలు)
# వకుళాభరణ నాయకి (వ్యాసాలు)
# జీవన రామాయణము (నాటకం)
# జీవన రామాయణము (నాటకం)
# ప్రవచనాచార్య శిరోమణి శ్రీభాష్యం అప్పలాచార్యస్వామి (జీవితచరిత్ర)
# ప్రవచనాచార్య శిరోమణి (శ్రీభాష్యం అప్పలాచార్యస్వామి జీవితచరిత్ర)


==మూలాలు==
==మూలాలు==

05:19, 28 డిసెంబరు 2014 నాటి కూర్పు

చిత్రకవి ఆత్రేయ[1]గా పిలువబడే కిళాంబి రామానుజాచార్యులు నెల్లూరు జిల్లా గూడూరులో 1933వ సంవత్సరం అక్టోబరు 19వ తేదీన జన్మించాడు. ఇండస్ట్రియల్ సోషియాలజీలో ఎం.ఎ. చేశాడు. బి.ఇడి. ఉత్తీర్ణుడయ్యాడు. విశాఖపట్టణంలోని భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసెల్స్ (బి.హెచ్.పి.వి)లో పర్సనల్ మేనేజర్‌గా పనిచేశాడు. సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ అండ్ కౌన్సిలింగ్‌కు డైరెక్టర్‌గా పనిచేశాడు. సహృదయసాహితి అనే సాహిత్య సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడు. హిందూ ఆంగ్ల దినపత్రికలో సాహిత్యసమీక్షలు చేశాడు.

రచనలు

  1. భారతి నా అమ్మణ్ణి (కవిత్వం)
  2. యమలోకంలో భూలోకం (నాటకం)
  3. మోహన్ గాంధీ (నాటకం)
  4. మనసు మనిషి (నాటకం)
  5. ఇదీ మన దేశం (నృత్యరూపకం)
  6. దిక్‌చక్రం[2] (కథల సంపుటి)
  7. ధర్మసందేహం (రెండు భాగాలు)
  8. తిరుప్పావై పూదండ
  9. వకుళాభరణ నాయకి (వ్యాసాలు)
  10. జీవన రామాయణము (నాటకం)
  11. ప్రవచనాచార్య శిరోమణి (శ్రీభాష్యం అప్పలాచార్యస్వామి జీవితచరిత్ర)

మూలాలు

  1. Kartik, Chandra Dutt (1999). Who's who of Indian Writers (1 ed.). న్యూఢిల్లీ: సాహిత్య అకాడెమీ. p. 249. ISBN 81-260-0873-3. Retrieved 28 December 2014.
  2. కిళాంబి, రామానుజాచార్యులు. "దిక్ చక్రం". కథానిలయం. కథానిలయం. Retrieved 28 December 2014.