మడకశిర: కూర్పుల మధ్య తేడాలు
శ్రీరామమూర్తి (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Nrgullapalli (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 8: | పంక్తి 8: | ||
| longs = |
| longs = |
||
| longEW = E |
| longEW = E |
||
|mandal_map=Anantapur mandals outline59.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=మడకశిర|villages=19|area_total=|population_total= |
|mandal_map=Anantapur mandals outline59.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=మడకశిర|villages=19|area_total=|population_total=81227|population_male=41068|population_female=40159|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=53.72|literacy_male=66.76|literacy_female=40.15|pincode = 515301}} |
||
{{Infobox Settlement/sandbox| |
{{Infobox Settlement/sandbox| |
||
|name = మడకశిర |
|name = మడకశిర |
06:46, 16 జనవరి 2015 నాటి కూర్పు
మడకశిర |
|
— మండలం — | |
అనంతపురం పటంలో మడకశిర మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో మడకశిర స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 13°56′13″N 77°16′10″E / 13.9369°N 77.2694°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అనంతపురం |
మండల కేంద్రం | మడకశిర |
గ్రామాలు | 19 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 81,227 |
- పురుషులు | 41,068 |
- స్త్రీలు | 40,159 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 53.72% |
- పురుషులు | 66.76% |
- స్త్రీలు | 40.15% |
పిన్కోడ్ | 515301 |
మడకశిర | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | అనంతపురం |
మండలం | మడకశిర |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 515 301 |
ఎస్.టి.డి కోడ్ |
మడకశిర (ఆంగ్లం: Madakasira), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 515301.
చరిత్ర
స్థానిక చరిత్ర ప్రకారం మడకశిరకు ముందున్న పేరు మడకలపల్లి. పూర్వపు గ్రామం ఇప్పుడున్న గ్రామానికి ఆగ్నేయంగా ఉండేది. ప్రస్తుత మడకశిరను మైసూరు శీర నాయకులు కట్టించారు. ఈ వంశాన్ని విజయనగరరాజుల కాలంలో హీర ఉడయరు స్థాపించాడు. చితాల్దుర్గ్ ప్రాంతంలో పన్నెండు గ్రామాలు జమీగా పొంది, శీర వద్ద పాతకోటను ఈయనే కట్టించాడు. బీజాపూరు రాజుల దండయాత్రవళ్ల రాజ్యాన్ని కోల్పోయిన వీరికి ప్రత్యామ్నాయంగా రత్నగిరి, మడకశిర ఇవ్వబడ్డాయి.[1] 1520లో స్థానిక నాయకుడు రత్నగిరి సర్జిప్ప రాయప్ప రాజా అడవిని చదును చేసి ఇక్కడ ఒక గ్రామాన్ని మరియు ఆంజనేయస్వామి ఆలయాన్ని కట్టించినాడని కథనం.[2] 1728లో మరాఠుల చేతిలోకి వెళ్ళింది. మురారిరావు ఇక్కడ ఒక కోటను, మహలును నిర్మించాడు. హిందూరావుగా పేరొందిన మురారిరావు తండ్రి సిద్ధోజి రావు ఇక్కడే మరణించాడని. తాలూకా ఆఫీసు తూర్పున ఉన్న సమాధి ఈయనదే అని భావిస్తారు.[1] 1762లో మడకశిరను హైదర్ అలీ ఆక్రమించుకున్నారు కానీ రెండు సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతంపై హైదర్ అలీ పట్టు క్షీణించడంతో మురారి రావు మడకశిరను తిరిగి చేజిక్కుంచుకున్నడు. తిరిగి1774లో హైదర్ అలీ ఆధీనంలోకి వెళ్ళి 1799లో టిప్పు సుల్తాను ఆంగ్లేయుల చేతిలో మరణించేవరకు వారి ఆధీనంలోనే ఉన్నది. ఇక్కడ చోళరాజు కట్టించిన ఆలయంలో ఒక శాసనం ఉన్నది. చోళరాజు ఇక్కడ ఆలయం కట్టించాడంటే ఈ గ్రామం 1520కి చాలా పూర్వం నుండి ఉండి ఉండాలి.[2]
మండలంలోని గ్రామాలు
- ఛత్రం (గ్రామం)
- ఆమిదాలగొంది
- కొత్తలం
- చందకచర్ల
- గౌడనహళ్లి
- ఆర్. అనంతపురం
- ఛత్రం
- మల్లినాయకనహళ్లి
- మడకశిర
- మెలవోయి
- గోవిందాపురం
- జాడ్రహళ్లి
- కారెసంకనహళ్లి
- యెర్రబొమ్మనహళ్లి
- కొనప్పపాళ్యం కొడిపల్లి జిల్లేడుగుంట భక్తరపల్లి
- హరేసముద్రం
- బుళ్ళసముద్రం
- ఉప్పర్లహళ్లి
- మనూరు
- కల్లుమర్రి
- సీ.కోడిగెపల్లె
- తిరుమలదేవరహళ్ళి
- [గుండుమాల]