నందికొట్కూరు: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
Nrgullapalli (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 8: | పంక్తి 8: | ||
| longs = |
| longs = |
||
| longEW = E |
| longEW = E |
||
|mandal_map=Kurnool mandals outline8.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=నందికొట్కూరు|villages=11|area_total=|population_total= |
|mandal_map=Kurnool mandals outline8.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=నందికొట్కూరు|villages=11|area_total=|population_total=83748|population_male=41904|population_female=41844|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=63.12|literacy_male=75.01|literacy_female=50.76|pincode = 518401}} |
||
{{Infobox Settlement/sandbox| |
{{Infobox Settlement/sandbox| |
||
|name = నందికోట్కూరు |
|name = నందికోట్కూరు |
01:51, 20 జనవరి 2015 నాటి కూర్పు
నందికొట్కూరు |
|
— మండలం — | |
కర్నూలు పటంలో నందికొట్కూరు మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో నందికొట్కూరు స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 15°52′00″N 78°16′00″E / 15.8667°N 78.2667°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కర్నూలు |
మండల కేంద్రం | నందికొట్కూరు |
గ్రామాలు | 11 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 83,748 |
- పురుషులు | 41,904 |
- స్త్రీలు | 41,844 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 63.12% |
- పురుషులు | 75.01% |
- స్త్రీలు | 50.76% |
పిన్కోడ్ | 518401 |
నందికోట్కూరు | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: 15°52′00″N 78°16′00″E / 15.8667°N 78.2667°E{{#coordinates:}}: cannot have more than one primary tag per page | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | కర్నూలు |
మండలం | నందికోట్కూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2001) | |
- మొత్తం | 46,953, 46,953 |
- పురుషులు | 20,545 |
- స్త్రీలు | 19,665 |
- గృహాల సంఖ్య | 8,098 |
పిన్ కోడ్ | 518 401 |
ఎస్.టి.డి కోడ్ |
నందికొట్కూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 518 401., ఎస్.టి.డి.కోడ్ = 08513.
చరిత్ర
నందికొట్కూరు గ్రామమునకు చుట్టుప్రక్కల తొమ్మిది నంది విగ్రహాలు ప్రతిష్టించడం వల్ల ఈ గ్రామమునకు మొదట నవనందికొట్కూరుగా పిలువబడినది. కాలక్రమేనా ఈ గ్రామము నందికొట్కూరుగా పూర్వాంతరం చెందినదని ప్రజల ఆబిప్రాయము.
నాటి నవనందీశ్వరాలయం చారిత్రక నేపధ్యము
13 వ శతాబ్ధమునకు పూర్వం ప్రస్తుత గ్రామము ఉన్న ప్రాంతము దట్టమైన ఆడవులతో నిండి ఉండేది. కాకతీయ ప్రభువు శ్రీ ప్రతాపరుద్రుడు తన సైన్యముతో శ్రీశైలము సందర్శించుటకు వెళ్ళుతూ కొంతసేపు ఈచ్చట సేద తీర్చుకొనుటకు విడిది చేయుచుండెడివాడు. రాజు కోరికపై సిరిసింగడు ఆనుసేన సామంతుడు ఈ ప్రాంతమును శైవ సాంప్రదాయముగా గ్రామము ఏర్పాటు చేసినట్లు ప్రస్తుతము ఉన్న కోట ప్రాంతము పురాతన 8వ వీరభద్ర సూర్యనారాయణ ఆలయాలు శిథిలమైన కోటబురుజుల చుట్టూ కంధకము శిలాశాసనము పరిశీలనను బట్టి తెలియుచున్నది. గ్రామము చుట్టూ 9 నంది విగ్రహములు స్థాపించి వాటి మధ్యలో వెలసిన గ్రామము కావున "నవనందికొట్కూరు" గా పిలవబడుచూ కాలక్రమముగా నందికొట్కూరుగా రూపాంతరము చెందినట్లుగా తెలియుచున్నది.
పూర్వకాలంలో రాజులు ఈ ప్రాంతం చుట్టూ 9 నందులను ప్రతిష్టించడం వలన ఈ ప్రాంతానికి నవనందికొట్కూరు అని పేరు వచ్చింది.
- తూర్పు దిక్కున : ఆత్మకూరు వెళ్ళెదారిలో ఉన్నది (జమ్మిచెట్టు దగ్గర)
- పడమర దిక్కున : మల్యాల గ్రామం వెళ్ళు రహదారిలో ఉన్నది. అయితే ప్రస్తుతం నంది అక్కడి పొలాలలో బూడిపోయినది.
- ఉత్తరం దిక్కున : ఈ నంది సి.యస్.ఐ. పాలెం నందు నంబర్ చిన్నయ్య పొలములో ఉన్నది. ప్రస్తుతం ఈ నంది శిథిలావస్తలో ఉన్నది.
- దక్షిణ దిక్కున : వీపనగండ్ల గ్రామము వెళ్ళే దారిలో ఈ నంది ప్రతిష్టించబడింది.
ఈ తొమ్మిది నవనందులపై ప్రజల అభిప్రాయం నమ్మకం :
- ఆప్పటి రాజులు ఈ నందుల క్రింద తమ వెండి, బంగారం, ధనము ఆన్నింటిని ఈ నందుల క్రింద ఉంచినారని ఇక్కడి వారి ఆభిప్రాయం.
- ఈ నందులను దాటి ఊరు (ప్రాంతం) నిర్మిస్తే ఈ ఊరు నశిస్తుందని ఈ ఊరుకే ఆరిష్టం అని ఇక్కడి ప్రజల నమ్మకం.
- ఈ నందికొట్కూరు ప్రాంతాన్ని అప్పటి నైజాం నవాబులు పరిపాలించారు. ఈ నందికొట్కూరు ప్రాంతంలోని మద్దిగట్ల అను గ్రామంలో ఎత్తైన బురుజును నిర్మించినారు, మరియు శివుని గుడి, అంజనేయస్వామి గుడిని కూడా నిర్మించినారు. ప్రస్తుతం అది శిథిలావస్థలో ఉన్నది. నందికొట్కూరు ప్రాంతంలోని సూర్యనారాయణ దేవాలయమును మరియు అంజనేయస్వామి దేవాలయమును అప్పటి రాజులు నిర్మించినారు, మరియు ఈ ప్రాంతంలో చౌడేశ్వరి దేవి ఆలయం ముఖ్యమైనవి.
సూర్యనారాయణ దేవాలయము
- ఈ దేవాలయము క్రీ.శ. 1300 వందల సంవత్సరములలో చోళ రజులలో సిరిసింగరాజు అనే సూర్యవంశరాజు ఈ సూర్యనారాయన దేవాలయమును నిర్మించెను.
- ఈ చోళరాజులలో సిరిసింగరాజు అలంపూరును పరిపాలిస్తుండేవాడు. ఒకానొక సమయములో సిరిసింగరాజు అలంపూరు నుండి శ్రీశైలం
- గర్భాలయంలోని మూల మూర్తి కుడి చేతిలో తెల్లని పద్మం, ఎడమ చేయి అభయ ముద్రలో కనిపిస్తుంది. కాలక్రమంలో ఆలయం శిధిలావస్తకు చేరుకోగా.... పదహారేళ్ళ క్రితం భక్తులు ఆలయ జీర్ణోద్ధరణకు పూనుకొని పూర్తి చేశారు. రధ సప్తమినాడు ఆలయంలో ఘనంగా కళ్యాణం నిర్వహిస్తారు. పరిసర జిల్లాలనుండి అనేక మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొంటారు.
ఇతర దేవాలయాలు
- వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయము:- నందికొట్కూరు పట్టణం నుంచి కొణిదేల గ్రామమునకు వెళ్ళే దారిలో అతి సుందరమైన, ప్రాచీనమైన వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయము వున్నది.
- శ్రీ కన్యకాపరమేశ్వరీదేవి ఆలయం.
గణాంకాలు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 40,210.[1] ఇందులో పురుషుల సంఖ్య 20,545, మహిళల సంఖ్య 19,665, గ్రామంలో నివాస గ్రుహాలు 8,098 ఉన్నాయి.
గ్రామాలు
- అల్లూరు
- బిజినవేముల
- బొల్లవరం (నందికొట్కూరు మండలం)
- బ్రాహ్మణకొట్కూరు
- దామగట్ల
- కొణిదేల
- మద్దిగట్ల (నిర్జన గ్రామము)
- మల్యాల
- నాగటూరు
- నందికొట్కూరు
- శాతనకోట
- వడ్డెమాను (నందికొట్కూరు)
==మూలాలు==