కోదండరాం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
పంక్తి 17: | పంక్తి 17: | ||
==వ్యక్తిగతం== |
==వ్యక్తిగతం== |
||
[[ |
[[Adilabad]] జిల్లా లొని [[మంచిర్యాల]] లో వ్యవసాయదారుడైన ముద్దసాని జనార్ధన్ రెడ్డి కి 1955 లో కరీంనగర్ జిల్లా ఉత్తూరు గ్రామం (మానకొండూర్ మండలం) కొదండరాం జన్మించాడు . |
||
విద్య మొత్తం దాదాపుగా అంతా [[వరంగల్]] లొనే జరిగింది , [[వరంగల్]] లొ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలొ డిగ్రీ పూర్తవగానే [[రాజనీతి శాస్త్రం]] లొ |
విద్య మొత్తం దాదాపుగా అంతా [[వరంగల్]] లొనే జరిగింది , [[వరంగల్]] లొ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలొ డిగ్రీ పూర్తవగానే [[రాజనీతి శాస్త్రం]] లొ |
||
పొస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి 1975 లొ ఉస్మానియా విశ్వవిద్యాలయం లొ చేరారు . |
పొస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి 1975 లొ ఉస్మానియా విశ్వవిద్యాలయం లొ చేరారు . |
08:36, 4 మార్చి 2015 నాటి కూర్పు
ముద్దసాని కొదండరామి రెడ్డి | |
---|---|
జననం | సెప్టెంబరు 5, 1955 ఉత్తూర్, కరీంనగర్ జిల్లా |
విద్య | M.A. & M.Phil in Political Science |
వృత్తి | విద్యావేత్త , ఆచార్యులు మరియు రాజకీయనేత. |
పిల్లలు | కుమారుడు మరియూ కూమార్తె. |
కొదండరాం అసలు పేరు ముద్దసాని కొదండ రామిరెడ్డి. తెలుగు ప్రజానీకానికి ప్రొఫెసర్. కొదండరాంగా సుపరిచితుడు. ప్రొఫెసర్. కొదండరాం ఒక విద్యావేత్త, ఆచార్యులు మరియు రాజకీయ నాయకుడు. వృత్తి రీత్యా ఉస్మానియా విశ్వవిద్యాలయం లో రాజనీతి శాస్త్రం ఆచార్యుడిగా పనిచేశాడు. కొదండరాం తెలంగాణా రాష్ట్ర సాధనకొరకు ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ (JAC)కి అధ్యక్షులు .
వ్యక్తిగతం
Adilabad జిల్లా లొని మంచిర్యాల లో వ్యవసాయదారుడైన ముద్దసాని జనార్ధన్ రెడ్డి కి 1955 లో కరీంనగర్ జిల్లా ఉత్తూరు గ్రామం (మానకొండూర్ మండలం) కొదండరాం జన్మించాడు . విద్య మొత్తం దాదాపుగా అంతా వరంగల్ లొనే జరిగింది , వరంగల్ లొ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలొ డిగ్రీ పూర్తవగానే రాజనీతి శాస్త్రం లొ పొస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి 1975 లొ ఉస్మానియా విశ్వవిద్యాలయం లొ చేరారు .