1833: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 25: | పంక్తి 25: | ||
== మరణాలు == |
== మరణాలు == |
||
*[[సెప్టెంబర్ 27]]: |
* [[సెప్టెంబర్ 27]]: [[రాజా రామ్మోహన రాయ్]], భారత సాంస్కృతిక ఉద్యమ పితామహుడు. |
||
== పురస్కారాలు == |
== పురస్కారాలు == |
19:33, 18 మే 2015 నాటి కూర్పు
1833 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1830 1831 1832 - 1833 - 1834 1835 1836 |
దశాబ్దాలు: | 1810లు 1820లు - 1830లు - 1840లు 1850లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
- డొక్కల కరువు లేదా నందన నామ సంవత్సర కరువు: తీవ్రమైన కరువు తెలుగు, తమిళ ప్రాంత ప్రజలను ఘోరమైన స్థితిగతులకు లోనుచేసింది. తెలుగు సంవత్సరం పేరును బట్టి నందన నామ కరువుగా దాన్ని వ్యవహరిస్తుంటారు.[1]
- భారత ప్రభుత్వ చట్టం 1833: భారత దేశంలో ఈస్టిండియా ప్రభుత్వం కొనసాగిస్తూ ప్రతి ఇరవైఏళ్ళకూ బ్రిటీష్ ప్రభుత్వం చట్టాలు చేసింది. వాటిలో ఇది ఒకటి. దీని ద్వారా మొత్తం భారతదేశానికి ఒకే చట్టం చేసే వెసులుబాటు లభించింది.
- మే 11: లేడీ ఆఫ్ ది లేక్ అనే నౌక మంచుఖండాన్ని (ఐస్బెర్గ్), ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో ములిగిపోయింది. 215 మంది మరణించారు.
- ఆగస్టు 10: : చికాగో 200 మంది జనం గల ఒక గ్రామం గా అవతరించింది. పెరిగిన విధానం ఇలా: 1910 సంవత్సరంలో 21,85,283; 1920 సంవత్సరంలో 27,01,705 (పెరిగిన జనాభా); 2010 సంవత్సరంలో 26,95,598 (తగ్గిన జనాభా).
- ఆగస్టు 18: కెనడా కు చెందిన రాయల్ విలియం, పేరు గల మొదటి ఓడ (ఆవిరి శక్తితో నడిచే ఓడ) నోవా స్కోటియా నుంచి ది ఐస్ల్ ఆప్ విఘట్ వరకూ ,పూర్తిగా తన ఆవిరి శక్తితోనే, ప్రయాణించి అట్లాంటిక్ మహాసముద్రాన్ని, దాటింది. ఆ ఓడ, నొవా స్కొటియా నుంచి ప్రయాణం మొదలుపెట్టిన రోజు
జననాలు
- ఆగస్టు 20: బెంజమిన్ హారిసన్, అమెరికా మాజీ అధ్యక్షుడు .
- అక్టోబర్ 21: ఆల్ఫ్రెడ్ నోబెల్, నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు, స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త.
మరణాలు
- సెప్టెంబర్ 27: రాజా రామ్మోహన రాయ్, భారత సాంస్కృతిక ఉద్యమ పితామహుడు.
పురస్కారాలు
- ↑ వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.