1915: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 31: | పంక్తి 31: | ||
== మరణాలు == |
== మరణాలు == |
||
* [[ఫిబ్రవరి 19]]: |
* [[ఫిబ్రవరి 19]]: [[గోపాలకృష్ణ గోఖలే]], భారత జాతీయ నాయకుడు. |
||
* [[నవంబర్ 30]] |
* [[నవంబర్ 30]]: [[గురజాడ అప్పారావు]], తెలుగు మహాకవి, [[కన్యాశుల్కం (నాటకం)|కన్యాశుల్కం]] రచయిత. (జ.1862) |
||
* [[డిసెంబరు 14]] |
* [[డిసెంబరు 14]]: [[కొక్కొండ వేంకటరత్నం పంతులు]] (1842 - 1915), మహామహోపాధ్యాయ బిరుదు పొందినవాడు. సంగీతజ్ఞుడు, కవి, నాటక రచయిత, పత్రికాసంపాదకుడు, ఉపాధ్యాయుడు. (జ.1842) |
||
== పురస్కారాలు == |
== పురస్కారాలు == |
20:06, 18 మే 2015 నాటి కూర్పు
1915 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1912 1913 1914 - 1915 - 1916 1917 1918 |
దశాబ్దాలు: | 1890లు 1900లు - 1910లు - 1920లు - 1930లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
- మార్చి 18: మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో కాన్స్టాంటినోపిల్ సంధి జరిగింది.
జననాలు
- జనవరి 4: పాకాల తిరుమల్ రెడ్డి, ప్రముఖ చిత్రకారుడు.
- జనవరి 15: చాగంటి సోమయాజులు ప్రముఖ తెలుగు రచయిత. చాసో గా అందరికీ సుపరిచితులు./[మ.1994]
- జనవరి 23: ఆర్థర్ లూయీస్, ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత .
- ఫిబ్రవరి 5: గరికపాటి రాజారావు తెలుగు సినిమా దర్శకుడు, నాటకరంగ ప్రముఖుడు, ఆంధ్ర ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు./[మ. 1963]
- మార్చి 20: చిర్రావూరి లక్ష్మీనరసయ్య తెలంగాణా పోరాటయోధుడు, కమ్యూనిస్టు నాయకుడు,
- మార్చి 28: పుట్టపర్తి నారాయణాచార్యులు.
- మే 15: పాల్ సామ్యూల్సన్, ప్రముఖ ఆర్థికవేత్త .
- జూన్ 24: పాలగుమ్మి పద్మరాజు, ప్రముఖ తెలుగు రచయిత.
- సెప్టెంబరు 27: కొండా లక్ష్మణ్ బాపూజీ, నిజాం వ్యతిరేక మరియు తెలంగాణ ఉద్యమ నాయకుడు ./[మ.2012]
- సెప్టెంబరు 28: స్థానాపతి రుక్మిణమ్మ, ప్రముఖ సంస్కృతాంధ్ర పండితురాలు మరియు రచయిత్రి.
- అక్టోబరు 21: విద్వాన్ విశ్వం, వారపత్రిక "ఆంధ్రప్రభ" నడిపించిన సంపాదకుడు విశ్వం ./[మ. 1987]
- నవంబర్ 1: వట్టికోట ఆళ్వారుస్వామి, ప్రముఖ రచయిత, ప్రజా ఉద్యమనేత, [మరంణం. 1961]
మరణాలు
- ఫిబ్రవరి 19: గోపాలకృష్ణ గోఖలే, భారత జాతీయ నాయకుడు.
- నవంబర్ 30: గురజాడ అప్పారావు, తెలుగు మహాకవి, కన్యాశుల్కం రచయిత. (జ.1862)
- డిసెంబరు 14: కొక్కొండ వేంకటరత్నం పంతులు (1842 - 1915), మహామహోపాధ్యాయ బిరుదు పొందినవాడు. సంగీతజ్ఞుడు, కవి, నాటక రచయిత, పత్రికాసంపాదకుడు, ఉపాధ్యాయుడు. (జ.1842)