Coordinates: 16°10′59″N 78°20′26″E / 16.183024°N 78.34053°E / 16.183024; 78.34053

కొల్లాపూర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి రాష్ట్రం పేరు చేర్చా, replaced: state_name=| → state_name=తెలంగాణ|
చి సమాచారం చేర్పు using AWB
పంక్తి 15: పంక్తి 15:
*ఇక్కడి మదనగోపాలస్వామి ఆలయం అతి పురాతనమైనదిగా పేరుగాంచినది. ప్రాచీన రాజుల భక్తిప్రవుత్తులకు నిదర్శనంగా మిగిలిన ఈ ఆలయం
*ఇక్కడి మదనగోపాలస్వామి ఆలయం అతి పురాతనమైనదిగా పేరుగాంచినది. ప్రాచీన రాజుల భక్తిప్రవుత్తులకు నిదర్శనంగా మిగిలిన ఈ ఆలయం
అడుగడుగునా సుందర శిల్పకళాశోభితంగా విరాజిల్లుతోంది. [2]
అడుగడుగునా సుందర శిల్పకళాశోభితంగా విరాజిల్లుతోంది. [2]
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మండలంలోని గ్రామాలు==
==మండలంలోని గ్రామాలు==
*[[చింతలపల్లి (కొల్లాపూర్)|చింతలపల్లి]]
*[[చింతలపల్లి (కొల్లాపూర్)|చింతలపల్లి]]

17:37, 1 జూన్ 2015 నాటి కూర్పు

కొల్లాపూర్
—  మండలం  —
తెలంగాణ పటంలో మహబూబ్ నగర్, కొల్లాపూర్ స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబ్ నగర్, కొల్లాపూర్ స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబ్ నగర్, కొల్లాపూర్ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°10′59″N 78°20′26″E / 16.183024°N 78.34053°E / 16.183024; 78.34053
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
మండల కేంద్రం కొల్లాపూర్
గ్రామాలు 24
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 64,180
 - పురుషులు 32,980
 - స్త్రీలు 31,190
అక్షరాస్యత (2001)
 - మొత్తం 44.62%
 - పురుషులు 56.27%
 - స్త్రీలు 32.30%
పిన్‌కోడ్ 509102

కొల్లాపూర్, తెలంగాణ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక పట్టణము.

  • పిన్ కోడ్ నం. 509 102 ., ఎస్.టి.డి.కోడ్ నం. 08501.
  • సురభి సంస్థానాధీశుల వలన ఈ పట్టణము అభివృద్ధి చెందినది. జూన్ 15, 2011న ఈ పట్టణము మేజర్ గ్రామపంచాయతి హోదా నుంచి

పురపాలక సంఘముగా మార్చబడింది. [1]

  • ఇక్కడి మదనగోపాలస్వామి ఆలయం అతి పురాతనమైనదిగా పేరుగాంచినది. ప్రాచీన రాజుల భక్తిప్రవుత్తులకు నిదర్శనంగా మిగిలిన ఈ ఆలయం

అడుగడుగునా సుందర శిల్పకళాశోభితంగా విరాజిల్లుతోంది. [2]

సకలజనుల సమ్మె

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు

ఇవి కూడా చూడండి

మూలాలు

[1]  ఈనాడు, 16 జూన్ 2011.  
[2]  ఈనాడు జిల్లా ఎడిషన్, 22 అక్టోబరు 2013.10వ పేజీ.