దిండి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
JVRKPRASAD (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 93: | పంక్తి 93: | ||
'''దిండి''', [[గుంటూరు జిల్లా]], [[నిజాంపట్నం]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 262. ఎస్.టి.డి.కోడ్ = 08648. |
'''దిండి''', [[గుంటూరు జిల్లా]], [[నిజాంపట్నం]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 262. ఎస్.టి.డి.కోడ్ = 08648. |
||
==గ్రామంలో విద్యా సౌకర్యాలు== |
|||
==గ్రామములో రాజకీయాలు== |
|||
==గ్రామ పంచాయతీ== |
==గ్రామ పంచాయతీ== |
||
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి యేమినేని సుజాత, సర్పంచిగా ఎన్నికైనారు. [2] |
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి యేమినేని సుజాత, సర్పంచిగా ఎన్నికైనారు. [2] |
||
పంక్తి 107: | పంక్తి 104: | ||
===సమీప గ్రామాలు=== |
===సమీప గ్రామాలు=== |
||
ఈ గ్రామానికి సమీపంలో తుమ్మల,కైతేపల్లి,మొల్లగుంట,ప్రజ్ఞం,సింగుపాలెం గ్రామాలు ఉన్నాయి. |
ఈ గ్రామానికి సమీపంలో తుమ్మల,కైతేపల్లి,మొల్లగుంట,ప్రజ్ఞం,సింగుపాలెం గ్రామాలు ఉన్నాయి. |
||
==మూలాలు== |
==మూలాలు== |
||
{{Reflist}} |
|||
<references/> |
|||
==బయటి లింకులు== |
|||
[2] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2013,జులై-25; 3వ పేజీ. |
[2] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2013,జులై-25; 3వ పేజీ. |
||
[3] ఈనాడు, గుంటూరు రూరల్/రేపల్లె; 2014,ఫిబ్రవరి-14; 2వ పేజీ. |
[3] ఈనాడు, గుంటూరు రూరల్/రేపల్లె; 2014,ఫిబ్రవరి-14; 2వ పేజీ. |
11:50, 13 జూలై 2015 నాటి కూర్పు
దిండి | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | గుంటూరు |
మండలం | నిజాంపట్నం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 9,704 |
- పురుషులు | 5,001 |
- స్త్రీలు | 4,703 |
- గృహాల సంఖ్య | 2,757 |
పిన్ కోడ్ | 522 262 |
ఎస్.టి.డి కోడ్ |
దిండి, గుంటూరు జిల్లా, నిజాంపట్నం మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 262. ఎస్.టి.డి.కోడ్ = 08648.
గ్రామ పంచాయతీ
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి యేమినేని సుజాత, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
- అడవులదీవిలో ప్రతి సంవత్సరం మాఘపౌర్ణమికి శ్రీ భ్రామరీ బాలత్రిపురసుందరీ సమేత మల్లికార్జునస్వామి తిరునాళ్ళు జరుగును. ఆ తిరునాళ్ళ తరువాత, మరుసటిరోజు ఇక్కడి దిండీ బీచిలో ప్రజలు సముద్రస్నానాలు చేయుదురు. అందుకు ప్రభుత్వంవారు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసెదరు. ఈ సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు ఆంజనేయస్వామి ఆలయంలో జరుగును. [3]
- దిండి పరిశావారిపాలెం బీచిలో నిర్మించిన, శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించెదరు. [4]
గణాంకాలు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9925.[1] ఇందులో పురుషుల సంఖ్య 5152,మహిళల సంఖ్య 4773,గ్రామంలో నివాసగ్రుహాలు 2645 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 2165 హెక్టారులు.
- జనాభా (2011) - మొత్తం 9,704 - పురుషులు 5,001 - స్త్రీలు 4,703- గృహాల సంఖ్య 2,757
సమీప గ్రామాలు
ఈ గ్రామానికి సమీపంలో తుమ్మల,కైతేపల్లి,మొల్లగుంట,ప్రజ్ఞం,సింగుపాలెం గ్రామాలు ఉన్నాయి.
మూలాలు
బయటి లింకులు
[2] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2013,జులై-25; 3వ పేజీ. [3] ఈనాడు, గుంటూరు రూరల్/రేపల్లె; 2014,ఫిబ్రవరి-14; 2వ పేజీ. [4] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014,మే-22; 2వ పేజీ.