2012: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 39: పంక్తి 39:
* [[సెప్టెంబరు 24]]: [[అశ్వని (నటి)|అశ్వని ]], తెలుగు, తమిళ సినిమా నటి.
* [[సెప్టెంబరు 24]]: [[అశ్వని (నటి)|అశ్వని ]], తెలుగు, తమిళ సినిమా నటి.
* [[సెప్టెంబరు 30]]: [[కాసరనేని సదాశివరావు]], శస్త్రవైద్య నిపుణులుగా పేరొందాడు,వృత్తిలో మానవత్వాన్ని, వృత్తి విలువలను తు.చ. తప్పక పాటించేవాడు.
* [[సెప్టెంబరు 30]]: [[కాసరనేని సదాశివరావు]], శస్త్రవైద్య నిపుణులుగా పేరొందాడు,వృత్తిలో మానవత్వాన్ని, వృత్తి విలువలను తు.చ. తప్పక పాటించేవాడు.
* [[అక్టోబరు 6]]: [[భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి]], [[మహబూబ్ నగర్ జిల్లా]] కు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచనోద్యమకారుడు. (జ.1921)
* [[అక్టోబరు 6]]: [[బి.సత్యనారాయణ రెడ్డి]], ఉత్తరప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల గవర్నరుగా పనిచేశారు .
* [[అక్టోబరు 20]]: [[అమరపు సత్యనారాయణ]] , నటుడు గాయకుడు రంగస్థల కళాకారుడు.
* [[అక్టోబరు 20]]: [[అమరపు సత్యనారాయణ]] , నటుడు గాయకుడు రంగస్థల కళాకారుడు.
* [[నవంబరు 2]]: [[కింజరాపు ఎర్రన్నాయుడు]], తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడు.
* [[నవంబరు 2]]: [[కింజరాపు ఎర్రన్నాయుడు]], తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడు.

09:30, 18 ఆగస్టు 2015 నాటి కూర్పు

2012 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంఘటనలు

జనవరి 2012

  • జనవరి 18: గజ్వేల్ (మెదక్ జిల్లా), భూపాలపల్లి (వరంగల్ జిల్లా) మేజర్ గ్రామపంచాయతీలను పురపాలక సంఘంగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
  • జనవరి 19: మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి కిషన్ రెడ్డి పోరుయాత్ర మొదలైంది
  • జనవరి 21: కరింనగర్ జిల్లా రామచంద్రాపురం గ్రామపంచాయతికి కేంద్రం గ్రామరత్న అవార్డు ప్రకటించింది.

మార్చి 2012

  • మార్చి 17: మహబూబ్ నగర్ జిల్లా అందుగులలో రాతియుగం నాటి పనిముట్లు బయటపడ్డాయి.

ఏప్రిల్ 2012

  • ఏప్రిల్ 26: హైదరాబాదులో మెట్రోరైలు పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి.

జూన్ 2012

  • జూన్ 17: రామప్ప ఆలయం పరిరక్షణకు 10వేల దివ్వెల జాతర నిర్వహించారు.

జూలై 2012

సెప్టెంబర్ 2012

అక్టొబర్ 2012

మరణాలు

ఇవి కూడా చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=2012&oldid=1602365" నుండి వెలికితీశారు