1956: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 34: | పంక్తి 34: | ||
* [[ఆగష్టు 2]]: [[లాల్జాన్ బాషా]], రాజకీయవేత్త మరియు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. (మ.2013) |
* [[ఆగష్టు 2]]: [[లాల్జాన్ బాషా]], రాజకీయవేత్త మరియు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. (మ.2013) |
||
* [[ఆగష్టు 3]]: [[టి. మీనాకుమారి]], ప్రముఖ న్యాయవాది. మేఘాలయ రాష్టానికి చెందిన తొలి ప్రధాన న్యాయమూర్తి. |
* [[ఆగష్టు 3]]: [[టి. మీనాకుమారి]], ప్రముఖ న్యాయవాది. మేఘాలయ రాష్టానికి చెందిన తొలి ప్రధాన న్యాయమూర్తి. |
||
* [[సెప్టెంబరు 2]]: [[నందమూరి హరికృష్ణ]], |
* [[సెప్టెంబరు 2]]: [[నందమూరి హరికృష్ణ]], నటుడు, రాజకీయ నాయకుడు, [[నందమూరి తారక రామారావు]] కుమారుడు. |
||
* [[అక్టోబర్ 18]]: [[మార్టినా నవ్రతిలోవా]], ప్రముఖ మహిళా [[టెన్నిస్]] క్రీడాకారిణి. |
* [[అక్టోబర్ 18]]: [[మార్టినా నవ్రతిలోవా]], ప్రముఖ మహిళా [[టెన్నిస్]] క్రీడాకారిణి. |
||
11:33, 20 ఆగస్టు 2015 నాటి కూర్పు
1956 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1953 1954 1955 - 1956 - 1957 1958 1959 |
దశాబ్దాలు: | 1930లు 1940లు 1950లు 1960లు 1970లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
- మార్చి 8: భారతదేశ లోక్సభ స్పీకర్గా ఎమ్.అనంతశయనం అయ్యంగార్ పదవిని స్వీకరంచాడు.
- నవంబర్ 1: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అవతరించింది.
- నవంబర్ 1: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి పదవిని చేపట్టాడు.
- నవంబర్ 22: 16వ వేసవి ఒలింపిక్ క్రీడలు మెల్బోర్న్ లో ప్రారంభమయ్యాయి.
జననాలు
- జనవరి 14: నాగభైరవ జయప్రకాశ్ నారాయణ్, లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు.
- జనవరి 26: భారత మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారిణి డయానా ఎడుల్జీ.
- ఫిబ్రవరి 1: బ్రహ్మానందం, ప్రముఖ తెలుగు చలనచిత్ర హాస్యనటుడు.
- ఫిబ్రవరి 6: కావలి ప్రతిభా భారతి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభు మొట్ట మొదటి మహిళా అధ్యక్షురాలు
- ఫిబ్రవరి 15: డెస్మండ్ హేన్స్, వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- ఏప్రిల్ 6: దిలీప్ వెంగ్సర్కార్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- మే 28: జెఫ్ డుజాన్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- జూన్ 6: జాన్ బోర్గ్, స్వీడన్ కు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు.
- జూలై 7: చౌలపల్లి ప్రతాపరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా కు చెందిన రాజకీయ నాయకుడు.
- జూలై 14: తనికెళ్ళ భరణి, తెలుగు సినిమా నటుడు. ఈయన మంచి రచయత కూడా. తెలుగు భాషాభిమాని.
- జూలై 28: దివాకర్ల తిరుపతి శాస్త్రి, మరియు చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి - ఈ ఇద్దరు కవులు తిరుపతి వేంకట కవులు అని జంట కవులుగా తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధులయ్యారు.[మ. ?]
- జూలై 28: దీవి శ్రీనివాస దీక్షితులు, రంగస్థల నటుడు, అధ్యాపకుడు.
- ఆగష్టు 2: లాల్జాన్ బాషా, రాజకీయవేత్త మరియు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. (మ.2013)
- ఆగష్టు 3: టి. మీనాకుమారి, ప్రముఖ న్యాయవాది. మేఘాలయ రాష్టానికి చెందిన తొలి ప్రధాన న్యాయమూర్తి.
- సెప్టెంబరు 2: నందమూరి హరికృష్ణ, నటుడు, రాజకీయ నాయకుడు, నందమూరి తారక రామారావు కుమారుడు.
- అక్టోబర్ 18: మార్టినా నవ్రతిలోవా, ప్రముఖ మహిళా టెన్నిస్ క్రీడాకారిణి.
మరణాలు
- ఫిబ్రవరి 19: ఆచార్య నరేంద్ర దేవ్
- జూన్ 14: చందాల కేశవదాసు, గీత రచయిత, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, మరియు నాటకకర్త. (మ.1956)
- డిసెంబర్ 6: బి.ఆర్.అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపశిల్పి.