Coordinates: 16°29′32″N 80°00′32″E / 16.492346°N 80.008912°E / 16.492346; 80.008912

బెల్లంకొండ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 140: పంక్తి 140:


{{బెల్లంకొండ మండలంలోని గ్రామాలు}}
{{బెల్లంకొండ మండలంలోని గ్రామాలు}}
{{గుంటూరు జిల్లా రైల్వేస్టేషన్లు}}

{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్}}
{{ఆంధ్ర ప్రదేశ్}}

10:54, 25 ఆగస్టు 2015 నాటి కూర్పు

బెల్లంకొండ
—  మండలం  —
గుంటూరు పటంలో బెల్లంకొండ మండలం స్థానం
గుంటూరు పటంలో బెల్లంకొండ మండలం స్థానం
గుంటూరు పటంలో బెల్లంకొండ మండలం స్థానం
బెల్లంకొండ is located in Andhra Pradesh
బెల్లంకొండ
బెల్లంకొండ
ఆంధ్రప్రదేశ్ పటంలో బెల్లంకొండ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°29′32″N 80°00′32″E / 16.492346°N 80.008912°E / 16.492346; 80.008912
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండల కేంద్రం బెల్లంకొండ
గ్రామాలు 13
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 30,790
 - పురుషులు 15,600
 - స్త్రీలు 15,190
అక్షరాస్యత (2001)
 - మొత్తం 47.06%
 - పురుషులు 59.15%
 - స్త్రీలు 34.79%
పిన్‌కోడ్ 522411
బెల్లంకొండ
—  రెవిన్యూ గ్రామం  —
బెల్లంకొండ is located in Andhra Pradesh
బెల్లంకొండ
బెల్లంకొండ
అక్షాంశ రేఖాంశాలు: 16°29′32″N 80°00′32″E / 16.492346°N 80.008912°E / 16.492346; 80.008912{{#coordinates:}}: cannot have more than one primary tag per page
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం బెల్లంకొండ
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 10,169
 - పురుషులు 4,543
 - స్త్రీలు 4,384
 - గృహాల సంఖ్య 2,017
పిన్ కోడ్ 522 411
ఎస్.టి.డి కోడ్

పచ్చని పరిసరాలలో అందమైన ప్రకృతి సౌందర్యంలో ఒదిగి పోయిన ఒక పల్లెటూరు - బెల్లంకొండ (ఆంగ్లం: Bellamkonda). పిన్ కోడ్: 522 411. గుంటూరు జిల్లాలో గుంటూరు-పొందుగల రహదారి పక్కన సత్తెనపల్లికి 19 కి మీల దూరంలో ఉన్నది ఈ ప్రాచీనమైన గ్రామం. బెల్లంకొండ రైల్వే స్టేషను గుంటూరు మాచర్ల రైలు మార్గంలో ఉంది.

చరిత్ర

కొండవీటి రెడ్డి రాజులు నిర్మించిన బెల్లంకొండ కోట -1788 ప్రాంతపు దృశ్యం

వెలమ దొరలైన మల్రాజు వంశస్తులు బెల్లంకొండ రాజ్యాన్ని పాలించారు. కొండవీటి రెడ్డి రాజులు నిర్మించిన దుర్గం ఈ ఊరిలోని ప్రముఖ ఆకర్షణ. దుర్గంలోని ముఖ్యమైన స్థలాలను కలుపుతూ ఒకే రాతిలో కట్టిన గోడ, వాయవ్యం లోను, నైరుతి లోను నిర్మించిన బురుజులు దుర్గం లోని ముఖ్యాంశాలు. 1511 లో శ్రీ కృష్ణదేవ రాయలు అప్పటివరకు గజపతుల ఆధీనములో ఉన్న బెల్లంకొండ దుర్గమును స్వాధీనం చేసుకున్నాడు. విజయనగర సామ్రాజ్యము పతనమయ్యేవరకు బెల్లంకొండ రాయల పాలనలోనే ఉన్నది. సదాశివ రాయలు కాలములో ఈ ప్రాంతాన్ని మహమండళేశ్వరుడు యారా రామరాజ తిరుమలరాజయ్యదేవ నుండి జిళ్లెళ్ల వేంగళయ్యదేవ నాయంకరముగా పొంది పరిపాలించినాడని నకరికల్లు శాసనము (1554) ద్వారా తెలుస్తున్నది.

వివాదాస్పదమైన పులిచింతల ప్రాజెక్టు వలన ముంపుకు గురయ్యే గ్రామాలు ఎక్కువగా ఈ మండలంలోనివే. అవి: పులిచింతల, కోళ్ళూరు , చిట్యాల, కేతవరం, బోదనం.

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8,927.[1] ఇందులో పురుషుల సంఖ్య 4,543, మహిళల సంఖ్య 4,384, గ్రామంలో నివాస గ్రుహాలు 2,017 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 2,306 హెక్టారులు.

సమీప గ్రామాలు

మాచాయపాలెం 2 కి.మీ, వన్నయ్యపాలెం 4 కి.మీ, చంద్రాజుపాలెం 5 కి.మీ, అనుపాలెం 6 కి.మీ,

సమీప మండలాలు

తూర్పున రాజుపాలెం మండలం, పశ్చిమాన పిడుగురాళ్ల మండలం, దక్షణాన నకరికల్లు మండలం, తూర్పున క్రోసూరు మండలం.

మండలంలోని గ్రామాలు

  1. పులిచింతల,
  2. చంద్రాజుపాలెం
  3. కోళ్ళూరు గొల్లపేట
  4. చిట్యాల, చిట్యాలతండా
  5. కేతవరం, నూతికేతవరం
  6. వెంకటాయపాలెం,
  7. బోదనం,గోపాలపురం ,కామేపల్లి
  8. ఎమ్మాజీగూడెం,
  9. మన్నేసుల్తాన్‌పాలెం,
  10. పాపయ్యపాలెం,
  11. చండ్రాజుపాలెం,
  12. వన్నయ్యపాలెం,
  13. మాచాయపాలెం,
  14. బెల్లంకొండ

మూలాలు

బయటి లింకులు