కాకరపర్రు: కూర్పుల మధ్య తేడాలు
శ్రీరామమూర్తి (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
JVRKPRASAD (చర్చ | రచనలు) చి clean up, replaced: గ్రామం. → గ్రామము. <ref> http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 </ref>, గ్రామము → గ్రామ using AWB |
||
పంక్తి 91: | పంక్తి 91: | ||
|footnotes = |
|footnotes = |
||
}} |
}} |
||
'''కాకరపర్రు''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[పెరవలి]] మండలానికి చెందిన గ్రామము. [[పాలకొల్లు]] మరియు [[నిడదవోలు]] ప్రధాన రహదారిపై [[పెరవలి]]కి మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న ప్రశాంతమైన |
'''కాకరపర్రు''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[పెరవలి]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15</ref>. [[పాలకొల్లు]] మరియు [[నిడదవోలు]] ప్రధాన రహదారిపై [[పెరవలి]]కి మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న ప్రశాంతమైన గ్రామము. ఊరిలో ప్రధానంగా బ్రాహ్మణులకు ప్రాధాన్యం కలదు. ఈ గ్రామం ఒకప్పుడు [[అగ్రహారం]]. [[రాణి రుద్రమదేవి]] ద్రాక్షారామ సందర్సన సమయములో బ్రాహ్మణులు కొంతమంది వారికి గోదావరి తీర ప్రాంతమునందు ఒక స్థానము కల్పించమని కోరిన వెంటనే రాణి వారికి ఈ గ్రామము ను ఏర్పాటు చేసెను. [[గోదావరి]] తీరప్రాంత గ్రామము అయినందున [[వరి]] పంట అత్యధికంగా పండించువారు కలరు. మలిపంటగా [[పసుపు]], [[కంద]] పండిస్తారు. ఇవేకాక [[పూలు|పూలతోటలు]], [[కూరగాయలు|కూరగాయల]] తోటలు కూడా కలవు. |
||
==గణాంకాలు== |
==గణాంకాలు== |
||
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6748.<ref |
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6748.<ref name="censusindia.gov.in"/> ఇందులో పురుషుల సంఖ్య 3347, మహిళల సంఖ్య 3401, గ్రామంలో నివాసగ్రుహాలు 1626 ఉన్నాయి. |
||
==సౌకర్యాలు== |
==సౌకర్యాలు== |
||
;విద్యాసౌకర్యాలు |
;విద్యాసౌకర్యాలు |
00:32, 9 సెప్టెంబరు 2015 నాటి కూర్పు
కాకరపర్రు | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | పశ్చిమ గోదావరి |
మండలం | పెరవలి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 6,574 |
- పురుషులు | 3,312 |
- స్త్రీలు | 3,262 |
- గృహాల సంఖ్య | 1,671 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
కాకరపర్రు, పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలానికి చెందిన గ్రామము.[1]. పాలకొల్లు మరియు నిడదవోలు ప్రధాన రహదారిపై పెరవలికి మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న ప్రశాంతమైన గ్రామము. ఊరిలో ప్రధానంగా బ్రాహ్మణులకు ప్రాధాన్యం కలదు. ఈ గ్రామం ఒకప్పుడు అగ్రహారం. రాణి రుద్రమదేవి ద్రాక్షారామ సందర్సన సమయములో బ్రాహ్మణులు కొంతమంది వారికి గోదావరి తీర ప్రాంతమునందు ఒక స్థానము కల్పించమని కోరిన వెంటనే రాణి వారికి ఈ గ్రామము ను ఏర్పాటు చేసెను. గోదావరి తీరప్రాంత గ్రామము అయినందున వరి పంట అత్యధికంగా పండించువారు కలరు. మలిపంటగా పసుపు, కంద పండిస్తారు. ఇవేకాక పూలతోటలు, కూరగాయల తోటలు కూడా కలవు.
గణాంకాలు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6748.[1] ఇందులో పురుషుల సంఖ్య 3347, మహిళల సంఖ్య 3401, గ్రామంలో నివాసగ్రుహాలు 1626 ఉన్నాయి.
సౌకర్యాలు
- విద్యాసౌకర్యాలు
ఊరిలో ఒక ఉన్నత పాఠశాల, రెండు మాద్యమిక పాఠశాలలు కలవు. ప్రక్కన కల అజ్జరం, మరియు తీపర్రు ల నుండి కూడా ఉన్నత పాఠశాలా విద్యకొరకు ఇక్కడికే వస్తారు.
- రవాణా
ప్రధాన రహదారిలో ఉండుట వలన ఈ గ్రామము మీదుగా పలు బస్సులు ప్రయాణించును.
- నీటి వనరులు
విజ్జేశ్వరం నుండి పెద్దకాలువ వస్తుంది. రెండు మంచినీటి చెరువులు, ఒక ఊర చెరువు కలవు.
- ప్రముఖులు
- ప్రముఖ కవి, వచనకర్త అయిన ఉషశ్రీ అసలు పేరు పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు (1928 - 1990) యొక్క జన్మస్థలం.
- ప్రముఖ వేద పండితులు, ప్రాచీన గ్రంథ అనువాదకులైన చర్ల గణపతిశాస్త్రి మరియు వీరి తండ్రి సంస్కృతాంధ్ర పండితుడు, విమర్శకుడు అయిన చర్ల నారాయణ శాస్త్రి గార్ల జన్మస్థలం.