రుక్మిణీదేవి అరండేల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
కొన్ని సవరణలు + రాష్ట్రపతి అభ్యర్ధిత్వం
పంక్తి 1: పంక్తి 1:
[[బొమ్మ:Rukmini Devi.jpg|thumb|right|రుక్మిణీదేవి అరండేల్ ]]
[[బొమ్మ:Rukmini Devi.jpg|thumb|right|రుక్మిణీదేవి అరండేల్ ]]
'''రుక్మిణీదేవి అరండేల్''' [[తమిళనాడు]]లోని [[చెన్నై]]లో కళా క్షేత్ర నాట్యపాఠశాల వ్యవస్థాపకురాలు.ఆమె స్వయంగా నృత్య కళాకారిణి. కళలయందు ఆమెకున్న మక్కువ ఆమెను కర్ణాటక సంగీతం, బాలే, [[భరతనాట్యం|భరతనాట్యాల]]లో ప్రావీణ్యం సంపాదించేలా చేశాయి. ఆమె భరత నాట్యం శిక్షణ కొరకు పాఠసాల స్థాపించి భరతనాట్యం ప్రాచుర్యము, గౌరవము ఇనుమడింప చేసింది. ఆమె ఎన్నోవ్యయప్రయాసలకు లోనయి ఈ ప్రయత్నాన్ని విజయ వంతం చేశారు.
'''రుక్మిణీదేవి అరండేల్''' [[తమిళనాడు]]లోని [[చెన్నై]]లో '''కళాక్షేత్ర''' నాట్యపాఠశాల వ్యవస్థాపకురాలు. ఆమె స్వయంగా నృత్య కళాకారిణి. కళలయందు ఆమెకున్న మక్కువ ఆమెను కర్ణాటక సంగీతం, బాలే, [[భరతనాట్యం|భరతనాట్యాల]]లో ప్రావీణ్యం సంపాదించేలా చేశాయి. ఆమె భరత నాట్యం శిక్షణ కొరకు పాఠశాల స్థాపించి భరతనాట్యం ప్రాచుర్యము, గౌరవము ఇనుమడింప చేసింది. ఆమె ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఈ ప్రయత్నాన్ని విజయ వంతం చేసింది.


== జననం ==
== జననం ==
[[బొమ్మ:Rukmini Annie.jpg|thumb|అనీబీసెంట్‍తో రుక్మిణీదేవి మరియు ఆమె భర్త జార్జ్ అరండేల్]]
[[బొమ్మ:Rukmini Annie.jpg|thumb|అనీబీసెంట్‍తో రుక్మిణీదేవి మరియు ఆమె భర్త జార్జ్ అరండేల్]]
ఈమె [[1904]]వ సంవత్సరం, [[ఫిబ్రవరి 29]]వ తారీఖున నీలఖంఠ శాస్త్రి,శేషమ్మ దంపతులకు తమిళనాడులో ఉన్న [[మదురై]]లో జన్మించింది. కళలయందు కల ఆసక్తి వలన పెద్దలు నిర్ణయించిన బాల్య వివాహాన్ని చేసుకోవడానికి నిరాకరించింది. ఆతరువాత కర్ణాటక సంగీతాన్ని అభ్యసించడం ఆరంభించింది. తన ఏడవ సంవత్సరంలో తండ్రి పని చేసే దివ్యజ్ఞాన సమాజం (థియాసాఫికల్ సొసైటీ}లో చేరింది.
ఈమె [[1904]]వ సంవత్సరం, [[ఫిబ్రవరి 29]]వ తారీఖున నీలకంఠశాస్త్రి,శేషమ్మ దంపతులకు తమిళనాడులో ఉన్న [[మదురై]]లో జన్మించింది. కళలయందు కల ఆసక్తి వలన పెద్దలు నిర్ణయించిన బాల్య వివాహాన్ని చేసుకోవడానికి నిరాకరించింది. ఆతరువాత కర్ణాటక సంగీతాన్ని అభ్యసించడం ఆరంభించింది. తన ఏడవ సంవత్సరంలో తండ్రి పని చేసే [[దివ్యజ్ఞాన సమాజం]] (థియాసాఫికల్ సొసైటీ}లో చేరింది.


== వివాహం ==
== వివాహం ==
ఈమె తన అభిరుచులకతో, ఆలోచనలతో ఏకీభవించిన అరండేల్ అనే విదేశీయుణ్ణి ప్రేమించి పెళ్ళి చేసుకుంది. అప్పుడు ఆమె వయసు 16,అరండేల్ కు 40. వీరి వివాహము పెద్దల విపరీతమైన అభ్యంతరాల మధ్య [[ముంబయ్]] లో రిజిస్టర్ ఆఫీసులోజరిగింది.
ఈమె తన అభిరుచులకతో, ఆలోచనలతో ఏకీభవించిన అరండేల్ అనే విదేశీయుణ్ణి ప్రేమించి పెళ్ళి చేసుకుంది. అప్పుడు ఆమె వయసు 16, అరండేల్ కు 40. వీరి వివాహము పెద్దల విపరీతమైన అభ్యంతరాల మధ్య [[ముంబై]]లో రిజిస్టర్ ఆఫీసులో జరిగింది.


== నాట్య అభ్యాసం ==
== నాట్య అభ్యాసం ==
వివాహానంతరం ఈమె తన భర్తతో అనేక ప్రదేశాలను దర్శిందచే అవకాశం లభించింది.ఆమె తనకు సహజంగానే ఉన్న కళలయందున్న ఆసక్తిచేత అన్నాబావ్లే అనే రష్యా కళాకారిణి చేసిన బాలే నృత్యము చేత ఆకర్షించబడి,ఆమె సహాయంతోనే ఆమె గురువైన కిళియోనర్టిని గురువుగా స్వీకరించి రుక్మిణీ దేవి బాలే నృత్యాన్ని అభ్యసించింది. ఆపై అన్నాబావ్లే సలహా అనుసరించి తన భరతనాట్య శిక్షణకు కావసిన ప్రయత్నాలు ప్రారంభించింది.కాని ఆరంభంలో అనేక తిరస్కారాలను చవిచూసింది.ఆ రోజులలో స్త్రీలు నాట్యాన్ని అభ్యసించడం అవమానంగా భావించడం చేత ఆరంభంలో అనేక విమర్శలు ఎదుకున్నా ఆమె తన పట్టు విడవకుండా మీనాక్షి సుందరం పిళ్ళై దగ్గర శిష్యరికం చేసి భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించింది.
వివాహానంతరం ఈమె తన భర్తతో అనేక ప్రదేశాలను దర్శించే అవకాశం లభించింది. ఆమె తనకు సహజంగానే ఉన్న కళలయందున్న ఆసక్తిచేత అన్నాబావ్లే అనే రష్యా కళాకారిణి చేసిన బాలే నృత్యము పట్ల ఆకర్షితురాలై, ఆమె సహాయంతోనే ఆమె గురువైన కిళియోనర్టిని గురువుగా స్వీకరించి రుక్మిణీ దేవి బాలే నృత్యాన్ని అభ్యసించింది. ఆపై అన్నాబావ్లే సలహా అనుసరించి తన భరతనాట్య శిక్షణకు కావసిన ప్రయత్నాలు ప్రారంభించింది. కాని ఆరంభంలో అనేక తిరస్కారాలను చవిచూసింది. ఆ రోజులలో స్త్రీలు నాట్యాన్ని అభ్యసించడం అవమానంగా భావించడం చేత ఆరంభంలో అనేక విమర్శలు ఎదుకున్నా ఆమె తన పట్టు విడవకుండా మీనాక్షి సుందరం పిళ్ళై దగ్గర శిష్యరికం చేసి భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించింది.


== అరంగేట్ట్రం ==
== అరంగేట్ట్రం ==
పంక్తి 18: పంక్తి 18:
ఐర్లాండ్ కవి ఆమె యొక్క ప్రతిభను పది మందికి పంచి పెట్ట మని,అందుకు తగిన విధంగా నాట్య పాఠశాల ఆరంభించాలని కోరిక వెలిబుచ్చాడు.కవి జేంస్ కోరిక ఆమెను నాట్య పాఠశాల ఆరంభించేలా ఉత్తేజ పరచింది. ప్రారంభంలో ఆమె నాట్య పాఠశాలకు "ఇంటర్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్" నామకరణం చేసి అనేక మంది ప్రముఖుల సమక్షం లో జరిగింది.తరువాత కాలంలో అదే కళాక్షేత్రంగా రూపుదిద్దుకుంది.
ఐర్లాండ్ కవి ఆమె యొక్క ప్రతిభను పది మందికి పంచి పెట్ట మని,అందుకు తగిన విధంగా నాట్య పాఠశాల ఆరంభించాలని కోరిక వెలిబుచ్చాడు.కవి జేంస్ కోరిక ఆమెను నాట్య పాఠశాల ఆరంభించేలా ఉత్తేజ పరచింది. ప్రారంభంలో ఆమె నాట్య పాఠశాలకు "ఇంటర్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్" నామకరణం చేసి అనేక మంది ప్రముఖుల సమక్షం లో జరిగింది.తరువాత కాలంలో అదే కళాక్షేత్రంగా రూపుదిద్దుకుంది.


== పాఠశాల నిర్వాహం ==
== పాఠశాల నిర్వహణ ==
నాట్య పాఠశాలకు ఆమె మొదటి గురువైన సుందరం పిళ్ళై ,అతని అల్లుడు చొక్కలింగం పిళ్ళై ఉపాధ్యాయులుగా ఉన్నారు.మొదటి విద్యార్ధుల సంఖ్య కేవం నలుగురు మాత్రమే.ఈ పాఠశాలలో నాట్యమేకాక సంగీతమూ నేర్పుతారు.అందమైన తోటలు,తామర కొలనులు,సంప్రదాయమైన కట్టడాలు ఈ పాఠశాలను నాట్య దేవాలయంలా చేశాయి.అడూగడుగునా ఆమె కృషి,అభిరుచి ప్రతిభింభిస్తూ ఈ పాఠశాల నాట్య రంగానికి ఎనలేని కృషి చేస్తూ ఉంది.ఈ పాఠశాల ఆమె సేవను చిరస్తాయిని చేసి చిరకాలం గుర్తుంచుకునేలా చేసినంది.
నాట్య పాఠశాలకు ఆమె మొదటి గురువైన సుందరం పిళ్ళై, అతని అల్లుడు చొక్కలింగం పిళ్ళై ఉపాధ్యాయులుగా ఉన్నారు. మొదటి విద్యార్ధుల సంఖ్య కేవం నలుగురు మాత్రమే. ఈ పాఠశాలలో నాట్యమేకాక సంగీతమూ నేర్పుతారు.అందమైన తోటలు,తామర కొలనులు,సంప్రదాయమైన కట్టడాలు ఈ పాఠశాలను నాట్య దేవాలయంలా చేశాయి. అడుగడుగునా ఆమె కృషి, అభిరుచి ప్రతిభింభిస్తూ ఈ పాఠశాల నాట్య రంగానికి ఎనలేని కృషి చేస్తూ ఉంది. పాఠశాలకు ఆమె సేవ ఆమెను చిరకాలం గుర్తుంచుకునేలా చేసింది.


== బిరుదులు ==
== బిరుదులు ==
రుక్మిణీదేవి సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆమెను" పద్మభూషణ్",శాంతినికేతన్ "దేశికోత్తం"బిరుదులతో సత్కరించింది.భరతనాట్యానికి గుర్తింపు గౌరవాన్ని కలిగించి,దానిలోని దైవీక తత్వాన్ని ప్రపంచానికి చాటిన ఘనతలో రుక్మిణీ దేవి అరండేల్ కు ప్రదాన పాత్ర ఉంది. కళాక్షేత్ర విద్యార్ధులు నేడు వివిధ రంగాలలో ప్రకాశిస్తున్న వారు అనేకమంది.
రుక్మిణీదేవి సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆమెను "పద్మభూషణ్", శాంతినికేతన్ "దేశికోత్తమ" బిరుదులతో సత్కరించింది. భరతనాట్యానికి గుర్తింపు గౌరవాన్ని కలిగించి,దానిలోని దైవీక తత్వాన్ని ప్రపంచానికి చాటిన ఘనతలో రుక్మిణీ దేవి అరండేల్ కు ప్రదాన పాత్ర ఉంది. కళాక్షేత్ర విద్యార్ధులు నేడు వివిధ రంగాలలో ప్రకాశిస్తున్న వారు అనేకమంది.

==ఇతర విశేషాలు==
[[మొరార్జీ దేశాయ్]] [[ప్రధానమంత్రి]]గా ఉన్నపుడు రుక్మిణీదేవిని భారత [[రాష్ట్రపతి]] అభ్యర్ధిత్వానికి పరిశీలించారు.


<!-- వర్గాలు -->
<!-- వర్గాలు -->

03:14, 8 ఆగస్టు 2007 నాటి కూర్పు

రుక్మిణీదేవి అరండేల్

రుక్మిణీదేవి అరండేల్ తమిళనాడులోని చెన్నైలో కళాక్షేత్ర నాట్యపాఠశాల వ్యవస్థాపకురాలు. ఆమె స్వయంగా నృత్య కళాకారిణి. కళలయందు ఆమెకున్న మక్కువ ఆమెను కర్ణాటక సంగీతం, బాలే, భరతనాట్యాలలో ప్రావీణ్యం సంపాదించేలా చేశాయి. ఆమె భరత నాట్యం శిక్షణ కొరకు పాఠశాల స్థాపించి భరతనాట్యం ప్రాచుర్యము, గౌరవము ఇనుమడింప చేసింది. ఆమె ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఈ ప్రయత్నాన్ని విజయ వంతం చేసింది.

జననం

అనీబీసెంట్‍తో రుక్మిణీదేవి మరియు ఆమె భర్త జార్జ్ అరండేల్

ఈమె 1904వ సంవత్సరం, ఫిబ్రవరి 29వ తారీఖున నీలకంఠశాస్త్రి,శేషమ్మ దంపతులకు తమిళనాడులో ఉన్న మదురైలో జన్మించింది. కళలయందు కల ఆసక్తి వలన పెద్దలు నిర్ణయించిన బాల్య వివాహాన్ని చేసుకోవడానికి నిరాకరించింది. ఆతరువాత కర్ణాటక సంగీతాన్ని అభ్యసించడం ఆరంభించింది. తన ఏడవ సంవత్సరంలో తండ్రి పని చేసే దివ్యజ్ఞాన సమాజం (థియాసాఫికల్ సొసైటీ}లో చేరింది.

వివాహం

ఈమె తన అభిరుచులకతో, ఆలోచనలతో ఏకీభవించిన అరండేల్ అనే విదేశీయుణ్ణి ప్రేమించి పెళ్ళి చేసుకుంది. అప్పుడు ఆమె వయసు 16, అరండేల్ కు 40. వీరి వివాహము పెద్దల విపరీతమైన అభ్యంతరాల మధ్య ముంబైలో రిజిస్టర్ ఆఫీసులో జరిగింది.

నాట్య అభ్యాసం

వివాహానంతరం ఈమె తన భర్తతో అనేక ప్రదేశాలను దర్శించే అవకాశం లభించింది. ఆమె తనకు సహజంగానే ఉన్న కళలయందున్న ఆసక్తిచేత అన్నాబావ్లే అనే రష్యా కళాకారిణి చేసిన బాలే నృత్యము పట్ల ఆకర్షితురాలై, ఆమె సహాయంతోనే ఆమె గురువైన కిళియోనర్టిని గురువుగా స్వీకరించి రుక్మిణీ దేవి బాలే నృత్యాన్ని అభ్యసించింది. ఆపై అన్నాబావ్లే సలహా అనుసరించి తన భరతనాట్య శిక్షణకు కావసిన ప్రయత్నాలు ప్రారంభించింది. కాని ఆరంభంలో అనేక తిరస్కారాలను చవిచూసింది. ఆ రోజులలో స్త్రీలు నాట్యాన్ని అభ్యసించడం అవమానంగా భావించడం చేత ఆరంభంలో అనేక విమర్శలు ఎదుకున్నా ఆమె తన పట్టు విడవకుండా మీనాక్షి సుందరం పిళ్ళై దగ్గర శిష్యరికం చేసి భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించింది.

అరంగేట్ట్రం

రుక్మిణీదేవి తన మొదటి నాట్య ప్రదర్శనని, థియాసాఫికల్ సొసైటి వజ్రోత్సవాలలో ఇరవై వేల మంది ప్రేక్షకుల ఎదుట చేసి పలువురి ప్రశంశలకు పాత్రురాలు అయినది. రామసామి అయ్యర్, శివసామి అయ్యర్ మొదలైన ప్రమఖుల సముఖంలో జరిగిన ఈ ప్రదర్శన జేంస్ కజిన్స్ అనే ఇర్లాండ్ కవిని ఆకర్షించింది.

నాట్య పాఠశాల ఆరంభం

ఐర్లాండ్ కవి ఆమె యొక్క ప్రతిభను పది మందికి పంచి పెట్ట మని,అందుకు తగిన విధంగా నాట్య పాఠశాల ఆరంభించాలని కోరిక వెలిబుచ్చాడు.కవి జేంస్ కోరిక ఆమెను నాట్య పాఠశాల ఆరంభించేలా ఉత్తేజ పరచింది. ప్రారంభంలో ఆమె నాట్య పాఠశాలకు "ఇంటర్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్" నామకరణం చేసి అనేక మంది ప్రముఖుల సమక్షం లో జరిగింది.తరువాత కాలంలో అదే కళాక్షేత్రంగా రూపుదిద్దుకుంది.

పాఠశాల నిర్వహణ

నాట్య పాఠశాలకు ఆమె మొదటి గురువైన సుందరం పిళ్ళై, అతని అల్లుడు చొక్కలింగం పిళ్ళై ఉపాధ్యాయులుగా ఉన్నారు. మొదటి విద్యార్ధుల సంఖ్య కేవం నలుగురు మాత్రమే. ఈ పాఠశాలలో నాట్యమేకాక సంగీతమూ నేర్పుతారు.అందమైన తోటలు,తామర కొలనులు,సంప్రదాయమైన కట్టడాలు ఈ పాఠశాలను నాట్య దేవాలయంలా చేశాయి. అడుగడుగునా ఆమె కృషి, అభిరుచి ప్రతిభింభిస్తూ ఈ పాఠశాల నాట్య రంగానికి ఎనలేని కృషి చేస్తూ ఉంది. ఈ పాఠశాలకు ఆమె సేవ ఆమెను చిరకాలం గుర్తుంచుకునేలా చేసింది.

బిరుదులు

రుక్మిణీదేవి సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆమెను "పద్మభూషణ్", శాంతినికేతన్ "దేశికోత్తమ" బిరుదులతో సత్కరించింది. భరతనాట్యానికి గుర్తింపు గౌరవాన్ని కలిగించి,దానిలోని దైవీక తత్వాన్ని ప్రపంచానికి చాటిన ఘనతలో రుక్మిణీ దేవి అరండేల్ కు ప్రదాన పాత్ర ఉంది. కళాక్షేత్ర విద్యార్ధులు నేడు వివిధ రంగాలలో ప్రకాశిస్తున్న వారు అనేకమంది.

ఇతర విశేషాలు

మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నపుడు రుక్మిణీదేవిని భారత రాష్ట్రపతి అభ్యర్ధిత్వానికి పరిశీలించారు.