వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - స: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి Bot: Parsoid bug phab:T107675
పంక్తి 595: పంక్తి 595:
|-
|-
| [[సింహావలోకనం (యశ్ పాల్ రచన)]] [http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=sin%27haavalookanan%27&author1=aaluuri%20bhujan%27garaavu&subject1=SOCIAL%20SCIENCES&year=0%20&language1=telugu&pages=382&barcode=2990100067542&author2=&identifier1=&publisher1=Rahul%20Sahitya%20Sadanam,%20Karnataka&contributor1=&vendor1=NONE&scanningcentre1=ttd,%20s.v%20digital%20library&slocation1=NONE&sourcelib1=SNL,%20Vetapalem&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-01-24&numberedpages1=&unnumberedpages1=&rights1=&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data_copy/upload/0067/547] || మూలం. [[యశ్ పాల్]]
| [[సింహావలోకనం (యశ్ పాల్ రచన)]] [http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=sin%27haavalookanan%27&author1=aaluuri%20bhujan%27garaavu&subject1=SOCIAL%20SCIENCES&year=0%20&language1=telugu&pages=382&barcode=2990100067542&author2=&identifier1=&publisher1=Rahul%20Sahitya%20Sadanam,%20Karnataka&contributor1=&vendor1=NONE&scanningcentre1=ttd,%20s.v%20digital%20library&slocation1=NONE&sourcelib1=SNL,%20Vetapalem&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-01-24&numberedpages1=&unnumberedpages1=&rights1=&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data_copy/upload/0067/547] || మూలం. [[యశ్ పాల్]]
<nowiki> </nowiki>అనువాదం. [[ఆలూరి భుజంగరావు]]
అనువాదం. [[ఆలూరి భుజంగరావు]]
|| చరిత్ర || బ్రిటీష్ కాలం నుంచీ భారతదేశంలోని సాయుధ విప్లవాలు సఫలమవ్వలేదు. దానికి కారణమేదైనా కానీ దానివల్ల సాయుధమైన విప్లవం ద్వారా బ్రిటీష్ సామ్రాజ్యపు బిగిపట్టు నుంచి స్వాతంత్రం పొందాలని ప్రయత్నించిన కొందరు మహానేతల ప్రయత్నాలు వెలుగుచూడలేదు. సాయుధ విప్లవాలకు రహస్యం ప్రాణం కావడం వాస్తవమే అయినా బ్రిటీష్ ప్రభుత్వం అంతరించాకా అయినా ఆ రహస్యాలు బయటకు వచ్చి నిజమైన విప్లవ చరిత్ర బయటకు వస్తే మంచి జరిగేది. ఐతే విప్లవయోధులను బ్రిటీష్ వారు నిర్దాక్షిణ్యమైన చట్టాలతో ఉరి, ద్వీపాంతరవాసం మొదలైన శిక్షలు విధించడంతో చాలా ప్రయత్నాల గురించి ప్రామాణికంగా చెప్పేవారూ లేక, వారి రహస్య కార్యాచరణతో పరిశోధకులు నిజనిర్ధారణ చేసే వీలూ లేకపోయింది. తమ అనుభవాలు, చారిత్రికాంశాలు రాయగల కొందరిలో కూడా సింహభాగం అత్యుక్తులు రాసారని ఈ గ్రంథకర్త ఆరోపణ. ఈ గ్రంథకర్త భగత్‌సింగ్, సుఖ్‌దేవ్ వంటి విప్లవయోధులతో కలిసి పనిచేసి విప్లవం కోసం తనవంతు కృషిచేసినవారు. తనకున్న అనుభవం, తాను చూసిన మేరకు, తెలిసిన సమాచారం క్రోడీకరించి ఎందరో విప్లవ యోధుల గురించి ప్రామాణికమైన గ్రంథాన్ని రచించారు. దీనిని మొదట మూడుభాగాలుగా ఆలూరి భుజంగరావు అనువదించి, తిరిగి ఒకే సంకలనంగా ప్రచురించారు.
|| చరిత్ర || బ్రిటీష్ కాలం నుంచీ భారతదేశంలోని సాయుధ విప్లవాలు సఫలమవ్వలేదు. దానికి కారణమేదైనా కానీ దానివల్ల సాయుధమైన విప్లవం ద్వారా బ్రిటీష్ సామ్రాజ్యపు బిగిపట్టు నుంచి స్వాతంత్రం పొందాలని ప్రయత్నించిన కొందరు మహానేతల ప్రయత్నాలు వెలుగుచూడలేదు. సాయుధ విప్లవాలకు రహస్యం ప్రాణం కావడం వాస్తవమే అయినా బ్రిటీష్ ప్రభుత్వం అంతరించాకా అయినా ఆ రహస్యాలు బయటకు వచ్చి నిజమైన విప్లవ చరిత్ర బయటకు వస్తే మంచి జరిగేది. ఐతే విప్లవయోధులను బ్రిటీష్ వారు నిర్దాక్షిణ్యమైన చట్టాలతో ఉరి, ద్వీపాంతరవాసం మొదలైన శిక్షలు విధించడంతో చాలా ప్రయత్నాల గురించి ప్రామాణికంగా చెప్పేవారూ లేక, వారి రహస్య కార్యాచరణతో పరిశోధకులు నిజనిర్ధారణ చేసే వీలూ లేకపోయింది. తమ అనుభవాలు, చారిత్రికాంశాలు రాయగల కొందరిలో కూడా సింహభాగం అత్యుక్తులు రాసారని ఈ గ్రంథకర్త ఆరోపణ. ఈ గ్రంథకర్త భగత్‌సింగ్, సుఖ్‌దేవ్ వంటి విప్లవయోధులతో కలిసి పనిచేసి విప్లవం కోసం తనవంతు కృషిచేసినవారు. తనకున్న అనుభవం, తాను చూసిన మేరకు, తెలిసిన సమాచారం క్రోడీకరించి ఎందరో విప్లవ యోధుల గురించి ప్రామాణికమైన గ్రంథాన్ని రచించారు. దీనిని మొదట మూడుభాగాలుగా ఆలూరి భుజంగరావు అనువదించి, తిరిగి ఒకే సంకలనంగా ప్రచురించారు.
||2990100067542 ||
||2990100067542 ||

14:50, 20 సెప్టెంబరు 2015 నాటి కూర్పు

అక్షరక్రమంలో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు
అంతర్జాలంలో ఉన్న విలువైన తెలుగు పుస్తకాలు మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రారంభించిన తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితా చేపట్టి అభివృద్ధి చేస్తున్నాం. డిజిటల్ లైబ్రరీలోని పలు తెలుగు పుస్తకాల లింకులు, వివరాలు జాబితా చేస్తూ కింద అక్షర క్రమంలో చేర్చుతున్నాము. వీటిలో చాలావరకూ కాపీరైట్లు లేనివే ఉన్నా కొన్ని మాత్రం కాపీరైట్ పరిధిలో ఉన్నవి ఉండివుండొచ్చు.

అంకెలు - - - - - - - - - - - - - - అం - - - - - - - - - -
- - - - - - - - - - - - - - - - - - - - - క్ష

డీఎల్‌ఐలోని తెలుగు పుస్తకాలు

పుస్తకం, లింక్ రచయిత కాటగిరీ పుస్తకం గురించి డి.ఎల్.ఐ. బార్‌కోడ్ ప్రచురణ సంవత్సరం
సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము-మొదటి సంపుటము [1] సం.మామిడిపూడి వేంకటరంగయ్య కోశము మామిడిపూడి వేంకటరంగయ్య తెలుగు విజ్ఞానసరస్వాన్ని నిర్మించిన వైతాళికుల్లో ఒకరు. ఇది ఆయన కృషిచేసి వెలువరించిన విజ్ఞానకోశము. 2990100051587 1958
సంకేతాక్షర నిఘంటువు [2] మంగర కోటేశ్వరరావు నిఘంటువు ఇది అబ్రివేషన్స్ యొక్క నిఘంటువు. 2020120000066 1995
సంకీర్తనల లక్షణము-1 [3] తాళ్ళపాక చిన తిరుమలాచార్య సంగీతం తాళ్ళపాక అన్నమాచార్యులు 32వేల తెలుగు సంకీర్తనలతో పాటు తన వారసులను కూడా వాగ్గేయకారుల్ని చేసి తెలుగు సారస్వతానికి అందించారు. వారిలో ఒకరైన తాళ్ళపాక చిన తిరుమలాచార్యులు వ్రాసిన సంకీర్తనల లక్షణ గ్రంథమిది. 2990100049747 1990
సంగీత చంద్రహాస నాటకము [4] మోరంపూడి రామరాజు నాటకం 2020050015126 1941
సంగీత జయంతి జయపాలము [5] మద్దూరి శ్రీరామమూర్తికవి నాటకం 2020050014570 1930
సంగీత జయంతి జయపాలము (నాటకం) [6] హనుమంతవజ్ఝుల జగన్నాధశర్మ నాటకం 2020050015775 1925
సత్కథా మంజరి [7] గొల్లపూడి శ్రీరామశాస్త్రి కథా సాహిత్యం, బాల సాహిత్యం ఏ విషయాన్ని ఎవరికి బోధించాలన్నా కథలే శరణ్యము. మరీ ముఖ్యంగా ఆ వినేవారు బాలలైతే కథలు మరింత ఉపకరిస్తాయి. అందుకే మొదటి నుంచి ప్రతి కథనూ నీతితో ముగించడం, ఏ నీతినైనా కథగా చేసి చెప్పడం వాడుకైంది. ఆ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కథలు వచ్చాయి. అటువంటి కథలను సేకరించి రచయిత ఈ గ్రంథరూపంలో గుదిగుచ్చారు. 2030020024604 1929
సత్యరాజా పూర్వదేశ యాత్రలు-ద్వితీయ భాగం [8] కందుకూరి వీరేశలింగం పంతులు నవల సంఘసేవలో వీరేశలింగం ఎంత కృషి చేసాడో, సాహిత్యంలోనూ అంతే కృషి జరిపాడు. చదువుకునే రోజుల్లోనే రెండు శతకాలు రాసాడు. పత్రికలకు వ్యాసాలు రాస్తూ ఉండేవాడు. వివేకవర్ధనిలో సులభశైలిలో రచనలు చేసేవాడు. వ్యావహారిక భాషలో రచనలు చేసిన ప్రథమ రచయితలలో ఆయన ఒకడు. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు భాషల్లో అద్వితీయ ప్రతిభ కలవాడు కందుకూరి. ఆయన 130 కి పైగా గ్రంథాలు వ్రాసాడు. ఆన్ని గ్రంధాలు వ్రాసిన వారు తెలుగులో అరుదు. రాజశేఖర చరిత్ర అనే నవల, సత్యరాజా పూర్వ దేశయాత్రలు ఆయన రచనలలో ప్రముఖమైనవి. 2030020024666 1950
సత్య వాక్యము [9] హనుమత్ సూర్య కవులు వ్యక్తిత్వ వికాసం, నీతి సత్యమనే దివ్యభావనకు, వాస్తవమనే విషయ వ్యవహారానికి భేదముందని భారతీయ చింతనాపరుల భావన. సత్యాన్ని తెలుసుకోవడం భారతీయ చింతనలో గాఢమైన విషయం. ఈ సత్యం గురించి తెలియజెప్పడం ఈ పుస్తకం ముఖ్యోద్దేశం 2020050019161 1914
సత్యహరిశ్చంద్రనాటకము కందుకూరి వీరేశలింగం పంతులు నాటకము 9000000001117 1950
సత్య హరిశ్చంద్రీయము (కోలాచలం శ్రీనివాసరావు) [10] కోలాచలం శ్రీనివాసరావు నాటకం, పౌరాణికం కోలాచలం శ్రీనివాసరావు (1854 - 1919) బళ్ళారికి చెందిన సుప్రసిద్ధ నాటక రచయిత మరియు న్యాయవాది. రామరాజు చరిత్రము ఆయన ప్రముఖ రచన. ఆయన రచించిన ఈ నాటకానికి ఆధారం హరిశ్చంద్రుని కథ. హరిశ్చంద్రుడు హిందూ రాజులలో బహుళ ప్రసిద్ది చెందినవాడు. ఇతడు సత్యమునే పలుకవలెనని అబద్దము చెప్పరాదనే నియమము కలిగినవాడు. ఈ కథ తెలుగు నాటకరంగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన రచన. 2030020025128 1920
సత్య హరిశ్చంద్రీయము (బలిజేపల్లి లక్ష్మీకాంతం) [11] బలిజేపల్లి లక్ష్మీకాంతం నాటకం, పౌరాణికం బలిజేపల్లి లక్ష్మీకాంతం లేదా లక్ష్మీకాంత కవి (1881 - 1953) స్వాతంత్ర్య సమరయోధులు, అవధాని, నాటక రచయిత, రంగస్థల మరియు సినిమా నటులు. వీరు రచించిన నాటకాలలో హరిశ్చంద్ర చాలా ప్రసిద్ధిచెందినది. ఆయన రాసిన హరిశ్చంద్ర నాటకమే ఇప్పటివరకూ రకరకాల ఘట్టాలుగానూ, పూర్తి నాటకంగానూ ఆంధ్రదేశమంతటా ప్రదర్శింపబడుతోంది. దీనిని సినిమాగా తీసినప్పుడూ ఆయన నాటకమే ఉపయోగించారు. 2030020025105 1942
సత్యా ద్రౌపది సంవాదము [12] కనుపర్తి వరలక్ష్మమ్మ పాటలు, జానపద గీతాలు 1919 లో ఆంగ్లానువాదా కథ అయిన సౌదామినితో రచనలు చేయడం ప్రారంభించారు . లేడీస్ క్లబ్ , రాణి మల్లమ్మ , మహిళా మహోదయం , పునః ప్రతిష్ట వంటి నాటికలు , ‘ద్రౌపది వస్త్ర సంరక్షణ ‘ అనే ద్విపద కావ్యం , ‘సత్యా ద్రౌపది సంవాదం’’ , నాదు మాట’ మొదలైన పద్య రచనలు చేసారు . ‘నమో ఆంధ్ర మాతా’ పేరుతో గేయాలు రాసారు . గాంధీ మీద దండకం కూడా రచించారు . ఇవే కాకుండా పిల్లల పాటలు , నవలలు , పిట్ట కథలు , జీవిత చరిత్రలు ,కథలు అనేక ప్రక్రియలలో రచనలు చేసారు . వరలక్ష్మమ్మ కథలు కొన్ని తమిళ , కన్నడ , హిందీ భాషలలోకి అనువాదమయ్యాయి . ప్రపంచ తెలుగు మహాసభలో సన్మానం పొందిన రచయిత్రి. పూర్వపు స్త్రీల పాటలను అనుసరించి ఈ పాటను రాశారు. 2030020025629 1926
స్వప్న కుమారము [13] రాయప్రోలు సుబ్బారావు ఖండకావ్యం నవ్య కవితా పితామహునిగా పేరుపొందిన రాయప్రోలు సుబ్బారావు (1892 - 1984) తెలుగులోభావ కవిత్వానికి ఆద్యుడు. ఈయన 1913లో వ్రాసిన తృణకంకణము తో తెలుగు కవిత్వములో నూతన శకము ఆరంభమైనదని అంటారు. ఇందులో ఈయన అమలిన శృంగార తత్వాన్ని ఆవిష్కరించాడు. ప్రేమ పెళ్లికి దారితీయని యువతీయువకులు స్నేహితులుగా మిగిలిపోవడానికి నిర్ణయించుకున్న ఇతివృత్తముతో ఖండకావ్య ప్రక్రియకు అంకురార్పణ చేశాడు.ఇది ఆయన రాసిన పద్యకావ్యం 2030020025260 1953
స్వప్న వాసవదత్తం [14] మూలం.భాసుడు, అనువాదం.కాటూరి వెంకటేశ్వరరావు నాటకం, అనువాదం ఈ నాటక నాయికా నాయకులు వాసవదత్త, ఉదయనుడు. వాసవదత్తకూ ఉదయనునికీ వివాహమయినా కొన్ని రాజకీయకారణాలవల్ల ఉదయనునికి మరొ రాకుమారితో వివాహం అవసరమవుతుంది. మంత్రి యుగంధరుని ప్రణాళిక మేరకు వాసవదత్త అగ్ని ప్రమాదంలో మరణించినట్టుగ నటించి ఉదయనుని అంత:పురంలోనే ఉదయనునికి కూడా తెలియకుండా అజ్ఞాతంగా ఉంటుంది. ఒకనాడు వాసవదత్త విరహంతో బాధ పడుతున్న ఉదయనుడు ఉద్యానవనంలో నిద్రిస్తూ వాసవదత్త వచ్చినట్టు కలగంటూ ఉంటాడు. ఆ సమయంలో నిజంగానే వాసవదత్త అక్కడికి వస్తుంది. నిదరలో పలవరిస్తున్న ఉదయనుడు వాసవదత్త చెయ్యి పట్టుకుంటాడు. ఇటువంటి నాటకీయమయిన పరిణామాలతో ఎంతో ఉత్కంఠతో సాగి చివరకు సుఖాంతమవుతుంది. కలలో కనిపించిన వాసవదత్త చివరికి నిజంగానే ప్రత్యక్షం కావడమే కథాంశం కనుక ఈ నాటకానికి స్వప్న వాసవదత్తం అని పేరు వచ్చింది. 2030020024851 1946
స్వప్న భంగం [15] సి.నారాయణ రెడ్డి కవిత్వం సి.నా.రె. గా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి, తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను ఆయనకు 1988లో విశ్వంభర కావ్యానికి గాను ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారె రాజ్యసభ సభ్యునిగా కూడా నియమితుడయ్యాడు. తెలుగు చలన చిత్ర రంగములో ఆయన రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఆయన రచించిన కావ్యం ఇది. 2030020025072 1955
స్వప్నం [16] భమిడిపాటి కామేశ్వరరావు నాటకాల సంపుటి 2020120000723 1955
సృజన త్రైమాసపత్రిక (1968 ఆగస్టు-అక్టోబరు) [17] సంపాదకుడు: ధనకుధరం వరదాచార్యులు త్రైమాసపత్రిక 2990100049734 1968
సృజన త్రైమాసపత్రిక (1968 నవంబరు- 1969 జనవరి) [18] సంపాదకుడు: వివరాలు లేవు త్రైమాసపత్రిక 2990100049737 1968, 1969
సృజన త్రైమాసపత్రిక (1969 నవంబరు- 1970 జనవరి) [19] సంపాదకుడు: వివరాలు లేవు త్రైమాసపత్రిక 2990100049738 1969, 1970
సృజన త్రైమాసపత్రిక (1970 ఫిబ్రవరి-ఏప్రిల్) [20] సంపాదకుడు: వివరాలు లేవు త్రైమాసపత్రిక 2990100049739 1970
సృజన త్రైమాసపత్రిక (1970 మే-జులై) [21] సంపాదకుడు: ధనకుధరం వరదాచార్యులు త్రైమాసపత్రిక 2990100049736 1970
సృజన త్రైమాసపత్రిక (1970 ఆగస్టు-అక్టోబరు) [22] సంపాదకుడు: ధనకుధరం వరదాచార్యులు త్రైమాసపత్రిక 2990100049735 1970
స్వతంత్ర(తెలుగు) మాసపత్రిక (1948 సెప్టెంబరు) [23] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2020050004150 1948
స్వతంత్ర(తెలుగు) మాసపత్రిక (1949 ఫిబ్రవరి) [24] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2020050004137 1949
స్వతంత్ర(తెలుగు) మాసపత్రిక (1949 మార్చి) [25] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2020050004138 1949
స్వతంత్ర(తెలుగు) మాసపత్రిక (1949 ఏప్రిల్) [26] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2020050004139 1949
స్వతంత్ర(తెలుగు) మాసపత్రిక (1949 మే) [27] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2020050004141 1949
స్వతంత్ర(తెలుగు) మాసపత్రిక (1949 జూన్) [28] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2020050004142 1949
స్వతంత్ర(తెలుగు) మాసపత్రిక (1949 ఆగస్టు) [29] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2020050004144 1949
స్వతంత్ర(తెలుగు) మాసపత్రిక (1949 సెప్టెంబరు) [30] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2020050004147 1949
స్వతంత్ర(తెలుగు) మాసపత్రిక (1949 అక్టోబరు) [31] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2020050004152 1949
స్వతంత్ర(తెలుగు) మాసపత్రిక (1949 నవంబరు) [32] సంపాదకుడు: వివరాలు లేవు మాసపత్రిక 2020050004155 1949
సత్యా వివాహము [33] జంగా హనుమయ్య చౌదరి పద్య కావ్యం సత్యభామ సత్రాజిత్తు కుమార్తె. శ్రీకృష్ణుని అష్టభార్యలలో ఒకరు. ఈమె భూదేవి అవతారం అని విశ్వసిస్తారు. గోదాదేవి సత్యభామ అవతారం అని అంటారు. ఇది ఆయన రచించిన పద్యకావ్యం 2030020025326 1925
సతీ తులసి (నాటకం) [34] రామనారాయణ కవులు నాటకం, పౌరాణికం రామనారాయణ కవులు రచించిన ఈ నాటకానికి పురాణ ప్రఖ్యాతమైన కథ ఆధారం. తులసీ జలంధరుల కథ దీనికి మూలం. అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ నాటకాన్ని పలువురు తులసీ జలంధర నాటకంగా పేర్కొనేవారు. 2030020025232 1930
సతీ సక్కుబాయి (సోమరాజు రామానుజరావు) [35] సోమరాజు రామానుజరావు నాటకం సోమరాజు రామానుజరావు బహుగ్రంథకర్తయైన నాటకకర్త, నాటక ప్రయోక్త. ఆయన చారిత్రిక, సాంఘిక, పౌరాణిక నాటకాలను రచించడమే కాక ప్రదర్శనలను నిర్వహించడంలో కృషిచేశారు ఆయన తెలుగు సినిమా తొలినాళ్ల రచయితగా విజయవంతమైన సినిమాకు కథ అందించడం విశేషం. ఆయన రాసిన నాటకాల్లో ఇది ఒకటి. 2030020025011 1933
సతీ సక్కుబాయి [36] కొచ్చెర్లకోట కామేశ్వరరావు నాటకం సక్కుబాయి ప్రముఖ భక్తురాలు. ఆమె కథ చాలా ప్రాచుర్యం పొందింది. అత్తగారి ఆరళ్ళు భరించి, కృష్ణునిపై భక్తిని పెంచుకున్న ఆమెకు అత్తగారు చేయలేని పనిని అప్పగించినప్పుడు కృష్ణుడే కాపాడాడని ప్రతీతి. ఆమె కథను మహిళాభ్యుదయంతో ముడిపెట్టి ఈ నాటకాన్ని రచించారు. 2030020024692 1931
సతీమణి [37] పనప్పాకం శ్రీనివాసాచార్యులు పద్యకావ్యం ఒకానొక సాధ్వీమణి కథను ఆంగ్లసాహిత్యం నుంచి స్వీకరించి తనకు తోచిన రీతిగా పెంపుజేసి తెలుగు వాతావరణం కల్పించి రచించిన కావ్యమిది. దీనిలోని భాగాన్ని ఎఫ్.ఎ. పరీక్షకు పాఠ్యాంశంగా స్వీకరించాకా ప్రచురించిన రెండవ ముద్రణ ప్రతి ఇది. 2030020025153 1900
సనాతన సారధి(1972 మార్చి సంచిక) [38] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100049525 1972
సనాతన సారధి(1972 ఏప్రిల్ సంచిక) [39] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100066504 1972
సనాతన సారధి(1972 మే సంచిక) [40] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100066505 1972
సనాతన సారధి(1972 జూన్ సంచిక) [41] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100049524 1972
సనాతన సారధి(1972 జులై సంచిక) [42] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100066506 1972
సనాతన సారధి(1972 ఆగస్టు, సెప్టెంబరు సంచిక) [43] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100066507 1972
సనాతన సారధి(1972 అక్టోబరు సంచిక) [44] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100066498 1972
సనాతన సారధి(1972 నవంబరు సంచిక) [45] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100066501 1972
సనాతన సారధి(1972 డిసెంబరు సంచిక) [46] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100066502 1972
సనాతన సారధి(1973 జనవరి సంచిక) [47] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100066503 1973
సనాతన సారధి(1973 ఫిబ్రవరి సంచిక) [48] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100066508 1973
సనాతన సారధి(1974 జనవరి సంచిక) [49] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100071572 1974
సనాతన సారధి(1979 జనవరి సంచిక) [50] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100068699 1979
సనాతన సారధి(1979 ఫిబ్రవరి సంచిక) [51] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100068710 1979
సనాతన సారధి(1979 మార్చి సంచిక) [52] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100068705 1979
సనాతన సారధి(1979 ఏప్రిల్ సంచిక) [53] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100068697 1979
సనాతన సారధి(1979 మే సంచిక) [54] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100068707 1979
సనాతన సారధి(1979 జూన్ సంచిక) [55] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100068703 1979
సనాతన సారధి(1979 జులై సంచిక) [56] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100068701 1979
సనాతన సారధి(1979 ఆగస్టు సంచిక) [57] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100068691 1979
సనాతన సారధి(1979 సెప్టెంబరు సంచిక) [58] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100068712 1979
సనాతన సారధి(1979 అక్టోబరు సంచిక) [59] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100068693 1979
సనాతన సారధి(1979 డిసెంబరు సంచిక) [60] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100068695 1979
సనాతన సారధి(1980 జనవరి సంచిక) [61] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100068700 1980
సనాతన సారధి(1980 ఫిబ్రవరి సంచిక) [62] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100068711 1980
సనాతన సారధి(1980 మార్చి సంచిక) [63] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100068706 1980
సనాతన సారధి(1980 ఏప్రిల్ సంచిక) [64] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100068698 1980
సనాతన సారధి(1980 మే సంచిక) [65] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100068708 1980
సనాతన సారధి(1980 జూన్ సంచిక) [66] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100068704 1980
సనాతన సారధి(1980 జులై సంచిక) [67] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100068702 1980
సనాతన సారధి(1980 ఆగస్టు సంచిక) [68] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100068692 1980
సనాతన సారధి(1980 సెప్టెంబరు సంచిక) [69] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100068713 1980
సనాతన సారధి(1980 అక్టోబరు సంచిక) [70] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100068694 1980
సనాతన సారధి(1980 డిసెంబరు సంచిక) [71] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100068696 1980
సనాతన సారధి(1991 ఫిబ్రవరి సంచిక) [72] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100071576 1991
సనాతన సారధి(1991 మార్చి సంచిక) [73] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100071579 1991
సనాతన సారధి(1991 ఏప్రిల్ సంచిక) [74] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100071573 1991
సనాతన సారధి(1991 మే సంచిక) [75] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100071579 1991
సనాతన సారధి(1991 జూన్ సంచిక) [76] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100071578 1991
సనాతన సారధి(1991 జులై సంచిక) [77] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100071577 1991
సనాతన సారధి(1991 ఆగస్టు సంచిక) [78] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100071574 1991
సనాతన సారధి(1991 నవంబరు సంచిక) [79] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100071581 1991
సనాతన సారధి(1991 డిసెంబరు సంచిక) [80] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100071575 1991
సనాతన సారధి(1997 మే సంచిక) [81] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100071583 1997
సనాతన సారధి(1997 జూన్ సంచిక) [82] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100071585 1997
సనాతన సారధి(1997 జులై సంచిక) [83] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100071582 1997
సనాతన సారధి(1997 ఆగస్టు సంచిక) [84] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100071584 1997
సనాతన సారధి(1997 సెప్టెంబరు సంచిక) [85] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100071588 1997
సనాతన సారధి(1997 అక్టోబరు సంచిక) [86] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100071587 1997
సనాతన సారధి(1997 నవంబరు సంచిక) [87] వివరాలు లేవు మాసపత్రిక భగవాన్ సత్య సాయి బాబా వివిధ సందర్భములలో ఇచ్చిన సందేశములను ప్రతి మాసము పత్రికగా వెలువరించారు. ఇందులో సత్యసాయి సేవా దళ్ సభ్యులు రాసిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ప్రచురించారు. 2990100071586 1997
సప్తగిరి (మాస పత్రిక)(1979 జనవరి సంచిక) [88] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074436 1979 జనవరి సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1979 ఫిబ్రవరి సంచిక) [89] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074435 1979 ఫిబ్రవరి సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1979 మార్చి సంచిక) [90] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074439 1979 మార్చి సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1979 ఏప్రియల్ సంచిక) [91] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074432 1979 ఏప్రియల్ సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1979 మే సంచిక) [92] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074440 1979 మే సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1979 జూన్ సంచిక) [93] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074438 1979 జూన్ సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1979 జులై సంచిక) [94] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074437 1979 జులై సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1979 ఆగస్టు సంచిక) [95] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074433 1979 ఆగస్టు సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1979 సెప్టెంబరు సంచిక) [96] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074443 1979 సెప్టెంబరు సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1979 అక్టోబరు సంచిక) [97] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074442 1979 అక్టోబరు సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1979 నవంబరు సంచిక) [98] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074441 1979 నవంబరు సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1979 డిసెంబరు సంచిక) [99] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074434 1979 డిసెంబరు సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1983 జనవరి సంచిక) [100] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074448 1983 జనవరి సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1983 ఫిబ్రవరి సంచిక) [101] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074447 1983 ఫిబ్రవరి సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1983 మార్చి సంచిక) [102] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074451 1983 మార్చి సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1983 ఏప్రియల్ సంచిక) [103] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074444 1983 ఏప్రియల్ సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1983 మే సంచిక) [104] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074452 1983 మే సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1983 జూన్ సంచిక) [105] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074450 1983 జూన్ సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1983 జులై సంచిక) [106] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074449 1983 జులై సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1983 ఆగస్టు సంచిక) [107] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074445 1983 ఆగస్టు సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1983 సెప్టెంబర్ సంచిక) [108] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074455 1983 సెప్టెంబర్ సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1983 అక్టోబర్ సంచిక) [109] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074454 1983 అక్టోబర్ సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1983 నవంబర్ సంచిక) [110] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074453 1983 నవంబర్ సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1983 డిసెంబర్ సంచిక) [111] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074446 1983 డిసెంబర్ సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1984 జనవరి సంచిక) [112] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074460 1984 జనవరి సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1984 ఫిబ్రవరి సంచిక) [113] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074459 1984 ఫిబ్రవరి సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1984 మార్చి సంచిక) [114] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074463 1984 మార్చి సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1984 ఏప్రియల్ సంచిక) [115] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074456 1984 ఏప్రియల్ సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1984 మే సంచిక) [116] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074464 1984 మే సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1984 జూన్ సంచిక) [117] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074462 1984 జూన్ సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1984 జులై సంచిక) [118] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074461 1984 జులై సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1984 ఆగస్టు సంచిక) [119] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074457 1984 ఆగస్టు సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1984 సెప్టెంబరు సంచిక) [120] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074467 1984 సెప్టెంబరు సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1984 అక్టోబరు సంచిక) [121] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074466 1984 అక్టోబరు సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1984 నవంబర్ సంచిక) [122] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074465 1984 నవంబర్ సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1984 డిసెంబర్ సంచిక) [123] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074458 1984 డిసెంబర్ సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1994 జనవరి సంచిక) [124] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074472 1994 జనవరి సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1994 ఫిబ్రవరి సంచిక) [125] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074471 1994 ఫిబ్రవరి సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1994 మార్చి సంచిక) [126] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074475 1994 మార్చి సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1994 ఏప్రియల్ సంచిక) [127] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074468 1994 ఏప్రియల్ సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1994 మే సంచిక) [128] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074476 1994 మే సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1994 జూన్ సంచిక) [129] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074474 1994 జూన్ సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1994 జులై సంచిక) [130] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074473 1994 జులై సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1994 ఆగస్టు సంచిక) [131] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074469 1994 ఆగస్టు సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1994 సెప్టెంబరు సంచిక) [132] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074479 1994 సెప్టెంబరు సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1994 అక్టోబరు సంచిక) [133] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074478 1994 అక్టోబరు సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1994 నవంబరు సంచిక) [134] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074477 1994 నవంబరు సంచిక
సప్తగిరి (మాస పత్రిక)(1994 డిసెంబరు సంచిక) [135] సంపాదకులు-తిరమల తిరుపతి దేవస్థానం పత్రికలు, ఆధ్యాత్మిక సాహిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి. ఈ మాసపత్రికలో శ్రీవారి ఆలయంలో రోజువారి, పక్షవారి, నెలవారి, సంవత్సర కార్యక్రమాలను గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి ప్రచురిస్తారు. ఆలయ విశేషాలు, పురాణాలు, ఆలయ చరిత్ర గురించి ఈ మాసపత్రికలో పేరెన్నిక గల ఎందరో పౌరాణికులు రాస్తూ ఉంటారు. 2040100074470 1994 డిసెంబరు సంచిక
సప్తశతీ సారము [136] సన్నిధానం సూర్యనారాయణశాస్త్రి పద్యకావ్యం గోవర్ధనాచార్యుడు సంస్కృతంలో రచించిన ప్రసిద్ధ రచన ఆర్యా సప్తశతి. దీనిని సంక్షిప్తీకరించి చేసిన ఆంధ్రానువాదం ఇది. 2030020024919 1936
సమర్థ రామదాసస్వామి [137] వావిళ్ళ వారి ప్రచురణ(రచయిత వివరాలు లేవు) జీవితచరిత్ర, చరిత్ర హిందూ పదపాదుషాహీ స్థాపకుడైన శివాజీని ప్రోత్సహించిన గురువుగా పేరుపొందిన సాధువు సమర్థ రామదాసస్వామి జీవిత చరిత్ర ఇది. మహారాష్ట్రీయులకే కాక పలువురు జాతీయవాదులు కూడా ఆయన జీవితాన్ని ఆదర్శప్రాయంగా భావిస్తూంటారు. ఈ నేపథ్యంలో సమర్థ రామదాసు జీవిత చరిత్ర ప్రాధాన్యత సంతరించుకుంటుంది. 2030020024421 1931
సమయోచిత పద్యరత్నావళి [138] సంకలనం.తిరునగరి శేషదాసు పద్య సంకలనం తెలుగులోని పలు కావ్యాల్లో శ్రీరాముడు, రామభక్తి తదితర అంశాలపై ఉన్న పద్యాలనన్నిటినీ ఏర్చికూర్చి తయారు చేసిన గ్రంథమిది. దశావతార చరిత్ర మొదలుకొని ఆంధ్ర మహాభాగవతం మొదలైన అనేక కావ్యాల పద్యాలు ఇందులో ఉన్నాయి. 2030020025361 1928
సమాలోచనం [139] సంపాదకుడు.జి.వి.సుబ్రహ్మణ్యం సాహిత్య విమర్శ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి 20వ వార్షికోత్సవం 1979లో జరిగిన సందర్భంగా ఆధునిక సాహిత్య ప్రక్రియలపై పలువురు విమర్శకులు ప్రసంగించారు. అనంతరకాలంలో ఈ గ్రంథ రూపంలో ఆ ప్రసంగాలు వ్యాసాలుగా మలిచి ప్రచురించారు. 2990100051770 1980
సమిష్టి కుటుంబం [140] మూలం.ఎం.టి.వాసుదేవన్ నాయర్ అనువాదం.ఎన్.దక్షిణామూర్తి నవల, అనువాదం ఎం.టి.వాసుదేవన్ నాయర్ ప్రముఖ మలయాళ రచయిత. ఆయన ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ పురస్కారాన్ని పొందడం ద్వారా భారతీయ సాహిత్యరంగంలో ప్రాచుర్యం పొందారు. 1958లో వాసుదేవన్ నాయర్ మలయాళంలో రచించిన నాలుకెట్టు(కేరళ సంప్రదాయ గృహం) నవల ఈ గ్రంథరూపంగా అనువాదమైంది. నాలుకెట్టు నవలల్లో ఉమ్మడి కుటుంబాలు కలిగిన కేరళ సామాజిక వ్యవస్థలో ఆధునికత తీసుకువస్తున్న మార్పులను గురించి వాసుదేవన్ నాయర్ ప్రస్తావించారు. ఈ నవలలో కేరళ సమాజిక వ్యవస్థలో ఈ మధ్యకాలం వరకూ నిలిచిన అత్యంత అరుదైన, ప్రాచీనమైన మాతృస్వామ్య వ్యవస్థను చూడవచ్చు. ఆ రీత్యా ఈ నవల చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. 99999990186351 1980
సమీరకుమార చరిత్రము [141] పుష్పగిరి తిమ్మన పద్యకావ్యం తిమ్మన ఉత్తర రామాయణ కర్త కంకంటి పాపరాజు మిత్రుడు. పాపరాజు క్రీ.శ 1790 ప్రాంతముల నుందిన వాడని చరిత్రకారుల నిశ్చయము. కనుక నీ తిమ్మకవియు పదునెన్మిదవ శతాబ్దాంతము వాడె యగును. ఈ తిమ్మకవి హనుమందుని జనన గాథ యే కాక ఆ మహనీయుని గూర్చి లోకమున వ్యాపించి యున్న యితి వృత్తముల నన్నింటిని క్రోడీకరించి సమీర కుమార విజయము మను పేర నొక కావ్యము రచించియున్నాడు. 2030020025349 1928
సముద్ర తీర గ్రామం [142] మూలం:అనితా దేశాయ్, అనువాదం:ఎం.వి.చలపతిరావు నవల, అనువాదం 99999990128946 1997
సముద్రం-నీటిచుక్క [143] మూలం.అమృత్‌లాల్ నాగర్, అనువాదం.పోకూరి శ్రీరామమూర్తి నవల, అనువాద నవల సముద్రాన్ని మొత్తం సమాజానికి ప్రతీకగా, నీటి చుక్కని వ్యక్తికి సంకేతంగా స్వీకరించి అమృత్ లాల్ నాగర్ హిందీలో రాసిన బూంద్ ఔర్ సాగర్ నవలకు ఇది అనువాదం. ఆయన సాహిత్య అకాదెమీ పురస్కారం పొందిన విశిష్ట హిందీ రచయితల్లో ఒకరు. లక్నో నగరపు చౌక్‌ను కేంద్రంగా స్వీకరించి ఆయన ఈ రచన చేశారు. 99999990129004 1980
స్రవంతి మాసపత్రిక (1954 ఏప్రిల్) [144] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2020050004057 1954
స్రవంతి మాసపత్రిక (1954 అక్టోబరు) [145] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2020050004056 1954
స్రవంతి మాసపత్రిక (1955 ఫిబ్రవరి) [146] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2020050006126 1955
స్రవంతి మాసపత్రిక (1955 ఆగస్టు) [147] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2020050006131 1955
స్రవంతి మాసపత్రిక (1955 సెప్టెంబరు) [148] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2020050006125 1955
స్రవంతి మాసపత్రిక (1955 అక్టోబరు) [149] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2020050005642 1955
స్రవంతి మాసపత్రిక (1955 నవంబరు) [150] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2020050006123 1955
స్రవంతి మాసపత్రిక (1956 ఫిబ్రవరి) [151] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2020050006133 1956
స్రవంతి మాసపత్రిక (1956 జూలై) [152] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2020050006128 1956
స్రవంతి మాసపత్రిక (1956 ఆగస్టు) [153] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2020050006130 1956
స్రవంతి మాసపత్రిక (1956 సెప్టెంబరు) [154] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2020050006127 1956
స్రవంతి మాసపత్రిక (1956 డిసెంబరు) [155] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2020050006124 1956
స్రవంతి మాసపత్రిక (1958 ఫిబ్రవరి) [156] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2020050006132 1958
స్రవంతి మాసపత్రిక (1959 జనవరి) [157] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100068815 1959
స్రవంతి మాసపత్రిక (1959 ఫిబ్రవరి) [158] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100068816 1959
స్రవంతి మాసపత్రిక (1959 మార్చి) [159] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100068817 1959
స్రవంతి మాసపత్రిక (1959 ఏప్రిల్) [160] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100068818 1959
స్రవంతి మాసపత్రిక (1959 మే) [161] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100068819 1959
స్రవంతి మాసపత్రిక (1959 జూలై) [162] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100068820 1959
స్రవంతి మాసపత్రిక (1959 సెప్టెంబరు) [163] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2020050003144 1959
స్రవంతి మాసపత్రిక (1959 అక్టోబరు) [164] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2020050003145 1959
స్రవంతి మాసపత్రిక (1959 నవంబరు) [165] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2020050003146 1959
స్రవంతి మాసపత్రిక (1959 డిసెంబరు) [166] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2020050003147 1959
స్రవంతి మాసపత్రిక (1960 మే) [167] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2020050003590 1960
స్రవంతి మాసపత్రిక (1960 జూన్) [168] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2020050004520 1960
స్రవంతి మాసపత్రిక (1960 జులై) [169] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2020050003592 1960
స్రవంతి మాసపత్రిక (1960 ఆగస్టు) [170] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2020050003593 1960
స్రవంతి మాసపత్రిక (1960 సెప్టెంబరు) [171] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2020050003594 1960
స్రవంతి మాసపత్రిక (1960 అక్టోబరు) [172] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2020050003595 1960
స్రవంతి మాసపత్రిక (1960 నవంబరు) [173] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2020050003596 1960
స్రవంతి మాసపత్రిక (1960 డిసెంబరు) [174] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2020050003597 1960
స్రవంతి మాసపత్రిక (1962 జనవరి) [175] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100068821 1962
స్రవంతి మాసపత్రిక (1980 సెప్టెంబరు) [176] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100068808 1980
స్రవంతి మాసపత్రిక (1981 ఆగస్టు) [177] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100071664 1981
స్రవంతి మాసపత్రిక (1982 జులై) [178] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100068801 1982
స్రవంతి మాసపత్రిక (1982 ఆగస్టు) [179] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100068794 1982
స్రవంతి మాసపత్రిక (1982 డిసెంబరు) [180] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100068796 1982
స్రవంతి మాసపత్రిక (1983 జనవరి) [181] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100068799 1983
స్రవంతి మాసపత్రిక (1983 ఫిబ్రవరి) [182] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100068807 1983
స్రవంతి మాసపత్రిక (1983 మార్చి, ఏప్రిల్) [183] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100068804 1983
స్రవంతి మాసపత్రిక (1983 మే) [184] సంపాదకుడు: వేమూరి రాధాకృష్ణమూర్తి సాహిత్య మాసపత్రిక 2990100068805 1983
స్రవంతి మాసపత్రిక (1983 జూన్) [185] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100068803 1983
స్రవంతి మాసపత్రిక (1983 జులై) [186] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100049709 1983
స్రవంతి మాసపత్రిక (1983 ఆగస్టు) [187] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100049710 1983
స్రవంతి మాసపత్రిక (1983 సెప్టెంబరు) [188] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100049711 1983
స్రవంతి మాసపత్రిక (1983 అక్టోబరు) [189] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100049712 1983
స్రవంతి మాసపత్రిక (1983 నవంబరు) [190] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100049713 1983
స్రవంతి మాసపత్రిక (1983 డిసెంబరు) [191] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100049714 1983
స్రవంతి మాసపత్రిక (1984 మార్చి) [192] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100049708 1984
స్రవంతి మాసపత్రిక (1984 ఏప్రిల్) [193] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక =2990100049716 1984
స్రవంతి మాసపత్రిక (1984 మే) [194] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100049717 1984
స్రవంతి మాసపత్రిక (1984 జూన్) [195] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100049718 1984
స్రవంతి మాసపత్రిక (1984 జూలై) [196] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100049719 1984
స్రవంతి మాసపత్రిక (1984 ఆగస్టు) [197] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100049720 1984
స్రవంతి మాసపత్రిక (1984 సెప్టెంబరు, అక్టోబరు) [198] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100049715 1984
స్రవంతి మాసపత్రిక (1986 ఆగస్టు) [199] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100049723 1986
స్రవంతి మాసపత్రిక (1986 సెప్టెంబరు, అక్టోబరు) [200] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100049724 1986
స్రవంతి మాసపత్రిక (1987 జనవరి) [201] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100049721 1987
స్రవంతి మాసపత్రిక (1987 ఫిబ్రవరి) [202] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100049722 1987
స్రవంతి మాసపత్రిక (1987 మార్చి) [203] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100068812 1987
స్రవంతి మాసపత్రిక (1987 ఏప్రిల్) [204] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100049725 1987
స్రవంతి మాసపత్రిక (1987 జులై) [205] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100068813 1987
స్రవంతి మాసపత్రిక (1988 నవంబరు) [206] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100049726 1988
స్రవంతి మాసపత్రిక (1990 ఆగస్టు) [207] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100068814 1990
స్రవంతి మాసపత్రిక (1991 ఏప్రిల్) [208] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100068797 1991
స్రవంతి మాసపత్రిక (1991 జులై) [209] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100068802 1991
స్రవంతి మాసపత్రిక (1991 ఆగస్టు) [210] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100068795 1991
స్రవంతి మాసపత్రిక (1992 జనవరి) [211] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100068800 1992
స్రవంతి మాసపత్రిక (1992 ఏప్రిల్) [212] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100068798 1992
స్రవంతి మాసపత్రిక (1992 మే) [213] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100068806 1992
స్రవంతి మాసపత్రిక (1993 ఫిబ్రవరి) [214] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100068811 1993
స్రవంతి మాసపత్రిక (1993 మే) [215] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100068810 1993
స్రవంతి మాసపత్రిక (1993 జులై) [216] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100068809 1993
స్రవంతి మాసపత్రిక (1994 ఫిబ్రవరి) [217] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100049706 1994
స్రవంతి మాసపత్రిక (1994 మార్చి) [218] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100049703 1994
స్రవంతి మాసపత్రిక (1994 మే) [219] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100049704 1994
స్రవంతి మాసపత్రిక (1994 సెప్టెంబరు) [220] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100049727 1994
స్రవంతి మాసపత్రిక (1994 నవంబరు) [221] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100049705 1994
స్రవంతి మాసపత్రిక (1994 డిసెంబరు) [222] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100049696 1994
స్రవంతి మాసపత్రిక (1995 జనవరి) [223] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100049700 1995
స్రవంతి మాసపత్రిక (1995 ఫిబ్రవరి, మార్చి) [224] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100049707 1995
స్రవంతి మాసపత్రిక (1995 జూన్) [225] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100049702 1995
స్రవంతి మాసపత్రిక (1995 ఆగస్టు) [226] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100049693 1995
స్రవంతి మాసపత్రిక (1995 అక్టోబరు) [227] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100049694 1995
స్రవంతి మాసపత్రిక (1995 డిసెంబరు) [228] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100049697 1995
స్రవంతి మాసపత్రిక (1996 అక్టోబరు) [229] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100049695 1996
స్రవంతి మాసపత్రిక (1996 డిసెంబరు) [230] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100049698 1996
స్రవంతి మాసపత్రిక (1997 జనవరి) [231] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100049701 1997
స్రవంతి మాసపత్రిక (1997 డిసెంబరు) [232] సంపాదకుడు: కొమరిగిరి కృష్ణమోహనరావు సాహిత్య మాసపత్రిక 2990100049698 1996
సవా సేరు గోధుమలు [233] ప్రేమ్‌చంద్ నవలిక, బాల సాహిత్యం మున్షి ప్రేమ్ చంద్ (Hindi: प्रेमचंद, Urdu: پریمچںد) భారతదేశపు ప్రముఖ హిందీ, మరియు ఉర్దూ కవి. ఇతని కలం పేరు ప్రేమ్ చంద్. హిందీ, ఉర్దూ భాషా సాహిత్యాలలో అత్యంత ప్రముఖమైన పేరు సంపాదించాడు. ఆయన రాసిన నవలిక ఇది. నవశిక్షిత గ్రంథమాలలో భాగంగా నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు ప్రచురించారు. 99999990129012 1995
స్వామి దయానంద [234] మూలం.బి.కె.సింగ్, అనువాదం.పన్నాల సుబ్రహ్మణ్యభట్టు జీవిత చరిత్ర స్వామి దయానంద సరస్వతి (1824-1883) ఆర్యసమాజ్ స్థాపకుడు, అజ్ఙానాంధకారం, దారిద్య్రం, అన్యాయన్ని ఎదురించి పోరాడిన ముని. హిందు ధర్మ సంస్థాపనకు నడుం బిగించిన ఋషి. 1857 ప్రథమ స్వాతంత్ర్య పోరాటం లో కీలక పాత్ర పోషించి, ఎందరో స్వాతంత్ర్య సమర యోధులకు ప్రేరణ అయిన పండితుడు. ఆయన జీవిత చరిత్రను జాతీయ జీవిత గ్రంథమాలలో భాగంగా నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు ప్రచురించారు. 99999990128950 2000
స్వామి రామతీర్థ [235] మూలం.డి.ఆర్.సూద్, అనువాదం.చాగంటి గోపాలకృష్ణమూర్తి జీవిత చరిత్ర వివేకానందుడు చికాగో ప్రపంచ మత సమ్మేళనంలో పాల్గొని విదేశాల్లోనూ, భారతదేశంలోనూ వేదాంతాన్ని ప్రచారం చేసి హిందూమతాన్ని గురించి ఉన్న దురభిప్రాయాలను తొలగించే ప్రయత్నం చేశాకా రామకృష్ణమఠాన్ని ప్రారంభించారు. ఆయన తర్వాత రామకృష్ణమఠానికి చెందిన పలువురు సన్యాసులు, స్వాములు విదేశాలకు వెళ్ళి ప్రచారం చేశారు. అటువంటి వారిలో రామతీర్థులు కూడా ఉన్నారు. ఆయన దేశవిదేశాల్లో వేదాంతాన్నీ, అద్వైత తత్త్వాన్ని, హిందూమతాదర్శాలను ప్రచారం చేశారు. ఆయన జీవితాన్ని గురించి జాతీయ జీవిత గ్రంథమాలలో భాగంగా నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు ప్రచురించారు. 99999990128915 1972
సమర్థ రామదాసు [236] మూలం.కిరణ్ చంద్ర ముఖర్జీ, అనువాదం.నిష్టల రామమూర్తి జీవిత చరిత్ర సామాన్యమైన జాగీర్దారు కుమారుడైన శివాజీ రావ్ భోంస్లేను హిందూ పదపాదుషాహీ చక్రవర్తి శివాజీ మహరాజ్‌గా తీర్చిదిద్దిన వ్యక్తులు-తల్లి జిజియాబాయి, గురువు సమర్థ రామదాసు. ఔరంగజేబు పరిపాలనలో నానా ఇబ్బందులు పడ్డ మహారాష్ట్రీయులను ఏకం చేసి ఆ తదుపరి శతాబ్దిలో సింధు నదీ పరివాహక ప్రాంతం వరకూ పరిపాలించేలా చేసిన ఘనత ఆయన శిష్యునిది. ఈ గ్రంథాన్ని దేశభక్తి, ఐక్యత ఉదయించేందుకు బెంగాలీయైన కిరణ్ చంద్ర ముఖర్జీ బెంగాలులో రచించగా ఆయనతో కారాగారవాసం చేసిన మరో జాతీయవాది, పత్రికా సంపాదకుడు నిష్ట్రల రామమూర్తి తెలుగు చేశారు. 2030020024453 1928
సర్వ సిద్ధాంత సౌరభము-ప్రధమ భాగము [237] అనుభావనందస్వామి ఆధ్యాత్మిక సాహిత్యం 2020120035438 1954
సర్వ సిద్ధాంత సౌరభము-ద్వితీయ భాగము [238] అనుభావనందస్వామి ఆధ్యాత్మిక సాహిత్యం 2020120035434 1984
సర్వ సిద్ధాంత సౌరభము-పంచమ భాగము [239] అనుభావనందస్వామి ఆధ్యాత్మిక సాహిత్యం 2020120035435 1984
సర్వ సిద్ధాంత సౌరభము-అష్టమ భాగము [240] అనుభావనందస్వామి ఆధ్యాత్మిక సాహిత్యం 2020120035436 1986
సర్వ సిద్ధాంత సౌరభము-నవమ భాగము [241] అనుభావనందస్వామి ఆధ్యాత్మిక సాహిత్యం 2020120035437 1986
సరస పద్య కథాసంగ్రహం [242] పిఠాపురం మహారాజా కళాశాల ఉపాధ్యాయులచే సంకలితం పద్య సాహిత్యం, సంగ్రహం సరస పద్యకథాసంగ్రహమనే ఈ రచన తెలుగులోని ప్రసిద్ధమైన కావ్యాల నుంచి స్వీకరించిన ఘట్టాల సంగ్రహంగా ఉంది. కూచిమంచి తిమ్మకవి, పోతన మొదలైన ప్రఖ్యాత కవుల గ్రంథాలలోని సంగ్రహం ఇది. 2030020024991 1918
సరిపడని సంగతులు [243] బళ్ళారి రాఘవ నాటకం తెలుగు నాటకరంగం అందించిన అతిగొప్ప నటులలో బళ్ళారి రాఘవ (1880-1946) ఒకరు. ప్రముఖ న్యాయవాది అయినా నాటకాలలో ప్రత్యేకాభిమానం, ప్రతిభ తో రాణించాడు. తన సమయాన్ని, సంపదను నాటక రంగ పురోగతికోసం వెచ్చించిన 1946, ఏప్రిల్ 16 న మరణించాడు. ఆయన రచించి, నటించిన నాటకమిది. సాంఘిక సంస్కరణ ఇందులోని ప్రధానాంశం. 2030020025291 1933
సరోజినీ నాయుడు [244] మూలం.పద్మినీ సేన్ గుప్త, అనువాదం.కుందుర్తి జీవిత చరిత్ర సరోజినీ నాయుడు భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర సమరయోధురాలు మరియు కవయిత్రి. సరోజినీ దేవి 1935 డిసెంబరులో కానుపూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెష్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు మరియు స్వతంత్ర భారత దేశపు తొలి మహిళా గవర్నరు. ఈ గ్రంథం ఆమె జీవిత చరిత్ర. ఈ పుస్తకాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ వారు భారతీయ సాహిత్య నిర్మాతలు సీరీస్‌లో భాగంగా ప్రచురించారు. 2990100061785 ప్రచురణ సంవత్సరం వివరాలు తెలియదు
సర్దార్ వల్లభభాయి పటేల్ [245] మూలం.విష్ణు ప్రభాకర్, అనువాదం.చలసాని సుబ్బారావు జీవిత చరిత్ర, చరిత్ర భారత దేశపు ఉక్కు మనిషి గా పేరుగాంచిన సర్దార్ వల్లభ్ భాయి పటేల్ స్వాతంత్ర సమరయోధుడు, భారతదేశపు తొలి హోం మంత్రి, ఆధునిక భారత రూపకర్తల్లో ఒకరు. స్వాతంత్రానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సపలుడైన ప్రముఖుడిగా పేరుపొందారు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది. అంతేకాక దేశమంతటా విస్తరించిన 500కు పైగా సంస్థానాలు దేశంలో విలీనం చేయడమనే అతి కష్టతరమైన కార్యక్రమాన్ని చాకచక్యంతో పూర్తిచేసారు. ఇంగ్లాండులో బారిష్టరు పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగివచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోధ్యమానికి ఆకర్షితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నాడు. బార్దోలిలో జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించి విజయవంతం చేయడమే కాకుండా తాను దేశప్రజల దృష్టిని ఆకర్షించాడు. 1931లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించాడు. భారత రాజ్యాంగం రచనలో ప్రముఖ పాత్ర వహించి అతిముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్‌గా వ్యవహరించాడు. స్వాతంత్రానంతరం జవహార్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని కేంద్రమంత్రిమండలిలో హోంశాఖ మంత్రి గానూ, ఉప ప్రధానమంత్రి గానూ బాధ్యతలను నిర్వహించాడు. దేశవిభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణచివేశాడు. పటేల్ జీవిత చరిత్రను ఈ గ్రంథం ద్వారా నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు జాతీయ జీవిత చరిత్ర గ్రంథమాలలో భాగంగా ప్రచురించారు. 99999990128937 1980
సర్వే గణితచంద్రిక [246] చదలువాడ కోటినరసింహము గణితం లాండ్ సర్వే అంటే భూముల కొలతలు, లెక్కలు మొదలైనవి. భూములను నిర్దిష్టమైన పద్ధతుల్లో కొలతలు చేసి, సర్వే రాళ్ళు పాతి, రికార్డుల్లో చేర్చడం వంటివి సర్వేసిబ్బందితో పాటు కొందరు గ్రామ కరణాలకు కూడా వచ్చిన వృత్తి విద్య. భూముల పంపకాలు, కొనుగోళ్ళు, భూ వివాదాలు మొదలైన రెవెన్యూ వ్యవహారాలలో సర్వే అవసరం. సర్వే చేయడానికి ఉపకరించే గణితాన్ని ఈ గ్రంథ రూపంగా ప్రచురించారు. 2030020025448 1932
స్వర చింతామణి [247] వివరాలు లేవు శాస్త్రం ఈ గ్రంథంలో పార్వతీపరమేశ్వరుల సంవాద రూపంగా ప్రారంభమై గర్భోత్పత్తి, పిండం ఎదుగుదల, మొదలుకొని జీవిత పర్యంతము విశేషాలు ప్రాచీన శాస్త్రాలకు అనుగుణంగా వివరించారు. 2030020024569 1933
సర్వ లక్షణసార సంగ్రహము [248] కూచిమంచి తిమ్మకవి, పరిష్కర్త:కోవెల సంపత్కుమారాచార్య భాష, సాహిత్యం కూచిమంచి తిమ్మకవి 18వ శతాబ్దపు తెలుగు కవి. ఆయన రాసిన ఈ గ్రంధాన్ని కోవెల సంపత్కుమారాచార్య పరిష్కరించగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రచురించింది. ఈ పుస్తకం చాలా పురాతన పుస్తకంగా భాషా పరిశోధకులు చెప్తారు. 2020120000778 1971
స్రవంతి (సాహిత్య మాసపత్రిక) (ఆగస్టు, 1981) [249] ప్రధాన సంపాదకులు. సి.నారాయణ రెడ్డి, వేమూరి ఆంజనేయశర్మ, చిర్రావూరి సుబ్రహ్మణ్యం సాహిత్యం, సాహిత్య విమర్శ స్రవంతి సాహిత్య మాసపత్రిక సినారె, వేమూరి ఆంజనేయశర్మ వంటి సాహిత్య ప్రముఖుల సంపాదకత్వంలో వెలువడింది. స్రవంతి మాసపత్రిక ఆగస్టు 1981 సంచిక ఇది. ఈ సంచికలో కథలు, కవితలు, సాహిత్య విమర్శలు వంటీ ఎన్నో ప్రక్రియలు చోటుచేసుకున్నాయి. కొందరు ప్రముఖుల రచనలు, కొన్ని ప్రముఖ రచనల గురించిన విశ్లేషణలు ఉన్నాయి. 2990100071664 1981
సర్వ మధురము [250] కొప్పుకొండ వేంకట సుబ్బరాయ కవి పద్యకావ్యం కథ మొత్తం స్వయంగా కల్పించుకుని ఈ పద్యకావ్యాన్ని కవి రచించారు. దీని ప్రతి ఘట్టమూ మధురమేనని పేర్కొనేందుకు సర్వమధురమని పేరు పెట్టారు. 2030020024928 1943
స్వరాలు [251] సంపాదకులు.తిరుమల శ్రీనివాసాచార్యులు, విశ్వనాథ సూర్యనారాయణ సాహిత్యం యువభారతి పేరిట 1963లో సాహిత్య మిత్రులతో కూడిన సంస్థ ఏర్పడి విజయవంతంగా కొనసాగి కవులను, రచయితలను తెలుగుకు అందించింది. ఆ సంస్థ పదేళ్లకే రెండు కవితా సంకలనాలైన వీచిక, అక్షరం వెలువరించారు. ఆ క్రమంలో దశమ వార్షికోత్సవం సందర్భంగా 24 మంది కవుల రచనలతో ఈ సంకలనాన్ని వెలువరించారు. వారిలో పలువురు క్రమంగా గొప్ప కవులుగా నిలిచారు. 2990100061868 1973
సాక్రటీసుయొక్క సందేశము [252] మామిడిపూడి వెంకటరంగయ్య సాహిత్యం సోక్రటీస్ భారతదేశంలోని గుర్గాన్ జిల్లాలోని ఓ గ్రామంలో తిరుగాడితే ఎలా ఉంటుందన్న విషయంపై ఈ గ్రంథాన్ని కల్పించి రాశారు. అనువాదకుడు నెల్లూరి జిల్లాలోని గ్రామంగా మార్చి అనువదించారు. 2030020025428 1929
సాగర శాస్త్రము [253] మూలం. ఎ.ఎన్.పి.ఉమ్మర్ కుట్టీ

అనువాదం. బూదరాజు రాధాకృష్ణ

శాస్త్ర విజ్ఞానం ఎ.ఎన్.పి.ఉమ్మర్ కుట్టీ రచించిన ఈ గ్రంథం సముద్ర విజ్ఞానం లేదా సాగరశాస్త్రానికి సంబంధించిన పుస్తకం. సముద్రంపై దుంగల నుంచి ఓడలు, జలాంతర్గాములు వంటివి తయారుచేసి ఆధిపత్యాన్ని సాధించేందుకు మానవుడు చేసిన ప్రయత్నం, సముద్రాలలోని రకాలు, సముద్రంలోని జీవజాతులు మొదలైన అంశాలతో ఈ గ్రంథం రచించారు. నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు లోకోపకార గ్రంథమాల కింద దీనిని ప్రచురించారు. 99999990128991 1996
సాత్రాజితీ పరిణయము [254] బసవరాజు సీతాపతిరావు నాటకం, పద్యనాటకం, పౌరాణికం సాత్రాజితీ దేవి అంటే సత్రాజిత్తు కుమార్తె, సత్యభామ. సత్రాజిత్తు సూర్యోపాసనచే శ్యమంతకమను మణిని సంపాదించినాడు. సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించివేటకై అడవికి వెళ్ళినాడు. సింహమొకటి అతడిని వెంటాడి చంపి మణిని నోటకరచుకొని పోయినది. నిజము తెలియని సత్రాజిత్తు మణి ప్రలోభముతో శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి అపహరించాడని అనుమానించి నిందపాలు చేసాడు (అంతకు పూర్వం కృష్ణుడు ఆ మణిని రాజునకిమ్మని చెప్పినందున). ఆ నింద బాపుకొనుట శ్రీకృష్ణునికి ఆవశ్యకమైనది. అడవిలో అన్వేషణ సాగించి, జాంబవంతుని ఓడించి, మణిని తీసుకుని నగరమునకు వెళ్ళి పురజనులను రావించి జరిగిన యదార్థమును వివరించి నిందబాపుకున్నాడు శ్రీకృష్ణుడు. నిజము తెలిసిన సత్రాజిత్తు కూడా పశ్చాత్తాపము చెంది మణిని తన కుమార్తెయగు సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహము చేశాడు. ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు. ఈ వృత్తాంతాన్నే కవి నాటకంగా మలిచారు. 2030020025209 1933
సాత్రాజితీయము [255] బలిజేపల్లి లక్ష్మీకాంతం నాటకం, పద్యనాటకం, పౌరాణికం సాత్రాజితీ దేవి అంటే సత్రాజిత్తు కుమార్తె, సత్యభామ. సత్రాజిత్తు సూర్యోపాసనచే శ్యమంతకమను మణిని సంపాదించినాడు. సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించివేటకై అడవికి వెళ్ళినాడు. సింహమొకటి అతడిని వెంటాడి చంపి మణిని నోటకరచుకొని పోయినది. నిజము తెలియని సత్రాజిత్తు మణి ప్రలోభముతో శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి అపహరించాడని అనుమానించి నిందపాలు చేసాడు (అంతకు పూర్వం కృష్ణుడు ఆ మణిని రాజునకిమ్మని చెప్పినందున). ఆ నింద బాపుకొనుట శ్రీకృష్ణునికి ఆవశ్యకమైనది. అడవిలో అన్వేషణ సాగించి, జాంబవంతుని ఓడించి, మణిని తీసుకుని నగరమునకు వెళ్ళి పురజనులను రావించి జరిగిన యదార్థమును వివరించి నిందబాపుకున్నాడు శ్రీకృష్ణుడు. నిజము తెలిసిన సత్రాజిత్తు కూడా పశ్చాత్తాపము చెంది మణిని తన కుమార్తెయగు సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహము చేశాడు. ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు. ఈ వృత్తాంతాన్నే కవి నాటకంగా మలిచారు. 2030020025191 1914
సానందోపాఖ్యానము [256] వేద వ్యాసుడు పౌరాణికం సానంద మహర్షి శివభక్తుడు, యోగి. ఆయన నరకానికి వెళ్ళి, నరకంలో ఉన్నవారిని పాపరహితులుగా మార్చి కైలాసవాసులుగా చేసిన దయామయుడు, శక్తిశాలి. సానందముని ఇతివృత్తం పురాణాలలో ఉంది. దీన్ని మంగు వెంకట రంగారావు ముద్రించారు. 2020050019166 1914
సామాన్య వృక్షాలు [257] మూలం.హెచ్.సాంతపౌ, అనువాదం.వాకాటి పాండురంగారావు వృక్షశాస్త్రం 1958లో బొంబాయికి చెందిన స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ రివ్యూ పత్రికలో బొంబాయికి చెందిన పలు వృక్షాల వివరాలతో శీర్షిక ప్రచురించబడి అనంతరం పుస్తకంగా మారింది. ఆ పుస్తకానికి దేశంలో ఇతర ప్రాంతాల సామాన్య వృక్షాలు జతచేసి ఈ గ్రంథంగా ప్రచురించారు. భారతదేశానికి సంబంధించిన పలు అంశాలను సవివరంగా భారత పాఠకులకు అందించడమే లక్ష్యంగా ప్రారంభించిన శీర్షిక-భారతదేశం-ప్రజలూ. ఆ శీర్షికన నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా ద్వారా ఈ పుస్తకం ప్రచురితమైంది. 99999990128980 1969
సారసంగ్రహ గణితము [258] పావులూరి మల్లన గణితం పావులూరి మల్లన తొలితరం తెలుగు కవి, గణితవేత్త. ఇతని కాలం స్పష్టంగా తెలియడంలేదు. ఇతను నన్నయ కాలంనాటివాడని, కాదు నన్నెచోడుని కాలం వాడని వాదాలున్నాయి. రాజరాజునుండి ఇతనికి నవఖండవాడ అగ్రహారం లభించిందట. తెలుగు పద్యానికి ఆరంభదశ అనుకొనే ఆ కాలంలోనే గణిత శాస్త్ర నియమాలను పద్యాలలో పొందుపరచడం సాధ్యమయ్యిందని ఇతని రచనల ద్వారాతెలుస్తున్నది. ఈతను శైవమత ప్రీతిపాత్రుడని తెలుస్తోంది. ఇతని తల్లిదండ్రులు శివన్న, గౌరమ్మలనీ, ఈతను మల్లయామాత్యుని పౌత్రుడనీ ఇతని రచనల ద్వారా తెలుస్తోంది. గోదావరి మండలంలో పావులూరు గ్రామానికి ఈ మల్లన కరణంగా ఉండేవాడట. వ్యర్ధ పదాలు లేకుండా ఇంపైన పద్యాలలో శాస్త్రగ్రంధాన్ని ఇమడ్చడం ఇతని ప్రతిభకు సూచిక. ఆయన రచించిన ప్రఖ్యాత గణిత గ్రంథం ఇది. 2030020025402 1952
సారస్వత వ్యాసములు (మూడవ భాగం) [259] సంపాదకుడు.జి.వి.సుబ్రహ్మణ్యం సాహిత్య విమర్శ సారస్వత వ్యాసములన్న పేరిట ప్రచురింపబడ్డ ఈ వ్యాససంకలనం సాహిత్య, వ్యాకరణ, ఆలంకారాది శాస్త్రాల్లో దిగ్దంతులైన మహా పండితుల వ్యాసాలతో సుసంపన్నమైంది. తెలుగు నాట సాహిత్య విమర్శ రంగంలో సుప్రసిద్ధ పత్రికలైన ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక, భారతి, శారద, ఆంధ్రపత్రిక ఉగాది సంచికల నుంచి ప్రామాణికమూ, ఆసక్తిదాయకమూ, విజ్ఞానప్రదమూ ఐన వివిధ వ్యాసాలను ఎంచి ప్రముఖ పరిశోధకుడు జి.వి.సుబ్రహ్మణ్యం సంపాదకత్వంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఈ పుస్తకాన్ని వెలువరించింది. తెలుగు సాహిత్యాంశాల విషయంలో ఎంతో విలువైన గ్రంథమిది. 2020120001375 1969
సావిత్రీ నాటకము [260] శ్రీరాముల సచ్చిదానందశాస్త్రి నాటకం, పౌరాణికం సతీ సావిత్రి హిందూ పురాణాలలో మహా పతివ్రత. యమునితో పోరి భర్త ప్రాణాలను తిరిగి సంపాదించిన సాధ్వి. ఆమె జీవితాన్ని ఆధారం చేసుకుని రచించిన ఈ నాటకం ప్రసిద్ధి చెందినది. 2030020025056 1938
సాహిత్య చిత్రములు[261] టేకుమళ్ల కామేశ్వరరావు కథాసంపుటి ఈ కథాసంకలనంలోని కథలు ప్రయోగాత్మకంగా లేఖల రూపంలో రచించారు. రచయితకు ఆయన తమ్ముడికి జరిగే లేఖా వ్యవహారాల రూపంలోనే ఎక్కువ కథలు వుంటాయి. రచయిత స్త్రీల కష్టాన్నీ, కుటుంబవ్యవస్థలో వారికి దక్కాల్సిన గౌరవాన్ని గురించి పలు కథల్లో ప్రస్తావిస్తారు. స్వయంగా రచయిత ఐన ప్రధాన పాత్ర కుటుంబ విశేషాలతోనే కథలు ఉంటూంటాయి. 2030020024525 1946
సాహిత్య సురభి (కె.సర్వోత్తమరావు అభినందన సంపుటి) [262] సంపాదకుడు. గల్లా చలపతి సాహిత్య విమర్శ తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖకు చెందిన ఆచార్యునిగా కె.సర్వోత్తమరావు ఉద్యోగ విరమణ చేసే సమయంలో ఈ గ్రంథాన్ని ప్రచురించారు. సాహిత్యప్రియుడు, తెలుగు ఆచార్యుడు అయిన ఆయనకు వివిధ సాహిత్యవేత్తల వ్యాసాల సంకలనం ప్రచురించి గౌరవించారు. 2990100071561 2000
సాహిత్య సమీక్ష [263] దీపాల పిచ్చయ్యశాస్త్రి సాహిత్య విమర్శ వీరు గుంటూరు జిల్లా బొమ్మరాజుపల్లి గ్రామంలో జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయం వారి పరీక్షలో ఉత్తములుగా ఉత్తీర్ణులై నెల్లూరు లోని వెంకటగిరి మహారాజా కళాశాలలో 19 సంవత్సరాలు తెలుగు పండితులుగా పనిచేశారు. వీరి కవితా గురువులు తిరుపతి వెంకట కవులు. ఆయన నిఘంటువులు, కావ్యాలు తదితరాంశాల గురించి రాసిన సాహిత్య విమర్శలను ఈ గ్రంథంలో సంకలనం చేశారు. 2030020024525 1955
స్వాతంత్ర్య గాథ [264] మూలం. సుమంగళ్ ప్రకాశ్, అనువాదం. బాలాంత్రపు రజనీకాంత రావు చరిత్ర, బాలసాహిత్యం బాలలకు విజ్ఞానం, వినోదం, వికాసం అందించే సాహిత్యం తెలుగులో చాలా అరుదు కావడం దురదృష్టం. అటువంటి లోటుని తీర్చేందుకు నెహ్రూ బాల పుస్తకాలయం సీరీస్‌ ద్వారా నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు బాల సాహిత్యాన్ని ప్రచురించారు. భారత దేశం బ్రిటీష్ పరిపాలన నుంచి స్వాతంత్రాన్ని సముపార్జించుకున్న స్ఫూర్తిదాయకమైన గాథను పిల్లలకు అర్థమయ్యేలా ఈ పుస్తకంలో వివరించారు. రెండు భాగాలుగా ప్రచురించిన ఈ గ్రంథంలో వివిధ జాతీయోద్యమ సంస్థలు, దేశనాయకులు, ఉద్యమాలు వంటివి వివరిస్తూ స్వాతంత్రం దాకా రచించారు. ఇది రెండవ భాగం 99999990129040 1972
స్వాతంత్ర దర్శనము [265] మూలం.జాన్ స్టూవర్ట్ మిల్, అనువాదం.దుగ్గిరాల రామమూర్తి ఆర్థికశాస్త్రం, రాజనీతి శాస్త్రం జాన్ స్టూవర్ట్ మిల్ రచించిన ఆన్ లిబర్టీ అనే గ్రంథం రాజనీతి రంగంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన రచన. ఆయన ఆధునిక పెట్టుబడిదారీ యుగారంభానికి సైద్ధాంతిక పునాదులు వివరిస్తూ వ్యక్తివాదం ఈ రచన ద్వారా తెరపైకి తెచ్చారు. 19వ శతాబ్ది మధ్యభాగంలో రచించిన ఈ గ్రంథంలో వ్యక్తి స్వాతంత్రానికి, వ్యవస్థ ఆధిక్యతకూ మధ్య విభదాలను గురించి వివరించారు. ఆ గ్రంథానికి తెలుగు అనువాదం ఇది 5010010027127 1909
స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు [266] పరకాల పట్టాభిరామారావు చరిత్ర భారత జాతీయోద్యమంలో కాంగ్రెస్ వాదులే కృషిచేశారన్న అభిప్రాయం దురదృష్టవశాత్తూ చరిత్ర పుస్తకాలు కలిగిస్తున్నాయి. కమ్యూనిస్టుల ప్రస్తావన వచ్చినా విడిగా రావడమే గానీ స్వాతంత్ర సమరంలోని ప్రముఖులుగా చరిత్రలో రాదు. భగత్‌సింగ్ వంటి ప్రముఖ స్వాతంత్ర విప్లవ యోధులు కమ్యూనిస్టులే. ఐతే 1940ల్లో రెండవ ప్రపంచ యుద్ధాన్ని ప్రజాయుద్ధంగా అభివర్ణించి రష్యాను మిత్రదేశమైన బ్రిటన్‌ను సమర్థించడం, ఆపైన కాంగ్రెస్ చేసిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించడం వంటి పరిణామాలు దీనికి కారణం కావచ్చు. కానీ అనంతర కాలంలో బొంబాయి నేవీ తిరుగుబాటు వంటి పోరాటాలలో కమ్యూనిస్టులు చురుకుగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టులు దేశ స్వాతంత్రం కోసం చేసిన ప్రయత్నాలు, పోరాటాలను ఈ గ్రంథంలో వ్యక్తుల వారీగా రాశారు. 2990100067545 2000
స్వాతంత్ర సమరంలో కేంద్ర శాసనసభ పాత్ర [267] మూలం.మనోరంజన్ ఝా, అనువాదం.రాజ్యలక్ష్మి చరిత్ర భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటీష్ వారు భారతీయులకు భారత కేంద్ర శాసనసభలో పరిమితమైన అధికారాలతో ప్రాతినిధ్యం కల్పించారు. 19వ శతాబ్దంలో నామమాత్రమైన సంఖ్యలో భారతీయులకు శాసన సభా ప్రాతినిధ్యం దక్కినా 20వ శతాబ్దిలో కొద్ది ఎక్కువస్థాయిలోనే దొరికింది. ఆ శాసనసభల్లో కాంగ్రెస్ శాసనసభా పక్షమైన స్వరాజ్య పార్టీని మోతీలాల్ నెహ్రూ నాయకత్వంలో నడిపించేవారు. టంగుటూరి ప్రకాశం తదితర జాతీయోద్యమ నాయకులు తమతమ ప్రాంతీయ శాసనసభలలో విజయం సాధించి ప్రభుత్వాన్ని కూడా నడిపించారు. 99999990175623 1976
స్వాతంత్ర సమరం [268] మూల రచయితలు.బిపిన్ చంద్ర, అమలేవ్ త్రిపాఠీ, బరున్ డే; అనువాదం.తిరుమలశెట్టి శ్రీరాములు చరిత్ర భారతదేశంలోని స్వాతంత్ర సమరంపై వచ్చిన సప్రామాణిక గ్రంథాలలో ఇది ఒకటి. ఈనాటికీ సివిల్స్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల వరకూ ఈ గ్రంథాన్ని విద్యార్థులు ప్రామాణికంగా స్వీకరించి చదువుతూంటారు. దేశం స్వాతంత్రమైన కొత్తల్లో దేశ చరిత్రలు వలసవాదుల కోణం నుంచి వ్రాసినవి కాక ఆనాటి దేశ ప్రభుత్వాల దృక్పథం నుంచి వ్రాయాల్సి రావడంతో వ్యవస్థీకృతంగా చరిత్ర రచన చేయించారు. వాటిని ప్రాథమికోన్నత పాఠ్యపుస్తకాల నుంచి భారత సివిల్ సర్వీసుల వరకూ అన్నిటా ప్రామాణిక చరిత్రగా బోధించారు. అటువంటి ప్రణాళికలో కీలకమైన రచయిత బిపిన్ చంద్ర. ఆ రీత్యా ఇది చాలా ప్రాధాన్యత సంతరించుకున్న గ్రంథం. 99999990128923 1973
స్వాతంత్ర్యోద్యమ గేయాలు [269] సంకలనం.ఇలపావులూరి పాండురంగారావు కవిత్వం భారత జాతీయోద్యమంలో వందేమాతరం మొదలైన గేయాల పాత్ర ప్రభావశీలకంగా పనిచేసింది. జాతీయోద్యమ స్ఫూర్తి కూడా సాహిత్యంలోని వివిధ ప్రక్రియలపై, మరీ ముఖ్యంగా గేయాలపై, పనిచేసింది. తెలుగు సాహిత్యంలో జాతీయోద్యమ స్ఫూర్తితో "మాకొద్దీ తెల్లదొరతనము", "కొల్లాయి గట్టితేనేమి మా గాంధి", "సుందరమైన రాట్నమె పసందు బాంబురా" వంటి గేయాలు గొప్ప ప్రాచుర్యం పొందాయి. ఆ గేయాలను రచించిన, ఆలపించిన వారికి జైలుశిక్ష విధించారు. దానివల్ల వాటి ప్రాముఖ్యత తెలుస్తుంది. ఇలపావులూరి పాండురంగారావు సంకలనం చేయగా ఆయా జాతీయోద్యమగేయాలను ఈ గ్రంథంలో నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు ప్రచురించారు. 99999990128921 1997
స్వాతంత్ర్యోద్యమంలో ఖిలాషాహపురం [270] పెర్మాండ్ల యాదగిరి చరిత్ర తెలంగాణా విమోచనోద్యమం, నైజాం వ్యతిరేక పోరాటం, తెలంగాణా సాయుధ పోరాటం ఇలా పేరేదైనా 1945నుంచి మొదలై భారత యూనియన్లో నైజాం విలీనం వరకూ, కొందరు ఆపైన కొద్ది సంవత్సరాల వరకూ, సాగిన పోరాటం ప్రపంచాన్నే అబ్బురపరిచింది. నిజాం నిరంకుశ పాలన, రెవెన్యూ వ్యవహారాల్లో పటేల్-పట్వారీల అన్యాయాలు, దొరల దారుణకృత్యాలకు ఖాసీం రజ్వీ ఆధ్వర్యంలోని ప్రైవేటు సైన్యం అకృత్యాలు వెరసి ఓ మహా సంగ్రామానికి నేపథ్యంగా నిలిచాయి. ఈ క్రమంలో గ్రామాలకు గ్రామాలే విముక్తి పొందాయి. ప్రాణాలు, మానాలకు భంగం వాటిల్లింది, ప్రజల్లో కొందరు భయపడి చుట్టుపక్కల యూనియన్ ప్రాంతాలకు తరలిపోగా మరికొందరు వీరోచితంగా పోరాడారు. ఈ క్రమంలో ఖిలాషాహపురం అనే గ్రామస్తులు చేసిన పోరాటాన్ని, తన అనుభవాలతో కలిపి పెర్మాండ్ల యాదగిరి ఈ గ్రంథం రచించారు. 2990100068823 1988
స్వానుభవము [271] శ్రీ బ్రహ్మానంద సరస్వతీస్వామి వేదాంతము నెల్లూరు దత్తాత్రేయమఠానికి చెందిన ఒక స్వామి తన అనుయాయుల మనవినంది, తన స్వానుభవంతో పరోపకారము, తీర్థాటన, సజ్జన సేవ , దైవోపాసన మున్నగు సత్కర్మలనాచరించుట వలన కలుగు ఫలితములు, ప్రవృత్తి మరియు నివృత్తి మార్గములలో లభించు దుఃఖప్రతీతి, సుఖప్రతీతుల గురించి క్లుప్తంగా యాభైరెండు పేజీల ఈ పుస్తకంలో పొందుపఱిచినారు. 2020050018836 1913
స్వామి దయానంద సరస్వతి జీవితము-ఉపదేశములు[272] మూలం.బాబు శివానంద ప్రసాద్ జీవితచరిత్ర, ఆధ్యాత్మికత, మతం భారతదేశాన్ని బ్రిటీష్ వారు పరిపాలిస్తున్నప్పుడు హిందూమతానుయాయులైన పలువురు సంస్కర్తలు వేర్వేరు మత విధానాలను ప్రబోధించారు. సమస్త భారతీయ సంస్కృతికీ హృదయం వంటివి వేదాలని, ఆ వేదాలను అనుసరించని ఇతర ఆచారవిధులను విడనాడి పూర్తి వైదికార్యులుగా జీవించాలన్న సంక్సల్పంతో ఏర్పరిచినదే ఆర్య సమాజం. ఆ ఆర్యసమాజాన్ని ఏర్పాటుచేసిన వారు దయానంద సరస్వతి. ఈ గ్రంథం ఆయన జీవితాన్ని గురించీ, బోధనల గురించీ వివరిస్తోంది. 2020050019171 1916
స్వారోచిష మనుసంభవము లేదా మనుచరిత్ర [273] పెద్దన సాహిత్యం తెలుగు సాహిత్యంలో ప్రముఖ స్థానం పొందిన గ్రంథాల్లో మనుచరిత్ర ఒకటి. కృష్ణదేవరాయల కాలానికి చెందిన పెద్దన రచించిన ఈ కావ్యం ప్రబంధ యుగంలో వచ్చిన కావ్యాల్లో తలమానికమైనది మనుచరిత్ర. ఈ ప్రబంధ రచనకు గాను కృష్ణదేవరాయలు గ్రంథకర్త పెద్దనను ఏనుగు ఎక్కించి గౌరవించారని ప్రతీతి. పెద్దనకు సాహిత్యలోకంలో పెద్దపీట వేసిన మనుచరిత్రను సటీకగా ప్రచురించిన ప్రతి ఇది. ప్రతిలో పేజీ అలైన్‌మెంట్ చాలా భిన్నంగా ఉండి చదివేవారికి మొదట్లో కొద్ది ఇబ్బందికి గురిచేయవచ్చు. 1990020083290 1896(ప్రచురణ), 16శతాబ్దంలో రచన.
స్వేచ్ఛ [274] ఓల్గా స్త్రీవాదం, నవల ఓల్గా గా ప్రసిద్ధి పొందిన పోపూరి లలిత కుమారి ప్రముఖ తెలుగు రచయిత్రి. ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ, సాహిత్యరంగపు చర్చలో స్త్రీవాద ధృక్పధాన్ని ప్రవేశపెట్టిన రచయితగా ఈమెను గుర్తిస్తారు. స్త్రీవాద ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన ఓల్గా, తనను తాను తెలుగులో గురజాడ అప్పారావు వ్రాసిన కన్యాశుల్కంతో ప్రారంభమైన అభ్యుదయ రచనా పరంపరలో భాగంగా కూడా భావించింది. ఈ నవల తెలుగులో స్త్రీ స్వేచ్చ పై అత్యంత వివాదాస్పదమయిన, అత్యంత ప్రజాదరణ పొందిన నవల. ఈ నవలను తొలి తెలుగు స్త్రీవాద నవలగ కూడా పరిగణిస్తున్నారు. ఈ నవలలోని ప్రధాన పాత్ర అరుణ తన జీవితంలో స్వేచ్చ అంటే అర్థం కోసం వెతుకుతుంది. ఈ క్రమమంలో తన తల్లి తండ్రులు, భర్త, కూతురు, కుటుంబం మరియు తను పనిచేసే సంస్థను కూడా వదిలివేస్తుంది. 2990100067547 1994
సారంగధర చరిత్రము [275] చేమకూర వెంకటకవి పద్యకావ్యం చేమకూర వెంకటకవి నాయకరాజుల్లో ముఖ్యుడు, సాహితీప్రియుడైన రఘునాథనాయకుని కొలువులో ప్రముఖ కవి. దక్షిణాంధ్ర సాహిత్య యుగంలో చేమకూర వెంకటకవిది ముఖ్యస్థానం. చేమకూర వెంకట కవి కాలం క్రీ.శ.1630 ప్రాంతం. తంజావూరు నాయకరాజులలో ప్రసిద్దుడగు రఘునాథరాజు ఆస్థానంలో ఈ సరసకవి ఉండేవాడు. ఈ కవి వృత్తి రిత్యా రఘునాథుని వద్ద, క్షాత్ర ధర్మం నిర్వర్తిస్తూ రాజు సైనికులలోనో, సైనికాధికారులలోనో ఒకరిగా ఉండేవారు. ఆయన కావ్యాల్లో విజయవిలాసం తర్వాత అత్యంత ప్రాచుర్యం పొందిన రచన ఇది. 2030020025038 1922
సారంగధర నాటకం (విష్ణుభొట్ల సుబ్రహ్మణేశ్వరం రచన) [276] విష్ణుభొట్ల సుబ్రహ్మణేశ్వరం నాటకం సారంగధర (Sarangadhara) ఒక చరిత్రాత్మక కథ. ఇది రాజరాజ నరేంద్రుడు పరిపాలించే కాలంలో జరిగిందని నమ్మకం. పలువురు కవులు పద్యకావ్యాలుగా, నాటకాలలుగా రచించారు. తరువాత ఇది సుప్రసిద్ధ నాటకంగా ఆంధ్ర దేశమంతా ప్రదర్శించబడినది. దీని ఆధారంగా తెలుగులో రెండు సినిమాలు నిర్మించబడ్డాయి. 2030020024646 1922
సారస్వత వ్యాసములు (కోరాడ రామకృష్ణయ్య) [277] కోరాడ రామకృష్ణయ్య సాహిత్య విమర్శ ప్రముఖ భాషావేత్త, తెలుగు-సంస్కృత భాషా నిపుణులు కోరాడ రామకృష్ణయ్య. ఆయన రచించిన సారస్వత వ్యాసాలు ఇవి. ఇవన్నీ మొదట ప్రముఖ సాహిత్యపత్రిక భారతి (మాస పత్రిక)లో ప్రచురితమైనవే. 2030020024579 1955
సావిత్రీ చరిత్రము [278] ఆదిభట్ట నారాయణదాసు హరికథ ఆదిభట్ట నారాయణ దాసు ప్రముఖ హరికథా కళాకారుడు,సంగీతం,సాహిత్యం మరియు నృత్యాల మేళవింపుతో హరికథ ప్రక్రియని స్రుజించి "హరికథా పితామహ" అనే బిరుదంతో ప్రఖ్యాతిగాంచారు.సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు. తెలుగునాటనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా హరికథా ప్రదర్శనలిచ్చి, ప్రజల మన్ననలను పొందిన కళాకారుడాయన. "శ్రీమత్" మరియు "అజ్జాడ" పదాలు కలిపి "శ్రీమదజ్జాడ నారాయణ దాసు" గురువునకు వందనములు చెప్పడం హరికథారంభంలో ఇప్పటికీ కళాకారులు పాటిస్తున్న సంప్రదాయం. ఇది ఆయన రచించిన అతి తక్కువ హరికథల్లో ఒకటి. 2030020025251 1929
సావిత్రీ చిత్రాశ్వ నాటకము [279] ధర్మవరం రామకృష్ణమాచార్యులు నాటకం ధర్మవరం రామకృష్ణమాచార్యులు సుప్రసిద్ధ నటుడు, నాటక రచయిత మరియు బహుభాషా పండితుడు. ఇతడు "ఆంధ్ర నాటక పితామహుడు"గా ప్రసిద్ధిగాంచాడు. ఇతడు సుమారు 30 కి పైగా స్వంత నాటకాలను రచించాడు. ఇది ఆయన రచించిన నాటకం 2030020025175 1933
సాహిత్య సమాలోచనము [280] పిల్లలమర్రి వేంకట హనుమంతరావు సాహిత్య విమర్శ ప్రబంధం, పదకవిత, వచన కవిత, రూపకం మొదలైన ప్రక్రియా భేదాలతో సాహిత్యాన్ని అధ్యయనం చేసే వ్యాసాలు ఇందులో ఉన్నాయి. వీటీని రచయిత సాహిత్య సిద్ధాంతాల పునాదిపై నిర్మించారు. 2030020025388 1946
స్రావపాతాశౌచ నిర్ణయ: [281] సుబ్రహ్మణ్య ధర్మశాస్త్రం ఇదొక ధర్మశాస్త్ర సంబంధిత గ్రంథం. విధినిషేధాలు ఇందులో వ్రాశారు. 5010010094679 1892
సురభి సప్తది స్వర్ణోత్సవ సంచిక [282] ప్రకాశకులు: సురభి నాటక కళా సంఘం సాహిత్యం 2020050003031 1960
సిద్ధం కండి [283] మూలం.ఉమా ఆనంద్, అనువాదం.ఈశ్వర్ బాల సాహిత్యం వేసవి సెలవుల్లో కొండ ప్రాంతాలకు స్కౌటు శిక్షణకు వెళ్ళిన ఇద్దరు పిల్లల అనుభవంగా ఈ ఇతివృత్తం నిర్మించారు. ఈ కథను బాలలకు స్కౌటు వ్యవస్థ, కొండ ప్రాంతాల గురించి తెలిసేలా రచించారు. 99999990128966 1977
సిద్ధార్థ చరిత్రము [284] చిలకమర్తి లక్ష్మీనరసింహం చరిత్ర సిద్ధార్థ గౌతముడు లేదా గౌతమ బుద్ధుడు భారతదేశానికి చెందిన గొప్ప ప్రవక్త, యోగి. ఆయన బోధనల నుండి బౌద్ధమతాన్నిప్ స్థాపించారు. శాక్య రాజ్య యువరాజుగా జన్మించిన బుద్ధుడు రాజ్యాధికారాన్ని, భార్యాపిల్లలను వదులుకుని మానవుని అన్ని దుఃఖాలకు మూలాన్ని కనుక్కునే ప్రయత్నంలో తపస్సు ఆచరించారు. భారతదేశంలో పుట్టి ప్రపంచమంతటా విస్తరించిన బౌద్ధాన్ని ప్రవచించిన బుద్ధ భగవానుని జీవిత గాథను చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించారు. ఈ గ్రంథంలో సిద్ధార్థ గౌతముని జీవిత గాథ ఉంటుంది. 2030020029679 1950
సిస్టర్ నివేదిత [285] మూలం.బసుధా చక్రవర్తి, అనువాదం.రాధా మనోహరన్ జీవిత చరిత్ర వివేకానందుని బోధనలకు ప్రభావితమైన హిందూ మతాన్ని స్వీకరించి భారతదేశానికి, హిందూమతానికి సేవచేసిన విదేశీ మహిళ నివేదిత. 1867లో ఐర్లాండు దేశంలో జన్మించిన నివేదిత ఇంగ్లాండులో ఉపాధ్యాయినిగా పనిచేశారు. 1895లో భారత మహిళా ఔన్నత్యంపై స్వామి వివేకానంద లండన్‌లో చేసిన ప్రసంగాలు మార్గరెట్‌ జీవితాన్ని మార్చాయి. భారతీయ స్త్రీ గొప్పదనం గురించి విన్న ఆమె వివేకానందను కలిసి 1898 జనవరి 28న భారత్‌ చేరింది. బాలికల విద్యకోసం ఆమె 1898 నవంబర్‌లో కలకత్తా లోని బాగ్‌బజారులో పాఠశాలను ప్రారంభించింది. కనీస విద్యలేని బాలికలకు విద్యను అందించడం లక్ష్యంగా ఆమె పనిచేశారు. ప్రాథమికవిద్య అందించడానికి విశేష కృషి చేశారు. అన్నికులాల మహిళలకు చదువు తప్పనిసరిగా రావాలని ఆమె ఆకాంక్షించారు. బెంగాల్‌ మహిళలతో, మేధావులతో పరిచయాలను ఏర్పాటుచేసుకుని బాలికల విద్యకోసం ఎంతో శ్రమించారు. విశ్వకవి రవీంద్రనాధ టాగూరు, జగదీశ్ చంద్ర బోస్‌ తదితర ప్రముఖులతో స్నేహసంబంధాలను కొనసాగించారు. 1899 సంవత్సరం మార్చిలో కలకత్తావాసులకు ప్లేగ్‌ వ్యాధి సోకినప్పుడు తన శిష్యులతో కలిసి వైద్యసేవలు అందించారు. భారత మహిళల ఔన్నత్యం గురించి, ఆచారవ్యవహారాల గురించి న్యూయార్క్ ‌, షికాగో మొదలైన నగరాల్లో ఆమె ప్రసంగించారు. భారత స్వాతంత్య్ర పోరాటంలోనూ ఆమె చురుకైన పాత్రపోషించారు. భారతీయతను పూర్తిగా ఆకలింపు చేసుకున్న ఆమె మహిళావిద్య కోసం ఎంతగానో పాటుపడ్డారు జీవిత చరిత్రను ఈ గ్రంథం ద్వారా నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు జాతీయ జీవిత చరిత్ర గ్రంథమాలలో భాగంగా ప్రచురించారు. 99999990128930 2000
సింహావలోకనం (యశ్ పాల్ రచన) [286] మూలం. యశ్ పాల్

అనువాదం. ఆలూరి భుజంగరావు

చరిత్ర బ్రిటీష్ కాలం నుంచీ భారతదేశంలోని సాయుధ విప్లవాలు సఫలమవ్వలేదు. దానికి కారణమేదైనా కానీ దానివల్ల సాయుధమైన విప్లవం ద్వారా బ్రిటీష్ సామ్రాజ్యపు బిగిపట్టు నుంచి స్వాతంత్రం పొందాలని ప్రయత్నించిన కొందరు మహానేతల ప్రయత్నాలు వెలుగుచూడలేదు. సాయుధ విప్లవాలకు రహస్యం ప్రాణం కావడం వాస్తవమే అయినా బ్రిటీష్ ప్రభుత్వం అంతరించాకా అయినా ఆ రహస్యాలు బయటకు వచ్చి నిజమైన విప్లవ చరిత్ర బయటకు వస్తే మంచి జరిగేది. ఐతే విప్లవయోధులను బ్రిటీష్ వారు నిర్దాక్షిణ్యమైన చట్టాలతో ఉరి, ద్వీపాంతరవాసం మొదలైన శిక్షలు విధించడంతో చాలా ప్రయత్నాల గురించి ప్రామాణికంగా చెప్పేవారూ లేక, వారి రహస్య కార్యాచరణతో పరిశోధకులు నిజనిర్ధారణ చేసే వీలూ లేకపోయింది. తమ అనుభవాలు, చారిత్రికాంశాలు రాయగల కొందరిలో కూడా సింహభాగం అత్యుక్తులు రాసారని ఈ గ్రంథకర్త ఆరోపణ. ఈ గ్రంథకర్త భగత్‌సింగ్, సుఖ్‌దేవ్ వంటి విప్లవయోధులతో కలిసి పనిచేసి విప్లవం కోసం తనవంతు కృషిచేసినవారు. తనకున్న అనుభవం, తాను చూసిన మేరకు, తెలిసిన సమాచారం క్రోడీకరించి ఎందరో విప్లవ యోధుల గురించి ప్రామాణికమైన గ్రంథాన్ని రచించారు. దీనిని మొదట మూడుభాగాలుగా ఆలూరి భుజంగరావు అనువదించి, తిరిగి ఒకే సంకలనంగా ప్రచురించారు. 2990100067542
సింహాసన ద్వాత్రింసిక [287] కొరవి గోపరాజు కథా సాహిత్యం ప్రపంచ ప్రసిద్ధి చెందిన సంస్కృత కథా సాహిత్యంలో సింహాసన ద్వాత్రింసికకు కూడా స్థానం ఉంది. విక్రమార్కుని సింహాసనాన్ని భోజరాజు ఎక్కబోతాడు. అది ఎత్తైన పీఠం మీద ఉండి మెట్ల మీద వెళ్ళవలసి ఉంటుంది. ఒక్కో మెట్టు పక్కన ఉన్న ఒక్కో స్త్రీ బొమ్మ విక్రమార్కుని సుగుణాలు వివరిస్తూ ఒక్కో కథ చెప్తూంటుంది. కథ పూర్తయ్యాకా నీకు ఈ విషయంలో ఇంతటి సద్గుణం ఉంటే ముందుకు వెళ్లమని చెప్తుంది. అలా ఒక్కోమెట్టూ దాటుకుని భోజరాజు ఒక్కో కథ వింటూ వెళ్లడం ఈ కథావళికి సూత్రప్రాయమైన ఇతివృత్తం. ఒక్కో కథలో మరొక కథ అంతర్భాగంగా ఉండి ప్రాచీన సంస్కృత కథా సాహిత్య శైలిని తెలియజేస్తాయి. ఇది ఆ కథామాలికకు తెలుగు అనువాదం. 2030020024636 1936
స్తిల్‌మాంద్ మేజస్ట్రేట్ [288] మేతర్ లింక్ నాటకం, అనువాదం బెల్జియం దేశస్థుడైన మేతర్ లింక్ కవి రచించిన ఫ్రెంచి నాటకానికి ఇది అనువాదం. బర్గోమాస్త్ర ద స్తిల్ మాంద్ అనే పేరిట ఉన్న మూల గ్రంథాన్ని స్తిల్ మాంద్ మెజిస్ట్రేట్ అని పేరుతో అనువదించారు. ఆనాటి అనువాద నాటకాల వలె తెలుగులోకి పాత్రల పేర్లు, వాతావరణం మార్చడం చేయకుండా మూలగ్రంథానికి దగ్గరగా ఉంచడం విశేషం. 2030020025131 1928
సీతారామ శతకము [289] పులవర్తి అన్నపూర్ణయ్య శాస్త్రి శతకం శతకం అంటే వంద పద్యాలతో రచించే ఒక సాహితీ ప్రక్రియ. శతక సాహితీ ప్రక్రియలో ఒకటే మకుటము గల పద్యాలు కనీసం వంద వ్రాస్తారు. శతకములు పురాణముల వలె కథా ప్రధాన మైనవి కావు. ప్రబంధముల వలే వర్ణనా ప్రాధాన్యములు గావు, గేయ కృతులవలె సంగీత ప్రాధాన్యములు గావు, కాని తెలుగు నాట పండిత పామరులనే తారతమ్యము లేక, పిల్లలు- పెద్దలు అనే తేడాలేక, చదువురాని వారితో సహా అందరి లోనూ బహుళ ప్రచారము నొందినది శతక సాహిత్యము. ఇంతటి బహుళ ప్రాచుర్యమును పొందిన తెలుగు సాహిత్య ప్రక్రియ మరొకటి లేదు అనడం లో సందేహం లేదు. ఇంతవరకు ఉపలబ్ధమైన పాత తెలుగు గ్రంథాలలో సంఖ్యా పరంగా చూస్తే శతకాలదే ప్రథమ స్థానమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆ క్రమంలోనిదే ఈ శతకం కూడాను. 2020050016730 1925
స్త్రీల పాటలు [290] అనామక జానపదులు జానపద సాహిత్యం, గేయాలు జానపద సాహిత్యంలో స్త్రీల పాటలకు ప్రత్యేక స్థానం ఉంది. పేరు తెలియని ఎందరో అజ్ఞాత రచయిత్రులు/రచయితలు ఈ జానపద గేయాలకు కర్తలు. స్త్రీలు వివిధ సందర్భాల్లో ఆలపించే ఈ గీతాల్లో ప్రధాన పాత్రలు సీతారామ లక్ష్మణాదులు, పాండవ కృష్ణాదులు ఐనా కథలన్నీ ఆనాటి కుటుంబాల్లోని వివిధ ఆచారాలు, వ్యవహారాలు, జీవనవిధానం వంటివి కనిపిస్తాయి. ఒకనాటి సామాజిక వ్యవస్థలకు ఇవన్నీ ప్రతీకలుగా నిలుస్తాయి. ఈ గ్రంథంలోని వేయిపుటల్లో శ్రీకృష్ణజననము, లక్ష్మణదేవరనవ్వు, శ్రావణమంగళవారం పాట, సీతసమర్త, సీతాదేవి ఆనవాలు, చిలుకముగ్గుల పాట, ధర్మరాజు జూదము, పారుజాత పల్లవి, శ్రీరామ దండములు, పెండ్లి గోవింద నామాలు, తలుపు దగ్గర పాటలు(సంవాదము), మంగళహారతులు, సీతాదేవి వేవిళ్లు, మేలుకొలుపులు, గజేంద్రమోక్షము, లక్ష్మీదేవి సొగటాలాట, గంగాదేవి సంవాదము, లంకాయాగము మొదలైన ఎన్నో స్త్రీల గేయాలు ఉన్నాయి. 2020050014928 1946
సీత - రాధమ్మ [291] దిగుమర్తి రామారావు కథానికలు సీత, రాధమ్మ అనే రెండు కథానికల సంపుటి ఇది. ఈ గ్రంథకర్త ప్రముఖ పాత్రికేయులు. ఆయన తొలినాళ్ల కథానికా రచయితల్లో ఒకరు. 2030020025212 1955
సీతా వనవాసము [292] దువ్వూరి రామిరెడ్డి నాటకం దువ్వూరి రామిరెడ్డి (నవంబర్ 9, 1895—సెప్టెంబర్ 11, 1947) కవికోకిల అని ప్రసిద్ధుడైన తెలుగు కవి. రైతు, కవి అయిన ఇతనిని "సింహపురి సిరి"గా పండితులు కొనియాడారు. దువ్వూరి రామిరెడ్డి ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, గూడూరులో 09-11-1895న జన్మించాడు. 23 సంవత్సరాలనాటికే ఎన్నో రచనలు చేశాడు. స్వయంకృషితోనే అనేక భాషలలో పండితుడయ్యాడు. 11-09-1947న మరణించాడు. ఆయన రచించిన నాటకమిది. 2030020025137 1921
స్వీయ జ్ఞానము [293] జిడ్డు కృష్ణమూర్తి, అనువాదం.సరోజిని ప్రేమ్‌చంద్ తత్త్వం, ప్రసంగాలు, అనువాదం జిడ్డు కృష్ణమూర్తి మే 12, 1895 న ఆంధ్ర ప్రదేశ్ లోని మదనపల్లె లో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు. ఆయన ఓ ప్రముఖ తత్వవేత్త. 1929 నుండి 1986 లో తను మరణించే వరకు ప్రపంచం నలుమూలల ప్రయాణిస్తూ తాత్విక, ఆధ్యాత్మిక విషయాలపై అనేక ప్రసంగాలు చేశాడు. ఆయన స్పృశించిన ముఖ్యాంశాలు - మానసిక విప్లవం, మనోభావ విచారణ, ధ్యానం, మానవ సంబంధాలు, సమాజం లో మౌలిక మార్పు. ఆయన ప్రసంగపాఠాల సంకలనం ఇది. 2990100061872 2001
సురాభాండేశ్వరము [294] పూతలపట్టు శ్రీరాములురెడ్డి స్థలపురాణం, పద్యకావ్యం ఆంధ్ర కంబర్‌గా ప్రసిద్ధి చెందిన పూతలపట్టు శ్రీరాములురెడ్డి 1892లో లక్ష్మమ్మ, పెద్దబుచ్చిరెడ్డి దంపతులకు చిత్తూరు జిల్లా పూతలపట్టు గ్రామంలో జన్మించాడు. ఇతడు ప్రాథమిక విద్య పాఠశాలలో చదువుకొన్నాడు. తరువాత స్వయంకృషితో ఆంధ్ర, తమిళ, సంస్కృత సాహిత్యాలు చదువుకున్నాడు. ఇతని తండ్రి హరికథలను చెప్పేవాడు. ఆయన రచించిన అనేకమైన గ్రంథాల్లో ఇది ఒకటి. కలకడ గ్రామంలోని సురాభాండేశ్వర స్వామిని గురించి ప్రసిద్ధ స్థలపురాణాలకు ఔచితి, కల్పన చేర్చి ఈ గ్రంథం రచించారు. 2020120035789 1953
సుప్రసిద్ధుల జీవితవిశేషాలు [295] జానమద్ది హనుమచ్ఛాస్త్రి ప్రముఖుల పరిచయవ్యాసాలు బళ్ళారి రాఘవ, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మొదలైన 21 ప్రముఖుల జీవితప్రస్థానాల గురించి సుమారు 90 పుటల పుస్తకంలో వివరించబడింది. 2020120029929 1988
సుభాష్ బోసు అంతర్ధాన గాథ [296] మూలం.ఉత్తమ్‌చంద్, అనువాదం.ఆంధ్ర ప్రభ చరిత్ర భారతదేశ స్వాతంత్ర చరిత్రలో సుభాష్ చంద్రబోస్‌కు, ఆయన నడిపిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు చాలా ప్రాముఖ్యత ఉంది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాను సేనలతో కలసి ఐఎన్‌సి సైన్యం బర్మా మీదుగా భారతదేశాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నం చేసి అస్సాం వద్ద యుద్ధం చేసింది. రెండో ప్రపంచ యుద్ధంలో మిత్రపక్షాలు విజయం సాధించడం జపాను కోలుకోలేని విధంగా హిరోషిమా, నాగసాకీలపై తొలి ఆటంబాంబులు పడడంతో ఆ ప్రయత్నం ఆగిపోయింది. ఈ చారిత్రిక పరిణామాలన్నిటిలోనూ కీలకమైనది సుభాష్ చంద్రబోసు బ్రిటీష్ వారు కలకత్తాలో ఆయనను ఉంచిన గృహనిర్బంధంలో నుంచి తప్పించుకుని ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్ నగరం మీదుగా బెర్లిన్(జర్మనీ)కి చేరుకోవడం. ఆ సాహసవంతమైన అజ్ఞాతయాత్రలో కాబూల్ నగరంలో బోసుకు ఆతిథ్యమిచ్చి రక్షణకల్పించినది ఈ గ్రంథకర్త ఉత్తమ్‌చందే! ఆయనే అనంతరం 1945లో తన జాతీయోద్యమ కార్యకలాపాలకు గాను విచారణ కూడా లేకుండా కరాచీ మొదలైన జైళ్ళలో ఒంటరి సెల్‌లో మగ్గారు. జైలులో పలువురు ఖైదీలు ఆయనను పదే పదే ఉత్సుకతతో బోసు సాహస అంతర్థాన గాథ వివరాలు అడగడమూ, ఒంటరితనమూ కలగలసి ఈ పుస్తకాన్ని రచనకు నేపథ్యమైందని ఉత్తమ్‌చంద్ వ్రాసుకున్నారు. ఇంతటి చారిత్రిక ప్రాముఖ్యత, ఆసక్తి కలగలిసిన గ్రంథాన్ని ఆంధ్ర ప్రభ పత్రికవారు తెలుగులోకి అనువదించి ముద్రించారు 2030020024479 1946
సుమతీ శతకము [297] బద్దెన సాహిత్యం, శతకం తెలుగు సాహిత్యంలో శతకాలకు ఒక ప్రత్యేక స్థానము ఉన్నది. బహుజన ప్రియమైన శతాకాలలో సుమతీ శతకం ఒకటి. ఇది బద్దెన అనే కవి రచించాడని అంటారు. సరళమైన చిన్న పద్యాలలో చెప్పబడిన నీతులు తెలుగు జీవితంలోనూ, భాషలోనూ భాగాలైపోయాయి. "అప్పిచ్చువాడు వైద్యుడు", "తన కోపమె తన శత్రువు" వంటి పదాలు తెలియని తెలుగువారు అరుదు. ఈ శతకంలోని ఎన్నో పద్యభాగాలను సామెతలు లేదా జాతీయములుగా పరిగణించ వచ్చును. ఈ పుస్తకంలో సుమతీ శతకం ప్రచురించారు. ఇందులో మొత్తం 108 నీతిపద్యాలు ఉన్నాయి. 2020050016645 1934 (రచన శతాబ్దాల పూర్వం అనిర్దిష్ట కాలంలో జరిగింది)
సుయోధన విజయము [298] కోటమర్తి చినరఘుపతిరావు నాటకం ఇది విషాదాంత నాటకం. గ్రీకు దేశంలో ప్రారంభమై పాశ్చాత్య ప్రపంచమంతటా ప్రాచుర్యం పొందిన నాటక పద్ధతి అది. ఐతే భారతీయ నాటకశైలి మంగళాంత నాటకమే గానీ విషాదాంతం కాదు. ఐతే భారతీయులపై పాశ్చాత్య పరిపాలనా ప్రభావం పడినకొద్దీ భారతదేశంలోకి వచ్చిన పాశ్చాత్య పద్ధతుల్లో ఇది ఒకటీ. ఇందులో భారతయుద్ధంలో ధర్మం కౌరవ పక్షానే ఉందని మనసా వాచా నమ్మిన రచయిత ఆ ప్రకారం ఈ కథా ఇతివృత్తం స్వీకరించి రాశారు. 2030020025206 1927
సుల్తానా చాంద్‌బీ నాటకం [299] కోలాచలం శ్రీనివాసరావు చారిత్రిక నాటకం కోలాచలం శ్రీనివాసరావు (1854 - 1919) బళ్ళారికి చెందిన సుప్రసిద్ధ నాటక రచయిత మరియు న్యాయవాది. రామరాజు చరిత్రము ఆయన ప్రముఖ రచన. అహ్మద్‌నగర్ రాజ్యపు చివరిరోజులను ఈ నాటకంలో చిత్రీకరించారు. 2030020025115 1926
సుభద్రార్జునీయము [300] ధర్మవరం గోపాలాచార్యులు నాటకం ధర్మవరం గోపాలాచార్యులు (1856) సుప్రసిద్ధ నాటక రచయిత. ధర్మవరం రామకృష్ణమాచార్యులు ఇతనికి అగ్రజుడు. వీరి మేనల్లుడే బళ్లారి రాఘవాచార్యులు. కన్నడ నాటకాలకు పోటీగా రామకృష్ణమాచార్యులు ఒక తెలుగు నాటకం రాసి మొదట ప్రదర్శించాడు. కానీ అది రక్తికట్టక పోగా తెలుగు భాష నాటక రచనకు పనికిరాదన్న భావనకు దారితీసింది. అప్పుడు రామకృష్ణమాచార్యులు స్వయంగా నాటక రచన మరియు ప్రదర్శనలకు పూనుకుని ప్రప్రథమంగా చిత్రనళీయము ను 29 జనవరి 1887 తేదీన విజయవంతంగా ప్రదర్శించారు.తర్వాత చాలా నాటకాలను రచించి, స్వయంగా ప్రదర్శించారు. గోపాలాచార్యులు అప్పుడు అన్నయ్యతో కలిసి నాటకాలలో భరతుడు మొదలైన పాత్రలను పోషించారు. ఆయన రచించిన నాటకమిది. భారతంలోని సుభద్ర అర్జునుల వివాహగాథను ఆధారం చేసుకుని దీన్ని రచించారు. 2030020025180 1932
సురభి సప్తతి స్వర్ణోత్సవ సంచిక [301] ప్రకాశకులు.సురభి నాటక కళా సంఘము నాటక కళ సురభి నాటక సమాజం సుప్రసిద్ధి పొంది, తరతరాలుగా కొనసాగుతున్న కుటుంబ నాటక సంస్థ. ఈ సంస్థలో కుటుంబసభ్యులందరూ విధిగా నాటక ప్రదర్శన, రంగాలంకరణ, దర్శకత్వం మొదలైన కళలలో అరితేరి ప్రదర్శనలు ఇస్తూంటారు. వారు తరతరాలుగా కుటుంబంబంతా నాటకాలనే వృత్తిగా చేసుకున్నారు. భార్యా భర్తలిద్దరూ నాటకాల్లో ప్రదర్శనలు చేయడం వల్ల స్త్రీలతో ప్రదర్శనలు ఇప్పించిన తొలితరం నాటి నాటక సంస్థగా పేరొందింది. సురభి నాటక సమాజం 19వ శతాబ్ది చివరి దశకాల్లో వైఎస్ఆర్ జిల్లా సురభి గ్రామంలో 'కీచక వధ'నాటక ప్రదర్శనతో మొదలయ్యింది. ఈ సమాజ వ్యవస్థాపకుడు వనారస గోవిందరావు. సురభి రెడ్డి వారి పల్లెలో ప్రారంభమైన ఈ నాటక సంస్థ సురభి నాటక సంస్థగా పేరొందింది. ఆ సంస్థ 70 ఏళ్ళు నిండిన సందర్భంగా చేసిన ఉత్సవాలలో సంస్థకు, నాటకాలకు సంబంధించిన వివిధ విషయాలతో రూపొందించిన సావనీర్ ఇది. 2020050003722 1960
సువర్ణ భాషితాలు [302] తాడి వెంకట కృష్ణారావు నీతి పద్యాలు 2020120002033 1982
సూర్యనమస్కార దర్పణము [303] మూలం.అపౌరుషేయం, సంకలనం.చలా లక్ష్మీనృసింహ శాస్త్రి హిందూ మతం యోగాసనం, ప్రాణాయామం, మంత్రము మరియూ చక్ర ధ్యానం కూడుకుని చేసే సంపూర్ణ సాధనే సూర్య నమస్కారాలు. బ్రహ్మ మూహూర్తంలో చేస్తే చాలా ఫలితాన్ని ఇస్తాయి. వేద పురాణాలలో సూర్యనమస్కారాల ప్రస్తావన ఉంది. రావణాసురిడితో యుద్దానికి ముందు రాముడుకి అగస్త్య మహముని సూర్య నమస్కారాలను బోధిస్తాడూ. ఈ శ్లొకాలు వాల్మీకి రామాయణం యుద్ధ కాండలో ఉన్నాయి. ఈ గ్రంథంలో సూర్యనమస్కారాలు చేసేందుకు అనువైన విధానం, మంత్రాలు దొరుకుతాయి. 2020050019110 1920
సూక్తి సుధాలహరి-రెండవ భాగం [304] పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి వ్యాఖ్యలు, సూక్తులు, బాల సాహిత్యం బ్రిటీష్ విద్యావిధానం భారతదేశంలో ప్రవేశించిన కొద్దీ తెలుగు విద్యాబోధనలో ఎన్నో మార్పులు వచ్చాయి. అటువంటి వాటిలో సూక్తుల బోధన ఒకటీ. అనేకమైన సాహిత్య గ్రంథాలు, నీతికథల నుంచి మంచి మాటలు సేకరించి ప్రచురించి వాటిని బాలురచే చదివించడం మొదలైన కొద్దీ అటువంటి ఎన్నో గ్రంథాలు ప్రచురితమయ్యాయి. మహాభారత విమర్శనం ద్వారా ప్రాచుర్యం పొందిన సుబ్రహ్మణ్యశాస్త్రి రచించిన గ్రంథమిది. 2030020024510 1941
సూర్యుడు [305] వసంతరావు వేంకటరావు హిందూ మతం, భౌతికశాస్త్రము భౌతికశాస్త్ర అధ్యాపకుడైన రచయిత భౌతికశాస్తాన్ని భారతీయ ఆధ్యాత్మికాన్ని సమ్మిళితం చేసే ప్రయత్నం చేశారు. ఇందులో ఆయన సూర్యుడిని భారతీయ సనాతన ధర్మంలో ఎలా వర్ణించారో, దానికీ భౌతికశాస్త్రంలోని సూర్యుని వివరణకీ ఉన్న సంబంధమేంటో మొదలుకొని ఎన్నో అంశాలపై ఈ కోణంలో రచనలు చేశారు. ఈ దృక్పథంతో ఆయన సూర్యుడు, కర్మసిద్ధాంతం, నారదుడు-కర్మఫలం, చిత్రగుప్తులు, విగ్రహారాధన శీర్షికలతో వ్యాసాలున్నాయి. 2030020025468 1948
సోన్ కొండ రహస్యం [306] మూలం. చిత్రానాయిక్, అనువాదం. ఎం.కృష్ణకుమారి, చిత్రాలు. సుబీర్ రాయ్ కథా సాహిత్యం వయోజన విద్య ద్వారా కొత్తగా అక్షరాలు నేర్చుకున్న పెద్దలు చదువుకునేందుకు అవసరమైన పుస్తకాలకు ప్రత్యేకమైన లక్షణాలు కావాల్సివుంటుంది. కథాంశం ప్రౌఢమైనది, విజ్ఞానదాయకమైనదీ కావాలి, కథనం ఆసక్తికరంగా, వేగంగా ఉండాలి ఐతే భాష మాత్రం బాలల సాహిత్యం వలె తేలికగా చదివి అర్థం చేసుకునేందుకు పనికి రావాలి. ఇటువంటు లక్షణాలతో నవశిక్షితుల కోసం నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు నవశిక్షిత గ్రంథమాలను నిర్వహించారు. అందులో భాగంగానే ఈ పుస్తకం ప్రచురణ పొందింది. మూఢనమ్మకాల పాలై దొంగలు, దోపిడీదారుల నిలయమైన ఊరి వెలుపలి కొండ రహస్యాన్ని కొందరు విద్యావంతులైన యువకులు ఎలా ఛేదించారన్నది కథ.
సంగీత వాయిద్యాలు [307] మూలం.బి.సి.దేవ, అనువాదం.మర్ల సూర్యనారాయణ మూర్తి విజ్ఞాన సర్వస్వము , సంగీత శాస్త్రము భారతీయ సంగీతంలోని శాస్త్రీయ సంగీత పద్ధతులైన కర్ణాటక, హిందుస్తానీ సంగీత పద్ధతులు, ఇతర జానపద రీతుల్లో కూడా వాయిద్యాలకు ప్రముఖమైన పాత్ర ఉంది. ముఖ్యంగా హిందూ దేవాలయాల్లోనూ, వివాహాల్లోనూ కొన్ని వాద్యాలను మంగళ వాద్యాలుగా భావించి సంప్రదాయంగా వాయిస్తారు. ఇంతగా సంగీతంతో మమేకమైన సంస్కృతి కావడం వల్లనే సూక్ష్మభేదాలతో, స్థూలభేదాలతో ఎన్నెన్నో వాద్యాలు, వాదనా పద్ధతులు ఏర్పడ్డాయి. భారతదేశ సంస్కృతి, నాగరికతల గురించిన వివిధ విజ్ఞాన సర్వస్వ గ్రంథాలు తయారుచేసి ప్రచురించేందుకు ఏర్పాటైన భారతదేశము - ప్రజలు ద్వారా వాద్యాల గురించిన ఈ గ్రంథాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు ప్రచురించారు. 99999990128931 1994
సంభాజి నిర్యాణము [308] అనువాదం.మాచిరాజు దుర్గాశంకరామాత్యుడు నాటకం, అనువాద నాటకం భారతదేశం విమతస్థుల పాలన నుంచి విడివడి హిందూ ధ్వజం కిందికి రావాలని పోరాడిన వారిలో అత్యంత ప్రముఖులు మహారాష్ట్రులు. 17, 18 శతాబ్దాలలో అత్యంత వేగంగా అభివృద్ధి చెంది చివరకు నేటి పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని అటక్ వరకూ తమ చేతికిందికి తీసుకువచ్చిన మరాఠా కాన్ఫెడరసీ తుదకు మూడో పానిపట్ యుద్ధంలో బలహీనపడింది. అనంతర కాలంలో బ్రిటీష్ వారికి ఈ దేశపు అధికారాన్ని వదులుకునేందుకు పలు ఆంగ్లో-మరాఠా యుద్ధాలు కూడా పనిచేసాయి. దేశపు చక్రవర్తుల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన శివాజీ మహారాజు కుమారుడు శంభాజీ ఆయనంత సమర్థుడు కాకపోవడంతో మహారాష్ట్ర వైభవం క్షీణించడం ఈ నాటక నేపథ్యం. దీనిని మరాఠా భాషలో తొలుత ప్రదర్శిస్తూండగా ఈ గ్రంథం రూపంలో తెనిగించారు. 2030020024719 1931
సందేశ తరంగిణి[309] స్వామి వివేకానంద ఉపన్యాసాలు భారతీయ సంస్కృతి, హిందూ మతం ఔన్నత్యాన్ని పాశ్చాత్యులకు పరిచయం చేసిన తత్త్వవేత్త, ఆచార్యుడు, ఆధ్యాత్మిక నాయకుడు వివేకానందుడు. వంగదేశపు పునరుజ్జీవనంలో ఆయన పాత్ర అపూర్వమైనది. అమెరికా, యూరప్, శ్రీలంక వంటి దేశాలలో పర్యటించి అనేక ప్రసంగాల ద్వారా భారతీయులపై పాశ్చాత్యులలో ఉన్న అపోహలు తొలగించారు. ఎన్నో ప్రయాసలకు, ఆర్థిక ఇబ్బందులకు, విషప్రచారాలకు ఓర్చుకుని చికాగోలో అపూర్వమైన, చరిత్రాత్మకమైన ప్రసంగం చేశారు. ఆయన కొలంబో, ఆల్మోరాల్లో చేసిన వివిధ ప్రసంగాలను సందేశ తరంగిణిగా అక్షరబద్ధం చేశారు. ఆ ఉపన్యాస సంపుటులను తత్త్వబోధస్వామి తెలుగులోకి అనువదించగా రామకృష్ణ మఠము వారు ఈ గ్రంథంగా ప్రచురించారు. 2030020024827 1955
సుందరి[310] మూలం.ప్రభోత్‌కుమార్ ముఖోపాధ్యాయ్, అనువాదం.శివశంకరశాస్త్రి సాహిత్యం ప్రబోధ్‌కుమార్ ముఖోపాధ్యాయ్ రచించిన బెంగాలీ నవలకు ఇది అనువాదం. ప్రబోధ్‌కుమార్ ప్రఖ్యాతి వహించిన బెంగాలీ రచయిత. ఆయన ప్రధానంగా చిన్నకథల రచయితగా పేరొందారు. బంగ్లాదేశ్ పాఠశాల విద్యాప్రణాళికలో భాగంగా ఆయన రాసిన పలు కథలు, నవలలు పాఠ్యాంశాలుగా చేర్చారు. ఈ గ్రంథం ఆయన రచించిన సాంఘిక నవలకు తెలుగు అనువాద రూపం. 2030020024846 1935
సురానంద [311] కొడాలి సత్యనారాయణరావు నాటకం ఇదొక సాంఘిక నాటకం. సంపూర్ణ రామాయణం, పలు నాటకాలు రచించిన ప్రముఖ రచయిత కొడాలి సత్యానారాయణరావు దీనికి గ్రంథకర్త. 2030020024805 1924
సువర్ణ పాత్ర [312] రామ నారాయణ కవులు నాటకం మద్యపానం అనే దుర్వ్యసనం వల్ల జీవితంలో అవాంఛనీయమైన ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. దానిని వదిలించుకోవడానికి ప్రయత్నించాలని ప్రబోధిస్తూ రచించిన నాటకమిది. 2030020025253 1923
సువర్ణ దుర్గము [313] గుండిమెడ వేంకట సుబ్బారావు నవల, అనువాదం నాటకకర్తగా ప్రాముఖ్యత పొందిన గుండిమెడ రచించిన తొలి నవల ఇది. ఆంగ్లవాౙ్మయంలో పేరొందిన ఈస్ట్లిన్ నవలకు ఇది తెలుగు రూపం. కేవలం కథా, కథనాన్ని స్వీకరించి పాత్రలు, వాతావరణం మార్చారు. 2030020024505 1953
సుదక్షిణా పరిణయము [314] తెనాలి అన్నయ్య కవి ప్రబంధం ఈ ప్రబంధకర్తయైన తెనాలి అన్నయ్య కవి అష్టదిగ్గజకవుల్లో ఒకడిగా సారస్వత లోకంలో ప్రసిద్ధికెక్కిన తెనాలి రామకృష్ణ కవి సోదరుడట. మరో ప్రబంధంలో ఈ ప్రస్తావన దొరుకుతోంది. శ్రీరాముని పూర్వీకుడైన దిలీప చక్రవర్తికీ, సుదక్షిణాదేవితో జరిగిన వివాహ పర్యంతమునూ ఈ గ్రంథంలో అష్టాదశ వర్ణనల సహితం రచించారు కవి. 2030020025564 1941
సుఖీభవ [315] పాతూరి ప్రసన్నం కథ, బాలసాహిత్యం బాలలు చదివి విజ్ఞానం, వినోదం, నీతి వగైరా పొందేందుకు ఉపకరించేది బాల సాహిత్యం. వారు తానుగా చదివి అర్థం చేసుకోగలగడం, వారి చిరు అనుభవాలను అలజడి చేయగల బరువైన, కల్లోలమైన అంశాలు లేకపోవడం వంటివి దీనికి ముఖ్యమైన ప్రమాణాలు. ఆ క్రమంలో పిల్లలు చదువుకునేందుకు బొమ్మలు, కథలతో తీర్చిదిద్దిన గ్రంథమిది. 2020120032980 వివరాలు లేవు
సుభద్రా విజయ నాటకము [316] వావిలికొలను సుబ్బారావు నాటకం ఆంధ్ర వాల్మీకి వావికొలను సుబ్బారావు వాసుదాసుగారు. గ్రాంథికవాది. 1863లో జననం. 1939లో మరణం. కందుకూరి వీరేశలింగం పంతులు తర్వాత, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ఆంధ్ర పండితులుగా 1904-1920 మధ్యకాలంలో పనిచేశారు. భక్తి సంజీవని మాసపత్రిక సంపాదకులు. ధర్మసమాజాన్ని స్థాపించారు. రామ భక్తుడు. రామాయణము ఆంధ్రీకరించి "ఆంధ్ర వాల్మీకి" బిరుదు పోందారు. ఒంటిమిట్టలోని కోదండ రామాలయాన్ని పునరుద్ధరించడానికి ఒక కొబ్బరి చిప్పను బిక్షా పాత్రగా విరాళాలను పోగు చేశారు, టెంకాయ చిప్ప శతకాన్ని రచించారు. కవి, పండితుడూ ఐన ఆయన రచించిన నాటకమిది. 2030020025187 1946
సూర్యనమస్కార దర్పణము[317] చల్లా లక్ష్మీనృసింహశాస్త్రి ఆధ్యాత్మికం, హిందూ మతం సూర్యనమస్కార విధిని వివరిస్తూ ఈ గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథంలో సూర్యనమస్కారంతో పాటుగా నమకం, చమకం, శ్రీసూక్తం, పురుషసూక్తం, అరుణం, సౌరం, త్రిదవిధానం మొదలైనవి చేర్చి రచించారు. 2020050019170 1915
సీజరు పెళ్ళం నేరం చేయదు సీజరు పెళ్ళాన్ని శంకించకూడదు [318] మొసలకంటి సంజీవరావు నవల 2020010001344 1940
సేవా సదనము [319] మూలం.ప్రేమ్‌చంద్, అనువాదం.ఎస్.ఎస్.వి.సోమయాజులు నవల, అనువాదం మున్షి ప్రేమ్ చంద్ (Hindi: प्रेमचंद, Urdu: پریمچںد) భారతదేశపు ప్రముఖ హిందీ, మరియు ఉర్దూ కవి. ఇతని కలం పేరు ప్రేమ్ చంద్. హిందీ, ఉర్దూ భాషా సాహిత్యాలలో అత్యంత ప్రముఖమైన పేరు సంపాదించాడు. ఆయన రచించిన నవలకు అనువాదమిది. 2030020024615 1955
సేవాంజలి [320] ప్రచురణ.సారస్వత సేవాసమితి వివిధ ప్రక్రియల సంకలనం ప్రఖ్యాతులైన తెలుగు కవులు, రచయితలు రాసిన పద్యాలు, వచన కవితలు, కథలు, వ్యాసాలు ఈ గ్రంథరూపంగా సంకలించారు. ఇందులో చలం, కాళోజీ, కొకు, అడ్లూరి అయోధ్యరామయ్య, దేవులపల్లి రామానుజరావు వంటివారు ఉన్నారు. ఈ రచనలకు ప్రముఖ చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావు చిత్రాలు గీశారు. 2030020024644 1950
సేవాశ్రమము-రెండో భాగం [321] మూలం.ప్రేమ్‌చంద్, అనువాదం.దామెర్ల భ్రమరాంబ, కొండ విజయలక్ష్మీబాయి అనువాదం, నవల మున్షి ప్రేమ్ చంద్ (Hindi: प्रेमचंद, Urdu: پریمچںد) భారతదేశపు ప్రముఖ హిందీ, మరియు ఉర్దూ కవి. ఇతని కలం పేరు ప్రేమ్ చంద్. హిందీ, ఉర్దూ భాషా సాహిత్యాలలో అత్యంత ప్రముఖమైన పేరు సంపాదించాడు. ఆయన నవలల్లో ప్రఖ్యాతమైన సేవాసదన్‌కు ఇది అనువాదం. 2030020025170 1933
సైన్సులో పొడుపు కథలు [322] సి.ఎస్.ఆర్.సి.మూర్తి బాల సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం తెలుగు భాషా సాహిత్యంలో పొడుపు కథలకు ప్రత్యేక స్థానం ఉంది. వీటి సృష్టి కర్తలు పల్లె ప్రజలే. పండితులకు కూడ వీటిపై ఆసక్తి కలగడం వల్ల పద్యాలలోనూ పొడుపు కథలు ఉన్నాయి. విజ్ఞానం,వినోదం,ఆశక్తీ కలిగించే పొడుపు కథ పల్లె ప్రజలకు ఒక వినోదంతో కూడిన ఆట. ఎలాగైనా ఇందులో రహస్యం తెలుసుకోవాలనె కుతూహలం ఒకవైపు, దీని గుట్టు విప్పి తన తెలివితేటలు నిరూపించుకోవాలనె తపన ఒకవైపు పొడుపు కథల వైపు మనిషి ఆకర్షించబడతాడు. ఆలోచనా శక్తి ని పదును పెట్టే పొదుపు కథలంటే పిల్లలు ఎక్కువ యిష్టపడతారు. పిల్లలకు రకరకాల పొడుపు కథలు చేసి వారి మెదడును పదును పెట్టడానికి పనికి వస్తాయి. ఆ పొడుపుకథల ప్రక్రియలో సైన్స్ విషయాలకు ముడిపెట్టీ రాసిన గ్రంథమిది. 2020120029690
సౌభాగ్య కామేశ్వరీ-ఉత్తరార్థం [323] తిరుపతి వేంకట కవులు శతకం దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి తిరుపతి వేంకట కవులు అని జంట కవులుగా తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధులయ్యారు. వీరిద్దరు ఇంచుమించుగా వంద సంస్కృత మరియు తెలుగు గ్రంధాలు, నాటకములు మరియు అనువాదాలు వ్రాశారు. అవధానాల్లో వీరి పాండిత్యం, ప్రతిభ, చమత్కార చాతుర్యం సాహితీ సమాజంలో తరతరాలుగా చెప్పుకొనబడుతున్నాయి. ఇక వీరి నాటకాలలో పాండవ ఉద్యోగ విజయములు నాటకంలోని పద్యాలు తెలుగునాట ఊరూరా పండితుల, పామరుల నోట మారుమ్రోగాయి. సౌభాగ్య కామేశ్వరీ అన్న మకుటంతో దీనిని రాశారు. తిరుపతి వేంకటీయం పేరుతో దీన్ని ప్రకటించినా ప్రచురణ నాటికే తిరుపతిశాస్త్రి మరణించడం, ముందుమాటలో వేంకటశాస్త్రి రాసుకున్న వివరాలు అనుసరించి వేంకటశాస్త్రి గ్రంథకర్త అని భావించవచ్చు. ఐతే గ్రంథకర్తే స్వయంగా ప్రేమతో సహచరుని పేరు కలిపి రాసి ఉండడంతో దానిని గౌరవించడం విధి. 2030020024938 1943
సౌభాగ్య కామేశ్వరీ స్తవము [324] తిరుపతి వేంకట కవులు శతకం దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి తిరుపతి వేంకట కవులు అని జంట కవులుగా తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధులయ్యారు. వీరిద్దరు ఇంచుమించుగా వంద సంస్కృత మరియు తెలుగు గ్రంధాలు, నాటకములు మరియు అనువాదాలు వ్రాశారు. అవధానాల్లో వీరి పాండిత్యం, ప్రతిభ, చమత్కార చాతుర్యం సాహితీ సమాజంలో తరతరాలుగా చెప్పుకొనబడుతున్నాయి. ఇక వీరి నాటకాలలో పాండవ ఉద్యోగ విజయములు నాటకంలోని పద్యాలు తెలుగునాట ఊరూరా పండితుల, పామరుల నోట మారుమ్రోగాయి. సౌభాగ్య కామేశ్వరీ అన్న మకుటంతో దీనిని రాశారు. తిరుపతి వేంకటీయం పేరుతో దీన్ని ప్రకటించినా ప్రచురణ నాటికే తిరుపతిశాస్త్రి మరణించడం, ముందుమాటలో వేంకటశాస్త్రి రాసుకున్న వివరాలు అనుసరించి వేంకటశాస్త్రి గ్రంథకర్త అని భావించవచ్చు. ఐతే గ్రంథకర్తే స్వయంగా ప్రేమతో సహచరుని పేరు కలిపి రాసి ఉండడంతో దానిని గౌరవించడం విధి. 2030020024881 1941
సౌరతిథ్యాది సాధనమ్ [325] పుల్లగుమ్మి అహోబలాచార్యులు జ్యోతిష్య శాస్త్రం జ్యోతిష్యం లేదా జోస్యం , భవిష్యత్తును తెలుసుకొనుటకు ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది విశ్వసించే విధానం. ఇది నిర్దిష్టమైన హిందూ ధర్మ శాస్త్రము. జీవి జీవితంలో జరిగినది, జరుగుతున్నది, జరగబోయేదీ జననకాల గ్రహస్థితి ప్రకారము, శరీర లక్షణాలు, అర చేతులు, మొదలగు వివిధ అంశాలను ఆధారం చేసుకొని చెప్పబడుతుంది. ఆరు వేదాంగాలలో జ్యోతిషము ఒకటి. ఇప్పటికీ ఆదరణ పొందుతున్న ప్రాచీనశాస్త్రాలలో ఇది కూడా ఉంది. తిథులను లెక్కకట్టడాన్ని సాధన చేసేందుకు వీలుగా ఈ గ్రంథం రచించారు. 2030020025395 1931
సౌందర నందము [326] మూలం.అశ్వఘోషుడు, ఆంధ్రీకరణ.పింగళి లక్ష్మీకాంతం, కాటూరి వెంకటేశ్వరరావు పద్యకావ్యం పింగళి కాటూరి కవులు అనబడే జంటకవులుగా ప్రసిద్ధులైన పింగళి లక్ష్మీకాంతం, కాటూరి వేంకటేశ్వరరావులు తెలుగులో వ్రాసిన అత్యుత్తమ పద్యకావ్యము - సౌందర నందము. దీనికి ఆధారం అశ్వఘోషుడి సంస్కృత సౌందరనందం. "ఇరవయ్యోశతాబ్దపు ఆంధ్ర మహాకావ్యాలలో సౌందర నందనము ఒకటి. ఆంధ్ర ప్రబంధ సరస్వతికి మకుటము" అని ముట్నూరి కృష్ణారావు ప్రశంసించాడు. ప్రాచీనాంధ్ర కవిత్వానికి భరత వాక్యమూ, నవీనాంధ్ర కవిత్వానికి నాందీవాక్యమూ పలికిన తిరుపతి వెంకటకవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి షష్టిపూర్తి సందర్భంగా ఆయనకు ఈ జంటకవులు (పింగళి కాటూరి కవులు) గురుదక్షిణగా ఈ సౌందరనందనాన్ని సమర్పించారు. 2030020024807 1950
సౌందర్యలహరి [327] ఆది శంకరాచార్యుడు ఆధ్యాత్మికం, స్తోత్రం ఆది శంకరాచార్యుడు జగన్మాతను స్తుతించిన అపూర్వ గ్రంథము సౌందర్యలహరి. ఇది స్తోత్రము (భక్తితో భగవంతుని కీర్తిస్తూ ఆరాధించే గాన పాఠము), మంత్రము (గురువు అనుగ్రహం పొంది నిష్టతో జపించుట వలన ప్రత్యేకమైన ప్రయోజనాలు కలిగే అక్షర సముదాయము), తంత్రము (నియమంతో శాస్త్రయుక్తంగా సాధన చేస్తే ప్రత్యేక సిద్ధులు లభించే యోగవిధానము), కావ్యము (అక్షర రమ్యతతో కూడిన ఛందో బద్ధమైన, ఇతివృత్తాత్మక రచన) కూడాను. 2030020024959 1929
సంధ్యావందనాదికం [328] మంత్రభాగం అపౌరుషేయం. వ్యాఖ్య. అనంత భట్టు హిందూ మతం, ఆధ్యాత్మికం పలు హిందూ వర్గాల నిత్యజీవనంలో సంధ్యావందనం విహిత కర్మ. ఉదయ, మధ్యాహ్న, సాయంకాలాల్లో సూర్యునికి అర్ఘ్యమిచ్చి, గాయత్రీ మంత్ర జపం చేసి, ధ్యానం అవలంబించే ప్రక్రియల సంపుటికి సంధ్యావందనమని పేరు. తేజస్సు పెరిగేందుకు, తప్పక జరిగే పాపకర్మలు నశించిపోయేందుకు, జీవితం సక్రమమైన క్రమశిక్షణలో నడిచేందుకు ఇవి ఉపకరిస్తాయి. కృష్ణ యజుర్వేదాధ్యాయులు ఐన కాణ్వ శాఖీయులు, వాజసనేయులకు ఉపకరినేలా రచించారు. ఇందులో నిత్యస్నాన విధానం, సంకల్పం, అర్ఘ్యప్రదానం, విభూతి ధారణ క్రమం, యజ్ఞోపవీతం, దేవత ఆవాహనలు మొదలైన సంధ్యావందన విధానం తెలియజేశారు. 2020050019162 1908
సంవర్థనము [329] ముత్య సుబ్బారాయుడు పద్యకావ్యం ఇది నీతి ప్రబోధించే పద్యకావ్యం. యువతీ యువకులు మసలుకోవాల్సిన పద్ధతిని కవి ఈ గ్రంథంలో పద్యరూపంగా అందించారు. 2030020025540 1955
సంగ్రహ భాగవతము [330] జనమంచి శేషాద్రి శర్మ పౌరాణిక గ్రంథం జనమంచి శేషాద్రి శర్మ (Janamanchi Seshadri Sarma) (1882-1950) సుప్రసిద్ధ తెలుగు కవి, పండితుడు. వీరికి 'బాలసరస్వతి', 'అభనవ ఆంధ్ర వాల్మీకి', 'ఆంధ్ర వ్యాస', 'కావ్యస్మృతితీర్థ', 'కళాప్రపూర్ణ' ,'మహాకవి','సంస్కృతసూరి' మొదలైన బిరుదులు కలవు. వీరు చాలా సన్మానాలు పొందారు. ఆయన రచించిన ఈ గ్రంథం ప్రసిద్ధమైన భాగవతానికి సంగ్రహమైన వచనానువాదం. 2030020024613 1926
సంజీవి [331] మొసలికంటి సంజీవరావు నవల క్రూసేడులు (ఆంగ్లం : The Crusades) మతపరమైన సైనిక దాడుల పరంపర. వీటిని యూరప్ కు చెందిన క్రైస్తవులు, తమ అంతర్గత మరియు బాహ్య శత్రువులకు వ్యతిరేకంగా చేపట్టారు. క్రూసేడులు ప్రధానంగా ముస్లింలకు వ్యతిరేకంగా చేపట్టారు. ఇంకనూ పాగన్ లకు, దాసులకు, యూదులకు, రష్యన్ మరియు గ్రీకు ఆర్థడాక్స్ క్రైస్తవులకు, మంగోలులకు, కాథార్స్ కు, హుస్సైట్ లకు, వాల్డెన్‌షియన్లకు, ప్రాచీన ప్రష్షియనులకు మరియు పోప్ ల రాజకీయ శత్రువులకు వ్యతిరేకంగా చేపట్టారు. ఆ క్రమంలో ఈ క్రూసేడ్ల సమయంలోనే క్రైస్తవులకు వ్యతిరేకంగా ముస్లిములు జీహాద్ పేరిట పవిత్ర యుద్ధాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో మూడవ క్రూసేడ్ సమయంలో సిరియా ఎడారి ప్రాంతంలో విచిత్రమైన స్థితిగతుల మధ్య చిక్కుకున్న ముస్లిం యోధుడు, క్రైస్తవ వీరుల మధ్య చిగురించిన స్నేహం ఈ నవల ఇతివృత్తం. 2030020024831 1930
సంజీవి-మొదటి భాగం [332] మొసలికంటి సంజీవరావు నవల క్రూసేడులు (ఆంగ్లం : The Crusades) మతపరమైన సైనిక దాడుల పరంపర. వీటిని యూరప్ కు చెందిన క్రైస్తవులు, తమ అంతర్గత మరియు బాహ్య శత్రువులకు వ్యతిరేకంగా చేపట్టారు. క్రూసేడులు ప్రధానంగా ముస్లింలకు వ్యతిరేకంగా చేపట్టారు. ఇంకనూ పాగన్ లకు, దాసులకు, యూదులకు, రష్యన్ మరియు గ్రీకు ఆర్థడాక్స్ క్రైస్తవులకు, మంగోలులకు, కాథార్స్ కు, హుస్సైట్ లకు, వాల్డెన్‌షియన్లకు, ప్రాచీన ప్రష్షియనులకు మరియు పోప్ ల రాజకీయ శత్రువులకు వ్యతిరేకంగా చేపట్టారు. ఆ క్రమంలో ఈ క్రూసేడ్ల సమయంలోనే క్రైస్తవులకు వ్యతిరేకంగా ముస్లిములు జీహాద్ పేరిట పవిత్ర యుద్ధాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో మూడవ క్రూసేడ్ సమయంలో సిరియా ఎడారి ప్రాంతంలో విచిత్రమైన స్థితిగతుల మధ్య చిక్కుకున్న ముస్లిం యోధుడు, క్రైస్తవ వీరుల మధ్య చిగురించిన స్నేహం ఈ నవల ఇతివృత్తం. 2030020024969 1948
సంజీవి-రెండవ భాగం [333] మొసలికంటి సంజీవరావు నవల క్రూసేడులు (ఆంగ్లం : The Crusades) మతపరమైన సైనిక దాడుల పరంపర. వీటిని యూరప్ కు చెందిన క్రైస్తవులు, తమ అంతర్గత మరియు బాహ్య శత్రువులకు వ్యతిరేకంగా చేపట్టారు. క్రూసేడులు ప్రధానంగా ముస్లింలకు వ్యతిరేకంగా చేపట్టారు. ఇంకనూ పాగన్ లకు, దాసులకు, యూదులకు, రష్యన్ మరియు గ్రీకు ఆర్థడాక్స్ క్రైస్తవులకు, మంగోలులకు, కాథార్స్ కు, హుస్సైట్ లకు, వాల్డెన్‌షియన్లకు, ప్రాచీన ప్రష్షియనులకు మరియు పోప్ ల రాజకీయ శత్రువులకు వ్యతిరేకంగా చేపట్టారు. ఆ క్రమంలో ఈ క్రూసేడ్ల సమయంలోనే క్రైస్తవులకు వ్యతిరేకంగా ముస్లిములు జీహాద్ పేరిట పవిత్ర యుద్ధాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో మూడవ క్రూసేడ్ సమయంలో సిరియా ఎడారి ప్రాంతంలో విచిత్రమైన స్థితిగతుల మధ్య చిక్కుకున్న ముస్లిం యోధుడు, క్రైస్తవ వీరుల మధ్య చిగురించిన స్నేహం ఈ నవల ఇతివృత్తం. 2030020025077 1932
సంతోషము లేక..? [334] ముదిగంటి జగ్గన్నశాస్త్రి వ్యాస సంపుటం జగ్గన్నశాస్త్రి జైలు జీవితాన్ని గడుపుతూండగా జీవితంలోని వివిధాంశాల గురించి ఆలోచించి రచించిన వ్యాసాల సంకలనం ఇది. ఒక విషయానికి మరో విషయానికి సూత్రప్రాయంగా సంబంధం లేని వ్యాససంకలనం కావడంతో ఏ పేరు పెట్టాలో తెలియక కవి ఈ పేరు పెట్టారు. మొదటి వ్యాసం సంతోషం కాగా లేక మీకేది ఇష్టమైతే అది పేరుగా పెట్టుకోండని పాఠకులకు అవకాశం ఇవ్వడం విశేషం. షేక్స్‌పియర్ ఒక నాటకానికి "ట్వల్త్ నైట్ ఆర్ వాట్ యు విల్"(పన్నెండవ రాత్రి లేక మీఇష్టం) అని పెట్టినట్టుగా కూడా తన రచన పేరును సమర్థించుకున్నారు. 2030020024674 1952
సంజెదీపం [335] రచయిత. పూ.భా., సంపాదకుడు.రాంషా కథా సాహిత్యం కథా సాహిత్యంలో గల్పిక ప్రత్యేకమైన ప్రక్రియ. తెలుగులో గల్పికలకు ఆద్యునిగా కొకుని చెప్పుకోవచ్చు. ఈ కథాసంకలనం కూడా అన్నీ గల్పికలతో నిండివున్నదే. ఇది కొత్తగా గల్పికలు సాహిత్య యవనికపై ఆవిర్భవిస్తున్న రోజుల్లో రాసిన రచనలు. 2030020024673 1951
సంధ్యావందన క్రియాప్రయోగః [336] నిమ్మగడ్డ ముక్తిలింగాచార్య హిందూమతం, ఆచారాలు, ఆధ్యాత్మికం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు మాత్రమే వర్తిస్తుందని భావిస్తున్న సంధ్యావందన విధి నిజానికి హిందూ సమాజంలోని చాలా వర్గాలకు వర్తిస్తుంది. వారిలో విశ్వబ్రాహ్మణ కులస్తులు ఒకరు. ఈ గ్రంథంలో మౌలికంగా విశ్వబ్రాహ్మణ కులస్తులకు ఉపకరించేలా విస్తృతంగా మొత్తం హైందవ సమాజానికి పనికివచ్చేలా సంధ్యావందన క్రియ ఎలా చేయాలో రచించారు. 2020050019140 1912
సంధ్యా సౌమిత్రి [337] గాదిరాజు వేంకటరమణయ్య పద్యకావ్యం శ్రీరాముడు అవతారం చాలించాకా శ్రీకృష్ణావతార సంధిలో శ్రీరామ వియోగాన్ని భరించలేక, రాజ్యాన్నీ అనాథగా త్యజించనూలేక లక్ష్మణుడు అనుభవించిన క్లేశంతో ఈ పద్యకావ్యం ప్రారంభమవుతుంది. రామాయణాన్ని నడిపించేందుకు వెనుక తాను చోదకశక్తిగా నిలిచిన రామానుజుని అపురూపమైన వ్యక్తిత్వం ఇందులో చిత్రితమైంది. 2030020025149 1946
సంపూర్ణ భక్త విజయం-మొదటి సంపుటి [338] జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి భక్తి, జీవిత చరిత్ర ఈ గ్రంథాన్ని భక్తుల చరిత్రల విషయంలో విజ్ఞాన సర్వస్వమనే చెప్పాలి. మద్రాసులో పేరెన్నికగన్న న్యాయవాది జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి ఎన్నో ఏళ్ళపాటు శ్రమకోర్చి ఈ గ్రంథాన్ని రూపొందించారు. భీష్ముడు, ప్రహ్లాదుడు, కుచేలుడు మొదలైన పౌరాణిక యుగపు భక్తుల నుంచి గత శతాబ్దాలకు చెందిన దయానంద సరస్వతి, భక్త రామదాసు వంటి వారి వరకూ వివరాలతో గ్రంథాన్ని తయారుచేశారు. విజ్ఞానసర్వస్వ నిర్మాణానికి ఎంతగానో ఉపకరించే గ్రంథమిది. 2030020024449 1942
సంపూర్ణ రామాయణం [339] గూడూరు కోటేశ్వరరావు నాటకం, పౌరాణిక నాటకం భారతీయ వాఙ్మయములో రామాయణము ఆదికావ్యముగాను, దానిని సంస్కృతము లో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. అన్ని భారతీయ భాషలందును, అన్ని ప్రాంతములందు ఈ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము. ఇండొనీషియా, థాయిలాండ్, కంబోడియా, మలేషియా, వియత్నాం, లావోస్ దేశాలలో కూడా రామాయణ గాథ ప్రచారంలో ఉన్నది. ఇండోనీషియా లోని బాలి దీవిలో రామాయణము నృత్య నాటకము బాగా ప్రసిద్ధము. ఆ ఇతివృత్తాన్ని కవి ఈ గ్రంథంలో నాటకీకరించారు. 2030020025160 1922
సంగీత విష్ణులీలలు [340] మద్దూరి శ్రీరామమూర్తి నాటకం దశావతారాల కథలను స్వీకరించి సంగీతపరమైన మార్పుచేర్పులతో ఈ నాటకం రచించారు. దీనిలో వీలున్నంత వరకూ పోతన ఆంధ్రమహాభాగవతంలోని పద్యాలే ఉపయోగించినా అవసరమైన చోట, పోతన పద్యాలు లేకపోతే స్వయంగా శ్రీరామమూర్తి రచించినవీ చేర్చారు. 2030020025141 1927
సంగీత కనకతార [341] డి.సీతారామారావు నాటకం కనక్తారా నాటకము చందాల కేశవదాసు రచించగా ఆంధ్రదేశమంతటా విపరీతమైన ప్రాచుర్యం పొందిన ప్రఖ్యాత నాటకము. దానిని ఈ రచయిత సంగీతమయంగా మలిచి పలు గీతాలను చేర్చి ఈ నాటకరూపంలోకి మలిచారు. 2030020025162 1922
సింహావలోకనం (వేటూరి ప్రభాకరశాస్త్రి) [342] వేటూరి ప్రభాకరశాస్త్రి సాహిత్య విమర్శ, సాహిత్య పరిశోధన వేటూరి ప్రభాకరశాస్త్రి, తెలుగు కవి, భాష పరిశోధకుడు, చరిత్రకారుడు, రచయిత, విమర్శకుడు, రేడియో నాటక రచయిత మరియు తెలుగు, సంస్కృత పండితుడు. చరిత్రలో లభ్యమౌతున్న మొట్టమొదటి తెలుగు పదము నాగబు అని కనుగొన్నది ఈయనే.సాహిత్య చరిత్ర ఆ జాతి మనోవికాస వైభవానికి చిహ్నం. వేటూరి ప్రభాకరశాస్త్రి అలాంటి ఓ సాహిత్య చరిత్రకే ప్రకాశం. ఆయన ఒట్టి మేధావి కాదు..తెలుగు భాషా, చారిత్రక సాహిత్య నిర్మాణానికి అక్షరాలు మోసిన కూలీ!ఆయన ఒట్టి రచయిత కాదు..విమర్శనా వ్యాస రచనకు ఆద్యుడు. పన్నెండో ఏటే పరభాషలో కవితా సుమాలు వెదజల్లిన అనన్యుడు. ఆయన మరణించిన నాలుగేళ్లకు ఏర్పడ్డ ప్రభాకర పరిశోధక మండలి వారి ప్రచురణ ఇది. ప్రభాకర పరిశోధక మండలి తొలి వార్షికోత్సవం కవిసమ్రాట్టు విశ్వనాథ సత్యనారాయణ అధ్యక్షతన జరిగినప్పుడు వారి పరిశోధన, విమర్శ వ్యాసాల్లో ఉత్తమమైన కొన్నిటిని ఎంచి ఇలా ప్రచురించాలని నిర్ణయించి, ఈ రూపంగా ప్రచురించారు. ఇది ఆ గ్రంథానికి రెండవ ముద్రణ. 2030020024540 1955
సి. వి. కె. రావ్ ఆత్మకథ-మొదటి సంపుటి [343] సి. వి. కె. రావ్ జీవిత చరిత్ర ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు మరియు కాకినాడ పట్టణ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు శాసనసభ్యునిగా ఎన్నికైన సి. వి. కె. రావు గారి ఆత్మకథ . 2020120029094 1994
స్త్రీవిముక్తి [344] మల్లాది సుబ్బమ్మ స్త్రీవాదం మల్లాది సుబ్బమ్మ (Malladi Subbamma) స్త్రీవాద రచయిత్రి, హేతువాది మరియు స్త్రీ స్వేచ్చ పత్రిక సంపాదకురాలు. ఎం.వి.రామమూర్తి గారి భార్య. స్త్రీ విముక్తి గురించి తపన పొందిన సుబ్బమ్మ రచించిన ఈ గ్రంథంలో స్త్రీలు పురుషులతో సమానత్వం సాధించాలంటే అనుసరించడానికి ఓ నూతన సిద్ధాంతం ప్రతిపాదించినట్టు చెప్పుకున్నారు. 2020120029920 1988
స్పెయిన్ దుస్థితి [345] ప్రతాప రామసుబ్బయ్య చరిత్ర రెండవ ప్రపంచ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్లకు పైగా ప్రాణాలను బలితీసుకుని, యూరపు ముఖచిత్రాన్ని, భవిష్యత్ చరిత్రనూ ప్రభావితం చేసిన మహా యుద్ధం. 1935 నుంచి అంతర్గతంగా రగులుతూన్నా 1936లో ప్రారంభమైన స్పెయిన్ అంతర్యుద్ధం ఈ పరిణామాలను వేగవంతం చేసి ఐరోపాలోని శక్తులను యుద్ధం దిశగా నడిపించింది. 1936 జులైలో స్పెయిన్లో అంతర్యుద్ధం మొదలయింది. అక్కడ, సోవియెట్ యూనియన్ మద్దతున్న అధికార కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న జాత్యహంకార ఫాలాంగే పార్టీ నాయకుడు ఫ్రాన్సిస్కో ఫ్రాంకోకి హిట్లర్, ముస్సోలినీ బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ఇరువర్గాలూ (సోవియెట్, ఇటలీ-జెర్మనీ) తమ ఆయుధ పాటవాన్ని, యుద్ధ వ్యూహాలను పరీక్షించుకోవటానికి స్పెయిన్ ను ఒక ప్రయోగశాలగా వాడుకున్నాయి. ఈ అంశంపై ప్రపంచవ్యాప్తంగా ఎంతో చర్చ జరిగింది. 1938లోనే తెలుగులో స్పెయిన్ సమస్యను గురించిన ఇంతటి ప్రామాణిక గ్రంథం రావడం విశేషం. ఐతే అప్పటికి యుద్ధం మధ్యలో ఉండడమూ, ఆ కారణంగా అన్ని పక్షాలూ అసత్యాలు, అర్థసత్యాలు తమకు అనుకూలంగా ప్రచారం చేయడం వల్ల ఈనాటి చరిత్రకు కొంత భిన్నంగా ఉంటే ఉండవచ్చు. 2030020025516 1950