తెలంగాణ రాష్ట్ర సమితి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
చి clean up, replaced: తెరాస → తెరాస (3) using AWB
పంక్తి 22: పంక్తి 22:
}}
}}


ప్రత్యేక [[తెలంగాణ]] రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా '''తెలంగాణ రాష్ట్ర సమితి''' (''తెరాస'') ఏర్పడింది. [[2001]] [[ఏప్రిల్ 27]] న అప్పటి [[ఆంధ్ర ప్రదేశ్‌]] [[శాసనసభ]] [[ఉపసభాపతి]], [[కె చంద్రశేఖరరావు]] తన పదవికి, శాసనసభా సభ్యత్వానికి, మరియు [[తెలుగుదేశం పార్టీ]] ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి తెరాస ను ఏర్పాటు చేశాడు.[[ఆలె నరేంద్ర]] , సత్యనారాయనరెడ్డి,లాంటి కొందరు నాయకులు తెరాస ను విడిచి వెళ్ళారు.నిజాం మనుమరాలు సలీమా బాషా(అస్మత్‌ బాషా కుమార్తె), ఆమె కుమార్తె రఫత్‌షా ఆజంపురాలు తెలంగాణకు మద్దతు ప్రకటించారు. పాతబస్తీలోని ముస్లిం వర్గాలు తెలంగాణకు వ్యతిరేకం కాదని అన్నారు.
ప్రత్యేక [[తెలంగాణ]] రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా '''తెలంగాణ రాష్ట్ర సమితి''' (''[[తెరాస]]'') ఏర్పడింది. [[2001]] [[ఏప్రిల్ 27]] న అప్పటి [[ఆంధ్ర ప్రదేశ్‌]] [[శాసనసభ]] [[ఉపసభాపతి]], [[కె చంద్రశేఖరరావు]] తన పదవికి, శాసనసభా సభ్యత్వానికి, మరియు [[తెలుగుదేశం పార్టీ]] ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి [[తెరాస]] ను ఏర్పాటు చేశాడు.[[ఆలె నరేంద్ర]] , సత్యనారాయనరెడ్డి,లాంటి కొందరు నాయకులు [[తెరాస]] ను విడిచి వెళ్ళారు.నిజాం మనుమరాలు సలీమా బాషా(అస్మత్‌ బాషా కుమార్తె), ఆమె కుమార్తె రఫత్‌షా ఆజంపురాలు తెలంగాణకు మద్దతు ప్రకటించారు. పాతబస్తీలోని ముస్లిం వర్గాలు తెలంగాణకు వ్యతిరేకం కాదని అన్నారు.


==ఎన్నికలు==
==ఎన్నికలు==

17:14, 20 సెప్టెంబరు 2015 నాటి కూర్పు

తెలంగాణ రాష్ట్ర సమితి
నాయకత్వంకె.చంద్రశేఖరరావు
ప్రధాన కార్యదర్శికే.కేశవరావు
స్థాపన2001 ఏప్రిల్ 27
ప్రధాన కార్యాలయంబంజారాహిల్స్, హైదరాబాదు
పత్రికనమస్తే తెలంగాణా
సిద్ధాంతంతెలంగాణా వాదం
తెలంగాణా అసెంబ్లీ
63 / 119
లోక్ సభ
11 / 545
రాజ్య సభ
1 / 245
ఓటు గుర్తు
కారు
వెబ్ సిటు
http://www.trspartyonline.org/
జెండా
పార్టీ చిహ్నము
పార్టీ చిహ్నము

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఏర్పడింది. 2001 ఏప్రిల్ 27 న అప్పటి ఆంధ్ర ప్రదేశ్‌ శాసనసభ ఉపసభాపతి, కె చంద్రశేఖరరావు తన పదవికి, శాసనసభా సభ్యత్వానికి, మరియు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి తెరాస ను ఏర్పాటు చేశాడు.ఆలె నరేంద్ర , సత్యనారాయనరెడ్డి,లాంటి కొందరు నాయకులు తెరాస ను విడిచి వెళ్ళారు.నిజాం మనుమరాలు సలీమా బాషా(అస్మత్‌ బాషా కుమార్తె), ఆమె కుమార్తె రఫత్‌షా ఆజంపురాలు తెలంగాణకు మద్దతు ప్రకటించారు. పాతబస్తీలోని ముస్లిం వర్గాలు తెలంగాణకు వ్యతిరేకం కాదని అన్నారు.

ఎన్నికలు

2014 ఎన్నికలు

తెలంగాణా ఏర్పాటు బిల్లు ఆమోదం పొందిన తరువాత జరిగిన 2014 శాసనసభ ఎన్నికలో అత్యధిక స్థానాలు సాధించి కే.సి.ఆర్ ముఖ్యమంత్రిగా తెలంగాణాలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

శాసనసభ ఎన్నికల ఫలితాలు

సంవత్సరం ఎన్నికలు గెలిచిన స్థానాలు పోటీ చేసిన స్థానాలు ధరావతు కోల్పోయిన స్థానాలు
2004 శాసనసభ 26 54 17[1]
2008 శాసనసభ
(ఉపఎన్నిక)
7 16 2[2]
2009 శాసనసభ 10 45 13[3]
2010 శాసనసభ
(ఉపఎన్నిక)
11 11 0
2011 శాసనసభ
(ఉపఎన్నిక)
1 1 0
2012 శాసనసభ
(ఉపఎన్నిక)
4 5 0
2012 శాసనసభ
(ఉపఎన్నిక)
1 1 0
2014 శాసనసభ 63 119 0[3]

లోక్ సభ ఫలితాలు

సంవత్సరం ఎన్నికలు గెలిచిన స్థానాలు పోటీ చేసిన స్థానాలు ధరావతు కోల్పోయిన స్థానాలు
2004 లోక్ సభ 5 22[4] 17
2008 లోక్ సభ
(ఉపఎన్నిక)
2 4 0
2009 లోక్ సభ 2 9 1 [5]
2014 లోక్ సభ 11 17 0 [5]

మూలాలు

  1. http://eci.nic.in/eci_main/StatisticalReports/SE_2004/StatisticalReports_AP_2004.pdf
  2. Front Page : TRS receives a setback in by-polls. The Hindu (2008-06-02). Retrieved on 2013-07-28.
  3. 3.0 3.1 http://eci.nic.in/eci_main/StatisticalReports/AE2009/Statistical_Report_AP2009.pdf
  4. http://eci.nic.in/eci_main/StatisticalReports/LS_2004/Vol_I_LS_2004.pdf
  5. 5.0 5.1 http://eci.nic.in/eci_main/archiveofge2009/Stats/VOLI/13_PerformanceOfStateParty.pdf