యెలకుర్రు: కూర్పుల మధ్య తేడాలు
JVRKPRASAD (చర్చ | రచనలు) |
|||
పంక్తి 95: | పంక్తి 95: | ||
==గ్రామంలో విద్యా సౌకర్యాలు== |
==గ్రామంలో విద్యా సౌకర్యాలు== |
||
కాశీనాధుని దుర్గాబాయి ట్రస్టు. |
కాశీనాధుని దుర్గాబాయి ట్రస్టు వారి శ్యామలాధర్మ ప్రాధమికోన్నత పాఠశాల. |
||
==గ్రామ పంచాయతీ== |
==గ్రామ పంచాయతీ== |
||
2013 జులైలొ ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా శ్రీమతి బట్టు నాగమల్లేశ్వరి ఎన్నికైనారు. [1] |
2013 జులైలొ ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా శ్రీమతి బట్టు నాగమల్లేశ్వరి ఎన్నికైనారు. [1] |
02:37, 30 సెప్టెంబరు 2015 నాటి కూర్పు
యెలకుర్రు | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా జిల్లా |
మండలం | పామర్రు |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీమతి బట్టు నాగమల్లేశ్వరి |
జనాభా (2011) | |
- మొత్తం | 1,144 |
- పురుషుల సంఖ్య | 561 |
- స్త్రీల సంఖ్య | 583 |
- గృహాల సంఖ్య | 348 |
పిన్ కోడ్ | 521 156 |
ఎస్.టి.డి కోడ్ | 08671 |
యెలకుర్రు , కృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 156 ., ఎస్.టి.డి.కోడ్ = 08671.
గ్రామంలో విద్యా సౌకర్యాలు
కాశీనాధుని దుర్గాబాయి ట్రస్టు వారి శ్యామలాధర్మ ప్రాధమికోన్నత పాఠశాల.
గ్రామ పంచాయతీ
2013 జులైలొ ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా శ్రీమతి బట్టు నాగమల్లేశ్వరి ఎన్నికైనారు. [1]
గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
- శ్రీ భ్రమరాంబా సమేత చెన్నమల్లేశ్వరస్వామివారి ఆలయం.
- శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం.
గ్రామ ప్రముఖులు
దేశోద్ధారక శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారు.
శ్రీ కె.ఎం.వి.ప్రసాదు
వీరు ఈ గ్రామ ప్రముఖులు మరియూ కె.ఎం.వి.ప్రాజక్టు అధినేత. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుమేరకు, ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) పథకం క్రింద, ఈ గ్రామాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దటానికి దత్తత తీసికొన్నారు. [3]
గామ విశేషాలు
ఈ గ్రామములోని విశ్వదాత కల్చరల్ ఫౌండేషను వారు, దేశోద్ధారకుడు, కళాప్రపూర్ణ శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు పేరిట, కళారంగ అభివృద్ధికి విశేష కృషి చేయుచున్నారు. స్వాతంత్ర్య పోరాటం నుండి నేటికీ, సాహిత్య, సాంస్కృతిక రంగాలలో వంశపారంపర్యంగా సేవలందించుచూ కాశీనాధుని కుటుంబం ఆదర్శంగా నిలుచుచున్నది. ఈ సంస్థవారు, 2015,ఏప్రిల్-30వ తేదీనాడు, విశ్వదాత-2015 పురస్కారమహోత్సవాలను నిర్వహించి, ఈ క్రింది ప్రముఖులకు పురస్కారాలను అందజేసినారు:-
- గుంటూరుకు చెందిన ప్రముఖ కవి డాక్టర్. వి.సింగారావు.
- విజయవాడకు చెందిన ప్రముఖ మృదంగ విద్వాంసురాలు శ్రీమతి దండమూడి సుమతీరామమోహనరావు.
- విజయవాడకు చెందిన ప్రముఖ ఫొటో జర్నలిస్ట్ శ్రీ సి.హెచ్.విజయభాస్కరరావు.
- గుడివాడకు చెందిన ప్రముఖ సంఘసేవకులు డాక్టర్ పొట్లూరి గంగాధరరావు.
- కంచికచర్లకు చెందిన ప్రముఖ జానపద కళాకారులు శ్రీ దామోదర గణపతిరావు. [2]
గ్రామ జనాబా
మూలాలు
భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
[1] ఈనాడు కృష్ణా/పామర్రు; 2-నవంబరు,2013; 2వపేజీ.
[2] ఈనాడు కృష్ణా; 2015,మే-2వతేదీ; 3వపేజీ.
[3] ఈనాడు అమరావతి; 2015,మే-26; 37వపేజీ.