ఏడిద నాగేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు
సమాచారం చేర్పు |
|||
పంక్తి 31: | పంక్తి 31: | ||
'''ఏడిద నాగేశ్వరరావు''' ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత. [[పూర్ణోదయ మూవీ క్రియేషన్స్]] (Poornodaya Movie Creations) అనే సంస్థ ద్వారా కొన్ని ఉన్నత ఆశయాలు గల తెలుగు సినిమాలను నిర్మించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మరియు భారత ప్రభుత్వాల నుండి ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు. |
'''ఏడిద నాగేశ్వరరావు''' ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత. [[పూర్ణోదయ మూవీ క్రియేషన్స్]] (Poornodaya Movie Creations) అనే సంస్థ ద్వారా కొన్ని ఉన్నత ఆశయాలు గల తెలుగు సినిమాలను నిర్మించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మరియు భారత ప్రభుత్వాల నుండి ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు. |
||
==బాల్యం== |
==బాల్యం== |
||
తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేటలో 1934, ఏప్రిల్ 24 న జన్మించాడు.<ref>ఈనాడు దినపత్రిక అక్టోబరు 5, 2015 </ref> |
తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేటలో సత్తిరాజునాయుడు, పాపలక్ష్మి దంపతులకు 1934, ఏప్రిల్ 24 న జన్మించాడు.<ref>ఈనాడు దినపత్రిక అక్టోబరు 5, 2015 </ref> |
||
==కుటుంబం== |
|||
ఆయనకు భార్య జయలక్ష్మి, కూతురు ప్రమీల, కుమారులు విశ్వమోహన్, శ్రీరామ్, రాజా వున్నారు. ముగ్గురు కుమారుల్లో విశ్వమోహన్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా స్థిరపడగా, చిన్న కుమారులు ఏడిద శ్రీరామ్ నిర్మాత, నటుడిగా, ఏడిద రాజా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కొనసాగుతున్నారు. |
|||
==వృత్తి== |
==వృత్తి== |
||
నాటకరంగం నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టాడు. నటుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా, నిర్మాతగా ఎదిగాడు. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కార్యదర్శిగా సేవలందించాడు. నంది పురస్కారాల కమిటీ అధ్యక్షుడిగా, జాతీయ పురస్కారాల కమిటీలో సభ్యుడిగా పని చేశాడు. |
నాటకరంగం నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టాడు. నటుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా, నిర్మాతగా ఎదిగాడు. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కార్యదర్శిగా సేవలందించాడు. నంది పురస్కారాల కమిటీ అధ్యక్షుడిగా, జాతీయ పురస్కారాల కమిటీలో సభ్యుడిగా పని చేశాడు. |
00:31, 5 అక్టోబరు 2015 నాటి కూర్పు
ఏడిద నాగేశ్వరరావు | |
---|---|
జననం | ఏడిద నాగేశ్వరరావు 1934 ఏప్రిల్ 24 తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట |
మరణం | 2015 అక్టోబరు 04 హైదరాబాదు |
మరణ కారణం | అనారోగ్యం, వృద్ధాప్యం |
వృత్తి | నిర్మాత |
తండ్రి | సత్తిరాజు నాయుడు |
తల్లి | పాపలక్ష్మి |
ఏడిద నాగేశ్వరరావు ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత. పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ (Poornodaya Movie Creations) అనే సంస్థ ద్వారా కొన్ని ఉన్నత ఆశయాలు గల తెలుగు సినిమాలను నిర్మించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మరియు భారత ప్రభుత్వాల నుండి ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు.
బాల్యం
తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేటలో సత్తిరాజునాయుడు, పాపలక్ష్మి దంపతులకు 1934, ఏప్రిల్ 24 న జన్మించాడు.[1]
కుటుంబం
ఆయనకు భార్య జయలక్ష్మి, కూతురు ప్రమీల, కుమారులు విశ్వమోహన్, శ్రీరామ్, రాజా వున్నారు. ముగ్గురు కుమారుల్లో విశ్వమోహన్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా స్థిరపడగా, చిన్న కుమారులు ఏడిద శ్రీరామ్ నిర్మాత, నటుడిగా, ఏడిద రాజా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కొనసాగుతున్నారు.
వృత్తి
నాటకరంగం నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టాడు. నటుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా, నిర్మాతగా ఎదిగాడు. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కార్యదర్శిగా సేవలందించాడు. నంది పురస్కారాల కమిటీ అధ్యక్షుడిగా, జాతీయ పురస్కారాల కమిటీలో సభ్యుడిగా పని చేశాడు.
మరణం
అనారోగ్యంతో బాధ పడుతూ హైదరాబాదులోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబరు 4, 2015, ఆదివారం రోజు రాత్రి కన్ను మూశారు.
విశేషాలు
- ఆయన నిర్మించిన చిత్రాలన్నీ జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకున్నాయి.
- పలు చిత్రాలు రష్యన్ భాషలో విడుదలయ్యాయి.
నిర్మించిన చిత్రాలు
- ఆపద్బాంధవుడు (1992)
- స్వరకల్పన (1989)
- స్వయంకృషి (1987)
- సిరివెన్నెల (1986)
- స్వాతిముత్యం (1985)
- సాగర సంగమం (1983)
- సితార (1983)
- సీతాకోకచిలుక (1981)
- తాయారమ్మ బంగారయ్య (1979)
- శంకరాభరణం (1979)
- సిరిసిరిమువ్వ (1978)
బయటి లింకులు
ఐ.ఎమ్.బి.డి.లో ఏడిద నాగేశ్వరరావు పేజీ.
మూలాలు
- ↑ ఈనాడు దినపత్రిక అక్టోబరు 5, 2015