తూర్పు రైల్వే: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 30: పంక్తి 30:
ఈస్ట్ ఇండియన్ రైల్వే (ఈఐఆర్) కంపెనీ ద్వారా ఢిల్లీకి తూర్పు భారతదేశం నకు 1845 సం.లో అనుసంధానం ఏర్పడింది. మొదటి రైలు ఆగస్టు 15, 1854 సం.న హౌరా మరియు హుగ్లీ మధ్య నడిచింది. రైలు 08:30 గంటలకు హౌరా స్టేషన్ వదిలి మరియు 91 నిమిషాల హుగ్లీ చేరుకుంది. ఈస్ట్ ఇండియన్ రైల్వే నిర్వహణ జనవరి 1, 1925 న బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. <ref>Rao, M.A. (1988). ''Indian Railways'', New Delhi: National Book Trust, pp.13,34</ref>
ఈస్ట్ ఇండియన్ రైల్వే (ఈఐఆర్) కంపెనీ ద్వారా ఢిల్లీకి తూర్పు భారతదేశం నకు 1845 సం.లో అనుసంధానం ఏర్పడింది. మొదటి రైలు ఆగస్టు 15, 1854 సం.న హౌరా మరియు హుగ్లీ మధ్య నడిచింది. రైలు 08:30 గంటలకు హౌరా స్టేషన్ వదిలి మరియు 91 నిమిషాల హుగ్లీ చేరుకుంది. ఈస్ట్ ఇండియన్ రైల్వే నిర్వహణ జనవరి 1, 1925 న బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. <ref>Rao, M.A. (1988). ''Indian Railways'', New Delhi: National Book Trust, pp.13,34</ref>


తూర్పు రైల్వే 1952 ఏప్రిల్ 14 న (1) ఈస్ట్ ఇండియన్ రైల్వే మూడు తక్కువ విభాగాలు అయిన హౌరా, అసన్సోల్ మరియు డానాపూర్ తో మరియు (2) మొత్తం బెంగాల్ నాగ్పూర్ రైల్వే (బిఎన్‌ఆర్) (3) గతకాలపు బెంగాల్ అస్సాం రైల్వేలకు చెందిన సీల్దా డివిజన్ (ఇది అప్పటికే 15 ఆగస్టు 1947 న ఈస్ట్ ఇండియన్ రైల్వే జోడించబడింది) విలీనం ద్వారా ఏర్పడింది. <ref>{{cite web |url=http://www.easternrailwaysealdah.gov.in/WebForm/FrameContent/Engineering.html|title=Sealdah division-Engineering details|publisher=The Eastern Railway, Sealdah division}}</ref> ఆగష్టు 1955 న 1, బెంగాల్ నాగ్పూర్ రైల్వే (బిఎన్‌ఆర్) దక్షిణ భాగం హౌరా నుంచి విశాఖపట్నం దాకా, మధ్య ప్రాంతంలో నాగ్‌పూర్ నుండి హౌరా వరకు మరియు నార్త్ సెంట్రల్ ప్రాంతం లో కాట్నీ వరకు తూర్పు రైల్వే నుండి వేరు చేయడంతో సౌత్ ఈస్ట్రన్ రైల్వేగా మారింది. <ref>Rao, M.A. (1988). ''Indian Railways'', New Delhi: National Book Trust, pp.42–3</ref><ref name=er>{{cite web |url=https://www.easternrailway.gov.in/erweb_new/about_us/aboutus.asp|title=The Eastern Railway-About us|publisher=The Eastern Railway}}</ref> మూడు అదనపు డివిజనులు అయిన ధన్‌బాద్, మొఘల్సరాయ్, మాల్డా తరువాత ఏర్పడ్డాయి.<ref>{{cite web|url=http://pib.nic.in/focus/fojul99/fo2407991.html|title=Focus-Eastern Railway|publisher=Press Information Bureau, Government of India}}</ref> 30 సెప్టెంబర్, 2002 వరకు తూర్పు రైల్వే నందు ఏడు డివిజన్లు ఉన్నాయి. తదుపరి, 1 అక్టోబర్ 2002 న ఒక కొత్త జోన్, ఈస్ట్ సెంట్రల్ రైల్వేను నుండి తూర్పు రైల్వే దాని యొక్క డానాపూర్, ధన్‌బాద్, మొఘల్సరాయ్ విభాగాలు వేరు చేయడాం ద్వారా ఏర్పరచారు.<ref name=er/>
తూర్పు రైల్వే 1952 ఏప్రిల్ 14 న (1) ఈస్ట్ ఇండియన్ రైల్వే మూడు తక్కువ విభాగాలు అయిన హౌరా, అసన్సోల్ మరియు డానాపూర్ తో మరియు (2) మొత్తం బెంగాల్ నాగ్పూర్ రైల్వే (బిఎన్‌ఆర్) (3) గతకాలపు బెంగాల్ అస్సాం రైల్వేలకు చెందిన సీల్దా డివిజన్ (ఇది అప్పటికే 15 ఆగస్టు 1947 న ఈస్ట్ ఇండియన్ రైల్వే జోడించబడింది) విలీనం ద్వారా ఏర్పడింది. <ref>{{cite web |url=http://www.easternrailwaysealdah.gov.in/WebForm/FrameContent/Engineering.html|title=Sealdah division-Engineering details|publisher=The Eastern Railway, Sealdah division}}</ref> ఆగష్టు 1955 న 1, బెంగాల్ నాగ్పూర్ రైల్వే (బిఎన్‌ఆర్) దక్షిణ భాగం హౌరా నుంచి విశాఖపట్నం దాకా, మధ్య ప్రాంతంలో నాగ్‌పూర్ నుండి హౌరా వరకు మరియు నార్త్ సెంట్రల్ ప్రాంతం లో కాట్నీ వరకు తూర్పు రైల్వే నుండి వేరు చేయడంతో సౌత్ ఈస్ట్రన్ రైల్వేగా మారింది. <ref>Rao, M.A. (1988). ''Indian Railways'', New Delhi: National Book Trust, pp.42–3</ref><ref name=er>{{cite web |url=https://www.easternrailway.gov.in/erweb_new/about_us/aboutus.asp|title=The Eastern Railway-About us|publisher=The Eastern Railway}}</ref> మూడు అదనపు డివిజనులు అయిన ధన్‌బాద్, మొఘల్సరాయ్, మాల్డా తరువాత ఏర్పడ్డాయి.<ref>{{cite web|url=http://pib.nic.in/focus/fojul99/fo2407991.html|title=Focus-Eastern Railway|publisher=Press Information Bureau, Government of India}}</ref> 30 సెప్టెంబర్, 2002 వరకు తూర్పు రైల్వే నందు ఏడు డివిజన్లు ఉన్నాయి. తదుపరి, 1 అక్టోబర్ 2002 న ఒక కొత్త జోన్, ఈస్ట్ సెంట్రల్ రైల్వేను నుండి తూర్పు రైల్వే దాని యొక్క డానాపూర్, ధన్‌బాద్, మొఘల్సరాయ్ విభాగాలు వేరు చేయడాం ద్వారా ఏర్పరచారు.<ref name=er/> ప్రస్తుతం, తూర్పు రైల్వే నాలుగు విభాగాలు (డివిజనులు)గా ఉంది.


<!-- Deleted image removed: [[Image:Howrah.jpg|thumb|left|250px|Howrah station]] -->
On 1 October 2002 a new zone, the [[East Central Railway]] was carved out by separating the Eastern Railway's [[Danapur]], [[Dhanbad]] and [[Mughalsarai]] divisions from it. Presently, it comprises four divisions.


==రైలు మార్గములు==
==రైలు మార్గములు==

01:00, 13 అక్టోబరు 2015 నాటి కూర్పు

पूर्व रेलवे
4-Eastern Railway
లొకేల్West Bengal and Bihar
ఆపరేషన్ తేదీలు14 April 1952–
మునుపటిదిEast Indian Railway
ట్రాక్ గేజ్Mixed
పొడవు2414
ప్రధానకార్యాలయంFairley Place, Kolkata
జాలగూడు (వెబ్సైట్)ER official website

ఈస్టర్న్ రైల్వే (ER) భారతీయ రైల్వేలు నందలి 17 మండలాలలో ఒకటి. దీని ప్రధాన కార్యాలయం ఫెయిలీ ప్లేస్, కోలకతా వద్ద ఉంది మరియు ఈ జోను నాలుగు విభాగాలుగా ఉంది: హౌరా మాల్డా, సీల్దా, మరియు అసన్సోల్. ప్రతి విభాగానికి ఒక డివిజనల్ రైల్వే మేనేజర్ (డిఆర్‌ఎం) అధికారి బాధ్యత వహిస్తారు. డివిజను పేరు నగరం యొక్క పేరు సూచిస్తుంది మరియు డివిజను ప్రధాన కార్యాలయం ఉన్నచోటును సూచిస్తుంది.

తూర్పు రైల్వే నందు జమాల్‌పూర్, లిలూహ మరియు కాంచ్రాపారా మూడు ప్రధాన కార్ఖానాలు ఉన్నాయి. జమాల్‌పూర్ వర్క్‌షాప్ వాగన్ మరమ్మత్తు, డీజిల్ వాహనములు పీరియాడిక్ ఓవర్ హాలింగ్ (పిఒహెచ్) క్రేన్లు మరియు టవర్-వ్యాగన్ల తయారీ కోసం, లిలూహ వర్క్‌షాప్ కోచింగ్ & సరుకు వాహనాల పీరియాడిక్ ఓవర్ హాలింగ్ (పిఒహెచ్) కోసం మరియు కాంచ్రాపారా వర్క్‌షాప్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్, స్థానిక ఈఎంయు మరియు కోచ్లు పీరియాడిక్ ఓవర్ హాలింగ్ (పిఒహెచ్) కోసం పనిచేస్తున్నాయి.


చరిత్ర

ఈస్ట్ ఇండియన్ రైల్వే (ఈఐఆర్) కంపెనీ ద్వారా ఢిల్లీకి తూర్పు భారతదేశం నకు 1845 సం.లో అనుసంధానం ఏర్పడింది. మొదటి రైలు ఆగస్టు 15, 1854 సం.న హౌరా మరియు హుగ్లీ మధ్య నడిచింది. రైలు 08:30 గంటలకు హౌరా స్టేషన్ వదిలి మరియు 91 నిమిషాల హుగ్లీ చేరుకుంది. ఈస్ట్ ఇండియన్ రైల్వే నిర్వహణ జనవరి 1, 1925 న బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. [1]

తూర్పు రైల్వే 1952 ఏప్రిల్ 14 న (1) ఈస్ట్ ఇండియన్ రైల్వే మూడు తక్కువ విభాగాలు అయిన హౌరా, అసన్సోల్ మరియు డానాపూర్ తో మరియు (2) మొత్తం బెంగాల్ నాగ్పూర్ రైల్వే (బిఎన్‌ఆర్) (3) గతకాలపు బెంగాల్ అస్సాం రైల్వేలకు చెందిన సీల్దా డివిజన్ (ఇది అప్పటికే 15 ఆగస్టు 1947 న ఈస్ట్ ఇండియన్ రైల్వే జోడించబడింది) విలీనం ద్వారా ఏర్పడింది. [2] ఆగష్టు 1955 న 1, బెంగాల్ నాగ్పూర్ రైల్వే (బిఎన్‌ఆర్) దక్షిణ భాగం హౌరా నుంచి విశాఖపట్నం దాకా, మధ్య ప్రాంతంలో నాగ్‌పూర్ నుండి హౌరా వరకు మరియు నార్త్ సెంట్రల్ ప్రాంతం లో కాట్నీ వరకు తూర్పు రైల్వే నుండి వేరు చేయడంతో సౌత్ ఈస్ట్రన్ రైల్వేగా మారింది. [3][4] మూడు అదనపు డివిజనులు అయిన ధన్‌బాద్, మొఘల్సరాయ్, మాల్డా తరువాత ఏర్పడ్డాయి.[5] 30 సెప్టెంబర్, 2002 వరకు తూర్పు రైల్వే నందు ఏడు డివిజన్లు ఉన్నాయి. తదుపరి, 1 అక్టోబర్ 2002 న ఒక కొత్త జోన్, ఈస్ట్ సెంట్రల్ రైల్వేను నుండి తూర్పు రైల్వే దాని యొక్క డానాపూర్, ధన్‌బాద్, మొఘల్సరాయ్ విభాగాలు వేరు చేయడాం ద్వారా ఏర్పరచారు.[4] ప్రస్తుతం, తూర్పు రైల్వే నాలుగు విభాగాలు (డివిజనులు)గా ఉంది.

రైలు మార్గములు

తూర్పు మరియు దక్షిణ తూర్పు రైల్వే ప్రధాన కార్యాలయము, కోలకతా

ప్రధాన రైలు మార్గములు

ఇతర రైలు మార్గములు

తూర్పు రైల్వే నుండి ముఖ్యమైన రైళ్లు

సీల్డా ప్రధాన రైల్వే స్టేషను

మూలాలు

  1. Rao, M.A. (1988). Indian Railways, New Delhi: National Book Trust, pp.13,34
  2. "Sealdah division-Engineering details". The Eastern Railway, Sealdah division.
  3. Rao, M.A. (1988). Indian Railways, New Delhi: National Book Trust, pp.42–3
  4. 4.0 4.1 "The Eastern Railway-About us". The Eastern Railway.
  5. "Focus-Eastern Railway". Press Information Bureau, Government of India.

బయటి లింకులు

మూసలు మరియు వర్గాలు