1918: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
|||
పంక్తి 24: | పంక్తి 24: | ||
* [[ఆగష్టు 10]]: [[గుత్తికొండ నరహరి]], రచయిత, సంపాదకులు, తెలుగు రాజకీయరంగంలో అసమాన వక్త, రాజకీయ విశ్లేషకుడు. (మ.1985) |
* [[ఆగష్టు 10]]: [[గుత్తికొండ నరహరి]], రచయిత, సంపాదకులు, తెలుగు రాజకీయరంగంలో అసమాన వక్త, రాజకీయ విశ్లేషకుడు. (మ.1985) |
||
* [[ఆగష్టు 19]]: [[శంకర్ దయాళ్ శర్మ]], భారత మాజీ రాష్ట్రపతి. |
* [[ఆగష్టు 19]]: [[శంకర్ దయాళ్ శర్మ]], భారత మాజీ రాష్ట్రపతి. |
||
* [[ఆగష్టు 21]]: [[సంధ్యావందనం శ్రీనివాసరావు]], దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసుడు. (మ.1994) |
|||
* [[ఆగస్టు 23]]: [[అన్నా మణి]], భారత భౌతిక శాస్త్రవేత్త మరియు వాతావరణ శాస్త్రవేత్త. (మ.2001) |
* [[ఆగస్టు 23]]: [[అన్నా మణి]], భారత భౌతిక శాస్త్రవేత్త మరియు వాతావరణ శాస్త్రవేత్త. (మ.2001) |
||
* [[ఆగస్టు 24]]: [[సికిందర్ భక్త్]], [[భారతీయ జనతా పార్టీ]] నాయకుడు. |
* [[ఆగస్టు 24]]: [[సికిందర్ భక్త్]], [[భారతీయ జనతా పార్టీ]] నాయకుడు. |
02:41, 18 అక్టోబరు 2015 నాటి కూర్పు
1918 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1915 1916 1917 - 1918 - 1919 1920 1921 |
దశాబ్దాలు: | 1890లు 1900లు - 1910లు - 1920లు 1930లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
- ప్రకాశం జిల్లా వేటపాలెంలో సారస్వత నికేతనం తెలుగు గ్రంథాలయము స్థాపించబడింది.
- జనవరి 22 - కాంగ్రేసు పార్టీ ఆంధ్ర ప్రాంత శాఖ ఏర్పాటయింది. ప్రత్యేకాంధ్ర ఏర్పాటులో ఇదో మైలురాయి.
- జనవరి 25 - రష్యా దేశం "రిపబ్లిక్ ఆఫ్ సోవియట్స్" గా ప్రకటించబడింది
- నవంబరు 11: మొదటి ప్రపంచ యుద్ధం: మిత్రరాజ్యాలు జర్మనీతో యుద్ధవిరమణ ఒడంబడిక చేసుకున్నాయి.
జననాలు
- మార్చి 1: ఆవేటి పూర్ణిమ, ప్రముఖ తెలుగు రంగస్థల నటీమణి. (మ.1995)
- మార్చి 5: జేమ్స్ టోబిన్, ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- జూలై 3: ఎస్వీ రంగారావు, తెలుగు సినిమా నటుడు. (మ.1974)
- జూలై 4: చల్లా కొండయ్య, ప్రముఖ న్యాయవాది మరియు ప్రధాన న్యాయమూర్తి.
- జూలై 18: నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. (మ.2013)
- ఆగష్టు 10: గుత్తికొండ నరహరి, రచయిత, సంపాదకులు, తెలుగు రాజకీయరంగంలో అసమాన వక్త, రాజకీయ విశ్లేషకుడు. (మ.1985)
- ఆగష్టు 19: శంకర్ దయాళ్ శర్మ, భారత మాజీ రాష్ట్రపతి.
- ఆగష్టు 21: సంధ్యావందనం శ్రీనివాసరావు, దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసుడు. (మ.1994)
- ఆగస్టు 23: అన్నా మణి, భారత భౌతిక శాస్త్రవేత్త మరియు వాతావరణ శాస్త్రవేత్త. (మ.2001)
- ఆగస్టు 24: సికిందర్ భక్త్, భారతీయ జనతా పార్టీ నాయకుడు.
- అక్టోబరు 8: పేకేటి శివరాం, ప్రముఖ తెలుగు సినిమా నటుడు. (మ.2006)
- అక్టోబరు 8: బత్తుల సుమిత్రాదేవి, హైదరాబాదు కు చెందిన తెలంగాణ విమోచనోద్యమకారులు, దళిత నాయకురాలు. (మ.1980)
- అక్టోబరు 12: పి.ఎస్. రామకృష్ణారావు, తెలుగు సినిమా నిర్మాత, రచయిత మరియు దర్శకులు. (మ.1986)
- నవంబర్ 11: కృష్ణ కుమార్ బిర్లా, ప్రముఖ పారిశ్రామికవేత్త, బిర్లా గ్రూపుల అధినేత. (మ.2008)
- [[]]: చారు మజుందార్, నక్సల్బరీ ఉద్యమ రూపశిల్పి .
మరణాలు
- సెప్టెంబర్ 8: రాయచోటి గిరిరావు, ప్రసిద్ధ సంఘ సేవకులు మరియు విద్యావేత్త. (జ.1865)
- అక్టోబర్ 15: షిర్డీ సాయిబాబా, భారతీయ గురువు మరియు సాధువు, ఫకీరు. (జ.1835)