చెయ్యేరు (కాట్రేనికోన): కూర్పుల మధ్య తేడాలు
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Nrgullapalli (చర్చ | రచనలు) |
||
పంక్తి 103: | పంక్తి 103: | ||
==గణాంకాలు== |
==గణాంకాలు== |
||
;జనాభా (2011) - మొత్తం 7,915 - పురుషుల సంఖ్య 4,018 - స్త్రీల సంఖ్య 3,897 - గృహాల సంఖ్య 2,183 |
|||
; |
|||
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7,833.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14</ref> ఇందులో పురుషుల సంఖ్య 3,897, మహిళల సంఖ్య 3,936, గ్రామంలో నివాస గృహాలు 1,948 ఉన్నాయి. |
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7,833.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14</ref> ఇందులో పురుషుల సంఖ్య 3,897, మహిళల సంఖ్య 3,936, గ్రామంలో నివాస గృహాలు 1,948 ఉన్నాయి. |
||
==మూలాలు== |
==మూలాలు== |
||
<references/> |
<references/> |
10:31, 24 అక్టోబరు 2015 నాటి కూర్పు
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
చెయ్యేరు | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: 16°34′44″N 82°09′02″E / 16.5788°N 82.1506°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | తూర్పు గోదావరి |
మండలం | కాట్రేనికోన |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 7,915 |
- పురుషుల సంఖ్య | 4,018 |
- స్త్రీల సంఖ్య | 3,897 |
- గృహాల సంఖ్య | 2,183 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
చెయ్యేరు, తూర్పు గోదావరి జిల్లా, కాట్రేనికోన మండలానికి చెందిన గ్రామము.[1]. గ్రామ మేజర్ పంచాయితీ. ఇక్కడ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ పశువుల ఆసుపత్రి, ఉన్నాయి. ఈ చెయ్యేరు పంచాయితీ లో ఛెయ్యేరు అగ్రహారం, మడకోడు, చింతల గరువు తదితర చిన్న గ్రామాలు ఉన్నాయి.
ఛెయ్యేరు, చెయ్యెరు అగ్రహారం, పెనుమల్ల, గొరగన మూడి, సావరం, బంటుమిల్లి, ఉప్పూడి, కందికుప్ప,పల్లంకూరు తదితర గ్రమాలు ఉన్నాయి
చెయ్యేరు అగ్రహారం , తూర్పుగోదావరి జిల్లా, కాట్రేనికోన మండలానికి చెందిన గ్రామము.[1]..[1]. చెయ్యేరు గ్రామ పంచాయితీలో గల ఒక గ్రామము.[1]..[1]. ఇక్కడ శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీ కనకదుర్గాదేవి ఆలయాలు ఉన్నాయి. గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. దీనికి స్థలాన్ని ఆకాశం సన్యాసి రావు అనే ఒక బ్రాహ్మణుడు దానం చేశారు. ఆ భూమిలోనే పాఠశాల భవనాలను నిర్మించారు. ఈగ్రామంలో ఒక చెరువు ఉంది. ఒకప్పుడు ఆ చెరువులో స్నానాలు చేయడానికి నాటి పాలకులు బ్రాహ్మణులకు దానంగా ఇచ్చారని గ్రామస్తులు చెబుతుంటారు. దార్ల వెంకటేశ్వరరావు అనే తెలుగు రచయిత ఇక్కడే పుట్టారు. ఈ గ్రామంలోఆయనే తెలుగు సాహిత్యంలో పరిశోధన చేసి డాక్టరేట్ పొందిన తొలి వ్యక్తి.
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 7,915 - పురుషుల సంఖ్య 4,018 - స్త్రీల సంఖ్య 3,897 - గృహాల సంఖ్య 2,183
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7,833.[2] ఇందులో పురుషుల సంఖ్య 3,897, మహిళల సంఖ్య 3,936, గ్రామంలో నివాస గృహాలు 1,948 ఉన్నాయి.