దుర్భాక రాజశేఖర శతావధాని: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 8: | పంక్తి 8: | ||
| caption = దుర్భాక రాజశేఖర శతావధాని |
| caption = దుర్భాక రాజశేఖర శతావధాని |
||
| birth_name = కాళహస్తయ్య |
| birth_name = కాళహస్తయ్య |
||
| birth_date = [[ |
| birth_date = [[నవంబర్ 18]], [[1888]] |
||
| birth_place = [[వైఎస్ఆర్ జిల్లా]][[జమ్మలమడుగు]] గ్రామం |
| birth_place = [[వైఎస్ఆర్ జిల్లా]][[జమ్మలమడుగు]] గ్రామం |
||
| native_place = |
| native_place = |
||
| death_date = [[ |
| death_date = [[ఏప్రిల్ 30]], [[1957]] |
||
| death_place = |
| death_place = |
||
| death_cause = |
| death_cause = |
||
పంక్తి 38: | పంక్తి 38: | ||
'''దుర్భాక రాజశేఖర శతావధాని'''<ref>[[రాయలసీమ రచయితల చరిత్ర]] - [[కల్లూరు అహోబలరావు]],శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల,హిందూపురం</ref> [[వైఎస్ఆర్ జిల్లా]] అవధానులలో మొదట చెప్పుకోదగిన వాడు. లలిత సాహిత్య నిర్మాత. పండితుడు. [[ప్రొద్దుటూరు]] నివాసి. వైఎస్ఆర్ జిల్లాలోని [[జమ్మలమడుగు]]లో [[1888]]లో జన్మించాడు. [[గడియారం వేంకట శేషశాస్త్రి]] తో కలిసి "వేంకట - రాజశేఖర కవులు" అనే జంటపేరుతో 1920-1928 మధ్యకాలంలో అనేక శతావధానాలు నిర్వహించాడు. |
'''దుర్భాక రాజశేఖర శతావధాని'''([[నవంబర్ 18]], [[1888]] - [[ఏప్రిల్ 30]], [[1957]]) <ref>[[రాయలసీమ రచయితల చరిత్ర]] - [[కల్లూరు అహోబలరావు]],శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల,హిందూపురం</ref> [[వైఎస్ఆర్ జిల్లా]] అవధానులలో మొదట చెప్పుకోదగిన వాడు. లలిత సాహిత్య నిర్మాత. పండితుడు. [[ప్రొద్దుటూరు]] నివాసి. వైఎస్ఆర్ జిల్లాలోని [[జమ్మలమడుగు]]లో [[1888]]లో జన్మించాడు. [[గడియారం వేంకట శేషశాస్త్రి]] తో కలిసి "వేంకట - రాజశేఖర కవులు" అనే జంటపేరుతో 1920-1928 మధ్యకాలంలో అనేక శతావధానాలు నిర్వహించాడు. |
||
==విద్యాభ్యాసము== |
==విద్యాభ్యాసము== |
||
పంక్తి 53: | పంక్తి 53: | ||
==రచనలు== |
==రచనలు== |
||
* రాణాప్రతాపసింహచరిత్ర<ref>[http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=%20Sri%20Raana%20Pratapasimha%20Charitra&author1=Rajasekhar&subject1=&year=1958%20&language1=telugu&pages=474&barcode=2040100047280&author2=&identifier1=Libraian_SVCLRC&publisher1=Maruti%20Press,Proddutur&contributor1=&vendor1=NONE&scanningcentre1=ttd,%20s.v%20digital%20library&slocation1=NONE&sourcelib1=C.P.B.M.L_Cuddapah&scannerno1=&digitalrepublisher1=UDL%20_TTD%20_TIRUPATI&digitalpublicationdate1=2015-09-04&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT©rightowner1=©rightexpirydate1=&format1=Tiff%20&url=/data/upload/0047/285] డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో</ref> |
* రాణాప్రతాపసింహచరిత్ర<ref>[http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=%20Sri%20Raana%20Pratapasimha%20Charitra&author1=Rajasekhar&subject1=&year=1958%20&language1=telugu&pages=474&barcode=2040100047280&author2=&identifier1=Libraian_SVCLRC&publisher1=Maruti%20Press,Proddutur&contributor1=&vendor1=NONE&scanningcentre1=ttd,%20s.v%20digital%20library&slocation1=NONE&sourcelib1=C.P.B.M.L_Cuddapah&scannerno1=&digitalrepublisher1=UDL%20_TTD%20_TIRUPATI&digitalpublicationdate1=2015-09-04&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT©rightowner1=©rightexpirydate1=&format1=Tiff%20&url=/data/upload/0047/285] డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో</ref> |
||
* [[అమరసింహచరిత్ర]] |
* [[అమరసింహచరిత్ర]] |
||
* వీరమతీ చరిత్రము |
* వీరమతీ చరిత్రము |
06:54, 18 నవంబరు 2015 నాటి కూర్పు
దుర్భాక రాజశేఖర శతావధాని | |
---|---|
జననం | కాళహస్తయ్య నవంబర్ 18, 1888 వైఎస్ఆర్ జిల్లాజమ్మలమడుగు గ్రామం |
మరణం | ఏప్రిల్ 30, 1957 |
వృత్తి | రాజకీయాలు |
ప్రసిద్ధి | ప్రముఖ కవి, అవధాని |
పదవి పేరు | మునిసిపల్ కౌన్సిలర్, తాలూకా బోర్డు ఉపాధ్యక్షుడు |
భార్య / భర్త | లక్ష్మమ్మ |
పిల్లలు | కుమారుడు కామేశ్వరయ్య, కుమార్తె కామేశ్వరీదేవి |
తండ్రి | దుర్భాక వెంకటరామయ్య |
తల్లి | సుబ్బమ్మ |
దుర్భాక రాజశేఖర శతావధాని(నవంబర్ 18, 1888 - ఏప్రిల్ 30, 1957) [1] వైఎస్ఆర్ జిల్లా అవధానులలో మొదట చెప్పుకోదగిన వాడు. లలిత సాహిత్య నిర్మాత. పండితుడు. ప్రొద్దుటూరు నివాసి. వైఎస్ఆర్ జిల్లాలోని జమ్మలమడుగులో 1888లో జన్మించాడు. గడియారం వేంకట శేషశాస్త్రి తో కలిసి "వేంకట - రాజశేఖర కవులు" అనే జంటపేరుతో 1920-1928 మధ్యకాలంలో అనేక శతావధానాలు నిర్వహించాడు.
విద్యాభ్యాసము
- 1904-1907ల మధ్య కందాళ దాసాచార్యులు, జనమంచి శేషాద్రిశర్మ ల వద్ద సంస్కృతాంధ్రాలు, నాటకాలంకార శాస్త్రాలు చదివాడు.
- 1907లో కడప ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడైనాడు.
- మద్రాసు క్రైస్తవ కళాశాలలో ఎఫ్.ఎ.చదువుతూ మధ్యలో ఆపివేశాడు.
ఉద్యోగాలు
- 1908 నుండి ప్రొద్దుటూరు లోని జిల్లా మునసబు కోర్టులో గుమాస్తాగా పనిచేసి గాంధీ ఉద్యమ ప్రభావంతో 1921లో ఉద్యోగం మానివేశాడు.
- ప్రొద్దుటూరు మునిసిపల్ కౌన్సిలర్గా పనిచేశాడు. 1928లో వైస్ ఛైర్మన్గా ఉన్నాడు.
- 1927- 1932ల మధ్య ప్రొద్దుటూరు తాలూకా బోర్డు ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు.
- మద్రాసు సెనేట్ సభ్యుడిగా, వేదపాఠశాల కార్యదర్శిగా సేవలను అందించాడు.
రచనలు
- రాణాప్రతాపసింహచరిత్ర[2]
- అమరసింహచరిత్ర
- వీరమతీ చరిత్రము
- చండనృపాల చరిత్రము
- పుష్పావతి
- సీతాకల్యాణము (నాటకము)
- సీతాపహరణము (నాటకము)
- వృద్ధిమూల సంవాదము (నాటకము)
- పద్మావతీ పరిణయము (నాటకము)
- విలయమాధుర్యము
- స్వయంవరము
- అనఘుడు
- గోదానము
- శరన్నవరాత్రులు
- అవధానసారము
- రాణీసంయుక్త (హరికథ)
- తారాబాయి (నవల)
- టాడ్ చరిత్రము
- రాజసింహ
- ది హీరోయిన్ ఆఫ్ హిందూస్తాన్ (ఆంగ్లంలో)
- కామేశ్వరీ స్తోత్రమాలా (సంస్కృతంలో)
బిరుదులు
కవిసార్వభౌమ, కావ్యకళానిధి, కళాసింహ, అవధానిపంచానన, వరచారిత్ర కవిత్వభారతి,కవిబ్రహ్మర్షి మూర్ధన్య అన్నవి వీరి బిరుదులు.
మూలాలు
- ↑ రాయలసీమ రచయితల చరిత్ర - కల్లూరు అహోబలరావు,శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల,హిందూపురం
- ↑ [1] డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో