శారదా పీఠం: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
Subramanya sarma (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 1778009 ను రద్దు చేసారు |
||
పంక్తి 59: | పంక్తి 59: | ||
==ప్రస్తుత స్థితి== |
==ప్రస్తుత స్థితి== |
||
ప్రస్తుతం ఈ పీఠం, ఆలయం పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి. కొంతమంది కాశ్మీరీ పండితులు ఆలయ సందర్శనకీ, మరమ్మత్తులకీ అనుమతినివ్వమని ఇటు భారతదేశానికీ, జమ్మూ కాశ్మీరుకీ; అటు పాకిస్తాన్ కీ, ఆజాదు కాశ్మీరుకీ విజ్ఞప్తులు చేసుకుంటున్నారు. <ref>{{cite news|title=Discuss opening of Sharda Peeth in PaK during talks: APMCC|url=http://www.greaterkashmir.com/news/2011/Jun/19/discuss-opening-of-sharda-peeth-in-pak-during-talks-apmcc-16.asp|accessdate=|newspaper=greaterkashmir|date=June 18 2011|location=Srinagar, India}}</ref> |
ప్రస్తుతం ఈ పీఠం, ఆలయం పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి. కొంతమంది కాశ్మీరీ పండితులు ఆలయ సందర్శనకీ, మరమ్మత్తులకీ అనుమతినివ్వమని ఇటు భారతదేశానికీ, జమ్మూ కాశ్మీరుకీ; అటు పాకిస్తాన్ కీ, ఆజాదు కాశ్మీరుకీ విజ్ఞప్తులు చేసుకుంటున్నారు. <ref>{{cite news|title=Discuss opening of Sharda Peeth in PaK during talks: APMCC|url=http://www.greaterkashmir.com/news/2011/Jun/19/discuss-opening-of-sharda-peeth-in-pak-during-talks-apmcc-16.asp|accessdate=|newspaper=greaterkashmir|date=June 18 2011|location=Srinagar, India}}</ref> |
||
==సినిమా== |
|||
[[హింగ్లాజ్]] దేవి ఆలయం కథనాంశంగా, టి.గోపిచంద్ కథానాయకుడిగా [[సాహసం (2013 సినిమా)|సాహసం]] అనే తెలుగు చిత్రం, [[చంద్రశేఖర్ యేలేటి]] దర్శకత్వంలో వచ్చింది. భారత్-పాకిస్తాన్ విభజన అనంతరం, భారతదేశానికి వచ్చిన హిందువుల, కుటుంబంలో పుట్టిన కథానాయకుడు, తన వారసత్వ ఆస్తికోసం, పాకిస్తాన్ కి వెళ్ళే నేపథ్యంలో, సినిమా కథ సాగుతుంది. |
|||
==మూలాలు== |
==మూలాలు== |
16:55, 22 నవంబరు 2015 నాటి కూర్పు
శారదా పీఠం | |
---|---|
భౌగోళికాంశాలు: | 34°47′35″N 74°11′19″E / 34.79306°N 74.18861°E |
స్థానం | |
దేశం: | పాకిస్తాన్ |
ప్రదేశం: | శారద, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరు, |
నిర్మాణశైలి, సంస్కృతి | |
ప్రధానదైవం: | శారద (సరస్వతి) |
శారదా పీఠం, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరులో నీలం నది ఒడ్డున గల సరస్వతీ దేవి శక్తిపీఠం వద్ద ఉండేది. నీలం నదిని భారతదేశంలో కిషన్గంగ అని పిలుస్తారు. అయితే, ప్రస్తుతం ఆలయ శిథిలాలు తప్ప మరేమీ లేవు. ఈ ప్రాంతం వాస్తవాధీన రేఖకి చేరువలో పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరులోని నీలం జిల్లాలో ఉన్నది. ఇక్కడ షీనా, కాశ్మీరీ భాషలు ఎక్కువగా మాట్లాడతారు. ఈ ఆలయం వల్లనే కాశ్మీరుని శారదాదేశంగా కూడా పిలుస్తారు.
ఇది ఒకప్పుడు కాశ్మీరీ పండితుల విద్యాకేంద్రంగా విరాజిల్లినది. ఇక్కడే ఆది శంకరుడు సర్వజ్ఞానపీఠాన్ని అధిష్టించాడు. ఒకప్పుడు సంస్కృత పండితులకు, కాశ్మీరీ పండితులకు; హిందూ, బౌద్ధ ధర్మాలకూ నిలయంగా ఉండేది.
ఇక్కడి శారదా దేవినే, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకరైన సరస్వతీ దేవిగా కొలుస్తారు. ఇక్కడి శారదాదేవి లేదా సరస్వతీ దేవికి చెందిన స్తోత్రం
జ్ఞానప్రదా సతీమాతా కాశ్మీరేతు సరస్వతీ
మహావిద్యా మహామాయా భక్తిముక్తిప్రదాయినీ
చిత్రమాలిక
-
శారద ఆలయం
-
శారద ఆలయం నుండి శారదా గ్రామ దృశ్యం
-
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరులో శారదా ఆలయం యొక్క శిథిలాలు
-
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరులోని శారదా పీఠం/సర్వజ్ఞపీఠం యొక్క శిథిలాలు.
ప్రస్తుత స్థితి
ప్రస్తుతం ఈ పీఠం, ఆలయం పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి. కొంతమంది కాశ్మీరీ పండితులు ఆలయ సందర్శనకీ, మరమ్మత్తులకీ అనుమతినివ్వమని ఇటు భారతదేశానికీ, జమ్మూ కాశ్మీరుకీ; అటు పాకిస్తాన్ కీ, ఆజాదు కాశ్మీరుకీ విజ్ఞప్తులు చేసుకుంటున్నారు. [1]
మూలాలు
- ↑ "Discuss opening of Sharda Peeth in PaK during talks: APMCC". greaterkashmir. Srinagar, India. June 18 2011.
{{cite news}}
: Check date values in:|date=
(help)