Coordinates: 34°47′35″N 74°11′19″E / 34.79306°N 74.18861°E / 34.79306; 74.18861

శారదా పీఠం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
Subramanya sarma (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 1778009 ను రద్దు చేసారు
పంక్తి 59: పంక్తి 59:
==ప్రస్తుత స్థితి==
==ప్రస్తుత స్థితి==
ప్రస్తుతం ఈ పీఠం, ఆలయం పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి. కొంతమంది కాశ్మీరీ పండితులు ఆలయ సందర్శనకీ, మరమ్మత్తులకీ అనుమతినివ్వమని ఇటు భారతదేశానికీ, జమ్మూ ‍కాశ్మీరుకీ; అటు పాకిస్తాన్ కీ, ఆజాదు కాశ్మీరుకీ విజ్ఞప్తులు చేసుకుంటున్నారు. <ref>{{cite news|title=Discuss opening of Sharda Peeth in PaK during talks: APMCC|url=http://www.greaterkashmir.com/news/2011/Jun/19/discuss-opening-of-sharda-peeth-in-pak-during-talks-apmcc-16.asp|accessdate=|newspaper=greaterkashmir|date=June 18 2011|location=Srinagar, India}}</ref>
ప్రస్తుతం ఈ పీఠం, ఆలయం పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి. కొంతమంది కాశ్మీరీ పండితులు ఆలయ సందర్శనకీ, మరమ్మత్తులకీ అనుమతినివ్వమని ఇటు భారతదేశానికీ, జమ్మూ ‍కాశ్మీరుకీ; అటు పాకిస్తాన్ కీ, ఆజాదు కాశ్మీరుకీ విజ్ఞప్తులు చేసుకుంటున్నారు. <ref>{{cite news|title=Discuss opening of Sharda Peeth in PaK during talks: APMCC|url=http://www.greaterkashmir.com/news/2011/Jun/19/discuss-opening-of-sharda-peeth-in-pak-during-talks-apmcc-16.asp|accessdate=|newspaper=greaterkashmir|date=June 18 2011|location=Srinagar, India}}</ref>

==సినిమా==
[[హింగ్లాజ్]] దేవి ఆలయం కథనాంశంగా, టి.గోపిచంద్ కథానాయకుడిగా [[సాహసం (2013 సినిమా)|సాహసం]] అనే తెలుగు చిత్రం, [[చంద్రశేఖర్ యేలేటి]] దర్శకత్వంలో వచ్చింది. భారత్-పాకిస్తాన్ విభజన అనంతరం, భారతదేశానికి వచ్చిన హిందువుల, కుటుంబంలో పుట్టిన కథానాయకుడు, తన వారసత్వ ఆస్తికోసం, పాకిస్తాన్ కి వెళ్ళే నేపథ్యంలో, సినిమా కథ సాగుతుంది.


==మూలాలు==
==మూలాలు==

16:55, 22 నవంబరు 2015 నాటి కూర్పు

శారదా పీఠం
శారదా పీఠం యొక్క శిథిలాలు
శారదా పీఠం is located in Karakoram
శారదా పీఠం
శారదా పీఠం
పాకిస్తాన్ లో ఆలయం ఉన్న స్థలం
భౌగోళికాంశాలు:34°47′35″N 74°11′19″E / 34.79306°N 74.18861°E / 34.79306; 74.18861
స్థానం
దేశం:పాకిస్తాన్
ప్రదేశం:శారద, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరు,
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:శారద (సరస్వతి)

శారదా పీఠం, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరులో నీలం నది ఒడ్డున గల సరస్వతీ దేవి శక్తిపీఠం వద్ద ఉండేది. నీలం నదిని భారతదేశంలో కిషన్‌గంగ అని పిలుస్తారు. అయితే, ప్రస్తుతం ఆలయ శిథిలాలు తప్ప మరేమీ లేవు. ఈ ప్రాంతం వాస్తవాధీన రేఖకి చేరువలో పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరులోని నీలం జిల్లాలో ఉన్నది. ఇక్కడ షీనా, కాశ్మీరీ భాషలు ఎక్కువగా మాట్లాడతారు. ఈ ఆలయం వల్లనే కాశ్మీరుని శారదాదేశంగా కూడా పిలుస్తారు.


ఇది ఒకప్పుడు కాశ్మీరీ పండితుల విద్యాకేంద్రంగా విరాజిల్లినది. ఇక్కడే ఆది శంకరుడు సర్వజ్ఞానపీఠాన్ని అధిష్టించాడు. ఒకప్పుడు సంస్కృత పండితులకు, కాశ్మీరీ పండితులకు; హిందూ, బౌద్ధ ధర్మాలకూ నిలయంగా ఉండేది.

ఇక్కడి శారదా దేవినే, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకరైన సరస్వతీ దేవిగా కొలుస్తారు. ఇక్కడి శారదాదేవి లేదా సరస్వతీ దేవికి చెందిన స్తోత్రం

జ్ఞానప్రదా సతీమాతా కాశ్మీరేతు సరస్వతీ
మహావిద్యా మహామాయా భక్తిముక్తిప్రదాయినీ

చిత్రమాలిక

ప్రస్తుత స్థితి

ప్రస్తుతం ఈ పీఠం, ఆలయం పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి. కొంతమంది కాశ్మీరీ పండితులు ఆలయ సందర్శనకీ, మరమ్మత్తులకీ అనుమతినివ్వమని ఇటు భారతదేశానికీ, జమ్మూ ‍కాశ్మీరుకీ; అటు పాకిస్తాన్ కీ, ఆజాదు కాశ్మీరుకీ విజ్ఞప్తులు చేసుకుంటున్నారు. [1]

మూలాలు

  1. "Discuss opening of Sharda Peeth in PaK during talks: APMCC". greaterkashmir. Srinagar, India. June 18 2011. {{cite news}}: Check date values in: |date= (help)

బయటి లంకెలు

మూలాలు