బుక్కపట్నం రాఘవాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 4: పంక్తి 4:
జీవితమంతా నాటక సమాజాలలోనే గడిపి అనేక మంది నటులకూ, ప్రయోక్తలకూ శిక్షణ ఇవ్వడంలోనే ఇతని కాలమంతా గడిచిపోయింది. నటునిలో ఏమాత్రం నిపుణత్వం ఉన్నా ఆ నటుడిని రత్నంలా తయారు చేసేవాడు. ఇతను బందరు రామమోహన్ థియేటరులోను, ఇండియన్ డ్రమెటక్ కంపెనీలోను, బాల భారత సంఘంలోను, మైలవరం బాలభారతీ నాటక సమాజంలోనూ నాట్యాచార్యులుగా ఉండి అనేక నాటకాలకు దర్శకత్వం వహించి, ఆనేకమంది నటులను తరిఫీదు చేశాడు. ఇతని శిష్యులలో [[డి.వి.సుబ్బారావు]], [[పారుపల్లి సుబ్బారావు]], [[జొన్నవిత్తుల శేషగిరిరావు]], [[అద్దంకి శ్రీరామమూర్తి]], [[పంచాంగం రామానుజాచార్యులు]], [[గూడపాటి నరసింహారావు]] నాయుడు (గురజ నాయుడు), [[ఉప్పులూరి సంజీవరావు]], [[తుంగల చలపతిరావు]] మొదలైన ఉద్దండులు ఉన్నారు.
జీవితమంతా నాటక సమాజాలలోనే గడిపి అనేక మంది నటులకూ, ప్రయోక్తలకూ శిక్షణ ఇవ్వడంలోనే ఇతని కాలమంతా గడిచిపోయింది. నటునిలో ఏమాత్రం నిపుణత్వం ఉన్నా ఆ నటుడిని రత్నంలా తయారు చేసేవాడు. ఇతను బందరు రామమోహన్ థియేటరులోను, ఇండియన్ డ్రమెటక్ కంపెనీలోను, బాల భారత సంఘంలోను, మైలవరం బాలభారతీ నాటక సమాజంలోనూ నాట్యాచార్యులుగా ఉండి అనేక నాటకాలకు దర్శకత్వం వహించి, ఆనేకమంది నటులను తరిఫీదు చేశాడు. ఇతని శిష్యులలో [[డి.వి.సుబ్బారావు]], [[పారుపల్లి సుబ్బారావు]], [[జొన్నవిత్తుల శేషగిరిరావు]], [[అద్దంకి శ్రీరామమూర్తి]], [[పంచాంగం రామానుజాచార్యులు]], [[గూడపాటి నరసింహారావు]] నాయుడు (గురజ నాయుడు), [[ఉప్పులూరి సంజీవరావు]], [[తుంగల చలపతిరావు]] మొదలైన ఉద్దండులు ఉన్నారు.


ఎన్ని నాటక సమాజాలలో పనిచేసినా, ఎంతమంది నటులకు శిక్షణ ఇచ్చినా ఇతనికి ఏమాత్రం తృప్తి కలగలేదు. ఆనాటి నాటక కళావైఖరులు ఇతనికి ఏమాత్రం నచ్చలేది. నాటి ప్రదర్శవలనూ, వెరితలలు వేసిన నటుల నటనా విధానాలనూ దుయ్యబడుతూ "సంగీత ఇంద్రసభ" అనే ప్రహసనాన్ని రచించాడు. విమర్శనాత్మకమైన వాటి నాటక వైఖరులను చిత్రించిన ప్రప్రథమ నాటకం ఇదే. ఉద్దృతంగా సాగిన ఔత్సాహిక నాటక రంగ ఆదర్శాలు వృత్తినాటక సమూజాల స్థాయికి దిగజారడంతో విసుగెత్తి వేసారి పోయాడు. దానితో 1924 ప్రాంతంలో 'భరతముని బృందం' అనే పేరున విజయవాడలో ఒక నాటక కళాశాలను స్థాపించి ఎంతో మంది నటులకు, నాటక ప్రయోక్తలకు ఆదర్శంగా శాస్త్రీయ దృష్టితో శిక్షణ ఇచ్చాడు. ఇతనికి చేదోఁడు వాదోడుగా ఉండి [[గూడవల్లి రామబ్రహ్మం]] కూడా దోహదంచేశాడు. ఈ శిక్షణాలయం అజరామరంగా నడిచింది. ఆంధ్రదేశంలోనే కాక భారత దేశంలోనే ప్రప్రథమంగా నాటక విద్యాలయం స్థాపించిన ఘనత ఇతనికే దక్కింది.అంతేకాకనాటకరంగంలోని ప్రదర్శన ప్రయోగానికి కొవలసిన అన్ని
ఎన్ని నాటక సమాజాలలో పనిచేసినా, ఎంతమంది నటులకు శిక్షణ ఇచ్చినా ఇతనికి ఏమాత్రం తృప్తి కలగలేదు. ఆనాటి నాటక కళావైఖరులు ఇతనికి ఏమాత్రం నచ్చలేదు. ఉద్దృతంగా సాగిన ఔత్సాహిక నాటక రంగ ఆదర్శాలు వృత్తినాటక సమూజాల స్థాయికి దిగజారడంతో విసుగెత్తి వేసారి పోయాడు. దానితో 1924 ప్రాంతంలో 'భరతముని బృందం' అనే పేరున విజయవాడలో ఒక నాటక కళాశాలను స్థాపించి ఎంతో మంది నటులకు, నాటక ప్రయోక్తలకు ఆదర్శంగా శాస్త్రీయ దృష్టితో శిక్షణ ఇచ్చాడు. ఇతనికి చేదోఁడు వాదోడుగా ఉండి [[గూడవల్లి రామబ్రహ్మం]] కూడా దోహదంచేశాడు. ఈ శిక్షణాలయం అజరామరంగా నడిచింది. ఆంధ్రదేశంలోనే కాక భారత దేశంలోనే ప్రప్రథమంగా నాటక విద్యాలయం స్థాపించిన ఘనత ఇతనికే దక్కింది. అంతేకాక నాటకరంగంలోని ప్రదర్శన ప్రయోగానికి కొవలసిన అన్ని సూత్రాలనూ వివరించే నాటక దీపిక గ్రంథాన్ని రచించాడు. ఒక్కడే ఎంతో పట్టుదలతో నాటక విద్యాలయాన్ని కొంత కాలం నడిపాడు కానీ ఎటువంటకి ఆదరణా లేకపోవడంతో ఆ నాట్య విద్యాలయాన్ని మూసివేశాడు.

సూత్రాలనూ విసరించే నాటక దీపిక గ్రంధాన్ని కే రచించారు. ఒక్కడే ఎంతో పట్టుదలతో నాటక విద్యాలయాన్ని కొంత కాలం నడిపాడు కానీ ఎటువంటకి ఆదరణా లేకపోవడంతో ఆ నాట్య విద్యాలయాన్ని మూసివేశాడు. అంతటితో ఊరుకోక గూడవల్లి రామబ్రహ్మంగారి "సజామిత్ర' స్చతి కలో నాటక కళోర్టరణకు కావలసిన అన్ని మార్గాలనూ వివరిస్చూ. అనేక వ్యాసాలు వాశారు. ఒక వ్యాసంలో స్థానం నరసింఫోరావు గారికీ బహిరంగ లేఖ వ్రాసూ. సాంఘిక వాటS*ు చిన్హ్నవి, ఒక గంటకు తక్కువ కాకుండా దేaడు గంటలకు మిధచకుండా ఉండే నాటకాలు వాయించి ప్రదర్శించం డనీ, బహిరంగ ప్రదేశాలలో వీధి నాటకా లాగా వాటకాలు ప్రదర్శించమనీ సూచిసూ ఆ వాడే ఆరుబయలు పోటక రంగస్థలాలను ప్రోత్సహించారు. సూబక కళను ఆభివృద్ధిలోకి తీసుకు రావడానికి అపార్ట్నీళలూ కృషి చేశారు. ఆందుకు ఎన్నో కలెలు కన్నారు. భరత నాట్య శ్వాపంలోని శాస్త్రీయమెన సూత్రాలన్నింటినీ నాటి నాటకరంగానికి అన్వయించాలని వారి అభిమతం. వారి ఆశయాలకు అనుగుణంగా 'స్వప్న వాసవ దత్త', 'రాధాకృష్ణ', చేణీ సంహారం' మొదలె_న సొటకాలను ఆడించి ఆంధ్ర దేశంలో అనేకమంది కళావేత్తల ప్రశంస అందుకున్నారు.
==రచనలు==
నాటి ప్రదర్శనలనూ, వెరితలలు వేసిన నటుల నటనా విధానాలనూ దుయ్యబడుతూ "సంగీత ఇంద్రసభ" అనే ప్రహసనాన్ని రచించాడు. విమర్శనాత్మకమైన వాటి నాటక వైఖరులను చిత్రించిన ప్రప్రథమ నాటకం ఇదే. అంతటితో ఊరుకోక గూడవల్లి రామబ్రహ్మంగారి "ప్రజామిత్ర" పత్రికలో నాటక కళోద్ధరణకు కావలసిన అన్ని మార్గాలనూ వివరిస్తూ అనేక వ్యాసాలు వాశాడు. భరత నాట్య శాస్త్రంలోని శాస్త్రీయమెన సూత్రాలన్నింటినీ నేటి నాటకరంగానికి అన్వయించాలని ఇతని అభిమతం. ఇతని ఆశయాలకు అనుగుణంగా 'స్వప్న వాసవ దత్త', 'రాధాకృష్ణ', చేణీ సంహారం' మొదలె_న సొటకాలను ఆడించి ఆంధ్ర దేశంలో అనేకమంది కళావేత్తల ప్రశంస అందుకున్నారు.
-
-
రు సిటీనుభకూ, పయోక్ష, -
రు సిటీనుభకూ, పయోక్ష, -

08:19, 12 డిసెంబరు 2015 నాటి కూర్పు

బుక్కవట్నం రాఘవాచార్యులు కృష్ణా జిల్లా, పామర్రు మండలం,ఉరుటూరు గ్రామంలో జన్మించాడు. ఇతడు పాశ్చాత్య నాటకాలను క్షుణ్ణంగా చదువుకున్న నాటక కళాకోవిదుడు. సంస్కృతం, తెలుగు, ఆంగ్ల సాహిత్యాలను కూలంకషంగా చదివాడు.

నాటకరంగంలో శిక్షణ

జీవితమంతా నాటక సమాజాలలోనే గడిపి అనేక మంది నటులకూ, ప్రయోక్తలకూ శిక్షణ ఇవ్వడంలోనే ఇతని కాలమంతా గడిచిపోయింది. నటునిలో ఏమాత్రం నిపుణత్వం ఉన్నా ఆ నటుడిని రత్నంలా తయారు చేసేవాడు. ఇతను బందరు రామమోహన్ థియేటరులోను, ఇండియన్ డ్రమెటక్ కంపెనీలోను, బాల భారత సంఘంలోను, మైలవరం బాలభారతీ నాటక సమాజంలోనూ నాట్యాచార్యులుగా ఉండి అనేక నాటకాలకు దర్శకత్వం వహించి, ఆనేకమంది నటులను తరిఫీదు చేశాడు. ఇతని శిష్యులలో డి.వి.సుబ్బారావు, పారుపల్లి సుబ్బారావు, జొన్నవిత్తుల శేషగిరిరావు, అద్దంకి శ్రీరామమూర్తి, పంచాంగం రామానుజాచార్యులు, గూడపాటి నరసింహారావు నాయుడు (గురజ నాయుడు), ఉప్పులూరి సంజీవరావు, తుంగల చలపతిరావు మొదలైన ఉద్దండులు ఉన్నారు.

ఎన్ని నాటక సమాజాలలో పనిచేసినా, ఎంతమంది నటులకు శిక్షణ ఇచ్చినా ఇతనికి ఏమాత్రం తృప్తి కలగలేదు. ఆనాటి నాటక కళావైఖరులు ఇతనికి ఏమాత్రం నచ్చలేదు. ఉద్దృతంగా సాగిన ఔత్సాహిక నాటక రంగ ఆదర్శాలు వృత్తినాటక సమూజాల స్థాయికి దిగజారడంతో విసుగెత్తి వేసారి పోయాడు. దానితో 1924 ప్రాంతంలో 'భరతముని బృందం' అనే పేరున విజయవాడలో ఒక నాటక కళాశాలను స్థాపించి ఎంతో మంది నటులకు, నాటక ప్రయోక్తలకు ఆదర్శంగా శాస్త్రీయ దృష్టితో శిక్షణ ఇచ్చాడు. ఇతనికి చేదోఁడు వాదోడుగా ఉండి గూడవల్లి రామబ్రహ్మం కూడా దోహదంచేశాడు. ఈ శిక్షణాలయం అజరామరంగా నడిచింది. ఆంధ్రదేశంలోనే కాక భారత దేశంలోనే ప్రప్రథమంగా నాటక విద్యాలయం స్థాపించిన ఘనత ఇతనికే దక్కింది. అంతేకాక నాటకరంగంలోని ప్రదర్శన ప్రయోగానికి కొవలసిన అన్ని సూత్రాలనూ వివరించే నాటక దీపిక గ్రంథాన్ని రచించాడు. ఒక్కడే ఎంతో పట్టుదలతో నాటక విద్యాలయాన్ని కొంత కాలం నడిపాడు కానీ ఎటువంటకి ఆదరణా లేకపోవడంతో ఆ నాట్య విద్యాలయాన్ని మూసివేశాడు.

రచనలు

నాటి ప్రదర్శనలనూ, వెరితలలు వేసిన నటుల నటనా విధానాలనూ దుయ్యబడుతూ "సంగీత ఇంద్రసభ" అనే ప్రహసనాన్ని రచించాడు. విమర్శనాత్మకమైన వాటి నాటక వైఖరులను చిత్రించిన ప్రప్రథమ నాటకం ఇదే. అంతటితో ఊరుకోక గూడవల్లి రామబ్రహ్మంగారి "ప్రజామిత్ర" పత్రికలో నాటక కళోద్ధరణకు కావలసిన అన్ని మార్గాలనూ వివరిస్తూ అనేక వ్యాసాలు వాశాడు. భరత నాట్య శాస్త్రంలోని శాస్త్రీయమెన సూత్రాలన్నింటినీ నేటి నాటకరంగానికి అన్వయించాలని ఇతని అభిమతం. ఇతని ఆశయాలకు అనుగుణంగా 'స్వప్న వాసవ దత్త', 'రాధాకృష్ణ', చేణీ సంహారం' మొదలె_న సొటకాలను ఆడించి ఆంధ్ర దేశంలో అనేకమంది కళావేత్తల ప్రశంస అందుకున్నారు. - రు సిటీనుభకూ, పయోక్ష, - ుకూ లపసరళ్చె. ‘నాటక దీపిక" తో పాయి. " . త ఇ3 సభ', 'సెరుగు ముంత', 'సతీ వూరేడు' మొదలైన వ హ సనా ల నూ, 'జొక్కామీ', *థనవూ-గుణవూ', 'కరుణ’, ‘మూడు మ.ళ ముచ్చట', • విభాూబాయి', చిత్ర రధి వీధి మొదలె_న నాటకాలనూ రచించారు. కాని, వీటిలో ముద్రణ పొంది నవి మాత్రం *సంత স০৪ సభ', 'నాటక దీపిక', 'బలే చింతామణి’ వ్చూతమే. రాఘవాచార్యలుగారు یک به నాటక రంగcతోమే కాక చలన చ్చిత రంగంలో కూడాప్రవేశించి'కృష్ణలీల','బాలయోగిని' సినిమాలకు మూటలు, పాటలు వాయ డమే కాక, నటులకు శిక్షణ ఇచ్చారు. ఆంధ్ర నాటక రంగంలో సుమూరు 40 సంవత్సరాల క్రితం నాట్యాచార్య టి.గౌ గడించిన ఆయన అనుభవాలను అన్నిటిపి గురిగుచ్చి ‘నాటక రీపికగా రచించిన గ్రంధం ఈనాటి నటీనటులకు కూడా ప్రామాణిక గంధంగా నిలబడీం దధ శేు రాఘవాచార్యులుగారి కృషి ఎంతటి ఉవ్నత స్థాయికి చెందిందో మనం అర్జం చేసుకోవచ్చు