వడ్లమాని విశ్వనాథం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Created page with '{{శుద్ధి}} మకున్న బరారి రాఘవ విశ్వనాథంగారి క్రీ. పార్రమ దర్శి...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{శుద్ధి}}
{{శుద్ధి}}
'''వడ్లమాని విశ్వనాథం''' నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించి బళ్లారి రాఘవ వంటి వారి మెప్పును పొందినవాడు.
మకున్న బరారి రాఘవ విశ్వనాథంగారి క్రీ. పార్రమ దర్శించి మెచ్చుకున్నారు. అంతేకాదు, తాము మె_సూరు మహారాజా గారి అంతపురమున పదర్శించిన 'సుభద్రార్మసియం'లో సుభద్రగాను, వివ్రవారాయణ'లో దేవదేవిగాను, *S"లో జోవనారగాను నటింపజేసి ఆభిప్రాయాన్ని మార్చుకున్సారు סינ: రాఘవ, విశ్వనాథంగారి స్త్రీ పాత్ర, వున అంత విశిష్ట మొ_నది. వడ్గమావి విశ్వవాథంగారు 19126* తూర్పు గోదావరి జిల్లా, అమలాపురం తాలూకా నందంపూడి అగ్రహారంలో శ్రీమతి మహలక్ష్మమ్మ می یاد Ros) గార్లకు జన్మించారు. బాల్యంలో ఆరవ ఏటనే విజయనగరం
==జీవిత విశేషాలు==
మహారాజావారి సంగీత పాథశాలలో ఆదిభట్ల నారాయణదాసు, ద్వారం వెంకటస్వామినాయుడుగార శిక్షణలో
ఇతడు [[1912]]లో [[తూర్పు గోదావరి జిల్లా]], [[అంబాజీ పేట]] మండలం, [[నందంపూడి]] అగ్రహారంలో వెంకటశాస్త్రి, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. బాల్యంలో ఆరవ ఏటనే విజయనగరం మహారాజావారి సంగీత పాఠశాలలో [[ఆదిభట్ల నారాయణదాసు]], [[ద్వారం వెంకటస్వామినాయుడు]]గారల శిక్షణలో 1918 వరకు సంగీతం అభ్యసించాడు. 1918 వ సంవత్సరంలో వింజమూరి వెంకటలక్షీనరసింహారావుగారి ద్వారా పెద్దాపురం విద్యా వినోదినీ సభలో ప్రవేశించాడు. చావలి లక్ష్మీనారాయణ శాస్త్రి, కేశవరపు కామరాజు, కోఠీ శేషగిరిరావు మొదలైన ప్రముఖుల ఆదరణతో "హరిశ్చంద్ర" నాటకంలో లోహితుని పాత్ర ధరించడంతో ఆంధ్ర నాటకరంగంలో ప్రవేశించాడు. ఆ నాటకంలో హరిశ్చంద్ర పాత్రను వింజమూరి లక్ష్మీనరసింహారావు, చంద్రమతి పాత్రను మద్దూరి కోదండరామదీక్షితులు నటించారు.
1918 వరకు సంగీతం అభ్యసించారు. ఆంధ్ర నాటకరంగం తొలిదశలో పెదాపురంలో విద్యా వినోదినీ సభ పాపించబడింది. ఎంతోమంది ప్రసీరు _న విద్యావంతుల నాకర్షించి 'ప్రతాప రుద్రీయం' లాంటి ఉత్తమ నాటకా లమ |వదర్శించింది. 1918 వ సంవత్సరంలో వింజమూరి వెంకటలక్షీనరసింహారావుగారి ర్వారా పెదాపురం విద్యా :్సనోదినీ సభతో ప్రవేశించారు. చవలి 이నారాయణా శాస్తి, కేశవరపు కామరాజు, కోశీ tషగిరిరావు మొదలై_న ప్రముఖుల
ఉద్దండులు ప్రదర్శించే ఆ నాటకంతో లోహితుని పాత్రలో విశ్వనాథం అడుగడుగునా అద్భుతమైన నటనను ప్రదర్శించడంతో నాటక ప్రదర్శనానికే ఒక నూతన కాంతి ఏర్పడేది. కాలకౌశికునకు చంద్రమతిని విక్రయించి, తాను వీరబాహునకు అమ్ముడుపోయి ఇరువురూ వియోగంతో దుఃఖించేటప్పడు ఇతడు లోహితుడుగా చూపించిన సాత్వికాభినయం పేక్షకులను దుఃఖసాగరంలో ముంచివేసేది.
ఆదరణతో 'హరిశ్చంద్ర నాటకంలో లోహితుని పాత్ర ధరించడంతో ఆంధ్ర నాటకరంగంలో ప్రవేశించారు. హరిశ్చంద్ర పాత్రను వింజ మూరి లక్ష్మీనరసింహారావు, చంద్రమతి ప్చాతను మద్నూరి కోదండరామదీక్షితులు వ43ంచారు.
కొంతకాలానికి విద్యా వినోదినీ సభ కార్యక్రమాలు మూలపడడంతో [[కాకినాడ]] లోని యంగ్ మెన్స్ హాపీ క్లబ్ వారు ఇతడిని తీసుకువెళ్ళారు.
ఉద్దండులు ప్రదర్శించే وع నాటకంతో లోహితుని పాత్రలో విశ్వనాథం గారు ఆుడుNడుగునూ ఆద్బుతమె_న వటమను ప్రదర్శించడంతో నాటక ప్రదర్శనానికే ఒక మాతవకాంతి ఏర్పడేది. go o go $ $2 $3 $9 చంద్రమతిని
ప్రప్రథమంగా 'కృష్ణలీల'లో చిన్న కృష్ణుని పాత్రను, ప్రహ్లాద పాత్రను,ధృవ, మార్కండేయ, లవుడు, రఘురాముడు మొదలైన ముఖ్య బాలపాత్రలను అద్బుతంగా నటించి బాలనటుడిగా ఒక స్థానాన్ని సంపాదించాడు.
విక్రయించి, తాను వీరబాహ్పనకు అమ్ముడుపోయి ఇరువురూ వియోగంతో రు లించేటప్పడు విశ్వనాథం గారు లోహితుడుగా చూపించిన సాత్వికాభి నయం పేక్షకులను దుఃఖసాగరంలో ముంచివేసేది.
1926 నాటికి ప్రమీలార్జునీయం లో ప్రమీల, 'చింతామణి'లో చింతామణి, జవ్హరీబాయి, సావిత్రి, మోహిని మొదలైన ముఖ్య స్త్రీ పాత్రలను పోషించాడు.
కొంతకాలానికి విద్యా వినోదినీ సభ కార్యక్రమాలు మూలపడడంతో కాకినాడ లోవ యంగ్ మెన్స్ పోపీ క్లబ్ వారు తీసుకువెళ్ళారు.

ప్రప్రథమంగా 'కృష్ణలీల'లో చిప్న కృష్మని పాత్రను, పహాడ పాతను, |్చధువ, మార్కండేయ, బ్రవుడు, రఘు రాముడు మొదలైన ముఖ్య బాల పాత్ర లను ఆద్బుతంగా నటించి ఒక స్మానాన్ని సంపాదించారు.

1926 నాటికి *్చపమి"లార్మ Scమం • శ్రీ* uపహిల, 'చింతామణి'లో చింతామణి, జష్టరీబాయి, సావిత్రి, మోహిని మొదలె_వ ముఖ్య స్పీపాత్రలను
1షపథమంగా
పోప్సిచి 'ఆంధ్ర రంగస్థల నక్షuతం' ఆనే బిరుదును పొందారు.
పోప్సిచి 'ఆంధ్ర రంగస్థల నక్షuతం' ఆనే బిరుదును పొందారు.
బాలకృష్ముడు మొదలు భక్త రామదాసు వరకు, చిత్ర మొదలు చింతామణి వరకు, దేవదేవి మొదలు విప్రనారాయణ వరకు గల సమస్త ముఖ్య సీ, పురుష పాత్రలూ వటంచారు,
బాలకృష్ముడు మొదలు భక్త రామదాసు వరకు, చిత్ర మొదలు చింతామణి వరకు, దేవదేవి మొదలు విప్రనారాయణ వరకు గల సమస్త ముఖ్య సీ, పురుష పాత్రలూ వటంచారు,
పంక్తి 22: పంక్తి 21:
డురదృష్టవశాతు 1937 లో తీవ్ర విషజ్వరానికి లోనై ఆరోగ్యం చెడిపోయి, రంగస్థలం నుంచి నిష్ర్కమించారు. ఆ తరవాత ఆర్థిక పరిస్థితులు కారుమూరు కావడంవల్ల సినిమా రంగంలో ప్రవేశిం చారు.
డురదృష్టవశాతు 1937 లో తీవ్ర విషజ్వరానికి లోనై ఆరోగ్యం చెడిపోయి, రంగస్థలం నుంచి నిష్ర్కమించారు. ఆ తరవాత ఆర్థిక పరిస్థితులు కారుమూరు కావడంవల్ల సినిమా రంగంలో ప్రవేశిం చారు.
నాటి పీ. పుల్లయ్యగారి, 'వెంకటశ్వర మహాత్మ్యం' నుండి నేటి 'వెంకtశ్వర మహాత్మ ဇ္ဇ၀’ వరకూ, నాటి శివరావు 'పరమానందయ్య శిష్యులు' దగ్గరనుంచి నేటి "పరమానందయ్యశిష్యులు' వరకూ, గత మూడు దశాబ్లాలుగా చలన చిత్ర సీమలో బహువిధ ప్చాతలను ధరిసూ, చలనచిత్రసీమలో ఎవర్ గ్రీన్ యాక్టర్గా కాలక్షేపం చేసుస్నారు.
నాటి పీ. పుల్లయ్యగారి, 'వెంకటశ్వర మహాత్మ్యం' నుండి నేటి 'వెంకtశ్వర మహాత్మ ဇ္ဇ၀’ వరకూ, నాటి శివరావు 'పరమానందయ్య శిష్యులు' దగ్గరనుంచి నేటి "పరమానందయ్యశిష్యులు' వరకూ, గత మూడు దశాబ్లాలుగా చలన చిత్ర సీమలో బహువిధ ప్చాతలను ధరిసూ, చలనచిత్రసీమలో ఎవర్ గ్రీన్ యాక్టర్గా కాలక్షేపం చేసుస్నారు.
==బిరుదులు==
* ఆంధ్ర రంగస్థల నక్షత్రం

15:46, 17 డిసెంబరు 2015 నాటి కూర్పు

వడ్లమాని విశ్వనాథం నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించి బళ్లారి రాఘవ వంటి వారి మెప్పును పొందినవాడు.

జీవిత విశేషాలు

ఇతడు 1912లో తూర్పు గోదావరి జిల్లా, అంబాజీ పేట మండలం, నందంపూడి అగ్రహారంలో వెంకటశాస్త్రి, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. బాల్యంలో ఆరవ ఏటనే విజయనగరం మహారాజావారి సంగీత పాఠశాలలో ఆదిభట్ల నారాయణదాసు, ద్వారం వెంకటస్వామినాయుడుగారల శిక్షణలో 1918 వరకు సంగీతం అభ్యసించాడు. 1918 వ సంవత్సరంలో వింజమూరి వెంకటలక్షీనరసింహారావుగారి ద్వారా పెద్దాపురం విద్యా వినోదినీ సభలో ప్రవేశించాడు. చావలి లక్ష్మీనారాయణ శాస్త్రి, కేశవరపు కామరాజు, కోఠీ శేషగిరిరావు మొదలైన ప్రముఖుల ఆదరణతో "హరిశ్చంద్ర" నాటకంలో లోహితుని పాత్ర ధరించడంతో ఆంధ్ర నాటకరంగంలో ప్రవేశించాడు. ఆ నాటకంలో హరిశ్చంద్ర పాత్రను వింజమూరి లక్ష్మీనరసింహారావు, చంద్రమతి పాత్రను మద్దూరి కోదండరామదీక్షితులు నటించారు. ఉద్దండులు ప్రదర్శించే ఆ నాటకంతో లోహితుని పాత్రలో విశ్వనాథం అడుగడుగునా అద్భుతమైన నటనను ప్రదర్శించడంతో నాటక ప్రదర్శనానికే ఒక నూతన కాంతి ఏర్పడేది. కాలకౌశికునకు చంద్రమతిని విక్రయించి, తాను వీరబాహునకు అమ్ముడుపోయి ఇరువురూ వియోగంతో దుఃఖించేటప్పడు ఇతడు లోహితుడుగా చూపించిన సాత్వికాభినయం పేక్షకులను దుఃఖసాగరంలో ముంచివేసేది. కొంతకాలానికి విద్యా వినోదినీ సభ కార్యక్రమాలు మూలపడడంతో కాకినాడ లోని యంగ్ మెన్స్ హాపీ క్లబ్ వారు ఇతడిని తీసుకువెళ్ళారు. ప్రప్రథమంగా 'కృష్ణలీల'లో చిన్న కృష్ణుని పాత్రను, ప్రహ్లాద పాత్రను,ధృవ, మార్కండేయ, లవుడు, రఘురాముడు మొదలైన ముఖ్య బాలపాత్రలను అద్బుతంగా నటించి బాలనటుడిగా ఒక స్థానాన్ని సంపాదించాడు. 1926 నాటికి ప్రమీలార్జునీయం లో ప్రమీల, 'చింతామణి'లో చింతామణి, జవ్హరీబాయి, సావిత్రి, మోహిని మొదలైన ముఖ్య స్త్రీ పాత్రలను పోషించాడు.


పోప్సిచి 'ఆంధ్ర రంగస్థల నక్షuతం' ఆనే బిరుదును పొందారు. బాలకృష్ముడు మొదలు భక్త రామదాసు వరకు, చిత్ర మొదలు చింతామణి వరకు, దేవదేవి మొదలు విప్రనారాయణ వరకు గల సమస్త ముఖ్య సీ, పురుష పాత్రలూ వటంచారు, ముఖ్యంగా వీరు నటించిన “ప్రమిం' 'రోషనార' చింతామణి నాటక పదర్శ నాలతో వచ్చిన డబ్బుతో కాకినాడతాకో ది యంగ్ మెన్స్ పాలెస్ థియేటర్ కట్టడమనేది చర్చిత ప్రసిద్దమె_న విషయం. ఆ గౌరవం విశ్వనాథంగారికే దక్కింది. విశ్వనాథంగారు స్త్రీ పాత్రలేకాక, • రామ దాసు లో ' రామదాసు 'విష్ర విస్రనారాయణ మొుర - "6"כסנdsיסיה లె_న పురుష పాత్రలను అద్భుతంగా అభినంుంచి మెప్పించారు. 1930 లో "యంగ్ మెన్స్ c5סינג యన్" పేరుతో స్వంత కంపెనీ సాపించి 1932 వరకు నడిపి, ఎస్. సి. లక్ష్మణస్వామి, ఎ.వి. సుబ్బారావు, రేలంగి మొదలయిన బాల్యమిత్రులతో ఆనేక సాటకాలను ప్రదర్శించారు. ఆ తరవాత 1935 వరకు పారుపల్లి సుబ్బారావుగారి కంపెనీలో బలిజేపల్ల వారితో హీరోయిన్గా ఎన్నో నాటకాలు ఆడారు. సి. ఎస్, ఆర్, ఆంజనేయులు గారు వీరి సహకారంతో స్వంత కంపెనీ స్థాపించి తుకారాం', 'పతితపావన', ‘చింతామణి’ రాధాకృష్ణ, వగైరా నాట కాలు పదర్శించారు. ఆంద్రవభ వచ్చిత వార వత్రిక 55 తెలుగుదేశంలో ఉన్న పెద్ద నటులం దరితోను నటించి, లెక్కలేనన్ని బంగారు వతకాలు, రజితపాత్రలు అందుకున్నారు. ' బొరినట భానుడు ', 'రంగస్థల పసూన' 'ఆంధ్ర రంగస్థల నక్షత్ర" 'భావ చింతామణి' 'నటభావుణి' మొద లె_న బిరుదులను అందుకున్నారు. మె_సూర్ మహారాజా, హ్చెదరాబాదు కృష్ణప్రసాద్, జయపూర్ మహా יאיס రాజా మొదలైన కభాపోషకులను, అనేకమంది పండిత పామరులను మెప్పించి వారి మన్ననలు పాంది, జీవితమంతా కళామతల్లికి అంకితం చేశారు. డురదృష్టవశాతు 1937 లో తీవ్ర విషజ్వరానికి లోనై ఆరోగ్యం చెడిపోయి, రంగస్థలం నుంచి నిష్ర్కమించారు. ఆ తరవాత ఆర్థిక పరిస్థితులు కారుమూరు కావడంవల్ల సినిమా రంగంలో ప్రవేశిం చారు. నాటి పీ. పుల్లయ్యగారి, 'వెంకటశ్వర మహాత్మ్యం' నుండి నేటి 'వెంకtశ్వర మహాత్మ ဇ္ဇ၀’ వరకూ, నాటి శివరావు 'పరమానందయ్య శిష్యులు' దగ్గరనుంచి నేటి "పరమానందయ్యశిష్యులు' వరకూ, గత మూడు దశాబ్లాలుగా చలన చిత్ర సీమలో బహువిధ ప్చాతలను ధరిసూ, చలనచిత్రసీమలో ఎవర్ గ్రీన్ యాక్టర్గా కాలక్షేపం చేసుస్నారు.

బిరుదులు

  • ఆంధ్ర రంగస్థల నక్షత్రం