కాకాని వెంకటరత్నం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{మొలక}}
{{మొలక}}
[[దస్త్రం:Kakani venkataratnam.jpg|right|thumb|కాకాని వెంకటరత్నం]]
[[దస్త్రం:Kakani venkataratnam.jpg|right|thumb|కాకాని వెంకటరత్నం]]
సమైక్యాంధ్ర సారధి, స్వాతంత్ర్య పోరాట సమరయోధుడూ '''కాకాని వెంకటరత్నం''' తుదిశ్వాస వరకూ సమైక్యాంధ్ర ఉద్యమం కోసమే పోరాడారు<ref>Lucien D. Benichou, ''From Autocracy to Integration: Political Developments in Hyderabad State, 1938-1948'' (Orient Longman, 2000), p282</ref>. వీరు 1934 నుండి 1937 వరకూ [[కృష్ణా జిల్లా]], [[వుయ్యూరు]] మండలం [[ఆకునూరు]] గ్రామ పంచాయతీ సర్పంచిగా వ్యవహరించారు. అనంతరం వీరు ఆంధ్రప్రదేశ్ శాసన సభకు 3 పర్యాయాలు ఎన్నికయ్యారు. 1952-53లో ఆంధ్రప్రదేశ్ పీ.సీ.సీ అధ్యక్షులుగా పని చేశారు. అటు పిమ్మట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో [[కాసు బ్రహ్మానందరెడ్డి]] వద్ద వ్యవసాయ, పశుపోషక మరియు పాలసేకరణ శాఖకు మంత్రిగా పనిచేశారు<ref>{{cite news|url=http://www.hindu.com/2004/03/16/stories/2004031606240300.htm|title= Aspirants beware! Voters tilt the scales here | location=Chennai, India | work=The Hindu|date=March 16, 2004}}</ref><ref>{{cite web|url=http://www.andhracafe.com/index.php?m=show&id=16085|title="Jai Andhra" now in momentum|publisher=AndhraCafe.com}}</ref> . వీరు [[1972]], [[డిసెంబరు 25]]న గుండెపోటుతో మరణించారు. [[విజయవాడ]] బెంజ్ సర్కిల్ వద్ద వీరి విగ్రహం నెలకొల్పారు. కృష్ణా జిల్లాలోని [[నందిగామ]]లోని కాలేజీకి వీరి గౌరవార్థం కె.వి.ఆర్ (కాకాని వెంకటరత్నం) కాలేజీ అనే పేరుతో పిలుస్తున్నారు.
సమైక్యాంధ్ర సారధి, స్వాతంత్ర్య పోరాట సమరయోధుడూ '''కాకాని వెంకటరత్నం''' తుదిశ్వాస వరకూ సమైక్యాంధ్ర ఉద్యమం కోసమే పోరాడారు<ref>Lucien D. Benichou, ''From Autocracy to Integration: Political Developments in Hyderabad State, 1938-1948'' (Orient Longman, 2000), p282</ref>. వీరు [[1900]] సంవత్సరం, [[ఆగస్టు 3]]వ తేదీన [[కృష్ణా జిల్లా]], [[వుయ్యూరు]] మండలం [[ఆకునూరు]] గ్రామంలో ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. వీరు 1924లో రాజకీయ ప్రవేశం చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేశారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని రెండేళ్లు జైలు శిక్ష అనుభవించారు. వీరు 1934 నుండి 1937 వరకూ [[ఆకునూరు]] గ్రామ పంచాయతీ సర్పంచిగా వ్యవహరించారు. 1937-40లలో కృష్ణాజిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యకర్తగా ఉన్నారు. అనంతరం వీరు ఆంధ్రప్రదేశ్ శాసన సభకు 3 పర్యాయాలు ఎన్నికయ్యారు. 1952-53లో ఆంధ్రప్రదేశ్ పీ.సీ.సీ అధ్యక్షులుగా పని చేశారు. అటు పిమ్మట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో [[కాసు బ్రహ్మానందరెడ్డి]] వద్ద వ్యవసాయ, పశుపోషక మరియు పాలసేకరణ శాఖకు మంత్రిగా పనిచేశారు<ref>{{cite news|url=http://www.hindu.com/2004/03/16/stories/2004031606240300.htm|title= Aspirants beware! Voters tilt the scales here | location=Chennai, India | work=The Hindu|date=March 16, 2004}}</ref><ref>{{cite web|url=http://www.andhracafe.com/index.php?m=show&id=16085|title="Jai Andhra" now in momentum|publisher=AndhraCafe.com}}</ref> . వీరు [[1972]], [[డిసెంబరు 25]]న గుండెపోటుతో మరణించారు. [[విజయవాడ]] బెంజ్ సర్కిల్ వద్ద వీరి విగ్రహం నెలకొల్పారు. కృష్ణా జిల్లాలోని [[నందిగామ]]లోని కాలేజీకి వీరి గౌరవార్థం కె.వి.ఆర్ (కాకాని వెంకటరత్నం) కాలేజీ అనే పేరుతో పిలుస్తున్నారు.




పంక్తి 10: పంక్తి 10:
* [https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Aandhrashaasanasabhyulu.pdf/50 వికీసోర్సులో పుట:Aandhrashaasanasabhyulu.pdf/50]
* [https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Aandhrashaasanasabhyulu.pdf/50 వికీసోర్సులో పుట:Aandhrashaasanasabhyulu.pdf/50]
* [http://www.kammasonline.com/m/person/view/kakani-venkataratnam?page=2&per_page=10 కాకాని వెంకటరత్నం వివరాలు]
* [http://www.kammasonline.com/m/person/view/kakani-venkataratnam?page=2&per_page=10 కాకాని వెంకటరత్నం వివరాలు]
* [http://www.kammavelugu.org/nortablecommas/freedom-fighters/ కమ్మవెలుగు జాలస్థలిలో కాకాని వెంకటరత్నం వివరాలు]


[[వర్గం:కృష్ణా జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:కృష్ణా జిల్లా ప్రముఖులు]]

18:18, 5 జనవరి 2016 నాటి కూర్పు

దస్త్రం:Kakani venkataratnam.jpg
కాకాని వెంకటరత్నం

సమైక్యాంధ్ర సారధి, స్వాతంత్ర్య పోరాట సమరయోధుడూ కాకాని వెంకటరత్నం తుదిశ్వాస వరకూ సమైక్యాంధ్ర ఉద్యమం కోసమే పోరాడారు[1]. వీరు 1900 సంవత్సరం, ఆగస్టు 3వ తేదీన కృష్ణా జిల్లా, వుయ్యూరు మండలం ఆకునూరు గ్రామంలో ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. వీరు 1924లో రాజకీయ ప్రవేశం చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేశారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని రెండేళ్లు జైలు శిక్ష అనుభవించారు. వీరు 1934 నుండి 1937 వరకూ ఆకునూరు గ్రామ పంచాయతీ సర్పంచిగా వ్యవహరించారు. 1937-40లలో కృష్ణాజిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యకర్తగా ఉన్నారు. అనంతరం వీరు ఆంధ్రప్రదేశ్ శాసన సభకు 3 పర్యాయాలు ఎన్నికయ్యారు. 1952-53లో ఆంధ్రప్రదేశ్ పీ.సీ.సీ అధ్యక్షులుగా పని చేశారు. అటు పిమ్మట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కాసు బ్రహ్మానందరెడ్డి వద్ద వ్యవసాయ, పశుపోషక మరియు పాలసేకరణ శాఖకు మంత్రిగా పనిచేశారు[2][3] . వీరు 1972, డిసెంబరు 25న గుండెపోటుతో మరణించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద వీరి విగ్రహం నెలకొల్పారు. కృష్ణా జిల్లాలోని నందిగామలోని కాలేజీకి వీరి గౌరవార్థం కె.వి.ఆర్ (కాకాని వెంకటరత్నం) కాలేజీ అనే పేరుతో పిలుస్తున్నారు.


మూలాలు

  1. Lucien D. Benichou, From Autocracy to Integration: Political Developments in Hyderabad State, 1938-1948 (Orient Longman, 2000), p282
  2. "Aspirants beware! Voters tilt the scales here". The Hindu. Chennai, India. March 16, 2004.
  3. ""Jai Andhra" now in momentum". AndhraCafe.com.

ఇతర లింకులు