బలరామ్ జాఖర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Created page with '{{Infobox Politician | name = బలరాం జక్కర్ | image = Dr Balram Jakhar.jpg | imagesize = 200px | order = 8...'
 
పంక్తి 27: పంక్తి 27:
జక్కర్ పంజాబ్ రాష్ట్రం లోని ఫజిల్కా జిల్లాలో పంకోసి గ్రామంలో [[ఆగష్టు 23]] [[1923]] న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పటోదేవి జక్కర్ మరియు చౌదరి రాజారాం జక్కర్. ఆయన కుమారుడూ సజ్జన్ కుమార్ జక్కర్ పంజాబ్ రాష్ట్ర మాజీ మంత్రిగానూ, చిన్న కుమారుడు సునీల్ జక్కర్ మార్చి 2012 న పంజాబ్ కు ప్రతిపక్ష నాయకునిగా యున్నారు. ఆయన ప్రాథమిక విద్యను గ్రామోథన్ విద్యాపీఠ్ సంగరియాలో స్వామి కేశవానంద జీ వద్ద నేర్చుకున్నారు. ఆయన కేశవానంద జీ కు ప్రియమైన శిష్యునిగా ఉండేవారు. ఆయన సంస్కృత భాషలో డిగ్రీని లాహోర్ నందలి ఫార్మ క్రిస్టియన్ కళాశాలలో 1945లో చేసారు. ఆయన అంగ్లం, పంజాబీ, ఉర్దూ, సంస్కృతం మరియు హిందీ భాషలలో ప్రావీణ్యత సంపాదించారు.
జక్కర్ పంజాబ్ రాష్ట్రం లోని ఫజిల్కా జిల్లాలో పంకోసి గ్రామంలో [[ఆగష్టు 23]] [[1923]] న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పటోదేవి జక్కర్ మరియు చౌదరి రాజారాం జక్కర్. ఆయన కుమారుడూ సజ్జన్ కుమార్ జక్కర్ పంజాబ్ రాష్ట్ర మాజీ మంత్రిగానూ, చిన్న కుమారుడు సునీల్ జక్కర్ మార్చి 2012 న పంజాబ్ కు ప్రతిపక్ష నాయకునిగా యున్నారు. ఆయన ప్రాథమిక విద్యను గ్రామోథన్ విద్యాపీఠ్ సంగరియాలో స్వామి కేశవానంద జీ వద్ద నేర్చుకున్నారు. ఆయన కేశవానంద జీ కు ప్రియమైన శిష్యునిగా ఉండేవారు. ఆయన సంస్కృత భాషలో డిగ్రీని లాహోర్ నందలి ఫార్మ క్రిస్టియన్ కళాశాలలో 1945లో చేసారు. ఆయన అంగ్లం, పంజాబీ, ఉర్దూ, సంస్కృతం మరియు హిందీ భాషలలో ప్రావీణ్యత సంపాదించారు.
==రాజకీయ నాయకునిగా==
==రాజకీయ నాయకునిగా==
ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 1972లో తొలిసారిగా పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1977లో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 1980లో ఫిరోజ్ పూర్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొంది స్పీకర్ పదవిని అలంకరించారు. 1884లో రెండోసారీ ఎంపీగా గెలిచారు. ఏడు, ఎనిమిదవ లోక్ సభకు స్పీకర్ గా వ్యవహరించిన జక్కర్ అన్నేళ్లు ఆ పదవిలో కొనసాగిన తొలివ్యక్తి. ఆయన 1980 నుండి 1989 వరకు స్పీకర్ గా తన సేవలను అందించారు. ఆయన పార్లమెంటు గ్రంథాలయం, అధ్యయనం, డాక్యుమెంటేషన్ మరియు సమాచార సేవలను పార్లమెంటు సభ్యుల జ్ఞానాన్ని పెంపొందించుట కోసం ప్రవేశ పెట్టారు. ఆయన పార్లమెంటు మ్యూజియం ను కూడా స్థాపించారు. ఆయన కామన్‌వెల్త్ పార్లమెంటేరియన్ ఎక్జిక్యూటివ్ ఫోరం నకు ఆసియా నుండి మొదటి చైర్మన్ గా ఎన్నుకోబడ్డారు. ఆయన [[పి.వి.నరసింహారావు]] మంత్రివర్గంలో 1991 లో వ్యవసాయ మంత్రిగా ఉన్నారు. ఆయన జూన్ 30,2004 నుండి మే 30 2009 వరకు మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు.<ref>{{cite web |url= http://164.100.47.132/LssNew/biodata_1_12/2755.htm|title=Official Webpage on Loksabha Website|publisher= National Informatics Centre, New Delhi}}</ref>
Jakhar was elected to the [[Punjab Legislative Assembly]] in 1972 and was re-elected in 1977 becoming the Leader of the Opposition. He was elected to the seventh [[Lok Sabha]] from [[Ferozepur]] in 1980 and re-elected to the eighth Lok Sabha from [[Sikar]] in 1984. He served as [[Speaker of Lok Sabha]] from 1980 to 1989. As Speaker of Lok Sabha he was an instrument for automation and computerization of Parliamentary works. He promoted Parliament library, reference, research, documentation and information services for the knowledge and use of members of Parliament. The establishment of [[Parliament Museum]] was his contribution. He was first Asian to be elected as Chairman of Commonwealth Parliamentarian Executive Forum. He became the Central Agriculture minister in 1991 in [[P. V. Narasimha Rao Ministry]]. He was Governor of [[Madhya Pradesh]] state from 30 June 2004 to 30 May 2009.<ref>{{cite web |url= http://164.100.47.132/LssNew/biodata_1_12/2755.htm|title=Official Webpage on Loksabha Website|publisher= National Informatics Centre, New Delhi}}</ref>
[[File:Pandit Ram Kishore Shukla with Dr. Balram Jakhar and Queen Elizabeth The Queen Mother at Buckingham Palace in 1984.jpg|thumb|left|Speaker Jakhar with [[Ram Kishore Shukla|Pandit Ram Kishore Shukla]] and Queen Elizabeth at a Commonwealth Conference.]]
[[File:Pandit Ram Kishore Shukla with Dr. Balram Jakhar and Queen Elizabeth The Queen Mother at Buckingham Palace in 1984.jpg|thumb|left|Speaker Jakhar with [[Ram Kishore Shukla|Pandit Ram Kishore Shukla]] and Queen Elizabeth at a Commonwealth Conference.]]



16:35, 5 ఫిబ్రవరి 2016 నాటి కూర్పు

బలరాం జక్కర్
బలరామ్ జాఖర్


పదవీ కాలం
22 జనవరి 1980 – 27 నవంబరు 1989
డిప్యూటీ జి.లక్ష్మణన్
ఎం.తంబి దురాయ్
ముందు కె.ఎస్.హెగ్డే
తరువాత రబీ రాయ్

పదవీ కాలం
30 జూన్ 2004 – 29 జూన్ 2009
ముందు లెఫ్టినెంట్ జనరల్ కె.ఎం.సేఠ్ (Acting)
తరువాత రామేశ్వర ఠాకూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1923-08-23)1923 ఆగస్టు 23
పంజ్‌కోసి, అబోహర్, పంజాబ్
మరణం 2016 ఫిబ్రవరి 3(2016-02-03) (వయసు 92)
న్యూఢిల్లీ, భారతదేశం
జాతీయత భారతీయుడు

బకరాం జక్కర్' (23 ఆగష్టు 1923 – 3 ఫిబ్రవరి 2016) భారతదేశ రాజకీయనాయకులు, పార్లమెంటు సభ్యులు మరియు మధ్యప్రదేశ్ గవర్నర్ గా తన సేవలనందించారు.

బాల్య జీవితం-విద్య

జక్కర్ పంజాబ్ రాష్ట్రం లోని ఫజిల్కా జిల్లాలో పంకోసి గ్రామంలో ఆగష్టు 23 1923 న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పటోదేవి జక్కర్ మరియు చౌదరి రాజారాం జక్కర్. ఆయన కుమారుడూ సజ్జన్ కుమార్ జక్కర్ పంజాబ్ రాష్ట్ర మాజీ మంత్రిగానూ, చిన్న కుమారుడు సునీల్ జక్కర్ మార్చి 2012 న పంజాబ్ కు ప్రతిపక్ష నాయకునిగా యున్నారు. ఆయన ప్రాథమిక విద్యను గ్రామోథన్ విద్యాపీఠ్ సంగరియాలో స్వామి కేశవానంద జీ వద్ద నేర్చుకున్నారు. ఆయన కేశవానంద జీ కు ప్రియమైన శిష్యునిగా ఉండేవారు. ఆయన సంస్కృత భాషలో డిగ్రీని లాహోర్ నందలి ఫార్మ క్రిస్టియన్ కళాశాలలో 1945లో చేసారు. ఆయన అంగ్లం, పంజాబీ, ఉర్దూ, సంస్కృతం మరియు హిందీ భాషలలో ప్రావీణ్యత సంపాదించారు.

రాజకీయ నాయకునిగా

ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 1972లో తొలిసారిగా పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1977లో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 1980లో ఫిరోజ్ పూర్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొంది స్పీకర్ పదవిని అలంకరించారు. 1884లో రెండోసారీ ఎంపీగా గెలిచారు. ఏడు, ఎనిమిదవ లోక్ సభకు స్పీకర్ గా వ్యవహరించిన జక్కర్ అన్నేళ్లు ఆ పదవిలో కొనసాగిన తొలివ్యక్తి. ఆయన 1980 నుండి 1989 వరకు స్పీకర్ గా తన సేవలను అందించారు. ఆయన పార్లమెంటు గ్రంథాలయం, అధ్యయనం, డాక్యుమెంటేషన్ మరియు సమాచార సేవలను పార్లమెంటు సభ్యుల జ్ఞానాన్ని పెంపొందించుట కోసం ప్రవేశ పెట్టారు. ఆయన పార్లమెంటు మ్యూజియం ను కూడా స్థాపించారు. ఆయన కామన్‌వెల్త్ పార్లమెంటేరియన్ ఎక్జిక్యూటివ్ ఫోరం నకు ఆసియా నుండి మొదటి చైర్మన్ గా ఎన్నుకోబడ్డారు. ఆయన పి.వి.నరసింహారావు మంత్రివర్గంలో 1991 లో వ్యవసాయ మంత్రిగా ఉన్నారు. ఆయన జూన్ 30,2004 నుండి మే 30 2009 వరకు మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు.[1]

Speaker Jakhar with Pandit Ram Kishore Shukla and Queen Elizabeth at a Commonwealth Conference.

సామాజిక కార్యక్రమాలు

Jakhar was the life president of Bharat Krishak Samaj and president of Jallianwala Bagh Memorial Trust Management Committee. He has written a book, People, Parliament and Administration. He tried to introduce scientific techniques in agriculture to increase production. The president of India awarded him 'Udyan Pandit' in 1975 for his contribution to Horticulture. Haryana Agricultural University Hisar and Gurukul Kangri Visvavidyalaya Haridwar have awarded him Doctor of Science and ‘'Vidya Martand'’ honorary degrees for his contribution to the Agriculture and Horticulture.

Sports, farming and reading were his hobbies.

మూలాలు

  1. "Official Webpage on Loksabha Website". National Informatics Centre, New Delhi.

ఇతర లింకులు

లోక్‌సభ
అంతకు ముందువారు
Mohinder Singh Sayanwala
Member of Parliament
for Ferozepur

1980–1984
తరువాత వారు
Gurdial Singh Dhillon
అంతకు ముందువారు
Kumbharam Arya
Member of Parliament
for Sikar

1984–1989
తరువాత వారు
Devi Lal
అంతకు ముందువారు
Devi Lal
Member of Parliament
for Sikar

1991–1996
తరువాత వారు
Dr. Hari Singh
రాజకీయ కార్యాలయాలు
అంతకు ముందువారు
K. S. Hegde
Speaker of the Lok Sabha
22 January 1980 – 18 December 1989
తరువాత వారు
Rabi Ray
అంతకు ముందువారు
Kailashpati Mishra
Governor of Gujarat (Acting)
July 2004 – July 2004
తరువాత వారు
Nawal Kishore Sharma
అంతకు ముందువారు
Lt. Gen. K. M. Seth (Acting)
Governor of Madhya Pradesh
30 June 2004 – 29 June 2009
తరువాత వారు
Rameshwar Thakur