ఆచార్య తిరుమల: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 97: | పంక్తి 97: | ||
| |
| |
||
| |
| |
||
|- |
|||
| [[పూవులే పిలిచే వేళ]] |
|||
| డా.[[ఆచార్య తిరుమల]] |
|||
| [[మహాభాష్యం చిత్తరంజన్]] |
|||
| [[విజయలక్ష్మీ శర్మ]] |
|||
| |
|||
|- |
|||
| [[మానవజీవనం మధుమాసం]] |
|||
| డా.[[ఆచార్య తిరుమల]] |
|||
| [[మహాభాష్యం చిత్తరంజన్]] |
|||
| [[శాంతా చారి]] |
|||
| రాగమాలిక |
|||
|} |
|} |
||
11:41, 21 ఫిబ్రవరి 2016 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఆచార్య తిరుమల ప్రముఖ కవి. ఇతడు 1945లో రాజమండ్రిలో జన్మించాడు. పెంటపాడు, ఏలూరు,విశాఖపట్నం లలో చదువుకున్నాడు. హైదరాబాదులో ఒక ప్రైవేటు కళాశాలలో ఆంధ్రోపన్యాసకుడిగా పనిచేశాడు. వచన, పద్య, గేయకవిత్వాలు, నాటకము, విమర్శ, కథానిక ప్రక్రియలలో పాతికకు పైగా గ్రంథాలను వెలువరించాడు.
రచనలు
- యమునాతటి
- కవి దర్శనం
- అమృత నేత్రాలు[1]
- నవ్వుటద్దాలు
- చక్రధ్వజం
- యుగద్రష్ట
- తెలుగు తెమ్మెరలు
- శ్రీ రామనామసుధ
- కవితా కళ
- ఆధునిక కవిత - అభిప్రాయవేదిక[2] (సంపాదకత్వం)
- పల్లవి
- హృదయభారతి
- స్వరవల్లరి
- గీతాభాషిణి
- రాగానందం
- గేయనందిని
- రాళ్ళ గాజులు
- చక్రార పంక్తి
- స్వేచ్ఛా భారతి
- వచన భగవద్గీత
- మాట్లాడే మల్లెలు
లలిత గీతాలు
పురస్కారాలు
బిరుదులు
- కవికౌస్తుభ
- సాహితీస్వరాట్
- మధురభారతి