ఆచార్య తిరుమల: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
పంక్తి 24: | పంక్తి 24: | ||
# మాట్లాడే మల్లెలు |
# మాట్లాడే మల్లెలు |
||
===లలిత గీతాలు=== |
===లలిత గీతాలు=== |
||
ఇతడు రచించిన లలితగీతాలు ఆకాశవాణి, దూరదర్శన్లలో ప్రసారమయ్యాయి. ఇతడు రచించిన కొన్ని లలితగీతాల వివరాలు: |
|||
{| class="wikitable sortable" |
{| class="wikitable sortable" |
||
|- |
|- |
11:54, 21 ఫిబ్రవరి 2016 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఆచార్య తిరుమల ప్రముఖ కవి. ఇతడు 1945లో రాజమండ్రిలో జన్మించాడు. పెంటపాడు, ఏలూరు,విశాఖపట్నం లలో చదువుకున్నాడు. హైదరాబాదులో ఒక ప్రైవేటు కళాశాలలో ఆంధ్రోపన్యాసకుడిగా పనిచేశాడు. వచన, పద్య, గేయకవిత్వాలు, నాటకము, విమర్శ, కథానిక ప్రక్రియలలో పాతికకు పైగా గ్రంథాలను వెలువరించాడు.
రచనలు
- యమునాతటి
- కవి దర్శనం
- అమృత నేత్రాలు[1]
- నవ్వుటద్దాలు
- చక్రధ్వజం
- యుగద్రష్ట
- తెలుగు తెమ్మెరలు
- శ్రీ రామనామసుధ
- కవితా కళ
- ఆధునిక కవిత - అభిప్రాయవేదిక[2] (సంపాదకత్వం)
- పల్లవి
- హృదయభారతి
- స్వరవల్లరి
- గీతాభాషిణి
- రాగానందం
- గేయనందిని
- రాళ్ళ గాజులు
- చక్రార పంక్తి
- స్వేచ్ఛా భారతి
- వచన భగవద్గీత
- మాట్లాడే మల్లెలు
లలిత గీతాలు
ఇతడు రచించిన లలితగీతాలు ఆకాశవాణి, దూరదర్శన్లలో ప్రసారమయ్యాయి. ఇతడు రచించిన కొన్ని లలితగీతాల వివరాలు:
పురస్కారాలు
బిరుదులు
- కవికౌస్తుభ
- సాహితీస్వరాట్
- మధురభారతి