గుమ్మలూరి సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:శ్రీకాకుళం జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3: పంక్తి 3:
1911 జూన్ 3న శ్రీకాకుళం జిల్లా [[సంగం]] అగ్రహారంలో సత్యనారాయణ జన్మించారు. కోయంబత్తూరు వ్యవసాయ కళాశాల నుండి 1934లో వ్యవసాయ పట్టభద్రులై కొంతకాలం శాంతి నికేతన్ లో రవీంద్ర కవీంద్రుని అంతేవాసిగా చేరారు.
1911 జూన్ 3న శ్రీకాకుళం జిల్లా [[సంగం]] అగ్రహారంలో సత్యనారాయణ జన్మించారు. కోయంబత్తూరు వ్యవసాయ కళాశాల నుండి 1934లో వ్యవసాయ పట్టభద్రులై కొంతకాలం శాంతి నికేతన్ లో రవీంద్ర కవీంద్రుని అంతేవాసిగా చేరారు.


ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 1966-69 మధ్యకాలంలో వ్యవసాయ కార్యక్రమాల ప్రయోక్తగా పనిచేశారు. 1955-59 మధ్యకాలంలో హైదరాబాదులో పంచవర్ష ప్రణాళిక ప్రాంతీయ ప్రచారాధికారిగా కార్యభారం నిర్వహించారు. 1970 నుండి సర్వారాయ షుగర్స్, చెల్లూరులో చెరకు ఆఫీసరుగా విశిష్ట కృషి చేశారు. 15 సం. పైగా యిక్కడ పనిచేశారు. 1979లో అమెరికా, ఇంగ్లాండు దేశాలు, 1981 లో మలేషియా పర్యటించారు. 1980లో శాస్త్రీయ విజ్ఞాన సమితి కాకినాడలో స్థాపించారు.
[[ఆకాశవాణి]] [[విజయవాడ]] కేంద్రంలో 1966-69 మధ్యకాలంలో వ్యవసాయ కార్యక్రమాల ప్రయోక్తగా పనిచేశారు. 1955-59 మధ్యకాలంలో [[హైదరాబాదు]]లో పంచవర్ష ప్రణాళిక ప్రాంతీయ ప్రచారాధికారిగా కార్యభారం నిర్వహించారు. 1970 నుండి సర్వారాయ షుగర్స్, చెల్లూరులో చెరకు ఆఫీసరుగా విశిష్ట కృషి చేశారు. 15 సం. పైగా యిక్కడ పనిచేశారు. 1979లో [[అమెరికా]], [[ఇంగ్లాండు]] దేశాలు, 1981 లో [[మలేషియా]] పర్యటించారు. 1980లో శాస్త్రీయ విజ్ఞాన సమితి కాకినాడలో స్థాపించారు.


సత్యనారాయణ గ్రంథకర్త కూడా, 1975లో డెల్టా శిల్పి-ఆర్థర్ కాటన్ అనే ఉద్గ్రంథం వ్రాశారు. రామాయణ హితోపదేశం పేర రామాయణ రహస్యాలను వెలువరించారు. నేటి రైతాంగం పేర 1969 నుండి [[ఆంధ్రప్రభ]] దినపత్రికలో ధారావాహిక వ్యాసాలు ప్రచురించారు. మాలి, చిన్నయ చెరువు, బ్రతుకు తెరువు, కళాపాసి నాటకములు వ్రాశారు. హాలిక సూక్తులు శతకం వెలువరించారు.
సత్యనారాయణ గ్రంథకర్త కూడా, 1975లో డెల్టా శిల్పి-ఆర్థర్ కాటన్ అనే ఉద్గ్రంథం వ్రాశారు. [[రామాయణ]] హితోపదేశం పేర రామాయణ రహస్యాలను వెలువరించారు. నేటి రైతాంగం పేర 1969 నుండి [[ఆంధ్రప్రభ]] దినపత్రికలో ధారావాహిక వ్యాసాలు ప్రచురించారు. మాలి, చిన్నయ చెరువు, బ్రతుకు తెరువు, కళాపాసి నాటకములు వ్రాశారు. హాలిక సూక్తులు శతకం వెలువరించారు.


పశ్చిమ గోదావరి జిల్లా కృషిక్ సమాజ్ సంస్థవారు వ్యవసాయ కళోద్ధారక బిరుదంతో సత్కరించారు. కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రం వారి కొరిక మేరకు వీరు రచించిన గోదావరి కిన్నెర రూపకానికి జాతీయ స్థాయి పోటీలలో 1990 సం.లో బహుమతి లభించింది. సహస్ర మాసొప జీవియైన గుమ్మలూరు చరమ జీవితాన్ని [[హైదరాబాదు]]లో గడుపుతున్నారు.
[[పశ్చిమ గోదావరి జిల్లా]] కృషిక్ సమాజ్ సంస్థవారు వ్యవసాయ కళోద్ధారక బిరుదంతో సత్కరించారు. [[కొత్తగూడెం]] [[ఆకాశవాణి]] కేంద్రం వారి కొరిక మేరకు వీరు రచించిన గోదావరి కిన్నెర రూపకానికి జాతీయ స్థాయి పోటీలలో 1990 సం.లో బహుమతి లభించింది. సహస్ర మాసొప జీవియైన గుమ్మలూరు చరమ జీవితాన్ని [[హైదరాబాదు]]లో గడుపుతున్నారు.


[[వర్గం:1911 జననాలు]]
[[వర్గం:1911 జననాలు]]

02:14, 27 ఆగస్టు 2016 నాటి కూర్పు

ఆకాశవాణిలో వ్యవసాయ ప్రసారాలకు నాందీ ప్రవచనం చేసిన ప్రముఖులలో శ్రీ గుమ్మలూరి సత్యనారాయణ ఆద్యులు. 1966 జూన్ లో తొలకరినాడు విజయవాడ కేంద్రం నుండి వ్యవసాయ కార్యక్రమాలు ' పంటసీమలు ' పేర ప్రారంభించబడ్డాయి. సత్యనారాయణ ఆ కార్యక్రమాల తొలి ప్రయోక్త. అప్పటికే ఆయన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖలో మూడు దశాబ్దులు (1937-66) పనిచేశారు. పాడిపంటలు మాసపత్రికలో కొంతకాలం పనిచేశారు. రాష్ట్ర వ్యవసాయ సమాచార విభాగాధికారిగా, బాపట్ల వ్యవసాయ కళాశాల ఉపన్యాసకులుగా, మదరాసు స్పెషల్ వెజిటబుల్ డెమాన్‌స్ట్రేటర్ గా సామర్లకోట ఫారం మేనేజరుగా వ్యవహరించారు.

1911 జూన్ 3న శ్రీకాకుళం జిల్లా సంగం అగ్రహారంలో సత్యనారాయణ జన్మించారు. కోయంబత్తూరు వ్యవసాయ కళాశాల నుండి 1934లో వ్యవసాయ పట్టభద్రులై కొంతకాలం శాంతి నికేతన్ లో రవీంద్ర కవీంద్రుని అంతేవాసిగా చేరారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 1966-69 మధ్యకాలంలో వ్యవసాయ కార్యక్రమాల ప్రయోక్తగా పనిచేశారు. 1955-59 మధ్యకాలంలో హైదరాబాదులో పంచవర్ష ప్రణాళిక ప్రాంతీయ ప్రచారాధికారిగా కార్యభారం నిర్వహించారు. 1970 నుండి సర్వారాయ షుగర్స్, చెల్లూరులో చెరకు ఆఫీసరుగా విశిష్ట కృషి చేశారు. 15 సం. పైగా యిక్కడ పనిచేశారు. 1979లో అమెరికా, ఇంగ్లాండు దేశాలు, 1981 లో మలేషియా పర్యటించారు. 1980లో శాస్త్రీయ విజ్ఞాన సమితి కాకినాడలో స్థాపించారు.

సత్యనారాయణ గ్రంథకర్త కూడా, 1975లో డెల్టా శిల్పి-ఆర్థర్ కాటన్ అనే ఉద్గ్రంథం వ్రాశారు. రామాయణ హితోపదేశం పేర రామాయణ రహస్యాలను వెలువరించారు. నేటి రైతాంగం పేర 1969 నుండి ఆంధ్రప్రభ దినపత్రికలో ధారావాహిక వ్యాసాలు ప్రచురించారు. మాలి, చిన్నయ చెరువు, బ్రతుకు తెరువు, కళాపాసి నాటకములు వ్రాశారు. హాలిక సూక్తులు శతకం వెలువరించారు.

పశ్చిమ గోదావరి జిల్లా కృషిక్ సమాజ్ సంస్థవారు వ్యవసాయ కళోద్ధారక బిరుదంతో సత్కరించారు. కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రం వారి కొరిక మేరకు వీరు రచించిన గోదావరి కిన్నెర రూపకానికి జాతీయ స్థాయి పోటీలలో 1990 సం.లో బహుమతి లభించింది. సహస్ర మాసొప జీవియైన గుమ్మలూరు చరమ జీవితాన్ని హైదరాబాదులో గడుపుతున్నారు.