ముస్లిం లీగ్: కూర్పుల మధ్య తేడాలు
JVRKPRASAD (చర్చ | రచనలు) చి clean up using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా , ప్రధమ → ప్రథమ, గ్రంధా → గ్రంథా, బడినది. → బడిం using AWB |
||
పంక్తి 10: | పంక్తి 10: | ||
}} |
}} |
||
'''ముస్లిం లీగ్''' ([[బెంగాలీ]] : অল ইন্ডীয়া মুসলিম লিগ [[ఉర్దూ]]: آل انڈیا مسلم لیگ), [[ఢాకా]]లో 1906 లో |
'''ముస్లిం లీగ్''' ([[బెంగాలీ]] : অল ইন্ডীয়া মুসলিম লিগ [[ఉర్దూ]]: آل انڈیا مسلم لیگ), [[ఢాకా]]లో 1906 లో స్థాపించబడింది. [[బ్రిటిష్ ఇండియా]] కాలము నాటి రాజకీయ పార్టీ. [[భారత ఉపఖండం]]లో [[ముస్లిం]]ల కొరకు ప్రత్యేక దేశం [[పాకిస్తాన్]] ఆవిర్భావానికి పాటుపడింది.<ref name="jalal">Jalal, Ayesha (1994) The Sole Spokesman: Jinnah, the Muslim League and the Demand for Pakistan. Cambridge University Press. ISBN 978-0-521-45850-4</ref> భారత్ కు స్వాతంత్ర్యం లభించిన తరువాత, ముస్లిం లీగ్ భారత్ లో [[ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్|భారతీయ సమైక్య ముస్లిం లీగ్]] అనే పేరుతో [[కేరళ]] మరియు కొన్ని ప్రాంతాలలో ఒక మైనర్ పార్టీగా మిగిలిపోయింది. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ రాజకీయాలను నెట్టుకొస్తున్నది. పాకిస్తాన్ లోని ప్రథమ రాజకీయ పార్టీగా అవతరించింది. [[బంగ్లాదేశ్]] లోనూ ఒక పార్టీగా మనగలుగుతున్నది. |
||
== చరిత్ర == |
== చరిత్ర == |
||
ఉత్తర భారతదేశంలో ముస్లింల పరిపాలన 8-14 శతాబ్దాలకాలంలో |
ఉత్తర భారతదేశంలో ముస్లింల పరిపాలన 8-14 శతాబ్దాలకాలంలో స్థాపించబడింది. 16వ శతాబ్దంలో [[మొఘల్ సామ్రాజ్యం]] స్థాపించబడినది, కానీ 18వ శతాబ్దంలో క్షీణించింది. బ్రిటిష్ రాజ్ కాలంలో భారత్లోని ముస్లింల జనాభా 25-30% వరకూ వుండినది. ముస్లింల జనాభా ఎక్కువగా [[:en:Baluchistan (Chief Commissioners Province)|బలూచిస్తాన్]], [[తూర్పు బెంగాల్]], [[:en:Kashmir valley|కాశ్మీరు లోయ]], [[:en:North-West Frontier Province|వాయువ్య సరిహద్దులు]], [[:en:Punjab region|పంజాబ్ ప్రాంతం]] మరియు [[:en:Sindh|సింధ్]] ప్రాంతాలు మరియు [[:en:Bombay Presidency|బాంబే ప్రెసిడెన్సీ]] లలో వుండేది. |
||
== స్థాపన == |
== స్థాపన == |
||
దీని స్థాపన 1906 [[డిసెంబరు 30]] న [[:en:All India Muhammadan Educational Conference|అఖిల భారత ముహమ్మడన్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్]] [[:en:Shahbagh|షాహ్బాగ్]] సమావేశంలో |
దీని స్థాపన 1906 [[డిసెంబరు 30]] న [[:en:All India Muhammadan Educational Conference|అఖిల భారత ముహమ్మడన్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్]] [[:en:Shahbagh|షాహ్బాగ్]] సమావేశంలో జరిగింది. ఢాకాలో జరిగిన ఈ సదస్సులో [[:en:Nawab Sir Khwaja Salimullah|నవాబ్ సర్ ఖ్వాజా సలీముల్లా]] పాల్గొన్నాడు. ఈ సదస్సులో మూడువేల మంది హాజరయ్యారు, సదస్సుకు [[:en:Nawab Viqar-ul-Mulk|నవాబ్ వికారుల్ ముల్క్]] అధ్యక్షత వహించాడు.<ref>[http://www.pakistan.gov.pk/Quaid/politician2.htm The Statesman: The All India Muslim League], [[:en:Government of Pakistan]] website. Retrieved on [[11 May]] [[2007]]</ref> |
||
== ఆరంభ సంవత్సరాలు == |
== ఆరంభ సంవత్సరాలు == |
||
సర్ [[:en:Agha Khan|ఆగా ఖాన్]] ముస్లింలీగ్ గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. దీని ప్రధాన కేంద్రం [[లక్నో]] |
సర్ [[:en:Agha Khan|ఆగా ఖాన్]] ముస్లింలీగ్ గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. దీని ప్రధాన కేంద్రం [[లక్నో]]గా ఏర్పడింది. ఇందులో ఆరు ఉపాధ్యక్షులు, ఒక సచివుడు మరియు రెండు ఉప-సచివులు ప్రారంభ మూడు సంవత్సరాలకు ఎన్నుకోబడ్డారు. ఈ ప్రతినిధులు వేరు వేరు ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించారు.<ref>[http://www.storyofpakistan.com/articletext.asp?artid=A031&Pg=2 Establishment of All India Muslim League], Story of Pakistan website. Retrieved on [[11 May]], [[2007]]</ref> |
||
== పాకిస్తాన్ కొరకు ఉద్యమం == |
== పాకిస్తాన్ కొరకు ఉద్యమం == |
||
[[దస్త్రం:Working Committee.jpg|250px|thumb|right|[[లాహోర్]] సమావేశంలోని ముస్లింలీగ్ కార్యాచరణ కమిటీ]] |
[[దస్త్రం:Working Committee.jpg|250px|thumb|right|[[లాహోర్]] సమావేశంలోని ముస్లింలీగ్ కార్యాచరణ కమిటీ]] |
||
1940 లో జరిగిన [[లాహోర్]] సమావేశంలో జిన్నా ఈ విధంగా అన్నాడు: హిందువులు ముస్లింలు రెండు వేర్వేరు మతాలకు చెందినవారు, వీరి తత్వాలు, సామాజిక కట్టుబాట్లు, సాహిత్యాలు వేర్వేరు. దీని ద్వారా విశదమయ్యే విషయమేమంటే, వీరిరువురూ వేర్వేరు చారిత్రక వనరులద్వారా ప్రేరేపితమౌతారు. వీరి |
1940 లో జరిగిన [[లాహోర్]] సమావేశంలో జిన్నా ఈ విధంగా అన్నాడు: హిందువులు ముస్లింలు రెండు వేర్వేరు మతాలకు చెందినవారు, వీరి తత్వాలు, సామాజిక కట్టుబాట్లు, సాహిత్యాలు వేర్వేరు. దీని ద్వారా విశదమయ్యే విషయమేమంటే, వీరిరువురూ వేర్వేరు చారిత్రక వనరులద్వారా ప్రేరేపితమౌతారు. వీరి గ్రంథాలు వేర్వేరు, వర్ణనలు వేర్వేరు, ఇలాంటి సమయంలో వీరిరువురూ ఒకే రాజ్యంలో (దేశంలో) ఇమడలేకపోతారు, కావున వీరిరువురికీ ప్రత్యేకమైన రాజ్యాలుండడం శ్రేయస్కరం. |
||
== మూలాలు == |
== మూలాలు == |
||
పంక్తి 31: | పంక్తి 31: | ||
* [[:en:Direct Action Day|డైరెక్ట్ ఆక్షన్ డే]] |
* [[:en:Direct Action Day|డైరెక్ట్ ఆక్షన్ డే]] |
||
* [[:en:Indian Independence Movement|భారత |
* [[:en:Indian Independence Movement|భారత స్వాతంత్ర్య ఉద్యమం]] |
||
* [[:en:Indian Muslim nationalism|భారతీయ ముస్లింల జాతీయతా భావాలు]] |
* [[:en:Indian Muslim nationalism|భారతీయ ముస్లింల జాతీయతా భావాలు]] |
||
* [[:en:Indian Nationalism|భారత జాతీయ భావాలు]] |
* [[:en:Indian Nationalism|భారత జాతీయ భావాలు]] |
11:43, 30 అక్టోబరు 2016 నాటి కూర్పు
'అఖిల భారత ముస్లిం లీగ్' | |
---|---|
Leader | నవాబ్ వికారుల్ ముల్క్ (మొదటి గౌరవ అధ్యక్షుడు) |
Founded | డిసెంబరు 30 1906, ఢాకా |
Headquarters | లక్నో (ప్రధాన కేంద్రము) |
Official ideology/ political position |
ముస్లింల కొరకు రాజకీయ హక్కులు |
ముస్లిం లీగ్ (బెంగాలీ : অল ইন্ডীয়া মুসলিম লিগ ఉర్దూ: آل انڈیا مسلم لیگ), ఢాకాలో 1906 లో స్థాపించబడింది. బ్రిటిష్ ఇండియా కాలము నాటి రాజకీయ పార్టీ. భారత ఉపఖండంలో ముస్లింల కొరకు ప్రత్యేక దేశం పాకిస్తాన్ ఆవిర్భావానికి పాటుపడింది.[1] భారత్ కు స్వాతంత్ర్యం లభించిన తరువాత, ముస్లిం లీగ్ భారత్ లో భారతీయ సమైక్య ముస్లిం లీగ్ అనే పేరుతో కేరళ మరియు కొన్ని ప్రాంతాలలో ఒక మైనర్ పార్టీగా మిగిలిపోయింది. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ రాజకీయాలను నెట్టుకొస్తున్నది. పాకిస్తాన్ లోని ప్రథమ రాజకీయ పార్టీగా అవతరించింది. బంగ్లాదేశ్ లోనూ ఒక పార్టీగా మనగలుగుతున్నది.
చరిత్ర
ఉత్తర భారతదేశంలో ముస్లింల పరిపాలన 8-14 శతాబ్దాలకాలంలో స్థాపించబడింది. 16వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం స్థాపించబడినది, కానీ 18వ శతాబ్దంలో క్షీణించింది. బ్రిటిష్ రాజ్ కాలంలో భారత్లోని ముస్లింల జనాభా 25-30% వరకూ వుండినది. ముస్లింల జనాభా ఎక్కువగా బలూచిస్తాన్, తూర్పు బెంగాల్, కాశ్మీరు లోయ, వాయువ్య సరిహద్దులు, పంజాబ్ ప్రాంతం మరియు సింధ్ ప్రాంతాలు మరియు బాంబే ప్రెసిడెన్సీ లలో వుండేది.
స్థాపన
దీని స్థాపన 1906 డిసెంబరు 30 న అఖిల భారత ముహమ్మడన్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ షాహ్బాగ్ సమావేశంలో జరిగింది. ఢాకాలో జరిగిన ఈ సదస్సులో నవాబ్ సర్ ఖ్వాజా సలీముల్లా పాల్గొన్నాడు. ఈ సదస్సులో మూడువేల మంది హాజరయ్యారు, సదస్సుకు నవాబ్ వికారుల్ ముల్క్ అధ్యక్షత వహించాడు.[2]
ఆరంభ సంవత్సరాలు
సర్ ఆగా ఖాన్ ముస్లింలీగ్ గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. దీని ప్రధాన కేంద్రం లక్నోగా ఏర్పడింది. ఇందులో ఆరు ఉపాధ్యక్షులు, ఒక సచివుడు మరియు రెండు ఉప-సచివులు ప్రారంభ మూడు సంవత్సరాలకు ఎన్నుకోబడ్డారు. ఈ ప్రతినిధులు వేరు వేరు ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించారు.[3]
పాకిస్తాన్ కొరకు ఉద్యమం
1940 లో జరిగిన లాహోర్ సమావేశంలో జిన్నా ఈ విధంగా అన్నాడు: హిందువులు ముస్లింలు రెండు వేర్వేరు మతాలకు చెందినవారు, వీరి తత్వాలు, సామాజిక కట్టుబాట్లు, సాహిత్యాలు వేర్వేరు. దీని ద్వారా విశదమయ్యే విషయమేమంటే, వీరిరువురూ వేర్వేరు చారిత్రక వనరులద్వారా ప్రేరేపితమౌతారు. వీరి గ్రంథాలు వేర్వేరు, వర్ణనలు వేర్వేరు, ఇలాంటి సమయంలో వీరిరువురూ ఒకే రాజ్యంలో (దేశంలో) ఇమడలేకపోతారు, కావున వీరిరువురికీ ప్రత్యేకమైన రాజ్యాలుండడం శ్రేయస్కరం.
మూలాలు
- ↑ Jalal, Ayesha (1994) The Sole Spokesman: Jinnah, the Muslim League and the Demand for Pakistan. Cambridge University Press. ISBN 978-0-521-45850-4
- ↑ The Statesman: The All India Muslim League, en:Government of Pakistan website. Retrieved on 11 May 2007
- ↑ Establishment of All India Muslim League, Story of Pakistan website. Retrieved on 11 May, 2007
ఇవీ చూడండి
- డైరెక్ట్ ఆక్షన్ డే
- భారత స్వాతంత్ర్య ఉద్యమం
- భారతీయ ముస్లింల జాతీయతా భావాలు
- భారత జాతీయ భావాలు
- భారత జాతీయ కాంగ్రెస్
- ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్
- పాకిస్తాన్ ఉద్యమం