మూడు ముళ్ళు: కూర్పుల మధ్య తేడాలు
కథ |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: శ్రీనివాస రావు → శ్రీనివాసరావు, గా → గా (11) using AWB |
||
పంక్తి 14: | పంక్తి 14: | ||
== కథ == |
== కథ == |
||
ప్రెసిడెంటు ధర్మయ్య కూతురు గౌరి ఒక అల్లరి పిల్ల. ఎప్పుడూ పిల్లలను వెంటేసుకుని తిరుగుతూ అందరినీ అల్లరి పెడుతూ ఉంటుంది. మూడు సంవత్సరాలుగా మూత పడిపోయిన ఆ ఊరి బడికి కొత్తగా ఓ ఉపాధ్యాయుడు వస్తాడు. ఆయనకు భార్య చనిపోయి ఉండటంతో పసిబిడ్డను తానే అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు. గౌరికి స్వతహాగా మగవాళ్ళంటే ఇష్టం లేకపోయినా మాస్టారిని పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. అలా ఉండగా ఆ ఊరికి గీత అనే ఉపాధ్యాయురాలు వస్తుంది. మాస్టారు, గీత సన్నిహితంగా ఉండటాన్ని గౌరి సహించలేకపోతుంది. గౌరికి తన బావతో పెళ్ళి నిశ్చయిస్తారు. కానీ గౌరి మాస్టారిని పెళ్ళిచేసుకోవడం కోసం తాను మాస్టారి వల్ల తల్లి కాబోతున్నానని అబద్ధం చెబుతుంది. దాంతో మాస్టారు గౌరిని పెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. |
ప్రెసిడెంటు ధర్మయ్య కూతురు గౌరి ఒక అల్లరి పిల్ల. ఎప్పుడూ పిల్లలను వెంటేసుకుని తిరుగుతూ అందరినీ అల్లరి పెడుతూ ఉంటుంది. మూడు సంవత్సరాలుగా మూత పడిపోయిన ఆ ఊరి బడికి కొత్తగా ఓ ఉపాధ్యాయుడు వస్తాడు. ఆయనకు భార్య చనిపోయి ఉండటంతో పసిబిడ్డను తానే అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు. గౌరికి స్వతహాగా మగవాళ్ళంటే ఇష్టం లేకపోయినా మాస్టారిని పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. అలా ఉండగా ఆ ఊరికి గీత అనే ఉపాధ్యాయురాలు వస్తుంది. మాస్టారు, గీత సన్నిహితంగా ఉండటాన్ని గౌరి సహించలేకపోతుంది. గౌరికి తన బావతో పెళ్ళి నిశ్చయిస్తారు. కానీ గౌరి మాస్టారిని పెళ్ళిచేసుకోవడం కోసం తాను మాస్టారి వల్ల తల్లి కాబోతున్నానని అబద్ధం చెబుతుంది. దాంతో మాస్టారు గౌరిని పెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. |
||
మాస్టారు ఆమె మీద అసహ్యంతో దూరంగా ఉంచుతాడు. గౌరి ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నించినా పట్టించుకోడు. తన బిడ్డను గౌరి సరిగా చూసుకుంటుందో లేదో అని అతని భయం. అతని భయాన్ని పోగొట్టడానికి గౌరి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవాలనుకుంటుంది. ఈ లోగా గీత వచ్చి అడ్డుకుంటుంది. మాస్టారు గౌరి మనసు అర్థం చేసుకుని దగ్గర కావడంతో కథ ముగుస్తుంది. |
మాస్టారు ఆమె మీద అసహ్యంతో దూరంగా ఉంచుతాడు. గౌరి ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నించినా పట్టించుకోడు. తన బిడ్డను గౌరి సరిగా చూసుకుంటుందో లేదో అని అతని భయం. అతని భయాన్ని పోగొట్టడానికి గౌరి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవాలనుకుంటుంది. ఈ లోగా గీత వచ్చి అడ్డుకుంటుంది. మాస్టారు గౌరి మనసు అర్థం చేసుకుని దగ్గర కావడంతో కథ ముగుస్తుంది. |
||
== తారాగణం == |
== తారాగణం == |
||
* |
* మాస్టారుగా [[చంద్రమోహన్]] |
||
* |
* గౌరిగా [[రాధిక శరత్కుమార్|రాధిక]] |
||
* |
* గీతగా [[గీత (నటి)|గీత]] |
||
* ప్రెసిడెంట్ |
* ప్రెసిడెంట్ ధర్మయ్యగా [[తాడేపల్లి లక్ష్మీ కాంతారావు|కాంతారావు]] |
||
* |
* ఆచారిగా [[కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు|సుత్తివేలు]] |
||
* గ్రామపెద్దగా [[మామిడిపల్లి వీరభద్ర రావు|సుత్తి వీరభద్రరావు]] |
* గ్రామపెద్దగా [[మామిడిపల్లి వీరభద్ర రావు|సుత్తి వీరభద్రరావు]] |
||
* |
* రత్నంగా [[నళినీ కాంత్|నళినీకాంత్]] |
||
* గౌరి తల్లిగా జానకి |
* గౌరి తల్లిగా జానకి |
||
* గౌరి |
* గౌరి స్నేహితుడిగా మాస్టర్ [[ఆలీ (నటుడు)|అలీ]] |
||
* గౌరి |
* గౌరి స్నేహితుడిగా మాస్టర్ చక్రవర్తి |
||
* |
* శాస్త్రిగా [[కోట శ్రీనివాసరావు|కోట శ్రీనివాసరావు]] |
||
* |
* సూరమ్మగా శకుంతల |
||
* |
* తంబుగా డాక్టర్ తంబు |
||
== నిర్మాణం == |
== నిర్మాణం == |
11:44, 30 అక్టోబరు 2016 నాటి కూర్పు
మూడు ముళ్ళు (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | జంధ్యాల |
---|---|
రచన | జంధ్యాల |
కథ | భాగ్యరాజ్ |
తారాగణం | చంద్రమోహన్ , రాధిక |
సంగీతం | రాజన్ - నాగేంద్ర |
ఛాయాగ్రహణం | ఎస్. గోపాలరెడ్డి |
నిర్మాణ సంస్థ | సారథీ స్టూడియోస్ |
భాష | తెలుగు |
మూడుముళ్ళు 1983 లో జంధ్యాల దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఈ సినిమాకు భాగ్యరాజ్ కథనందించాడు.[1]
కథ
ప్రెసిడెంటు ధర్మయ్య కూతురు గౌరి ఒక అల్లరి పిల్ల. ఎప్పుడూ పిల్లలను వెంటేసుకుని తిరుగుతూ అందరినీ అల్లరి పెడుతూ ఉంటుంది. మూడు సంవత్సరాలుగా మూత పడిపోయిన ఆ ఊరి బడికి కొత్తగా ఓ ఉపాధ్యాయుడు వస్తాడు. ఆయనకు భార్య చనిపోయి ఉండటంతో పసిబిడ్డను తానే అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు. గౌరికి స్వతహాగా మగవాళ్ళంటే ఇష్టం లేకపోయినా మాస్టారిని పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. అలా ఉండగా ఆ ఊరికి గీత అనే ఉపాధ్యాయురాలు వస్తుంది. మాస్టారు, గీత సన్నిహితంగా ఉండటాన్ని గౌరి సహించలేకపోతుంది. గౌరికి తన బావతో పెళ్ళి నిశ్చయిస్తారు. కానీ గౌరి మాస్టారిని పెళ్ళిచేసుకోవడం కోసం తాను మాస్టారి వల్ల తల్లి కాబోతున్నానని అబద్ధం చెబుతుంది. దాంతో మాస్టారు గౌరిని పెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది.
మాస్టారు ఆమె మీద అసహ్యంతో దూరంగా ఉంచుతాడు. గౌరి ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నించినా పట్టించుకోడు. తన బిడ్డను గౌరి సరిగా చూసుకుంటుందో లేదో అని అతని భయం. అతని భయాన్ని పోగొట్టడానికి గౌరి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవాలనుకుంటుంది. ఈ లోగా గీత వచ్చి అడ్డుకుంటుంది. మాస్టారు గౌరి మనసు అర్థం చేసుకుని దగ్గర కావడంతో కథ ముగుస్తుంది.
తారాగణం
- మాస్టారుగా చంద్రమోహన్
- గౌరిగా రాధిక
- గీతగా గీత
- ప్రెసిడెంట్ ధర్మయ్యగా కాంతారావు
- ఆచారిగా సుత్తివేలు
- గ్రామపెద్దగా సుత్తి వీరభద్రరావు
- రత్నంగా నళినీకాంత్
- గౌరి తల్లిగా జానకి
- గౌరి స్నేహితుడిగా మాస్టర్ అలీ
- గౌరి స్నేహితుడిగా మాస్టర్ చక్రవర్తి
- శాస్త్రిగా కోట శ్రీనివాసరావు
- సూరమ్మగా శకుంతల
- తంబుగా డాక్టర్ తంబు
నిర్మాణం
ఈ సినిమా నిర్మాణానికి 35-40 రోజులు సమయం పట్టింది. తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు.[1]