శశిరేఖా పరిణయం (2009 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), కి → కి , తో → తో , పెళ్లి → పెళ్ళి (4), → using AWB
పంక్తి 24: పంక్తి 24:
|imdb_id =1627934
|imdb_id =1627934
}}
}}



== కథ ==
== కథ ==
కాకినాడ లో చదువుకుంటున్న అమలాపురం అమ్మాయి శశిరేఖ ([[జెనీలియా]]) ని ఆమె పిన్ని బాబాయ్ ఓ అర్ధరాత్రి నిద్రలేపి అమలాపురం ప్రయాణం చేస్తారు. ఇంటిముందు ఉన్నా పందిరి చూసి ఎవరిదో పెళ్లి అనుకున్నశశిరేఖ జరుగుతున్నది తన పెళ్ళే అని తెలుసుకుని షాక్ అవుతుంది. పెళ్లి వద్దని ఇంట్లో వాళ్ళని ఒప్పించలేక ఇంటినుంచి పారిపోతుంది. ప్రయాణంలో ఆమెకి ఆనంద్ ([[తరుణ్]]) అనే అబ్బాయి పరిచయం అవుతాడు. హైదరాబాద్ పారిపోదామనుకున్న శశిరేఖ తన నగలు పోగొట్టుకోవడం తో విజయవాడ లో ఆగాల్సి వస్తుంది. ఈ ప్రయాణం లో ఆనంద్ తో ఆమె పరిచయం ప్రేమగా మారుతుంది. ఆనంద్ మరెవరో కాదు, శశిరేఖ తప్పించుకున్న పెళ్లి వరుడు అభిమన్యు అని శశిరేఖ కి తెలియడం, వాళ్ళిద్దరి పెళ్లి జరగడంతో కథ ముగుస్తుంది.
కాకినాడలో చదువుకుంటున్న అమలాపురం అమ్మాయి శశిరేఖ ([[జెనీలియా]]) ని ఆమె పిన్ని బాబాయ్ ఓ అర్ధరాత్రి నిద్రలేపి అమలాపురం ప్రయాణం చేస్తారు. ఇంటిముందు ఉన్నా పందిరి చూసి ఎవరిదో పెళ్ళి అనుకున్నశశిరేఖ జరుగుతున్నది తన పెళ్ళే అని తెలుసుకుని షాక్ అవుతుంది. పెళ్ళి వద్దని ఇంట్లో వాళ్ళని ఒప్పించలేక ఇంటినుంచి పారిపోతుంది. ప్రయాణంలో ఆమెకి ఆనంద్ ([[తరుణ్]]) అనే అబ్బాయి పరిచయం అవుతాడు. హైదరాబాద్ పారిపోదామనుకున్న శశిరేఖ తన నగలు పోగొట్టుకోవడంతో విజయవాడలో ఆగాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో ఆనంద్ తో ఆమె పరిచయం ప్రేమగా మారుతుంది. ఆనంద్ మరెవరో కాదు, శశిరేఖ తప్పించుకున్న పెళ్ళి వరుడు అభిమన్యు అని శశిరేఖకి తెలియడం, వాళ్ళిద్దరి పెళ్ళి జరగడంతో కథ ముగుస్తుంది.

00:48, 1 నవంబరు 2016 నాటి కూర్పు

శశిరేఖా పరిణయం
(2009 తెలుగు సినిమా)
దర్శకత్వం కృష్ణ వంశీ
కథ కృష్ణ వంశీ
చిత్రానువాదం కృష్ణ వంశీ
తారాగణం తరుణ్, జెనీలియా, అహుతి ప్రసాద్, పరుచూరి గోపాలకృష్ణ,బలిరెడ్డి పృధ్వీరాజ్
నిర్మాణ సంస్థ కార్తికేయ క్రియేషన్స్
విడుదల తేదీ 1 జనవరి 2009
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథ

కాకినాడలో చదువుకుంటున్న అమలాపురం అమ్మాయి శశిరేఖ (జెనీలియా) ని ఆమె పిన్ని బాబాయ్ ఓ అర్ధరాత్రి నిద్రలేపి అమలాపురం ప్రయాణం చేస్తారు. ఇంటిముందు ఉన్నా పందిరి చూసి ఎవరిదో పెళ్ళి అనుకున్నశశిరేఖ జరుగుతున్నది తన పెళ్ళే అని తెలుసుకుని షాక్ అవుతుంది. పెళ్ళి వద్దని ఇంట్లో వాళ్ళని ఒప్పించలేక ఇంటినుంచి పారిపోతుంది. ప్రయాణంలో ఆమెకి ఆనంద్ (తరుణ్) అనే అబ్బాయి పరిచయం అవుతాడు. హైదరాబాద్ పారిపోదామనుకున్న శశిరేఖ తన నగలు పోగొట్టుకోవడంతో విజయవాడలో ఆగాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో ఆనంద్ తో ఆమె పరిచయం ప్రేమగా మారుతుంది. ఆనంద్ మరెవరో కాదు, శశిరేఖ తప్పించుకున్న పెళ్ళి వరుడు అభిమన్యు అని శశిరేఖకి తెలియడం, వాళ్ళిద్దరి పెళ్ళి జరగడంతో కథ ముగుస్తుంది.