దిండి: కూర్పుల మధ్య తేడాలు
పంక్తి 97: | పంక్తి 97: | ||
==గ్రామ భౌగోళికం== |
==గ్రామ భౌగోళికం== |
||
===సమీప గ్రామాలు=== |
===సమీప గ్రామాలు=== |
||
ఈ గ్రామానికి సమీపంలో [[తుమ్మల]], [[కైతేపల్లె]], [[ |
ఈ గ్రామానికి సమీపంలో [[తుమ్మల]], [[కైతేపల్లె]], [[మోళ్ళగుంట]], [[ప్రజ్ఞం]], [[సింగుపాలెం]] గ్రామాలు ఉన్నాయి. |
||
===సమీప మండలాలు=== |
===సమీప మండలాలు=== |
05:07, 21 నవంబరు 2016 నాటి కూర్పు
దిండి | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | గుంటూరు |
మండలం | నిజాంపట్నం |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీమతి యేమినేని సుజాత |
జనాభా (2011) | |
- మొత్తం | 9,704 |
- పురుషుల సంఖ్య | 5,001 |
- స్త్రీల సంఖ్య | 4,703 |
- గృహాల సంఖ్య | 2,757 |
పిన్ కోడ్ | 522 262 |
ఎస్.టి.డి కోడ్ |
దిండి, గుంటూరు జిల్లా, నిజాంపట్నం మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 262. ఎస్.టి.డి.కోడ్ = 08648.
గ్రామ చరిత్ర
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామ భౌగోళికం
సమీప గ్రామాలు
ఈ గ్రామానికి సమీపంలో తుమ్మల, కైతేపల్లె, మోళ్ళగుంట, ప్రజ్ఞం, సింగుపాలెం గ్రామాలు ఉన్నాయి.
సమీప మండలాలు
గ్రామానికి రవాణా సౌకర్యాలు
గ్రామంలో విద్యా సౌకర్యాలు
గ్రామంలో మౌలిక వసతులు
గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం
గ్రామ పంచాయతీ
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి యేమినేని సుజాత, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
- అడవులదీవిలో ప్రతి సంవత్సరం మాఘపౌర్ణమికి శ్రీ భ్రామరీ బాలత్రిపురసుందరీ సమేత మల్లికార్జునస్వామి తిరునాళ్ళు జరుగును. ఆ తిరునాళ్ళ తరువాత, మరుసటిరోజు ఇక్కడి దిండీ బీచిలో ప్రజలు సముద్రస్నానాలు చేయుదురు. అందుకు ప్రభుత్వంవారు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసెదరు. ఈ సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు ఆంజనేయస్వామి ఆలయంలో జరుగును. [3]
- దిండి పరిశావారిపాలెం బీచ్ లో నిర్మించిన, శ్రీ అభయాంజనేయస్వామి వారి ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించెదరు. [4]
- ఇక్కడ బీచ్ లో, నేరుగా సముద్రం లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ స్నానాలచరించడానికి బాగా సౌకర్యంగా ఉండటంతో, ఇక్కడ ఏ ఏటికాయేడు భక్తుల సంఖ్య పెరుగుచున్నది. 2014 కార్తీకమాసంలో ఇక్కడ ఒక లక్షమందికి పైగా పుణ్యస్నానాలాచరించారు. [5]
గ్రామంలో ప్రధాన పంటలు
వరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు
గ్రామ విశేషాలు
ఇదే పేరుగల గ్రామం, దిండి(నాగాయలంక), కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో ఉంది.
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 9,704 - పురుషుల సంఖ్య 5,001 - స్త్రీల సంఖ్య 4,703 - గృహాల సంఖ్య 2,757
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9925.[1] ఇందులో పురుషుల సంఖ్య 5152, స్త్రీల సంఖ్య 4773,గ్రామంలో నివాస గృహాలు 2645 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 2165 హెక్టారులు.
- జనాభా (2011) - మొత్తం 9,704 - పురుషుల సంఖ్య 5,001 - స్త్రీల సంఖ్య 4,703- గృహాల సంఖ్య 2,757
మూలాలు
బయటి లింకులు
[2] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2013,జులై-25; 3వపేజీ. [3] ఈనాడు, గుంటూరు రూరల్/రేపల్లె; 2014,ఫిబ్రవరి-14; 2వపేజీ. [4] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014,మే-22; 2వపేజీ. [5] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015,నవంబరు-22; 2వపేజీ.