గుండ్లూరు: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 102: | పంక్తి 102: | ||
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం== |
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం== |
||
==గ్రామ పంచాయతీ== |
==గ్రామ పంచాయతీ== |
||
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు== |
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు== |
||
===శ్రీ అగస్తేశ్వరస్వామివారి ఆలయం=== |
|||
⚫ | |||
ఈ పురాతన ఆలయం చెయ్యేరు నదీ తీరాన ఉన్నది. ఈ ఆలయం నిర్మించినప్పటి నుండీ, ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో ఏదో ఒక రోజున, గంగా జలం ఉప్పొంగి, అగస్తేశ్వరస్వామివారి మూల విరాట్టుని అభిషేకించుచున్నది. ఈ గంగా జ్లం ఎక్కడినుండి వచ్చుచున్నదో ఎవరికీ అంతుబట్టడం లేదు. కార్తీకమాసంలో బుగ్గ (ఊట) పుట్టి, మూల విరాట్టుని అభిషేకించడం ఇక్కడి విశిష్టతగా స్థానికులు చెప్పుకుంటారు. గత సంవత్సరం ప్రక్కనే ఉన్న చెయ్యేరు నదిలో నీరున్నాగానీ ఆలయంలో బుగ్గ పుట్ట లేదు. ఈ సంవత్సరం 2016,నవంబరు-26వతేదీ, కార్తీకమాసం, శనివారం మద్యాహ్నం, జలం ఉద్భవించడంతో భక్తులు స్వామివారిని దర్శించుకును పూజలు నిర్వహించినారు. శివుడి మూల విరాట్టుని అభిషేకించిన గంగా జలాన్ని, పూజారులు సేకరించి భక్తులకు పంపిణీ చేసినారు. [2] |
|||
===శ్రీ షిర్డీ సాయిబాబావారి ఆలయం=== |
|||
⚫ | ఈ ఆలయంలో, 2014, జూలై-12 శనివారం నాడు, గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత బాబా విగ్రహానికి శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పలతో బాబాను అలంకరించి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమానికి తెల్లవారుఝాము నుండియే రాజంపేట చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి, ఆలయంలో నిర్వహించిన ప్రత్యేకపూజలలో పాల్గొన్నారు. ఆ తరువాత మద్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపినారు. సాయంత్రం స్వామివారికి పల్లకిసేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నవి. [1] |
||
==గ్రామంలో ప్రధాన పంటలు== |
==గ్రామంలో ప్రధాన పంటలు== |
||
==గ్రామంలో ప్రధాన వృత్తులు== |
==గ్రామంలో ప్రధాన వృత్తులు== |
16:35, 27 నవంబరు 2016 నాటి కూర్పు
గుండ్లూరు, వైఎస్ఆర్ జిల్లా, రాజంపేట మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 516 150., ఎస్.టి.డి.కోడ్ నం. 08565.[1]
గుండ్లూరు | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | వైఎస్ఆర్ జిల్లా |
మండలం | రాజంపేట |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 2,149 |
- పురుషుల సంఖ్య | 1,046 |
- స్త్రీల సంఖ్య | 1,103 |
- గృహాల సంఖ్య | 544 |
పిన్ కోడ్ | 516 150 |
ఎస్.టి.డి కోడ్ | 08565. |
గ్రామ చరిత్ర
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామ భౌగోళికం
సమీప గ్రామాలు
సమీప మండలాలు
గ్రామానికి రవాణా సౌకర్యాలు
గ్రామములోని విద్యా సౌకర్యాలు
గ్రామంలో మౌలిక వసతులు
గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం
గ్రామ పంచాయతీ
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
శ్రీ అగస్తేశ్వరస్వామివారి ఆలయం
ఈ పురాతన ఆలయం చెయ్యేరు నదీ తీరాన ఉన్నది. ఈ ఆలయం నిర్మించినప్పటి నుండీ, ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో ఏదో ఒక రోజున, గంగా జలం ఉప్పొంగి, అగస్తేశ్వరస్వామివారి మూల విరాట్టుని అభిషేకించుచున్నది. ఈ గంగా జ్లం ఎక్కడినుండి వచ్చుచున్నదో ఎవరికీ అంతుబట్టడం లేదు. కార్తీకమాసంలో బుగ్గ (ఊట) పుట్టి, మూల విరాట్టుని అభిషేకించడం ఇక్కడి విశిష్టతగా స్థానికులు చెప్పుకుంటారు. గత సంవత్సరం ప్రక్కనే ఉన్న చెయ్యేరు నదిలో నీరున్నాగానీ ఆలయంలో బుగ్గ పుట్ట లేదు. ఈ సంవత్సరం 2016,నవంబరు-26వతేదీ, కార్తీకమాసం, శనివారం మద్యాహ్నం, జలం ఉద్భవించడంతో భక్తులు స్వామివారిని దర్శించుకును పూజలు నిర్వహించినారు. శివుడి మూల విరాట్టుని అభిషేకించిన గంగా జలాన్ని, పూజారులు సేకరించి భక్తులకు పంపిణీ చేసినారు. [2]
శ్రీ షిర్డీ సాయిబాబావారి ఆలయం
ఈ ఆలయంలో, 2014, జూలై-12 శనివారం నాడు, గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత బాబా విగ్రహానికి శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పలతో బాబాను అలంకరించి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమానికి తెల్లవారుఝాము నుండియే రాజంపేట చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి, ఆలయంలో నిర్వహించిన ప్రత్యేకపూజలలో పాల్గొన్నారు. ఆ తరువాత మద్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపినారు. సాయంత్రం స్వామివారికి పల్లకిసేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నవి. [1]
గ్రామంలో ప్రధాన పంటలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
గ్రామ ప్రముఖులు
గ్రామ విశేషాలు
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 2,149 - పురుషుల సంఖ్య 1,046 - స్త్రీల సంఖ్య 1,103 - గృహాల సంఖ్య 544;
మూలాలు
[1] ఈనాడు కడప; 2014,జూలై-13; 16వపేజీ.