Coordinates: 16°16′13″N 80°59′48″E / 16.270309°N 80.996691°E / 16.270309; 80.996691

నిమ్మకూరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, విద్యార్ధు → విద్యార్థు, ఉన్నవి. → ఉన్నాయ using AWB
పంక్తి 110: పంక్తి 110:


==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
ఈ గ్రామములో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆద్వర్యంలో నడుస్తున్న గురుకుల కళాశాల, పాఠశాలలూ ఉన్నాయి. ఒక్కో విద్యాలయంలో 400 మంది చొప్పున 800 మంది విద్యార్థులతో గ్రామం కళకళలాడుతుంది. రాష్ట్రంలోని ఇతర గురుకులాలతో పోలిస్తే, ఇక్కడ మాత్రమే కో-ఎడ్యుకేషన్ ఉంది. ఈ గ్రామ పిన్ కోడ్ నం. 521 158., టెలిఫోను కోడు నంబరు 08674. ఇక్కడ [[నందమూరి తారక రామారావు]] విగ్రహాన్ని కూడా నెలకొల్పారు.
ఈ గ్రామములో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆద్వర్యంలో నడుస్తున్న గురుకుల కళాశాల, పాఠశాలలూ ఉన్నాయి. ఒక్కో విద్యాలయంలో 400 మంది చొప్పున 800 మంది విద్యార్థులతో గ్రామం కళకళలాడుతుంది. రాష్ట్రంలోని ఇతర గురుకులాలతో పోలిస్తే, ఇక్కడ మాత్రమే కో-ఎడ్యుకేషన్ ఉంది. ఇక్కడ [[నందమూరి తారక రామారావు]] విగ్రహాన్ని కూడా నెలకొల్పారు.


==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==

03:33, 29 జనవరి 2017 నాటి కూర్పు

నిమ్మకూరు
—  రెవిన్యూ గ్రామం  —
నిమ్మకూరు is located in Andhra Pradesh
నిమ్మకూరు
నిమ్మకూరు
అక్షాంశ రేఖాంశాలు: 16°16′13″N 80°59′48″E / 16.270309°N 80.996691°E / 16.270309; 80.996691
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం పామర్రు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,818
 - పురుషుల సంఖ్య 937
 - స్త్రీల సంఖ్య 881
 - గృహాల సంఖ్య 391
పిన్ కోడ్ 521 158
ఎస్.టి.డి కోడ్ 08671

నిమ్మకూరు, కృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 158., ఎస్.టి.డి.కోడ్ = 08671.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

[1] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

గుడివాడ, పెడన, మచిలీపట్నం, తెనాలి

సమీప మండలాలు

పామర్రు గుడ్లవల్లేరు, ఘంటసాల, మొవ్వ

గ్రామానికి రవాణా సౌకర్యాలు

పామర్రు, కూచిపూడి నుండి రోడ్ద్దు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 54 కి.మీ

గ్రామం గుండా వెళ్ళే నాగిలేరు, పుల్లేరులపై వంతెనలు రూపుదిద్దుకోవటంతో గ్రామస్తుల రాకపోకలకు, పంట ఉత్పత్తుల రవాణాకు సమస్య తీరింది. గ్రామంలో అంతర్గత సిమెంటు రోడ్లు రూపుదిద్దుకున్నవి.[2]

గ్రామంలో విద్యా సౌకర్యాలు

ఈ గ్రామములో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆద్వర్యంలో నడుస్తున్న గురుకుల కళాశాల, పాఠశాలలూ ఉన్నాయి. ఒక్కో విద్యాలయంలో 400 మంది చొప్పున 800 మంది విద్యార్థులతో గ్రామం కళకళలాడుతుంది. రాష్ట్రంలోని ఇతర గురుకులాలతో పోలిస్తే, ఇక్కడ మాత్రమే కో-ఎడ్యుకేషన్ ఉంది. ఇక్కడ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని కూడా నెలకొల్పారు.

గ్రామములోని మౌలిక సదుపాయాలు

  1. త్రాగునీటి సౌకర్యం:- ఈ గ్రామములో, ఎన్.టి.ఆర్. సుజల స్రవంతి పథకం అందుబాటులోనికి వచ్చింది. ఈ పథకం ద్వారా, గ్రామీణ ప్రాంతాలవారికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన, 20 లీటర్ల మంచినీటిని, రెండు రూపాయలకే అందించెదరు.[3]
  2. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.
  3. పశువుల ఆసుపత్రి.
  4. బస్ షెల్టరు.
  5. మహిళాప్రాంగణం ద్వారా మహిళలకు విద్యాబుద్ధులు నేర్పటంతోపాటు, స్వయం ఉపాధికి వివిధ కోర్సులలో శిక్షణ కొనసాగుతోంది. చిన్నపిల్లల బాగోగులు చూస్తున్నారు.[4]

గ్రామంలో మౌలిక వసతులు

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ జంపాని వెంకటేశ్వరరావు, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ నందమూరి శివరామకృష్ణ ఎన్నికైనారు.[5]

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు

ఈ గ్రామంలో నిర్మితమైన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షించుచున్నది. మచిలీపట్టణానికి 17 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని అలనాటి ముఖమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు 1987 లో నిర్మించారు. ఈ సుందర ఆధ్యాత్మిక ధామంలో శ్రీ పద్మవతీ ఆండాళ్ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరి భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇక్కడ కళ్యాణమంటపం గూడా ఉంది. వీటి పర్యవేక్షణ బాధ్యతలను విజయవాడలోని కనకదుర్గ దేవస్థానం చూస్తున్నది.[6]

గ్రామంలో ప్రధాన పంటలు

వరి

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం

గ్రామ ప్రముఖులు

తెలుగు చిత్ర పరిశ్రమలో మహా నటుడిగా, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెలుగొందిన నందమూరి తారక రామారావు ఈ గ్రామస్థులే.

గ్రామ విశేషాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుగారి కుమారుడు శ్రీ లోకేష్, ఈ గ్రామాన్ని ఆకర్షణీయగ్రామం (స్మార్ట్ విలేజ్) గా అభివృద్ధిచేయటానికై, ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.[7]

జనాభా

ఈ గ్రామ ప్రస్తుత జనాభా = 1818. ఓటర్లు = 865.

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1800.[8] ఇందులో పురుషుల సంఖ్య 949, స్త్రీల సంఖ్య 851, గ్రామంలో నివాస గృహాలు 381 ఉన్నాయి.

జనాభా (2011) - మొత్తం 1,818 - పురుషుల సంఖ్య 937 - స్త్రీల సంఖ్య 881 - గృహాల సంఖ్య 391

మూలాలు

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Nimmakuru". Retrieved 29 June 2016. {{cite web}}: External link in |title= (help)
  2. ఈనాడు మెయిన్ జులై 21, 2013. 5వ పేజీ
  3. ఈనాడు విజయవాడ; 2014,అక్టోబరు-3; 7వపేజీ.
  4. ఈనాడు జిల్లా ఎడిషన్, 13 జులై 2013 13వపేజీ
  5. ఈనాడు కృష్ణా; 2014,జులై-31; 7వ పేజీ
  6. ఈనాడు జిల్లా ఎడిషన్ 13 జులై 2013, 13వ పేజీ.
  7. ఈనాడు అమరావతి; 2015,సెప్టెంబరు-29; 20వపేజీ.
  8. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు