గుల్జారీలాల్ నందా: కూర్పుల మధ్య తేడాలు
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి →తొలి జీవితము మరియు స్వాతంత్ర్య పోరాటము: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , జరి using AWB |
||
పంక్తి 4: | పంక్తి 4: | ||
==తొలి జీవితము మరియు స్వాతంత్ర్య పోరాటము== |
==తొలి జీవితము మరియు స్వాతంత్ర్య పోరాటము== |
||
నందా[[ |
నందా[[జూలై 4]], [[1898]]న [[అవిభాజిత పంజాబ్]] ప్రాంతములోని [[సియాల్కోట్]] (ప్రస్తుతము [[పంజాబ్ (పాకిస్తాన్)]]లో ఉన్నది) లో జన్మించాడు. ఈయన విద్యాభ్యాసము [[లాహోర్]], [[ఆగ్రా]] మరియు [[అలహాబాద్]] లలో జరిగింది. 1920-1921 వరకు ఈయన [[అలహాబాద్ విశ్వవిద్యాలయము]]లో కార్మిక సమస్యలపై పరిశోధన చేశాడు. 1921 లో [[బొంబాయి]]లోని నేషనల్ కాలేజీలో ఆచార్య పదవి పొందాడు. అదే సంవత్సరము సహాయనిరాకరణోద్యమములో చేరాడు. 1922లో అహమ్మదాబాద్ టెక్స్టైల్ కార్మిక సంఘము కార్యదర్శి అయ్యి 1946 వరకు అందులోనే కొనసాగాడు. 1932లో సత్యాగ్రహము చేసి [[జైలు]] కెళ్లాడు. మరలా 1942 నుండి 1944 వరకు జైలులో గడిపాడు. |
||
{{భారత ప్రధానమంత్రులు}} |
{{భారత ప్రధానమంత్రులు}} |
||
{{భారతరత్న గ్రహీతలు}} |
{{భారతరత్న గ్రహీతలు}} |
||
[[వర్గం:1898 జననాలు]] |
[[వర్గం:1898 జననాలు]] |
||
[[వర్గం:1998 మరణాలు]] |
[[వర్గం:1998 మరణాలు]] |
13:44, 17 ఏప్రిల్ 2017 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
గుర్జారీలాల్ నందా (జూలై 4, 1898 - జనవరి 15, 1998) భారత జాతీయ రాజకీయనాయకుడు. ఈయన రెండు పర్యాయములు భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించాడు. తొలి సారి 1964లో జవహర్ లాల్ నెహ్రూ మరణము తరువాత. రెండవ సారి 1966లో లాల్ బహుదూర్ శాస్త్రి మరణము తర్వాత. రెండు సందర్భములలో ఈయన నెల రోజుల లోపే, భారత జాతీయ కాంగ్రేసు కొత్త నేత ఎన్నికయ్యేవరకు పరిపాలన చేశాడు. 1997లో ఈయనకు భారత రత్న పురస్కారం లభించింది.
తొలి జీవితము మరియు స్వాతంత్ర్య పోరాటము
నందాజూలై 4, 1898న అవిభాజిత పంజాబ్ ప్రాంతములోని సియాల్కోట్ (ప్రస్తుతము పంజాబ్ (పాకిస్తాన్)లో ఉన్నది) లో జన్మించాడు. ఈయన విద్యాభ్యాసము లాహోర్, ఆగ్రా మరియు అలహాబాద్ లలో జరిగింది. 1920-1921 వరకు ఈయన అలహాబాద్ విశ్వవిద్యాలయములో కార్మిక సమస్యలపై పరిశోధన చేశాడు. 1921 లో బొంబాయిలోని నేషనల్ కాలేజీలో ఆచార్య పదవి పొందాడు. అదే సంవత్సరము సహాయనిరాకరణోద్యమములో చేరాడు. 1922లో అహమ్మదాబాద్ టెక్స్టైల్ కార్మిక సంఘము కార్యదర్శి అయ్యి 1946 వరకు అందులోనే కొనసాగాడు. 1932లో సత్యాగ్రహము చేసి జైలు కెళ్లాడు. మరలా 1942 నుండి 1944 వరకు జైలులో గడిపాడు.