తూర్పు రైల్వే: కూర్పుల మధ్య తేడాలు
ChaduvariAWB (చర్చ | రచనలు) |
|||
పంక్తి 27: | పంక్తి 27: | ||
== చరిత్ర == |
== చరిత్ర == |
||
ఈస్ట్ ఇండియన్ రైల్వే (ఈఐఆర్) కంపెనీ ద్వారా ఢిల్లీకి తూర్పు భారతదేశం నకు 1845 సం.లో అనుసంధానం ఏర్పడింది. మొదటి రైలు ఆగస్టు 15 |
ఈస్ట్ ఇండియన్ రైల్వే (ఈఐఆర్) కంపెనీ ద్వారా ఢిల్లీకి తూర్పు భారతదేశం నకు 1845 సం.లో అనుసంధానం ఏర్పడింది. మొదటి రైలు 1854 ఆగస్టు 15 సం.న హౌరా మరియు హుగ్లీ మధ్య నడిచింది. రైలు 08:30 గంటలకు హౌరా స్టేషన్ వదిలి మరియు 91 నిమిషాల హుగ్లీ చేరుకుంది. ఈస్ట్ ఇండియన్ రైల్వే నిర్వహణ 1925 జనవరి 1 న బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.<ref>Rao, M.A. (1988). ''Indian Railways'', New Delhi: National Book Trust, pp.13,34</ref> |
||
తూర్పు రైల్వే 1952 ఏప్రిల్ 14 న (1) ఈస్ట్ ఇండియన్ రైల్వే మూడు తక్కువ విభాగాలు అయిన హౌరా, అసన్సోల్ మరియు డానాపూర్ తో మరియు (2) మొత్తం బెంగాల్ నాగ్పూర్ రైల్వే (బిఎన్ఆర్) (3) గతకాలపు బెంగాల్ అస్సాం రైల్వేలకు చెందిన సీల్దా డివిజన్ (ఇది అప్పటికే |
తూర్పు రైల్వే 1952 ఏప్రిల్ 14 న (1) ఈస్ట్ ఇండియన్ రైల్వే మూడు తక్కువ విభాగాలు అయిన హౌరా, అసన్సోల్ మరియు డానాపూర్ తో మరియు (2) మొత్తం బెంగాల్ నాగ్పూర్ రైల్వే (బిఎన్ఆర్) (3) గతకాలపు బెంగాల్ అస్సాం రైల్వేలకు చెందిన సీల్దా డివిజన్ (ఇది అప్పటికే 1947 ఆగస్టు 15 న ఈస్ట్ ఇండియన్ రైల్వే జోడించబడింది) విలీనం ద్వారా ఏర్పడింది.<ref>{{cite web |url=http://www.easternrailwaysealdah.gov.in/WebForm/FrameContent/Engineering.html|title=Sealdah division-Engineering details|publisher=The Eastern Railway, Sealdah division}}</ref> ఆగస్టు 1955 న 1, బెంగాల్ నాగ్పూర్ రైల్వే (బిఎన్ఆర్) దక్షిణ భాగం హౌరా నుంచి విశాఖపట్నం దాకా, మధ్య ప్రాంతంలో నాగ్పూర్ నుండి హౌరా వరకు మరియు నార్త్ సెంట్రల్ ప్రాంతంలో కాట్నీ వరకు తూర్పు రైల్వే నుండి వేరు చేయడంతో సౌత్ ఈస్ట్రన్ రైల్వేగా మారింది.<ref>Rao, M.A. (1988). ''Indian Railways'', New Delhi: National Book Trust, pp.42–3</ref><ref name=er>{{cite web |url=https://www.easternrailway.gov.in/erweb_new/about_us/aboutus.asp|title=The Eastern Railway-About us|publisher=The Eastern Railway}}</ref> మూడు అదనపు డివిజనులు అయిన ధన్బాద్, మొఘల్సరాయ్, మాల్డా తరువాత ఏర్పడ్డాయి.<ref>{{cite web|url=http://pib.nic.in/focus/fojul99/fo2407991.html|title=Focus-Eastern Railway|publisher=Press Information Bureau, Government of India}}</ref> 2002 సెప్టెంబరు 30 వరకు తూర్పు రైల్వేలో ఏడు డివిజన్లు ఉన్నాయి. తదుపరి, 2002 అక్టోబరు 1 న ఒక కొత్త జోన్, ఈస్ట్ సెంట్రల్ రైల్వేను నుండి తూర్పు రైల్వే దాని యొక్క డానాపూర్, ధన్బాద్, మొఘల్సరాయ్ విభాగాలు వేరు చేయడాం ద్వారా ఏర్పరచారు.<ref name=er/> ప్రస్తుతం, తూర్పు రైల్వే నాలుగు విభాగాలు (డివిజనులు)గా ఉంది. |
||
==రైలు మార్గములు== |
==రైలు మార్గములు== |
17:56, 10 మే 2017 నాటి కూర్పు
पूर्व रेलवे | |
---|---|
లొకేల్ | West Bengal and Bihar |
ఆపరేషన్ తేదీలు | 14 April 1952– |
మునుపటిది | East Indian Railway |
ట్రాక్ గేజ్ | Mixed |
పొడవు | 2414 |
ప్రధానకార్యాలయం | Fairley Place, Kolkata |
జాలగూడు (వెబ్సైట్) | ER official website |
ఈస్టర్న్ రైల్వే (ER) భారతీయ రైల్వేలు లోని 17 మండలాలలో ఒకటి. దీని ప్రధాన కార్యాలయం ఫెయిలీ ప్లేస్, కోలకతా వద్ద ఉంది మరియు ఈ జోను నాలుగు విభాగాలుగా ఉంది: హౌరా మాల్డా, సీల్దా, మరియు అసన్సోల్. ప్రతి విభాగానికి ఒక డివిజనల్ రైల్వే మేనేజర్ (డిఆర్ఎం) అధికారి బాధ్యత వహిస్తారు. డివిజను పేరు నగరం యొక్క పేరు సూచిస్తుంది మరియు డివిజను ప్రధాన కార్యాలయం ఉన్నచోటును సూచిస్తుంది.
తూర్పు రైల్వేలో జమాల్పూర్, లిలూహ మరియు కాంచ్రాపారా మూడు ప్రధాన కార్ఖానాలు ఉన్నాయి. జమాల్పూర్ వర్క్షాప్ వాగన్ మరమ్మత్తు, డీజిల్ వాహనములు పీరియాడిక్ ఓవర్ హాలింగ్ (పిఒహెచ్) క్రేన్లు మరియు టవర్-వ్యాగన్ల తయారీ కోసం, లిలూహ వర్క్షాప్ కోచింగ్ & సరుకు వాహనాల పీరియాడిక్ ఓవర్ హాలింగ్ (పిఒహెచ్) కోసం మరియు కాంచ్రాపారా వర్క్షాప్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్, స్థానిక ఈఎంయు మరియు కోచ్లు పీరియాడిక్ ఓవర్ హాలింగ్ (పిఒహెచ్) కోసం పనిచేస్తున్నాయి.
చరిత్ర
ఈస్ట్ ఇండియన్ రైల్వే (ఈఐఆర్) కంపెనీ ద్వారా ఢిల్లీకి తూర్పు భారతదేశం నకు 1845 సం.లో అనుసంధానం ఏర్పడింది. మొదటి రైలు 1854 ఆగస్టు 15 సం.న హౌరా మరియు హుగ్లీ మధ్య నడిచింది. రైలు 08:30 గంటలకు హౌరా స్టేషన్ వదిలి మరియు 91 నిమిషాల హుగ్లీ చేరుకుంది. ఈస్ట్ ఇండియన్ రైల్వే నిర్వహణ 1925 జనవరి 1 న బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.[1]
తూర్పు రైల్వే 1952 ఏప్రిల్ 14 న (1) ఈస్ట్ ఇండియన్ రైల్వే మూడు తక్కువ విభాగాలు అయిన హౌరా, అసన్సోల్ మరియు డానాపూర్ తో మరియు (2) మొత్తం బెంగాల్ నాగ్పూర్ రైల్వే (బిఎన్ఆర్) (3) గతకాలపు బెంగాల్ అస్సాం రైల్వేలకు చెందిన సీల్దా డివిజన్ (ఇది అప్పటికే 1947 ఆగస్టు 15 న ఈస్ట్ ఇండియన్ రైల్వే జోడించబడింది) విలీనం ద్వారా ఏర్పడింది.[2] ఆగస్టు 1955 న 1, బెంగాల్ నాగ్పూర్ రైల్వే (బిఎన్ఆర్) దక్షిణ భాగం హౌరా నుంచి విశాఖపట్నం దాకా, మధ్య ప్రాంతంలో నాగ్పూర్ నుండి హౌరా వరకు మరియు నార్త్ సెంట్రల్ ప్రాంతంలో కాట్నీ వరకు తూర్పు రైల్వే నుండి వేరు చేయడంతో సౌత్ ఈస్ట్రన్ రైల్వేగా మారింది.[3][4] మూడు అదనపు డివిజనులు అయిన ధన్బాద్, మొఘల్సరాయ్, మాల్డా తరువాత ఏర్పడ్డాయి.[5] 2002 సెప్టెంబరు 30 వరకు తూర్పు రైల్వేలో ఏడు డివిజన్లు ఉన్నాయి. తదుపరి, 2002 అక్టోబరు 1 న ఒక కొత్త జోన్, ఈస్ట్ సెంట్రల్ రైల్వేను నుండి తూర్పు రైల్వే దాని యొక్క డానాపూర్, ధన్బాద్, మొఘల్సరాయ్ విభాగాలు వేరు చేయడాం ద్వారా ఏర్పరచారు.[4] ప్రస్తుతం, తూర్పు రైల్వే నాలుగు విభాగాలు (డివిజనులు)గా ఉంది.
రైలు మార్గములు
ప్రధాన రైలు మార్గములు
ఇతర రైలు మార్గములు
- హౌరా-ఢిల్లీ ప్రధాన రైలు మార్గము లోని హౌరా-బర్ధమాన్ ప్రధాన రైలు మార్గము
- బండేల్-కట్వా బ్రాంచ్ సింగిల్ రైలు మార్గము
- షియోరాఫులి -తారకేశ్వర్ బ్రాంచ్ లైన్ డబుల్ బ్రాడ్ గేజ్ లైన్
- తారకేశ్వర్ - అరంబాగ్ బ్రాంచ్ సింగిల్ రైలు మార్గము
- హౌరా-ఢిల్లీ ప్రధాన రైలు మార్గము లోని హౌరా-బర్ధమాన్ కార్డ్
- బర్హర్వ - అజీంగంజ్ - కట్వ లూప్ మార్గము
- జసిధి దుమ్కా రాంపూర్హట్ రైలు మార్గము
- హౌరా-ఢిల్లీ ప్రధాన రైలు మార్గము లోని బర్ధమాన్ - అసన్సోల్ విభాగం
- సాహిబ్ గంజ్ లూప్ లోని ఖనా-బర్హర్వ విభాగం
- రాణాఘాట్ - గేడే బ్రాంచ్ డబుల్ లైన్స్
- ఆండాళ్ - సైంతియా శాఖ రైలు మార్గము
- సీల్డా-రాణాఘాట్ రైలు మార్గము (సీల్డా-దంకుని మరియు బండేల్-నైహతి రైలు మార్గములు కలుపుకుని)
- రాణాఘాట్ - కృష్ణనగర్ సిటీ - లాల్గోల
- రాణాఘాట్ - శాంతిపూర్ - కృష్ణనగర్ సిటీ
- హౌరా-బేలూరు మఠం
- సీల్డా-బర్సాత్-బంగావ్-రాణాఘాట్ రైలు మార్గము
- బర్సాత్ - హసన్బాద్ బ్రాంచ్ సింగిల్ రైలు మార్గము
- డం డం - బిమన్ బ్యాండర్
- సీల్డా దక్షిణ రైలు మార్గములు లోని సీల్డా - బరుయీపూర్ - డైమండ్ హార్బర్
- సీల్డా దక్షిణ రైలు మార్గములు లోని సోనార్పూర్ - కానింగ్
- సీల్డా దక్షిణ రైలు మార్గములు లోని బరుయీపూర్ - లక్ష్మీకాంతపూర్ - నంఖానా
- సీల్డా దక్షిణ రైలు మార్గములు లోని సీల్డా - బడ్జె బడ్జె
- కోలకతా సర్క్యూలర్ రైల్వే
- అహ్మద్పూర్ కట్వ రైల్వే (నారో గేజ్)
- బుర్ద్వాన్ కట్వ రైల్వే (నారో గేజ్)
తూర్పు రైల్వే నుండి ముఖ్యమైన రైళ్లు
- సీల్డా - న్యూ జల్పైగురి డార్జిలింగ్ మెయిల్ (సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్)
- సీల్దా - న్యూ జల్పైగురి పాదతిక్ ఎక్స్ప్రెస్
- న్యూ జల్పైగురి హౌరా శతాబ్ది ఎక్స్ప్రెస్ (నారో గేజ్)
- హౌరా - న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ (గయ / పాట్నా మీదుగా)
- సీల్డా - న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ (గయ మీదుగా)
- హౌరా - న్యూఢిల్లీ దురంతో ఎక్స్ప్రెస్
- సీల్డా - న్యూఢిల్లీ దురంతో ఎక్స్ప్రెస్
- కల్కా మెయిల్
- హౌరా - న్యూ ఢిల్లీ యువ ఎక్స్ప్రెస్
- హౌరా - ధన్బాద్ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్
- పూర్వ ఎక్స్ప్రెస్ (గయ / పాట్నా మీదుగా)
- ముంబై మెయిల్
- సరైఘాట్ ఎక్స్ప్రెస్
- పరస్నాథ్ ఎక్స్ప్రెస్
- ఫరక్కా ఎక్స్ప్రెస్
- భాగల్పూర్ - లోకమాన్య తిలక్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్
- జమాల్పూర్ - హౌరా ఎక్స్ప్రెస్
- భగీరధి ఎక్స్ప్రెస్
- హాజార్దౌరి ఎక్స్ప్రెస్
- ఉదయపూర్ - సీల్డా అనన్య ఎక్స్ప్రెస్
మూలాలు
- ↑ Rao, M.A. (1988). Indian Railways, New Delhi: National Book Trust, pp.13,34
- ↑ "Sealdah division-Engineering details". The Eastern Railway, Sealdah division.
- ↑ Rao, M.A. (1988). Indian Railways, New Delhi: National Book Trust, pp.42–3
- ↑ 4.0 4.1 "The Eastern Railway-About us". The Eastern Railway.
- ↑ "Focus-Eastern Railway". Press Information Bureau, Government of India.