వతోలి (భైంసా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎వార్తలలో: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబర్ → అక్టోబరు using AWB
పంక్తి 94: పంక్తి 94:


==వార్తలలో==
==వార్తలలో==
2008 అక్టోబరు నెలలో ఈ గ్రామంలోను, మండల కేంద్రమైన భైంసాలోను జరిగిన మతకలహాలు ప్రముఖంగా వార్తలలోకి వచ్చాయి. వెయ్యిలోపే జనాభా ఉన్న ఈ వూరు ప్రముఖంగా చర్చనీయాంశమైంది. ఈ గ్రామంలో రెండే ముస్లిం కుటుంబాలు ఉన్నాయి. అప్పుడు జరిగిన అల్లర్లపై వివిధ కథనాలు ఉన్నాయి. దసరా ఊరేగింపు సందర్భంలో జరిగిన ఆకతాయి చర్యల కారణంగా గొడవ మొదలై ఉండవచ్చును. అల్లర్లలోను, తరువాత జరిగిన [[పోలీసు]] కాల్పులలోను ముగ్గురు మరణించారు. ఫలితంగా ఈ అల్లర్లు [[అదిలాబాదు]] జిల్లా అంతటా వ్యాపించాయి.[http://www.twocircles.net/2008oct28/fact_finding_report_anti_muslim_violence_vatoli_and_bhainsa.html]. అక్టోబర్ 12న రాత్రిపూట నిద్రిస్తున్న ఒక కుటుంబం వతోలిలో సజీవంగా దహనం చేయబడింది. ఆ ఘటనలో ఐదుగురు మరణించారు.
2008 అక్టోబరు నెలలో ఈ గ్రామంలోను, మండల కేంద్రమైన భైంసాలోను జరిగిన మతకలహాలు ప్రముఖంగా వార్తలలోకి వచ్చాయి. వెయ్యిలోపే జనాభా ఉన్న ఈ వూరు ప్రముఖంగా చర్చనీయాంశమైంది. ఈ గ్రామంలో రెండే ముస్లిం కుటుంబాలు ఉన్నాయి. అప్పుడు జరిగిన అల్లర్లపై వివిధ కథనాలు ఉన్నాయి. దసరా ఊరేగింపు సందర్భంలో జరిగిన ఆకతాయి చర్యల కారణంగా గొడవ మొదలై ఉండవచ్చును. అల్లర్లలోను, తరువాత జరిగిన [[పోలీసు]] కాల్పులలోను ముగ్గురు మరణించారు. ఫలితంగా ఈ అల్లర్లు [[అదిలాబాదు]] జిల్లా అంతటా వ్యాపించాయి.[http://www.twocircles.net/2008oct28/fact_finding_report_anti_muslim_violence_vatoli_and_bhainsa.html]. అక్టోబరు 12న రాత్రిపూట నిద్రిస్తున్న ఒక కుటుంబం వతోలిలో సజీవంగా దహనం చేయబడింది. ఆ ఘటనలో ఐదుగురు మరణించారు.
[http://world.merinews.com/catFull.jsp?articleID=144612]
[http://world.merinews.com/catFull.jsp?articleID=144612]



07:20, 1 జూన్ 2017 నాటి కూర్పు

వతోలి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఆదిలాబాదు
మండలం భైంసా
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,035
 - పురుషుల సంఖ్య 524
 - స్త్రీల సంఖ్య 511
 - గృహాల సంఖ్య 228
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

వతోలి, ఆదిలాబాదు జిల్లా, భైంసా మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామం మహారాష్ట్ర సరిహద్దులలో ఉంది.

వార్తలలో

2008 అక్టోబరు నెలలో ఈ గ్రామంలోను, మండల కేంద్రమైన భైంసాలోను జరిగిన మతకలహాలు ప్రముఖంగా వార్తలలోకి వచ్చాయి. వెయ్యిలోపే జనాభా ఉన్న ఈ వూరు ప్రముఖంగా చర్చనీయాంశమైంది. ఈ గ్రామంలో రెండే ముస్లిం కుటుంబాలు ఉన్నాయి. అప్పుడు జరిగిన అల్లర్లపై వివిధ కథనాలు ఉన్నాయి. దసరా ఊరేగింపు సందర్భంలో జరిగిన ఆకతాయి చర్యల కారణంగా గొడవ మొదలై ఉండవచ్చును. అల్లర్లలోను, తరువాత జరిగిన పోలీసు కాల్పులలోను ముగ్గురు మరణించారు. ఫలితంగా ఈ అల్లర్లు అదిలాబాదు జిల్లా అంతటా వ్యాపించాయి.[1]. అక్టోబరు 12న రాత్రిపూట నిద్రిస్తున్న ఒక కుటుంబం వతోలిలో సజీవంగా దహనం చేయబడింది. ఆ ఘటనలో ఐదుగురు మరణించారు. [2]

తరువాత అనేక పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు భైంసాకు వచ్చి (తమ తమ పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా) వివిధ స్టేట్‌మెంటులు ఇచ్చారు.

తుల్జాబాయి

గణాంక వివరాలు

జనాభా (2011) - మొత్తం 1,035 - పురుషుల సంఖ్య 524 - స్త్రీల సంఖ్య 511 - గృహాల సంఖ్య 228

మూలాలు

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=01

వెలుపలి లంకెలు