శిరిగిరిపాడు: కూర్పుల మధ్య తేడాలు
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి (3), ఆగష్టు → ఆగస్టు (2), చినారు → చారు (7), → using AWB |
|||
పంక్తి 105: | పంక్తి 105: | ||
==గ్రామంలో విద్యా సౌకర్యాలు== |
==గ్రామంలో విద్యా సౌకర్యాలు== |
||
===శ్రీ పుల్లాభట్ల జగన్నాధశర్మ వేద పాఠశాల=== |
===శ్రీ పుల్లాభట్ల జగన్నాధశర్మ వేద పాఠశాల=== |
||
ఈ పాఠశాల 18వ వార్షికోత్సవాన్ని, 2017,ఫిబ్రవరి-7న |
ఈ పాఠశాల 18వ వార్షికోత్సవాన్ని, 2017,ఫిబ్రవరి-7న నిర్వహించారు. ఈ సందర్భంగా గోపూజ, పతాకావిష్కరణ, రుద్రాభిషేకం, చండీ హోమం, పూర్ణాహుతి, వేద పఠనం మరియు వేద పరీక్షలు నిర్వహించారు. అనంతరం అన్నసమారాధన కార్య్క్రమం నిర్వహించారు. ఈ ట్రస్ట్ తరఫున ఇంత వరకు 200 మందికి వేదపాఠాలు నేర్పించారు, 600 మందికి కంటి ఆపరేషనులు నిర్వహించారు. అంతేగాక పల్నాడు ప్రాంతంలో రైతుల సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ హోమం నిర్వహించారు. ఇవిగాక పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. [7] |
||
==గ్రామములో మౌలిక వసతులు== |
==గ్రామములో మౌలిక వసతులు== |
||
గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. |
గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. |
||
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం== |
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం== |
||
==గ్రామ పంచాయతీ== |
==గ్రామ పంచాయతీ== |
||
2013 |
2013 ఆగస్టు-8న, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ చినఏసయ్య, 779 ఓట్ల మెజారిటీతో, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [3] |
||
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు== |
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు== |
||
===శ్రీ వీరాంజనేయస్వామి దేవాలయం=== |
===శ్రీ వీరాంజనేయస్వామి దేవాలయం=== |
||
ఈ ఆలయంలో 2014, |
ఈ ఆలయంలో 2014,మార్చి-20, [[గురువారం]] నాడు, వినాయకుని విగ్రహం ప్రతిష్ఠించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం హనుమజ్జయంతికి (మే నెలలో) స్వామివారి ఉత్సవాలు మూడురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయం హనుమనామస్మరణతో మారుమ్రోగుతుంది. భక్తులు పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. మూడవరోజున స్వామివారి రథోత్సవం కన్నులపండువాగా సాగుతుంది. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించెదరు. ఈ సందర్భంగా గ్రామములో ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహించి, గెలిచిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసెదరు. [5]&[6] |
||
===వీరాస్వామి గుడి=== |
===వీరాస్వామి గుడి=== |
||
ఇక్కడ 2014, |
ఇక్కడ 2014,మార్చి-20, గురువారం నాడు, వీరాస్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలుచేశారు. [5] |
||
==గ్రామంలో ప్రధాన పంటలు== |
==గ్రామంలో ప్రధాన పంటలు== |
||
పంక్తి 125: | పంక్తి 125: | ||
==గణాంకాలు== |
==గణాంకాలు== |
||
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8,055.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 4,041, స్త్రీల సంఖ్య 4,014, గ్రామంలో నివాస గృహాలు 1,764 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 8,229 హెక్టారులు. |
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8,055.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 4,041, స్త్రీల సంఖ్య 4,014, గ్రామంలో నివాస గృహాలు 1,764 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 8,229 హెక్టారులు. |
||
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Veldurthy/Sirigiripadu] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి. |
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Veldurthy/Sirigiripadu] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి. |
||
==మూలాలు== |
==మూలాలు== |
||
పంక్తి 131: | పంక్తి 131: | ||
==వెలుపలి లింకులు== |
==వెలుపలి లింకులు== |
||
[3] ఈనాడు గుంటూరు రూరల్; 2013, |
[3] ఈనాడు గుంటూరు రూరల్; 2013,ఆగస్టు-9; 13వపేజీ. |
||
[4] ఈనాడు గుంటూరు రూరల్; 2014,ఫిబ్రవరి-11; 4వపేజీ. |
[4] ఈనాడు గుంటూరు రూరల్; 2014,ఫిబ్రవరి-11; 4వపేజీ. |
||
[5] ఈనాడు గుంటూరు రూరల్; 2014, |
[5] ఈనాడు గుంటూరు రూరల్; 2014,మార్చి-21; 5వపేజీ. |
||
[6] ఈనాడు గుంటూరు రూరల్; 2014.మే-24; 4వపేజీ. |
[6] ఈనాడు గుంటూరు రూరల్; 2014.మే-24; 4వపేజీ. |
||
[7] ఈనాడు గుంటూరు రూరల్; 20147ఫిబ్రవరి-8; 5వపేజీ. |
[7] ఈనాడు గుంటూరు రూరల్; 20147ఫిబ్రవరి-8; 5వపేజీ. |
09:09, 1 జూన్ 2017 నాటి కూర్పు
శిరిగిరిపాడు | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: 16°19′19″N 79°19′26″E / 16.321949°N 79.324023°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | వెల్దుర్తి |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీ చినఏసయ్య |
జనాభా (2001) | |
- మొత్తం | 9,579 |
- పురుషుల సంఖ్య | 4,041 |
- స్త్రీల సంఖ్య | 4,014 |
- గృహాల సంఖ్య | 1,764 |
పిన్ కోడ్ | 522 613 |
ఎస్.టి.డి కోడ్ | 08642 |
శిరిగిరిపాడు, గుంటూరు జిల్లా, వెల్దుర్తి మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 613., ఎస్.టి.డి.కోడ్ = 08642. [1]
గ్రామ చరిత్ర
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామ భౌగోళికం
ఈ గ్రామం జిల్లాకు సరిహద్దు గ్రామం.
సమీప గ్రామాలు
వెల్దుర్తి 5 కి.మీ, గుండ్లపాడు 6 కి.మీ, కండ్లకుంట 11 కి.మీ, మందడి 14 కి.మీ.
సమీప మండలాలు
ఉత్తరాన మాచెర్ల మండలం, దక్షణాన పుల్లలచెరువు మండలం, తూర్పున దుర్గి మండలం, దక్షణాన యర్రగొండపాలెం మండలం.
గ్రామానికి రవాణా సౌకర్యాలు
గ్రామంలో విద్యా సౌకర్యాలు
శ్రీ పుల్లాభట్ల జగన్నాధశర్మ వేద పాఠశాల
ఈ పాఠశాల 18వ వార్షికోత్సవాన్ని, 2017,ఫిబ్రవరి-7న నిర్వహించారు. ఈ సందర్భంగా గోపూజ, పతాకావిష్కరణ, రుద్రాభిషేకం, చండీ హోమం, పూర్ణాహుతి, వేద పఠనం మరియు వేద పరీక్షలు నిర్వహించారు. అనంతరం అన్నసమారాధన కార్య్క్రమం నిర్వహించారు. ఈ ట్రస్ట్ తరఫున ఇంత వరకు 200 మందికి వేదపాఠాలు నేర్పించారు, 600 మందికి కంటి ఆపరేషనులు నిర్వహించారు. అంతేగాక పల్నాడు ప్రాంతంలో రైతుల సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ హోమం నిర్వహించారు. ఇవిగాక పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. [7]
గ్రామములో మౌలిక వసతులు
గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.
గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం
గ్రామ పంచాయతీ
2013 ఆగస్టు-8న, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ చినఏసయ్య, 779 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
శ్రీ వీరాంజనేయస్వామి దేవాలయం
ఈ ఆలయంలో 2014,మార్చి-20, గురువారం నాడు, వినాయకుని విగ్రహం ప్రతిష్ఠించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం హనుమజ్జయంతికి (మే నెలలో) స్వామివారి ఉత్సవాలు మూడురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయం హనుమనామస్మరణతో మారుమ్రోగుతుంది. భక్తులు పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. మూడవరోజున స్వామివారి రథోత్సవం కన్నులపండువాగా సాగుతుంది. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించెదరు. ఈ సందర్భంగా గ్రామములో ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహించి, గెలిచిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసెదరు. [5]&[6]
వీరాస్వామి గుడి
ఇక్కడ 2014,మార్చి-20, గురువారం నాడు, వీరాస్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలుచేశారు. [5]
గ్రామంలో ప్రధాన పంటలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
గ్రామ ప్రముఖులు
గ్రామంలోని విశేషాలు
ఈ గ్రామానికి చెందిన పేద కుటుంబానికి చెందిన దేవిశెట్టి నరసింహారావు అను 9వ తరగతి విద్యార్థి, పరుగు పందేలలో రాణించుచూ గ్రామానికి పేరుతెచ్చున్నాడు. [4]
గణాంకాలు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8,055.[2] ఇందులో పురుషుల సంఖ్య 4,041, స్త్రీల సంఖ్య 4,014, గ్రామంలో నివాస గృహాలు 1,764 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 8,229 హెక్టారులు.
- [1] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి.
మూలాలు
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
వెలుపలి లింకులు
[3] ఈనాడు గుంటూరు రూరల్; 2013,ఆగస్టు-9; 13వపేజీ. [4] ఈనాడు గుంటూరు రూరల్; 2014,ఫిబ్రవరి-11; 4వపేజీ. [5] ఈనాడు గుంటూరు రూరల్; 2014,మార్చి-21; 5వపేజీ. [6] ఈనాడు గుంటూరు రూరల్; 2014.మే-24; 4వపేజీ. [7] ఈనాడు గుంటూరు రూరల్; 20147ఫిబ్రవరి-8; 5వపేజీ.