తూము రామదాసు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:


== జననం ==
== జననం ==
రామదాసు [[1856]], [[ఆగష్టు 18]] న ([[నల]] నామ సంవత్సరం [[శ్రావణ బహుళ ద్వితీయ]] సోమవారం) తూము సర్వేశం దంపతులకు [[వరంగల్‌]] లోని బాలనగరంలో జన్మించాడు. తన ఇరవై ఒకటవ యేట కవిత్వము వ్రాయడం మొదలు పెట్టాడు. ప్రతాపపురం రంగాచార్యుల వద్ద సంస్కృతాంధ్రములు నేర్చాడు. [[క్రోధి]]నామ సంవత్సరం [[కార్తీక బహుళ సప్తమి]] నాడు అనగా [[1904]] [[నవంబరు 24]]న మరణించాడు<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=8006]భారతి మాసపత్రిక డిసెంబరు1930 పుటలు - 164-166</ref>. రామదాసు కవి అమరకోశాన్ని అనుసరించి [[తెలుగు]]లోని సాధారణ పదాలను కూర్చి ఆంధ్రపదనిధానము అనే పద్య నిఘంటువును వ్రాశాడు.<ref>[http://books.google.com/books?id=B5NkAAAAMAAJ&q=Tumu+ramadasu&dq=Tumu+ramadasu PILC Journal of Dravidic Studies: PJDS., Pondicherry Institute of Linguistics and Culture Volume 13 p.146]</ref>
రామదాసు [[1856]], [[ఆగష్టు 18]] న ([[నల]] నామ సంవత్సరం [[శ్రావణ బహుళ ద్వితీయ]] సోమవారం) తూము సర్వేశం దంపతులకు [[వరంగల్‌]] లోని బాలనగరంలో జన్మించాడు.

== రచనా ప్రస్థానం ==
పేదరికంలో ఉన్న రామదాసు కందాళ సింగరాచార్యులు చేరదీసి విద్యాబుద్దులు నేర్పించాడు. సంస్కృతాంధ్ర పండితులు ప్రతాపపురం రంగాచార్యులు వద్ద ఉభయభాషలను చదువుకున్న రామదాసు, తన ఇరవై ఒకటవ యేట కవిత్వము వ్రాయడం మొదలుపెట్టి రుక్మిణీ కళ్యాణం గేయకావ్యాన్ని రాశాడు.

== మరణం ==
[[1904]] [[నవంబరు 24]] ([[క్రోధి]]నామ సంవత్సరం [[కార్తీక బహుళ సప్తమి]]) న మరణించాడు<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=8006]భారతి మాసపత్రిక డిసెంబరు1930 పుటలు - 164-166</ref>. రామదాసు కవి అమరకోశాన్ని అనుసరించి [[తెలుగు]]లోని సాధారణ పదాలను కూర్చి ఆంధ్రపదనిధానము అనే పద్య నిఘంటువును వ్రాశాడు.<ref>[http://books.google.com/books?id=B5NkAAAAMAAJ&q=Tumu+ramadasu&dq=Tumu+ramadasu PILC Journal of Dravidic Studies: PJDS., Pondicherry Institute of Linguistics and Culture Volume 13 p.146]</ref>


==రచనలు==
==రచనలు==

09:11, 18 ఆగస్టు 2017 నాటి కూర్పు

తూము రామదాసు తెలంగాణ తొలి నాటక రచయిత.[1] 1898లో ‘కాళిదాసు’ నాటకాన్ని రచించి సురభి నాటక సమాజం ద్వారా ప్రదర్శింపచేసి తెలంగాణలో తొలి నాటక చరిత్రను లిఖితం చేశాడు.[2] [3]

జననం

రామదాసు 1856, ఆగష్టు 18 న (నల నామ సంవత్సరం శ్రావణ బహుళ ద్వితీయ సోమవారం) తూము సర్వేశం దంపతులకు వరంగల్‌ లోని బాలనగరంలో జన్మించాడు.

రచనా ప్రస్థానం

పేదరికంలో ఉన్న రామదాసు కందాళ సింగరాచార్యులు చేరదీసి విద్యాబుద్దులు నేర్పించాడు. సంస్కృతాంధ్ర పండితులు ప్రతాపపురం రంగాచార్యులు వద్ద ఉభయభాషలను చదువుకున్న రామదాసు, తన ఇరవై ఒకటవ యేట కవిత్వము వ్రాయడం మొదలుపెట్టి రుక్మిణీ కళ్యాణం గేయకావ్యాన్ని రాశాడు.

మరణం

1904 నవంబరు 24 (క్రోధినామ సంవత్సరం కార్తీక బహుళ సప్తమి) న మరణించాడు[4]. రామదాసు కవి అమరకోశాన్ని అనుసరించి తెలుగులోని సాధారణ పదాలను కూర్చి ఆంధ్రపదనిధానము అనే పద్య నిఘంటువును వ్రాశాడు.[5]

రచనలు

  1. రుక్మిణీకళ్యాణము (గేయకావ్యము)
  2. గోపికావిలాసము (ప్రబంధము)
  3. మిత్రవిందోద్వాహము (ప్రబంధము)
  4. కాళిదాసు నాటకము
  5. ఆంధ్రపదనిధానము[6]

మూలాలు

  1. నమస్తే తెలంగాణ. "తెలుగు సాహిత్య ప్రక్రియలు-నాటకం". Retrieved 18 August 2017.
  2. ఆంధ్రజ్యోతి. "తొలి నాటక కర్త తూము రామదాసు". Retrieved 18 August 2017.
  3. గోలకొండకవుల సంచిక - సురవరం ప్రతాపరెడ్డి - పుట 385
  4. [1]భారతి మాసపత్రిక డిసెంబరు1930 పుటలు - 164-166
  5. PILC Journal of Dravidic Studies: PJDS., Pondicherry Institute of Linguistics and Culture Volume 13 p.146
  6. International Journal of Dravidian Linguistics: IJDL., Volume 17