తేకుమళ్ళ రాజగోపాలరావు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి వర్గం:తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
|||
పంక్తి 4: | పంక్తి 4: | ||
==రచనలు== |
==రచనలు== |
||
* శారదా పద్య వాచకములు |
* శారదా పద్య వాచకములు (ఏడు భాగాలు) |
||
* విహంగ యానం (తెలుగులో తొలి సైన్స్ ఫిక్షన్ నవల) |
* విహంగ యానం (తెలుగులో తొలి సైన్స్ ఫిక్షన్ నవల) |
||
* త్రివిక్రమ విలాసము (సాంఘిక నవల) - 1895 చింతామణి పత్రిక నిర్వహించిన నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందింది. |
* త్రివిక్రమ విలాసము (సాంఘిక నవల) - 1895 చింతామణి పత్రిక నిర్వహించిన నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందింది. |
||
పంక్తి 10: | పంక్తి 10: | ||
* మణిభూషణము (సంపాదకత్వం) |
* మణిభూషణము (సంపాదకత్వం) |
||
* కనకవల్లి (నవల) |
* కనకవల్లి (నవల) |
||
* ఆంధ్ర దేశీయ కథావళి (మూడు భాగాలు) |
|||
[[వర్గం:1876 జననాలు]] |
[[వర్గం:1876 జననాలు]] |
05:29, 27 ఆగస్టు 2017 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
టేకుమళ్ళ రాజగోపాలరావు విద్యావేత్త, దార్శనికుడు, పండితుడు, గ్రంథాలయోద్ధారకుడు, మరియు రచయిత. ఇతడు వ్రాసిన విహంగ యానం అనే నవల తెలుగులో వెలువడిన మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ నవలగా గుర్తించబడింది. ఇతడు 1876, జూలై 9న తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురం లో జన్మించాడు. విజయవాడలో స్థిరపడ్డాడు. ఇతడు గ్రంథాలయోద్ధరణకు చేసిన సేవలకుగాను, విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ ఇతని పేర గ్రంథాలయం నెలకొల్పి తన కృతజ్ఞతను చాటుకుంది. ఇతని కుమారుడు రామచంద్రరావు తన వద్ద వున్న అమూల్య గ్రంథాలను ఈ గ్రంథాలయానికి సమర్పించాడు.
రచనలు
- శారదా పద్య వాచకములు (ఏడు భాగాలు)
- విహంగ యానం (తెలుగులో తొలి సైన్స్ ఫిక్షన్ నవల)
- త్రివిక్రమ విలాసము (సాంఘిక నవల) - 1895 చింతామణి పత్రిక నిర్వహించిన నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందింది.
- ఛందశ్శాస్త్రము
- మణిభూషణము (సంపాదకత్వం)
- కనకవల్లి (నవల)
- ఆంధ్ర దేశీయ కథావళి (మూడు భాగాలు)