తోట నిరంజనరావు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
'''తోట నిరంజనరావు''' (1906 - 1964) సుప్రసిద్ధ రంగస్థల నటులు. |
'''తోట నిరంజనరావు''' (1906 - 1964) సుప్రసిద్ధ రంగస్థల నటులు. |
||
== జననం == |
|||
వీరు డిసెంబరు 1906 లో [[రాజమండ్రి]]లో జన్మించారు. |
వీరు డిసెంబరు 1906 లో [[రాజమండ్రి]]లో జన్మించారు. |
||
== నాటకరంగ ప్రస్థానం == |
|||
వీరు చిన్ననాటి నుండే నాటకాలలో నటించడం మొదలు పెట్టాడు. ఉన్నత పాఠశాల దశకే మంచి నటుడిగా గుర్తించబడ్డాడు. నటనతో పాటు ఆట, పాటలలో కూడా నైపుణ్యం సంపాదించి [[మచిలీపట్నం|బందరు]] నేషనల్ థియేటర్లో చేరాడు. శ్రీకృష్ణ లీలలో [[కృష్ణుడు]] గాను, [[భక్త ప్రహ్లాద (నాటకం)|భక్త ప్రహ్లాద]]<nowiki/>లో [[ప్రహ్లాదుడు]] గాను, భక్త మార్కండేయలో [[మార్కండేయుడు]]<nowiki/>గా బాల పాత్రలలో అద్భుతంగా నటించి అందరి మన్ననలు అందుకున్నాడు. |
వీరు చిన్ననాటి నుండే నాటకాలలో నటించడం మొదలు పెట్టాడు. ఉన్నత పాఠశాల దశకే మంచి నటుడిగా గుర్తించబడ్డాడు. నటనతో పాటు ఆట, పాటలలో కూడా నైపుణ్యం సంపాదించి [[మచిలీపట్నం|బందరు]] నేషనల్ థియేటర్లో చేరాడు. శ్రీకృష్ణ లీలలో [[కృష్ణుడు]] గాను, [[భక్త ప్రహ్లాద (నాటకం)|భక్త ప్రహ్లాద]]<nowiki/>లో [[ప్రహ్లాదుడు]] గాను, భక్త మార్కండేయలో [[మార్కండేయుడు]]<nowiki/>గా బాల పాత్రలలో అద్భుతంగా నటించి అందరి మన్ననలు అందుకున్నాడు. [[డి.వి.సుబ్బారావు]] గారు చనిపోయిన తరువాత హరిశ్చంద్ర నాటకంలో [[హరిశ్చంద్ర]] పాత్రను పోషించి దిగ్విజయంగా ప్రదర్శించారు. వీరు సినిమారంగంలో ప్రవేశించి 1937లో దేవదత్తా పిలింస్ వారు కలకత్తాలో నిర్మించిన [[సతీ సులోచన]] చిత్రంలో లక్షణుడుగా నటించారు. |
||
== మరణం == |
|||
[[డి.వి.సుబ్బారావు]] గారు చనిపోయిన తరువాత హరిశ్చంద్ర నాటకంలో [[హరిశ్చంద్ర]] పాత్రను పోషించి దిగ్విజయంగా ప్రదర్శించారు. |
|||
⚫ | |||
== మూలాలు == |
|||
వీరు సినిమారంగంలో ప్రవేశించి 1937లో దేవదత్తా పిలింస్ వారు కలకత్తాలో నిర్మించిన [[సతీ సులోచన]] చిత్రంలో లక్షణుడుగా నటించారు. |
|||
{{మూలాలజాబితా}} |
|||
⚫ | |||
[[వర్గం:1906 జననాలు]] |
[[వర్గం:1906 జననాలు]] |
13:30, 2 సెప్టెంబరు 2017 నాటి కూర్పు
తోట నిరంజనరావు (1906 - 1964) సుప్రసిద్ధ రంగస్థల నటులు.
జననం
వీరు డిసెంబరు 1906 లో రాజమండ్రిలో జన్మించారు.
నాటకరంగ ప్రస్థానం
వీరు చిన్ననాటి నుండే నాటకాలలో నటించడం మొదలు పెట్టాడు. ఉన్నత పాఠశాల దశకే మంచి నటుడిగా గుర్తించబడ్డాడు. నటనతో పాటు ఆట, పాటలలో కూడా నైపుణ్యం సంపాదించి బందరు నేషనల్ థియేటర్లో చేరాడు. శ్రీకృష్ణ లీలలో కృష్ణుడు గాను, భక్త ప్రహ్లాదలో ప్రహ్లాదుడు గాను, భక్త మార్కండేయలో మార్కండేయుడుగా బాల పాత్రలలో అద్భుతంగా నటించి అందరి మన్ననలు అందుకున్నాడు. డి.వి.సుబ్బారావు గారు చనిపోయిన తరువాత హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్ర పాత్రను పోషించి దిగ్విజయంగా ప్రదర్శించారు. వీరు సినిమారంగంలో ప్రవేశించి 1937లో దేవదత్తా పిలింస్ వారు కలకత్తాలో నిర్మించిన సతీ సులోచన చిత్రంలో లక్షణుడుగా నటించారు.
మరణం
వీరు 1964 ఏప్రిల్ 21 తేదీన రాజమండ్రిలో పరమపదించారు.