Coordinates: 20°14′25″N 85°49′53″E / 20.24028°N 85.83139°E / 20.24028; 85.83139

యమేశ్వరాలయం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 44: పంక్తి 44:


==పర్వదినాలు==
==పర్వదినాలు==
ఆశ్వయుజ మాసంలో వచ్చే "జుంటియా" లేదా "ద్విత్వాహన ఓష" అనే పండుగను ఈ ఆలయంలో ప్రముఖంగా జరుపుకుంటారు. ఇంకా [[శివరాత్రి]], [[కార్తీక పౌర్ణమి]] పర్వదినాలు కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి సోమవారం, [[సంక్రమణం|సంక్రమణపు]] రోజులలో ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తారు. [[భరణి]] నక్షత్రం వున్న రోజు ఈ ఆలయాన్ని దర్శించినవారికి కష్టాలన్నీ తీరిపోతాయని భక్తులు నమ్ముతారు.
The [[Jiuntia]] or Puajiutia festival which is also called Dwitvahana osha falling in [[Ashwin]] is very popular with this temple. Others being [[Shivaratri]] and [[Kartik Purnima]]. All Mondays and Sankramana days are important in this temple. People who visit this temple during [[Bharani]] nakshatra are said to be free from all miseries.


==ఇవికూడా చూడండి==
==ఇవికూడా చూడండి==

07:41, 13 అక్టోబరు 2017 నాటి కూర్పు

యమేశ్వరాలయం
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:ఒడిషా
ప్రదేశం:భువనేశ్వర్
అక్షాంశ రేఖాంశాలు:20°14′25″N 85°49′53″E / 20.24028°N 85.83139°E / 20.24028; 85.83139
ఇతిహాసం
సృష్టికర్త:తూర్పు గాంగులు

యమేశ్వర లేదా జమేశ్వర ఆలయం ఒక అతి పురాతన దేవాలయం. దీనిలో ఈశ్వరుడు యమునిచేత పూజింపబడ్డాడు. ఈ ఆలయం భువనేశ్వర్ లో "జమేశ్వర్ పట్న" లోని భారతి మాత మందిరానికి సమీపంలో ఉంది.

నిర్మాణం

ఈ దేవాలయం కళింగుల వాస్తు నిర్మాణ శైలిలో నిర్మించబడింది. తూర్పు గంగ రాజవంశీకుల చేత 13-14 శతాబ్దాలలో ఈ దేవాలయం నిర్మించబడింది[1]. ప్రధాన గాలిగోపురం "రేఖ దుల" శైలిలోను, యాగశాల "పీఠ దుల" శైలిలో కట్టబడింది. నాట్య మండపం యాగశాలకు ఆనుకొని ప్రత్యేకంగా ఉంది.[1] ఇసుకరాతితో నిర్మించబడిన ఈ దేవాలయంలోని ఎక్కువ భాగం ప్రకృతి వైపరీత్యాలవల్ల దెబ్బతినింది. బయటి ప్రాకారం ఎర్రమట్టితో కట్టబడింది. ఆలయం చుట్టూ పౌరాణికగాథలను వివరించే శిల్పాలు, దిక్పాలకులు, నాయికలు, ఏనుగుల ఊరేగింపు, శృంగార భంగిమలు మొదలైన బొమ్మలు ఉన్నాయి.[1] గర్భగృహంలో శివలింగము వృత్తాకార పానవట్టంలో ప్రతిష్టించబ[1]

పర్వదినాలు

ఆశ్వయుజ మాసంలో వచ్చే "జుంటియా" లేదా "ద్విత్వాహన ఓష" అనే పండుగను ఈ ఆలయంలో ప్రముఖంగా జరుపుకుంటారు. ఇంకా శివరాత్రి, కార్తీక పౌర్ణమి పర్వదినాలు కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి సోమవారం, సంక్రమణపు రోజులలో ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తారు. భరణి నక్షత్రం వున్న రోజు ఈ ఆలయాన్ని దర్శించినవారికి కష్టాలన్నీ తీరిపోతాయని భక్తులు నమ్ముతారు.

ఇవికూడా చూడండి

చిత్రావళి

మూలాలు

బయటి లింకులు