2012: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి , జులై → జూలై using AWB |
|||
పంక్తి 22: | పంక్తి 22: | ||
== మరణాలు == |
== మరణాలు == |
||
[[File:Bal Thackeray at 70th Master Dinanath Mangeshkar Awards (1) (cropped).jpg|thumb|Bal Thackeray at 70th Master Dinanath Mangeshkar Awards (1) (cropped)]] |
[[File:Bal Thackeray at 70th Master Dinanath Mangeshkar Awards (1) (cropped).jpg|thumb|Bal Thackeray at 70th Master Dinanath Mangeshkar Awards (1) (cropped)]] |
||
* [[జనవరి 3]]: [[సి.జగన్నాథరావు]], ఆంధ్రప్రదేశ్ ఉప |
* [[జనవరి 3]]: [[సి.జగన్నాథరావు]], ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. |
||
* [[జనవరి 15]]: [[హొమాయ్ వ్యరవాలా]], భారతదేశపు మొట్టమొదటి మహిళా ఫోటోజర్నలిస్టు. పద్మవిభూషణ పురస్కార గ్రహీత. (జ.1913) |
|||
* [[ఫిబ్రవరి 2]]:[[అట్లూరి పుండరీకాక్షయ్య]], తెలుగు సినిమా నిర్మాత, రచయిత మరియు నటుడు. (జ.1925) |
* [[ఫిబ్రవరి 2]]:[[అట్లూరి పుండరీకాక్షయ్య]], తెలుగు సినిమా నిర్మాత, రచయిత మరియు నటుడు. (జ.1925) |
||
* [[జూన్ 8]]: [[కె.ఎస్.ఆర్.దాస్]] తెలుగు మరియు కన్నడ సినిమా దర్శకుడు. (జ.1936) |
* [[జూన్ 8]]: [[కె.ఎస్.ఆర్.దాస్]] తెలుగు మరియు కన్నడ సినిమా దర్శకుడు. (జ.1936) |
06:15, 9 డిసెంబరు 2017 నాటి కూర్పు
2012 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంఘటనలు
జనవరి 2012
- జనవరి 18: గజ్వేల్ (మెదక్ జిల్లా), భూపాలపల్లి (వరంగల్ జిల్లా) మేజర్ గ్రామపంచాయతీలను పురపాలక సంఘంగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
- జనవరి 19: మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి కిషన్ రెడ్డి పోరుయాత్ర మొదలైంది
- జనవరి 21: కరింనగర్ జిల్లా రామచంద్రాపురం గ్రామపంచాయతికి కేంద్రం గ్రామరత్న అవార్డు ప్రకటించింది.
మార్చి 2012
- మార్చి 17: మహబూబ్ నగర్ జిల్లా అందుగులలో రాతియుగం నాటి పనిముట్లు బయటపడ్డాయి.
ఏప్రిల్ 2012
- ఏప్రిల్ 26: హైదరాబాదులో మెట్రోరైలు పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి.
జూన్ 2012
- జూన్ 17: రామప్ప ఆలయం పరిరక్షణకు 10వేల దివ్వెల జాతర నిర్వహించారు.
జూలై 2012
- జూలై 27 – ఆగస్టు12 – 2012 వేసవి ఒలింపిక్స్ లండన్
సెప్టెంబర్ 2012
- సెప్టెంబర్ 2: నిర్మల్లో తెలంగాణ రచయిల సంఘం 6వ మహాసభలు నిర్వహించబడ్డాయి.
- సెప్టెంబర్ 30: హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో తెలంగాణా మార్చి (కవాతు) జరిగింది.
అక్టొబర్ 2012
మరణాలు
- జనవరి 3: సి.జగన్నాథరావు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి.
- జనవరి 15: హొమాయ్ వ్యరవాలా, భారతదేశపు మొట్టమొదటి మహిళా ఫోటోజర్నలిస్టు. పద్మవిభూషణ పురస్కార గ్రహీత. (జ.1913)
- ఫిబ్రవరి 2:అట్లూరి పుండరీకాక్షయ్య, తెలుగు సినిమా నిర్మాత, రచయిత మరియు నటుడు. (జ.1925)
- జూన్ 8: కె.ఎస్.ఆర్.దాస్ తెలుగు మరియు కన్నడ సినిమా దర్శకుడు. (జ.1936)
- జూన్ 9: పాలపర్తి వెంకటేశ్వర్లు, కలెక్టరుగా ఆదిలాబాదు జిల్లాకు వచ్చి అందరి ఆదరాభిమానాలు పొందినాడు.
- జూలై 12: దారా సింగ్, భారతీయ మల్లయోధుడు, సినిమా నటుడు. (జ.1928)
- జూలై 18: రాజేష్ ఖన్నా, హిందీ సినిమా నటుడు, నిర్మాత మరియు రాజకీయవేత్త. (జ.1942)
- జూలై 26: కొండపల్లి శేషగిరి రావు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ద ఛిత్రకారుడు. (జ.1924)
- జూలై 29: వెంపటి చినసత్యం, కూచిపూడి నాట్యాచార్యుడు. (జ.1929)
- ఆగష్టు 5: కె.ఎస్.ఆర్.దాస్, తెలుగు మరియు కన్నడ సినిమా దర్శకుడు. (జ.1936)
- ఆగష్టు 7: సామల సదాశివ, ఆదిలాబాదు జిల్లాకు చెందిన ప్రముఖ సాహితీవేత్త. (జ.1928)
- ఆగష్టు 11: భద్రిరాజు కృష్ణమూర్తి, ద్రావిడ భాషా పరిశోధకులు, భాషాశాస్త్ర అధ్యాపకులు. (జ.1928)
- ఆగష్టు 14: విలాస్రావు దేశ్ముఖ్, భారత రాజకీయవేత్త. (జ.1945)
- ఆగష్టు 16: టీ.జి. కమలాదేవి, తెలుగు సినిమా నటి మరియు స్నూకర్ క్రీడాకారిణి. (జ.1930)
- ఆగష్టు 20: కాపు రాజయ్య, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు. (జ.1925)
- ఆగష్టు 25: నీల్ ఆర్మ్స్ట్రాంగ్, చంద్రుడిపై కాలు పెట్టిన మొదటి మనిషి. (జ.1930)
- సెప్టెంబర్ 6: చెరుకూరి సుమన్ జర్నలిజం ఉషోదయ ఎంటర్ప్రైజెస్కు మేనేజింగ్.
- సెప్టెంబర్ 8: కొడవటిగంటి రోహిణీప్రసాద్, సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త మరియు సమర్థుడైన రచయిత. (జ.1949)
- సెప్టెంబర్ 13: రంగనాథ్ మిశ్రా, 21 వ భారత ప్రధాన న్యాయమూర్తి. (జ.1926)
- సెప్టెంబర్ 16: సుత్తివేలు, ప్రముఖ తెలుగు హాస్య నటులు. (జ.1947)
- సెప్టెంబర్ 21: కొండా లక్ష్మణ్ బాపూజీ, నిరంకుశ నిజాం వ్యతిరేక మరియు తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడు. (జ.1915)
- సెప్టెంబర్ 24: అశ్వని, తెలుగు, తమిళ సినిమా నటి.
- సెప్టెంబర్ 30: కాసరనేని సదాశివరావు, శస్త్రవైద్య నిపుణులుగా పేరొందాడు,వృత్తిలో మానవత్వాన్ని, వృత్తి విలువలను తు.చ. తప్పక పాటించేవాడు.
- అక్టోబరు 6: భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచనోద్యమకారుడు. (జ.19217)
- అక్టోబర్ 12: ఘండికోట బ్రహ్మాజీరావు, ప్రముఖ ఉత్తరాంధ్ర రచయిత, సాహితీ వేత్త. (జ.1922)
- అక్టోబరు 20: అమరపు సత్యనారాయణ, నటుడు, గాయకుడు, రంగస్థల కళాకారుడు. (జ.1937)
- అక్టోబరు 25: జస్పాల్ భట్టి, ప్రముఖ హాస్య, వ్యంగ్య టెలివిజన్ కళాకారుడు. (జ.1955)
- నవంబర్ 2: కింజరాపు ఎర్రన్నాయుడు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడు.
- నవంబర్ 15: వేదాంతం సత్యనారాయణ శర్మ, కూచిపూడి నృత్య కళాకారుడు, నటుడు. (జ.1935)
- నవంబర్ 17: బాల్ థాకరే, శివసేన పార్టీ స్థాపకుడు. (జ.1926)
- నవంబర్ 30: ఐ.కె.గుజ్రాల్, భారత 13వ భారతదేశ ప్రధానమంత్రి, దౌత్యవేత్త. (జ.1919)
- : జువ్వాడి గౌతమరావు, భాషాభిమాని, సాహితీకారుడు. (జ.1929)