మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 82: పంక్తి 82:
|-
|-
|}
|}

==2004 ఎన్నికలు==
[[2004]]లో జరిగిన 14 వ లోకసభ ఎన్నికలలో నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన డి.విఠల్‌రావు తన సమిప ప్రత్యర్థి అయిన [[తెలుగుదేశం]] పార్టీకి చెందిన ఎల్కోటి ఎల్లారెడ్డిపై 47907 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి [[భారతీయ జనతా పార్టీ]] మద్దతు ఇచ్చింది. అంతకు పూర్వం [[1999]]లో జరిగిన లోకసభ ఎన్నికలలో [[భాజపా]] అభ్యర్థి జితేందర్ రెడ్డి తెలుగుదేశం మద్దతుతో ఎన్నికయ్యాడు.
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజక వర్గాలు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజక వర్గాలు]]
{{ఆంధ్రప్రదేశ్‌లోని లోకసభ నియోజకవర్గాలు}}
{{ఆంధ్రప్రదేశ్‌లోని లోకసభ నియోజకవర్గాలు}}

20:14, 13 జనవరి 2008 నాటి కూర్పు

ఆంధ్రప్రదేశ్ లోని 42 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు

  • కొడంగల్ అసెంబ్లీ నియోజక వర్గం
  • నారాయణపేట అసెంబ్లీ నియోజక వర్గం
  • మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజక వర్గం
  • జడ్చర్ల అసెంబ్లీ నియోజక వర్గం
  • దేవరకద్ర అసెంబ్లీ నియోజక వర్గం
  • మక్తల్ అసెంబ్లీ నియోజక వర్గం
  • షాద్‌నగర్ అసెంబ్లీ నియోజక వర్గం

నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు

లోకసభ కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ
రెండవ 1957-62 జే.రామేశ్వర్ రావు భారత జాతీయ కాంగ్రెస్
మూడవ 1962-67 జే.బి.ముత్యాలరావు భారత జాతీయ కాంగ్రెస్
నాల్గవ 1967-71 జే.రామేశ్వర్ రావు భారత జాతీయ కాంగ్రెస్
ఐదవ 1971-77 జే.బి.ముత్యాలరావు భారత జాతీయ కాంగ్రెస్
ఆరవ 1977-80 జే.రామేశ్వర్ రావు భారత జాతీయ కాంగ్రెస్
ఏడవ 1980-84 మల్లికార్జున్ భారత జాతీయ కాంగ్రెస్
ఎనిమిదవ 1984-89 ఎస్.జైపాల్‌రెడ్డి జనత పార్టీ
తొమ్మిదవ 1989-91 మల్లికార్జున్ భారత జాతీయ కాంగ్రెస్
పదవ 1991-96 మల్లికార్జున్ భారత జాతీయ కాంగ్రెస్
పదకొండవ 1996-98 మల్లికార్జున్ భారత జాతీయ కాంగ్రెస్
పన్నెండవ 1998-99 ఎస్.జైపాల్‌రెడ్డి జనత పార్టీ
పదమూడవ 1999-04 జితేందర్‌రెడ్డి భారతీయ జనతా పార్టీ
పదునాల్గవ 2004-ప్రస్తుతం వరకు డి.విఠల్ రావు భారత జాతీయ కాంగ్రెస్

2004 ఎన్నికలు

2004లో జరిగిన 14 వ లోకసభ ఎన్నికలలో నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన డి.విఠల్‌రావు తన సమిప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన ఎల్కోటి ఎల్లారెడ్డిపై 47907 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది. అంతకు పూర్వం 1999లో జరిగిన లోకసభ ఎన్నికలలో భాజపా అభ్యర్థి జితేందర్ రెడ్డి తెలుగుదేశం మద్దతుతో ఎన్నికయ్యాడు.