వర్తమాన తరంగిణి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
మూలం చేర్చాను
పంక్తి 1: పంక్తి 1:
1842 జూన్ 8 న [[మద్రాసు]]లో సయ్యద్ రహమతుల్లా"వర్తమాన తరంగిణి " అనే వార పత్రిక స్థాపించాడు. ఇది ఒక ముస్లిం వెలువరించిన తొలి తెలుగు వార పత్రిక.
'''వర్తమాన తరంగిణి''' 1842 జూన్ 8 న [[మద్రాసు]]లో సయ్యద్ రహమతుల్లా స్థాపించిన వార పత్రిక.<ref name="జర్నలిజం చరిత్ర - వ్యవస్థ">{{cite book|last1=రాపోలు|first1=ఆనంద భాస్కర్|title=జర్నలిజం చరిత్ర - వ్యవస్థ|date=1988|page=40|url=https://www.scribd.com/doc/72538326/JOURNALISM-CHARITRA-VYAVASTHA-Telugu-1988-By-RAPOLU-ANANDA-BHASKAR|accessdate=28 December 2017}}</ref> ఇది ఒక ముస్లిం వెలువరించిన తొలి తెలుగు వార పత్రిక.
*మొదటి పత్రికలో ఆయన రాసిన మాటలు:"మేము మిక్కిలి ధనవంతులము కాము.ఆంధ్ర భాశ్హ యందు మిక్కిలి జ్ఞానము గలవారమూ కాము. హిందువుల యొక్క స్నేహమునకు పాత్రులమై తద్వారా ప్రతిశ్హ్ట పొందవలెననే తాత్పర్యము చేత నూరార్లు వ్యయపడి ముద్రాక్షరములు మొదలగు పనిముట్లను సంపాదించి ఈ పత్రికను ఉదయింపజేయడమునకు కారకులమైతిమి"
*మొదటి పత్రికలో ఆయన రాసిన మాటలు:"మేము మిక్కిలి ధనవంతులము కాము.ఆంధ్ర భాశ్హ యందు మిక్కిలి జ్ఞానము గలవారమూ కాము. హిందువుల యొక్క స్నేహమునకు పాత్రులమై తద్వారా ప్రతిశ్హ్ట పొందవలెననే తాత్పర్యము చేత నూరార్లు వ్యయపడి ముద్రాక్షరములు మొదలగు పనిముట్లను సంపాదించి ఈ పత్రికను ఉదయింపజేయడమునకు కారకులమైతిమి"

== మూలాలు ==
{{మూలాలజాబితా}}


{{తెలుగు పత్రికలు}}
{{తెలుగు పత్రికలు}}

15:15, 28 డిసెంబరు 2017 నాటి కూర్పు

వర్తమాన తరంగిణి 1842 జూన్ 8 న మద్రాసులో సయ్యద్ రహమతుల్లా స్థాపించిన వార పత్రిక.[1] ఇది ఒక ముస్లిం వెలువరించిన తొలి తెలుగు వార పత్రిక.

  • మొదటి పత్రికలో ఆయన రాసిన మాటలు:"మేము మిక్కిలి ధనవంతులము కాము.ఆంధ్ర భాశ్హ యందు మిక్కిలి జ్ఞానము గలవారమూ కాము. హిందువుల యొక్క స్నేహమునకు పాత్రులమై తద్వారా ప్రతిశ్హ్ట పొందవలెననే తాత్పర్యము చేత నూరార్లు వ్యయపడి ముద్రాక్షరములు మొదలగు పనిముట్లను సంపాదించి ఈ పత్రికను ఉదయింపజేయడమునకు కారకులమైతిమి"

మూలాలు

  1. రాపోలు, ఆనంద భాస్కర్ (1988). జర్నలిజం చరిత్ర - వ్యవస్థ. p. 40. Retrieved 28 December 2017.