సూర్యదేవర సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
"'సూర్యదేవర కమ్మరాజులు (లేక) సూర్యదేవర కమ్మనాయకులు"' పధ్నాలుగు, పదిహేనవ శతాబ్దములలో [[విజయనగర సామ్రాజ్యము]]లో సేనాధిపతులుగా పేరొందిన ప్రాంతీయ పాలకులు, సైనిక నాయకులు. వీరు తెలుగు చోడ వంశములవారు, విప్పర్ల గోత్రీకులు. [[గుంటూరు]] మండలము, [[రేపల్లె]] ప్రాంతము లోని పులివర్రు సీమను పాలించారు.
"'సూర్యదేవర నాయకులు"' పధ్నాలుగు, పదిహేనవ శతాబ్దములలో [[విజయనగర సామ్రాజ్యము]]లో సేనాధిపతులుగా పేరొందిన ప్రాంతీయ పాలకులు, సైనిక నాయకులు. వీరు తెలుగు చోడ వంశములవారు, విప్పర్ల గోత్రీకులు. [[గుంటూరు]] మండలము, [[రేపల్లె]] ప్రాంతము లోని పులివర్రు సీమను పాలించారు.



వీరి ప్రస్తావన 1500వ సంవత్సరమునుండి [[శాసనము]]<nowiki/>లలో కనపడుతుంది. [[శ్రీ కృష్ణదేవరాయలు]] కళింగ గజపతులతో చేసిన యుద్ధములలో (కటకము, ఆరుట్లకోట, [[విశాఖపట్టణము]]) ముఖ్యపాత్ర వహించి ఒరయూరి పురవిహార, పులియతలతరాయ, గండభేరుండ, గండరగండ, కరవాలభైరవ, రాజీవచూరకార, విశాఖపట్టణ తలగుండుగండర, కటకహన్నిబ్బరగండ, సప్తదీవిచూరకార మరియు కదనప్రసంగ అను గొప్ప బిరుదులు పొందారు. ఈ బిరుదులవల్ల సూర్యదేవరవారి ప్రతాపము వెల్లడగుచున్నది. వీరు రాచూరు మరియు పేటేరు కోటలని కట్టించారు.
వీరి ప్రస్తావన 1500వ సంవత్సరమునుండి [[శాసనము]]<nowiki/>లలో కనపడుతుంది. [[శ్రీ కృష్ణదేవరాయలు]] కళింగ గజపతులతో చేసిన యుద్ధములలో (కటకము, ఆరుట్లకోట, [[విశాఖపట్టణము]]) ముఖ్యపాత్ర వహించి ఒరయూరి పురవిహార, పులియతలతరాయ, గండభేరుండ, గండరగండ, కరవాలభైరవ, రాజీవచూరకార, విశాఖపట్టణ తలగుండుగండర, కటకహన్నిబ్బరగండ, సప్తదీవిచూరకార మరియు కదనప్రసంగ అను గొప్ప బిరుదులు పొందారు. ఈ బిరుదులవల్ల సూర్యదేవరవారి ప్రతాపము వెల్లడగుచున్నది. వీరు రాచూరు మరియు పేటేరు కోటలని కట్టించారు.



[[సూర్యదేవర]] కమ్మవారిలో ముఖ్యులు తిమ్మనాయుడు , యెర్రనాయుడు , ముసలయ్యనాయుడు .
[[సూర్యదేవర]] కమ్మవారిలో ముఖ్యులు తిమ్మనాయుడు , యెర్రనాయుడు , ముసలయ్యనాయుడు .



[[తళ్ళికోట యుద్ధము]] తరువాత సూర్యదేవరవారి ప్రభావము తగ్గుముఖము పట్టింది. 1600లో [[గొల్లకొండ]] నవాబు కుతుబ్ షా రాచూరు కోటను మాణిక్యారావు అను [[వెలమ]]కు ఇచ్చెను.
[[తళ్ళికోట యుద్ధము]] తరువాత సూర్యదేవరవారి ప్రభావము తగ్గుముఖము పట్టింది. 1600లో [[గొల్లకొండ]] నవాబు కుతుబ్ షా రాచూరు కోటను మాణిక్యారావు అను [[వెలమ]]కు ఇచ్చెను.

19:24, 26 ఫిబ్రవరి 2018 నాటి కూర్పు

"'సూర్యదేవర నాయకులు"' పధ్నాలుగు, పదిహేనవ శతాబ్దములలో విజయనగర సామ్రాజ్యములో సేనాధిపతులుగా పేరొందిన ప్రాంతీయ పాలకులు, సైనిక నాయకులు. వీరు తెలుగు చోడ వంశములవారు, విప్పర్ల గోత్రీకులు. గుంటూరు మండలము, రేపల్లె ప్రాంతము లోని పులివర్రు సీమను పాలించారు.

వీరి ప్రస్తావన 1500వ సంవత్సరమునుండి శాసనములలో కనపడుతుంది. శ్రీ కృష్ణదేవరాయలు కళింగ గజపతులతో చేసిన యుద్ధములలో (కటకము, ఆరుట్లకోట, విశాఖపట్టణము) ముఖ్యపాత్ర వహించి ఒరయూరి పురవిహార, పులియతలతరాయ, గండభేరుండ, గండరగండ, కరవాలభైరవ, రాజీవచూరకార, విశాఖపట్టణ తలగుండుగండర, కటకహన్నిబ్బరగండ, సప్తదీవిచూరకార మరియు కదనప్రసంగ అను గొప్ప బిరుదులు పొందారు. ఈ బిరుదులవల్ల సూర్యదేవరవారి ప్రతాపము వెల్లడగుచున్నది. వీరు రాచూరు మరియు పేటేరు కోటలని కట్టించారు.

సూర్యదేవర కమ్మవారిలో ముఖ్యులు తిమ్మనాయుడు , యెర్రనాయుడు , ముసలయ్యనాయుడు .

తళ్ళికోట యుద్ధము తరువాత సూర్యదేవరవారి ప్రభావము తగ్గుముఖము పట్టింది. 1600లో గొల్లకొండ నవాబు కుతుబ్ షా రాచూరు కోటను మాణిక్యారావు అను వెలమకు ఇచ్చెను.

వనరులు

  • కమ్మవారి చరిత్ర, కొత్త భావయ్య, 1939, కొత్త ఎడిషను, 2006, పావులూరి పబ్లిషర్సు, గుంటూరు.